శ్రీవ దామాయణ
రల్పవృతవు బొలకొండ
ఛందోవస్తుశిల్పము
(సిద్దాంత (గంథం)
(ఆచార్య తూమాటి దొణప్ప పలనాడు పరిశోధన స్వర్గపతకం
పొందిన గ్రంథం)
డా॥ పవని ఆర్. హరినాథ్,
ఏఈ హార్
(This Book is published with the financial aid of
Tirumala Tirupati Devasthanams Under their
Scheme ‘Aid to publish religious books’.)
పవని (ప్రచురణలు
అనంతపురం
PLACED UN $ దణ ఆణుణా?
Bete........- 2244౭౦24౯౮ 2౭0 ఆ౭ల ఉట ఆకా
Srimad Ramayana Kalpavriksnamu Balakanda -
Chandovastu Silpamu (Ph. D., Thesis Submitted to
Sri Krishna devaraya University, Anantapur)
తెలుగు విశ్వవిద్యాల యం వారి ఆర్థిక సహాయంతో ముదితం
(వథమ మ్యుదణ - 1992
(పతులు - 1000
ముఖప్యత శిల్పి _ శ్రీ ఫీలావీ (రాజు
అల :; రూ. 60-00
| SR! VE A TTOWARA
CEE | LHF ' ౧ జ
REET arc CENTRE,
_పతులకు : TAec. c..
(శ్రీమతి పవని మెఖిలి,
3/55, Iles, జార్జి పేట,
అనంతపురం _ 515004 క
Date... ము
TIF. jes న Fh
శొక అచల
విశాలాంధ పబ్లిషింగ్ హన్,
4_1.435, వజ్జాన భవన్, బ్యాంకు స్టి9ట్
జా టు
హైదరాబాదు - 500 001.
విశాలాంధధ బుక్ హౌస్
విజయవాడ, హైదరాబాదు, అనంతపురం,
విశాఖపట్టణం, హన్మకొండ, గుంటూరు,
తిరువతి, కాకినాడ
ముదణ : పద్మావతీ ఆర్ట్ ప్రింటర్స్ 1.1.517/B/1, న్యూబాకారం,
గాంధీనగర్, హైదరాబాదు-500 380, ఫోన్: 611413.
య TA Ty, TAS TAY TAY లోటా. TATA TAY AY ha Th TTA TA Th TAS TAIT TATA
అంకితం
మా సర్వము తానెయైన మా అమ్మ
ళన వ వ
౩ మోడ్పుతో-
STATA, TAIT TAIT AI TAIT he TAIT ATA TAS TAT, గయా TAY Ah Yh The స
ఈ గంథ ముదణకు ఆర్థిక సహాయం చేసిన
తిరుమల తిరుపతి దేవస్థానం వారికి
కృతజతాంజలి ॥
పో
కృతజ్ఞతలు
ఈ (గంధ ము దణకు ఆర్థిక సహాయం చేసిన తెలుగు విశ్వ విద్యాలయా
నికి కృతజ్ఞతలు
నాకు పరిశోధనాంళాన్ని సూచించి, తగిన (ప్రణాళిక రూపొందించి,
సం[పదాయ సాహిత్యాధ్యయన రహస్యాలను విప్పి చెప్పి, చిన్న సంశయంతో
వెళ్ళినా కూడా ఛిన్నసంశ యుణ్ణిచేసి, వాత్సల్యంతో | పోత్సహించి పర్యవేక్షించిన
ఆచార్యులు డా॥ తుమ్మపూడి కో టేశ్వ రరావు గారికీ_
విలు వె న సలహాలతో సన్న నేక విధాల [పోత్స హించే ఆచార్యులు
డా॥ శలాక రఘునాథ శర్మ గారికి, డా॥ కొలకలూరి ఇనాక్ గారికి, నాపట్ల
సోదర భావంతో నన్నాదరించే “ఆం|ధభారతి' అధ్యాపక బృందాసికీ_
నా పరిశోధన కొనసాగుతున్నవేళ నన్ను “జూనియర్ రీసర్చి ఫెలోగా
ఎంపిక చేసి ఆర్థికసాయ మందించిన యూనివర్సిటీ [గాంటుల సంఘం వారికీ,
నాకు ఈ అవకాశం కలిగించిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయాధిపతులకూ-
నా ఈ ప, పరీక్షకులుగా వ్యవహరించిన ఆచార్యులు- డా॥ గంధం
అప్పారావుగారు, డా॥ టి.వి. సు[బ్రహ్మణ్యంగారు; డా॥ కె (శ్రీరామమూర్తి ర్తిగార్ర కూ.
ఈ (గంథాన్ని 1988 సం॥నికి ఉత్తమ పరిశోధన [గంథంగా ఎంపిక
చేసి, ఆచార్య తూమాటి దొణప్ప పలనాడు “రీసర్చి గోల్డ్ మెడల్ బహూకరించిన
న్యాయ నిర్ణ తల సంఘానికి .
తు విలువైన అభి పాయాలిచ్చి ఆశీర్వదించిన ఆచార్యులు, జ్ఞానపీఠ
బహుమతి [గహీత, (పముఖ కవి డా॥ సి, నారాయణరెడ్డి గారికి, (ప్రముఖ
విమర్శకులు డా॥ జి. వి. సు[బహ్మణ్యం గారికి, ఆచార్య శలాక ప
గారికి, ఆచార్య తుమ్మపూడి కో టేశ్వరరావు గారికీ.
అందమైన ముఖచి[తాన్ని అనతికాలంలో చి|[తించిన శ్రీ శీలా వీ రాజు
గారికీ_
ముచ్చటైన ము[దణతో అకితక్కువ కాలంటో (గ్రంథాన్ని ము|దించిన
పద్మావతీ ఆర్ట్ [పింటర్స్ అధినేత శ్రీ శ్రీనివాస్ గారికీ, వారి సిబ్బందికీ_
కృతజ్ఞతలు.
ము[దణకాలంలో నాకు చేదోడు వాదోడుగా నిలచిన నా తమ్ముడు
పవని భానుమూ ర్రీకి, చిరంజీవి ఎన్. ఏ. రఘుకు శుభాశీస్సులు.
హితులై , స్నేహితులై, [పసంగాలై, చర్చలై, వ్యాసాలై, |(పేరణలె,
[వత్యక్షంగా పరోక్షంగా తోడ్పడిన-
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
నమస్సు వూంజలి
నాకు జన్మనిచ్చిన తల్లిదం[డులు శ్రీమతి పవని సరోజినీదేవి క్రీ శే॥
శ్రీ పవని రామచం[దరావు గార్హ కు.
నాలోని సాహిత్యాభిలాషను పల్లవావస్థలో నె వసిగట్టి పందిళ్ళు (పాకించిన
సహృదయులు మా అన్నలు డా॥ పవని ఆరవిందబాబు, (శ్రీ పవని రాధాకృష్ణ
గారకు.
C3
నాకు రీసర్చికి ఏ యే పుస్తకాలు అవసరమో, తానై కనుక్కుని అనేక
అమూల్య [గ ంథాల నందించి నా సాహిత్య వ్య వసాయంలో సాయం చేసిన
మా వదిన శ్రీమతి పి. విజయలక్ష్మి గారికి
దుర్భరమైన నైరాశ్యం [కమ్మి నా సర్వశక్తులూ నీరసించిన వేళల్లో
అనంతమైన ధైర్యాన్నిచ్చి వెన్నుతట్టి నిలిపిన మా వదిన శ్రీమతి (ప్రమీలారాణి
గారిక్కి
పరిశోధనా దశలో అనేకమార్లు ఆరోగ్యం చెడి తీవ జ్వరాలతో (ప్రకం
పించిపోయిన వేళల్లో తన అద్భుత హోమియో వెద్యంతో ఆపద్భాంధవు డె
ఆదుకొని మాకొక పెద్ద అండగా నిలిచిన మా మామ శ్రీ జి.వి. చలపతిగారికి-
నా కొలిలో ముల్లు దిగితే తమ కంట కన్నీరొలికే _పేమతో ననుకాచే
మా అమ్మకు, వదినలకు, అన్నలకు, తమ్మునికీ-
ఏ తలినా సర్వ చైతన్యాన్నీ కాసిసూందో ఆమెకూ
య a జమ్
నమస్సుమాంజలి.
విషయసూచిక
1. అవతారిక
జీవునివేదన
ఇండ విభజన
సంబోధనా శిల్పం
Il. వస్తు శిల్పం :
ఆషాఢ మేఘము వోనివాడు
(బుశ్యశృంగ కథావివేచన)
గాంధిసూతి కథానకములు
(కౌశికుడు చెప్పిన కథలు)
ఏమిసాగరుల్ వారలదేమి [వభులు
(గంగావత రణ కథ)
ఉపలహృదయ క్త్రీద్రై ఉపనిషద్వితానం
(అహల్య కథ)
ఏమీ మహోరాశి యేను (బహ్మర్షినా
(కౌళికుని కథ)
శ్రీయుతుడా మౌని యేమి చేతముగలడో
(పరశురామ కథ)
సీత పూజడ వెన్నుగా శిరసువంచె
(కల్యాణ ఘట్టం )
సకలోవా వెభవ సనాథము
(ప్రధాన కథ)
Ill. ఛందశ్శిల్పం ఫి
పద్యశిల్పం
ఛంద శిల్చం
22
27
80
87
68
72
విశేషచ్చంబాలు :
మహాక్కర _ 76, భుజంగ విజృంభితం - 715, పంచ
చామరం = 80, కిఖరిణి _ 89, లయ [గాహి - 85,
విచికిలితం _ 66, కమలన గీతి _ 58, చతుష్పద-89,
పమాణి _ 90, మధురగతిరగడ _ 91, తరలం _ 92,
ద్విపద _- 98, నవనందిని _ 95, కుసుమవిచి తం-96,
రథగ మన మనోహరం - 97, తురగ వల్లన రగడ _ 98,
వేగవతి _ 99, నుముఖి = 100, మాలిని _ 101,
విశ్వదేవి - 102, చం[దకళ _ 108, అశ ఏల సితం ప
104, అశ్వగతి. 105, మ త్తకోకిల-106, [పభాతం ణా
108, సుందరి _ 109, మధుమతి _ 110, భథమరవిల
సితం-111, వాంసరుతము _ 112, పద్మనాభం -1198,
వ్యూ హారం _ 115, అష్టమూ రి. 117, భూనుత _ 118,
మందా కొంత _ 119, చం(దరేఖ - 120, [దుతవిలంబి
తము _ 121, చం[దిక _ 122, పణవం _ 1238,
(ప్రియంవద - 125, వంశస్థం _ 126, రధోద్ధతం -
127, గజవిలసితం - 199 మేఘవిస్ఫూర్జితం - - 129,
మేదిని _ 180, (సగ్గర _ 181, తన్వి 182, కర్ణాట
చతుష్పు ద - 1938, మధ్యాక్కణ - 186, మంగళ
మహాశ్రీ - 189.
సామాన్య ఛందాొలు :
కార్టూలం - 141, ఉత్పలమాల- 145, మ త్రేభం_148,
చంపకమాల _ 159, కందం _ 1539, తేటగీతి _ 15",
ఆటవెలది - 161, సీసం _ 166,
tv, వాల్మీకి. విశ్వనాథ క
వాల్మీ కి- విశ్వనాథ see [81
ఉపసంహారం 66 184
అనుబంధం - 1 ||
అనుబంధం - 2 «a 192
ఉపయు క్త ముఖ్యగంథసూచి వట. 98
ఆశీస్సు
(పాచీన సంస్కృత కవుల్లో మురారిది అత్యంత విలక్షణ కంఠం.
అందుకే విమర్శకులు “మురారేః తృతీయః పంథా అన్నారు. అంటే మురారిది
సాహిత్యరంగంలో మూడో మార్గమన్న మాట.
అధునిక తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణగారిది ఆలాంటి
విలక్షణ వ్య క్రిత్వం. కథ, నవల, వ్యాసం, కావ్యం, నాటకం _ లాంటి వివిధ
(ప(క్రీయల్లో అంచులుముట్టిన ధిషణా సంపన్నుడు ఆయన. ఆంతేకాదు.
ఏ (పక్రియను చేవట్టినా దాంట్లో తన (ప్రత్యేక ము[దను నిక్నేపించిన అసదృశ
(పతిభాళాలి ఆయన,
విశ్వనాథవారి సమస కృతులపైన ఇంతవరకు విస్తృత పరిశోధనలు
జరిగాయి. ఒక్కొక్క పుస్తకం మీద ఎం.ఫిల్ లేక పిహెచ్.డి సిద్దాంత
వ్యాసాలు వెలువడాయి. ఇక ఆయన రచనల సర్వాంగిణ పరిశీలనకు బదులు
సూత్యాంశ సమీక్ష అవసర మయింది, “శ్రీ మ/దామాయణ కల్ప వృక్షం” లోని
బాలకాండను తీసుకుని, అందులోని ఛందోవస్తు శిల్పం గురించి చేసిన వరికోధన
ఫలం ఈ సిధ్ధాంత (గంథం. డా॥ పవని రామచంద హరినాధ్ మంచి
భావుకుడు; నిరంతర కవితా స్వాదకుడు. కల్పవృక్ష బాలకాండలోని ఛందో
వస్తు శిల్ప వె ఖరులను సునిశితంగా పరిశీలించి ఈ [గంథాన్ని రూపొం దించాడు.
వస్తువు గురించి విశ్లేషించడం అంత దుస్తరమైంది కాదు. కానీ ఛందస్సు
గురించి పరిశీలించడం (శ్రమతో కూడుకున్న పని. కారణం, సామాన్యంగా
పద్యకావ్యాల్లో పయోగింబే వృతాఒతోపాటు విశ్వనాథవారు పుంఖాను పుంఖింగా
కావ్య వ్యవహారగతంకాని విశేష వృతాలను (ప్రయోగించారు. ముందు వాటి
లక్షణాలను పట్టుకోవడమే కష్టసాధ్యం. ఆ తరువాత వాటిని సమన్వయించి
చూపడం మరింత (పయాసక రం. డా. హరినాథ్ ఈ దుస్తర కార్యాన్ని
సుకరం చేసుకుని లక్ష్యం సాధించాడు. ఆటు వస్తుగత విశేషాలనూ, ఇటు
ఛందోగత విచిితాలనూ సమ్మపజ్ఞతో విశ్లేషించి ఈ (గ్రంథాన్ని రచించిన
ఏ॥ డా॥ పవని హరినాథ్కు నా అభినందన పూర్వక మైన ఆశీస్సులు.
6.5.9!
హెదరాబాదు ఆచార్య సి. నారాయ ణరెడ్డి
అంతా బంగాొరం
శ్రీమ_దామాయణ కల్పవృక్షం ఆధునిక యుగంలో అవతరించిన నవ్య
సం|పదాయ మహా కావ్యం. దాని రచన మూడు దళాబ్దాలకు పైగా సాగింది,
దాని మీద విమర్శ కూడా మొదలై అర్హ శతాబ్ది దాటింది. కావ్య సమగ పరిశీ
అనం, పా[తల పరిశీలనం, అనువాద పరిశీలనం, [ప్రభావ పరిశీలనం, తత్త
దర్శనం, కావ్యశిల్పానుశీలనం మొదలైన అంళాల మీద వ్యాసాలూ, పరిశోధన
వ్యాసాలూ, సిద్ధాంత వ్యాసాలూ అధిక సంఖ్యలో వచ్చాయి. సమ్మగ పరిశీలనం
తరువాత సాధారణంగా అంళానుశీలనం, సూక్ష్మ విషయ వివచనం మొదలొ
తుంది. ఆ అధ్యాయానికి మ్మితులు డాక్టర్. పవని రామచంద హరినాథ్ గారు
వెలువరిస్తున్న ఈ సిద్ధాంత వ్యాసం ఓక నవ్యా రంభాన్ని చేస్తున్నది. ఆందుకు
నేను సంతోషిస్తుర్నాను, రచయితను అభినందిస్తున్నాను.
ఠః శతాబ్దం ఆరేడు దళ కాల్లో పరిశోధకులు వి సృళాంళాలను ఎన్నుకొని,
వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా సిద్ధాంత వ్యాసాలను సంతరించి, తమకు
దొరికిన సామ గినంతా వర్గీకృత పద్ధతిలో ఆందులో పొందుపరి చేవారు. ఆ పరిశో
ధనలు తరువాతి తరానికి ఎంతో మేలు చేశాయి. “ఆవి పరిమాణంలో బండ్ల
కె తేటట్లు ఉంటాయి”, “చదవటానికి విషయ సాగరాల్హాగా ఉంటాయి” లాంటి
మాటలు వినపడ్డా, ఒకొ_క్క_ రంగంలో ఎన్ని సమస్యలున్నాయో తెలుసుకొన
టానికి ఆవి ఎంతో తోడ్పడ్డాయి. ఎనిమిదో దశకంలో కవుల మీదా, కావ్యాల
మీదా, కావ్యాలలోని సమస్యల మీదా పరిశోధనలు సొగామి. ఆ వరుసలో
మరొక ఆడుగు ముందుకు వేసి, కావ్యభాగంలో పరిశిలనాంళాలను ఎన్నుకొని
నిర్వహించే సూక్మాంశ వివేచన విధానానికి ఈ సిద్ధాంత వ్యాసం మరొక శుభా
రంభం చేస్తున్నది.
ఆధునికయుగంలో వెలసిన రచనలలో ఒక కాండనో, ఒక భాగాన్నో
'పరిశోధనకో సం తీసుకొని సిద్ధాంతవ్యాసం (వాయటానికి వీలున్న (౮ ంథాలెన్ని
ఉన్నాయి? శ్రీమద్రామాయణ కల్పవృక్షం పీరు మొదట చెప్పుకో వలసిందే.
xiii
ఆ తరువాత మరొక పేరు చెప్పాలంటే పదిసార్లు ఆలోచించవలసిందే ఆ
సత్యాన్ని డాక్టర్ హరినాథ్ గారు ఎన్నుకొన్న వరిశోధనాంశం అనుమానం
లేకుండా (పకటిస్తున్నది.
(బ్రమ[దామాయణ కల్పవృక్ష కావ్య మూ ర్రిమత్వాన్ని సంభావిసున్న
ప్పుడు సహృదయుడు ఈశళావాస్యోపనివ త్తులోని కశాంతివాఠాన్ని ఆనుభవకో శంలో
మననం చినుకొంటాడు. “ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్డము దచ్యతే,
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావ శిష్య తే,” దర్శనంలోనూ, అనుభూతి
[పదానంలోనూ కల్పవృక్ష కావ్యమంతా ఒక సంపూర్ణ మూ ర్రిమత్యం కలిగిన
రసజగత్తు. ఆందులో (పతి కాండం ఒక పూర్ణంలోని పూర్ణభాగంలాగా
ఉంటుంది. ఒక్కాక్క కాండంలోనూ అయిదేసి ఖండాలున్నాయి. వాటిలో
ఖండంగా కనవడే కావ్యభాగం కూడా ఒక పూర్ణకళామూ ర్తిగా గోచరిస్తుంది.
ఇటువంటి అనుభూతి కలిగించే శక్తి వాల్మీకి రామాయణానికి, వ్యాసభారతానికీ,
శ్రీమద్భాగ వతానికీ, కవిత్రయ భారతానికీ (|ప్రబంధమండలి వంటి అనుభవం)
ఇదివరలో ఉండేది. ఇప్పుడు (శ్రీమ[దామాయణకల్పవృకానికి ఈ ఖ్యాతి దక్కు
తుంది. అందులోని ఏ ఖండమైనా స్వయంసంపూర్ణం, కాని, ఒక పూర్ణింలో
నుండి పుట్టి ఆ పూర్ణంలో లయించే ఒక పూర్ణభాగం. బాలకాండ మీది పరిశో
ధనం ఆ అనుభూతి సూతంతో ఆన్యయించుకుం టే అన్వయమౌతుంది.
పరిశోధనలో పరిధి తగ్గినకొద్దీ పర్మిశమ పెరుగుతుంది, విసృత పరిధిలో
వాస్తవాల వ్య కీకరణకు [పాధాన్యం లభించే ఆవకాశం ఉంది. నియతపరిధిలోని
పరిశోధనలో సత్య నిరూపణకు ఎక్కు.వ స్థానం లభిస్తుంది. డాక్టర్ హరినాథ్ గారు
తామెన్నుకొన్న పరిశోధనాంళ స్వరూప స్వభావాలను లెస్సగా దర్శించారు
కాబట్టి తమ సిద్దాంత వ్యాసాన్ని వా స్తవ విశేషాల సంపుటీక రణంగా కాకుండా,
సత్య వివేచన శిల్ప మందిరంగా మలచుకున్నా రు. _పతిపాద్యాంళాన్ని బటి
ష్ స్ట టు,
[పణాళికను రూపొందించుకొనటం పరిశోధన మర్మజ్ఞులు (వదర్శించె వివెకదః
నవలకు కూడా కావ్యత్వాన్ని కల్పించిన కళా సరస్వతి విశ్వనాథవారని.
విమర్శకులు కీ రించారు. అలాగే కావ్యంలో కూడా క థామర్మాలను, నవలావిలా
సాలనూ వసుపరంగా సంవదించిన నవ్య సం(ప్రదాయ కావ్య నిర్మాణ దకులు:
xiv
విశ్వనాథవారి కల్పవృక్షం స్పష్టం చేస్తున్నది. అందువలన కల్పవృక్షం
చదువుతూంటే కథానిర్మాణంలో, వస్తు సంవిధాన శిల్పంలో (పాచీన కావ్యంలా
అనిపించదు. అటువంటి న్వభావం కలిగిన కావ్యం మీద పరిశోధన చేస్తున్న
రచయిత రచియించే సిద్దాంత (గంథం ఎలా ఉంటుందో అని పరఠిత ఉత్క-0
ఠతతో ఉంటాడు. డాక్టర్ హరినాథ్గారి [గంథం ఒక నవ్యతను సంతరించు
కొన్న ఆమరికతో, పొందికతో, పోహళింపుతో వెలువడటం గమనించిన పఠిత
తృ పినీ, సంతోషాన్ని _పదర్శిసాడని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను.
ఈ సిద్దాంత వ్యాసంలో వస్తుశిల్పం, ఛంద శిల్పం అనే రెండు శాఖలు
తప్పకుండా ఉండాలి. అవీ బాలకాండకు సంబంధించినవి. వస్తుశిల్పానుకీలన నిర్వ
హణంలో డా॥ హరినాథ్గారు నవ్య శిల్ప దృష్టిని (పదర్శించారు, గ తానుగతి
కంగా సిద్ధాంత (గంథం (వాసే వారయినట్టయితే ఈ [గ ౦థంలో ఎన్నో వివర
ఇాత్మ కమైన అంశాలు చేరి బరువెక్కించి ఉండేవి. ఎలాగంటే _ వసుపరంగా
(వాయదలచుకొన్నప్పుడు మూలకథ, రామాయణ కల్పవృక్ష దత మార్పులు,
చేర్పులు, కూర్పులు వాటి జొచిత్య విచార చర్చ మొవలైనవి ఈ (గంథంలో
మచ్చుకైనాలేవు. రచయితకు మొదట తెలియవలసింది ఏఏ వాయకూడదో వాటి
పస క్రి; ఆ తరువాత ఏవి (వాయాలో వాటి (ప్రయు క్తి. ఈ రెండూ బాగా తెలిసి
[(వాస్న సిదొంత (గ్రంథ రచనా శిల్పి డాకర్ హరినాధ్.
సొ ట
గా
పరిశోధకునికి కాలజ్ఞానం ఆవసరం. హరినాథ్ కలానికి కాలజ్ఞానం, కళా
విజ్ఞానం - రెండూ ఉన్నాయి. కాలజ్ఞానం అ౨టే నేననుకౌంటున్న ది ఈ
సంద ర్భంలో ఏమిటంటే - రచయిత ఒక కాలంలో ఒక పరికోధశ చేస్తున్నప్పుడు
అంతకు పూర్వం ఆ అంశం షీవ జరిగిన పరిశోధననంతా చదివి, దానికంటే
విశిష్టంగా ఎమైనా చెప్పదలచుకొ న్నప్పుడే ఏమెనా (వాయాలి అనే జ్ఞానం కాల
జ్ఞానం. (కొత్తగా తాను చెప్పేది లేనప్పుడు చెప్పిన వారి మాటలన్నీ గుదిగూర్చి
చెట్ట భారతాలు కట్టలు కట్టటం సముచితంకాదు. ఈ రచయిత ఈ కాలజ్ఞానాన్ని
అణువణువునా జీర్షించుకున్నవాడు. అందువలన ఈ సిద్ధాంత గంథంలో చెప్ప
దలచుకొన్న అంశాలు సూటిగా సం్యగహంగా సారవంతంగా చెపుతున్నట్టుంటాయి
కాని, |పవాహంలో పడిపోతున్నట్టుండ వు. పరిశీలనలో ఎంత శాస్త్ర దృష్టి ఉండో
1పపంచనంలో కూడా అంత శాస్త్ర దృష్టిని (పదర్శించారు పీరు. కాలజ్ఞానాన్ని
XV
సిద్ధాంత (గ్రంథ రచనలో కళా విజ్ఞానంగా వెలువరించటం డాక్టర్ పారినాథ్గారి
మరో మంచి గుణం.
విశ్వనాథవారి రచనతో పద్యశిల్పం, ఛంద శిల్పం _ అనే అంశాలు
|పత్యేకంగా అధ్యయనం చేయతగినవి, కొంతమంది కొంత [(పయత్నం చేశారు.
శ్రీమదామాణకల్పవృక్షంలోని విశేషచ్భందాలను గురించి కూడా విశేషంగా
విమర్శలూ, పరిశోధనలూ వచ్చాయి. _బాలకొండకు సంబంధించినంత వ రకు
డాక్టర్ హరినాథ్గారు విశేషచ్చందశిల్పవివేచనం చేశారు. ఇటువంటి ఛందశ్శిల్ప
పరిశీలనకు పొటిబండ మాధవళర్మగారు చూపించిన శిల్పమార్ల్గ మే (పామాణి
కంగా గోచరిస్తున్నది. దానినే వీరు [గహించటంలో జొచిత్యం (ప్రకటించారు.
ఏ మైనా, ఎన్నుకొన్న విషయంలో ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలిసి వాసే
రచయిత డాక్టర్ హరినాథ్.
ఈ (గంథం పరిశోధన [గంథమైనా పఠితకు బరువు కలిగించకుండా
ఆస కిని కలిగిస్తుంది; మొదలుపెడితే చివరిదాకా చదివిస్తుంది; రచయిత చిత్త
శుద్ధిని, స్పష్టతను అడుగడుగునా చాటుతుంది. అందుకే కాబోలు-19రిరి సం॥
ఆబార్య తూమాటి దొణప్ప స్వర్ణ పతకం ఈ (గంథం పొందింది.
కావ్యం బంగారం; సమస్య బంగారం; పద్ధతి బంగారం; పతకం
బంగారం. దీని భవిష్యతు కూడా బంగారం కొవాలని కోరుకుంటున్నాను.
శ్రీమ(దామాయణకల్పవృక్షంలోని ఒకొ్క-_క్కా కాండమీద ఇటువంటి సిద్ధాంత
[గ ంథాలు రావాలని ఆశిస్తున్నాను, వాటి కిది నమూనాగానో, మార్షదర్శిగానో
ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
హైదరాబాదు జి, విం ను|బహ్మ్య ణ్యం
10.4. 1 69]
ఆశీరథినందన
చిరంజీవి పవని రామచం[ద హరినాథ్ చాలా పసితనంలో ఉన్నప్పుడే
నాకు తెలియవచ్చినవాడు. ఇప్పటికీ ఆతనిని చూస్తుంటే ఆ పసితనపు జ్ఞాపకాలే
నా మదిలో మెదులుతూ ఉంటాయి. తరువాత స్నాతకోత్తర విద్యలో (పవెశించి
నపుడు ఆతని మేధలో ఒక పరిణతి కొట్టవచ్చినట్లు కనపడుతూ ఉండేది. పరి
శోధనలో అతని _పజ్ఞ ఎంతటి ఉన్నత శిఖరాలకు ఎగ బాకిందో చెప్పటానికి
ఠః పుస్తకమే (పబలసాక్ష్యం,.
ఈ చిరంజీవి పెకి ఏమీ తెలియని వానిలా కనిపిస్తాడు. రెండుమాటలు
మాటాడితే “ఓహో! ఈ పుట్టలో గట్టిపామే ఉన్నట్టుందే అనిపిసాడు. నాలుగు
పంక్తులు (వాస్తే “నలుగురి'లాంటి వాడు కాదని రుజువు చేస్తాడు. ఇక ఈ పుస్త
కాన్ని (వాసి ఉదాత్తకావ్యాన్ని ఉత్తమ విమర్శకుడు ఎలా చూడాలో నిరూ
పించాడు.
చూడటం వేరు, చూపటం వేరు. ఈ రెండింటిలో ఇతనిది విశిష్టమైన
విలక్షణమెన ధోరణి. ఈ బాణిలో కావ్యానుశీలనం చేయటం అందరికీ చేతనైన
విద్య కాదనుకుంటాను. అందుకే ఈ “పసివాణ్లి' మనసారా అభినందిస్తున్నాను.
ఇంకొ సమున్నతమైన మెట్టు ఎక్కేశ క కలుగుగాక అని ఆశీర్యదిస్తున్నాను.
96_4_91 శలాక రఘునాథశర్మ
శ్రీ వేంక టేశ్యరపురం,
అనంతపురం.
వివుర్శ కల్పకం
కవితారూపత వస్సు చేసెదను ్రీకంఠా, మనసృంయమా
ది విధానంబుల! జేతకాని తనమైతిన్ మూర్త సంవిత్క్మళా
యువతీ భోగ: హరింప జేయుటకు మారోడ్రుం జుమీ యిం దియా
డి వికారంబులు భావనా విమల వాక్రిర్ధంబు లేపారగన్
“అరణ్యకాండ-శ బరీ 409
తన గొంతులోన నూగు నినాదములపూర్వ
నినదితంబులు పెకి నిట్టవొడిచి
తన గుండెలోన డాగిన మెత్తనగు చోట్లు
భావరూపములంది పెకి వచ్చి
తన సృష్టిలోన నుండిన కొత్త మాధుర్య
సీమలు | కేచ్ళగా జెంగ లించి
తన యాత్మ తానెబుంగని యొక్క యానంద
పరిధి రేఖా స్వయం వ్యక్తి కలిగి
కనుగొలకులందు గన్నీళ్ళు గార్చి మై గ
గుర్పొడువ దనదేహ మా [కొత్త బిగువు
లెచట దెచ్చెనొ యని కనులింతలు గను
విచ్చి చూచుచు మునికుజ్ల బిగువు చెడియె. (ఇష్షి- 175)
ముకూ్క్కూ ముఖంలేని నిర్గుణమైన భావానికి రమణీయ రూవకల్పన
చేయడ మె కళాసృష్షి. కవిసమ్రాట్ విశ్వనాథ సాహిత్య సృష్షి అంతా ఒక
టు రు
విచిత శిల్పమణి సౌధం. శిల్ప సరస్వతి వేయిపడగలు ధరించి మాటాడితే
ఎలా ఉంటుందో కల్పవృక్ష కర్త శబ్దం అలా ఉంటుంది. ఒక పా(త్రకు పేరు
పెట్టినా ఒక కథ కనుగుణమైన వాతావరణ కల్పన చేసినా పౌరాణిక చారిత్రక
సొంఘికాది భేదాలతో కన్పించే వస్తు సన్నివేశ శిల్ప మహత్తర మైన సృష్టికి
విశ్వనాథ నిర్మించిన సాహిత్య వె భవమంతా ఉదాహరణ[ప్రాయం.
xviii
మొదటి రెండు పద్యాలూ కవిలోని విమర్శకుని మాటలు. విమర్శ అంటే
రూప రహితమైన భావస్పందనకు వ్యాఖ్యానాకృతి కల్పన చేయటం. కవిత్వంలో
లాగానే ఇందులో కూడా విశ్లేషణ కంటె అనుభవమే ఆంత స్రత్త్వంగా (హిం
చాలి. మొదటి పద్యంలో ఆధ్యాత్మిక (ప్రస్థానంతో అలంకార (ప్రస్థానం ఎక్కడ
విడివడి పోతుందో పరమ సుకుమారంగా వర్షించబడింది. మతదృష్ట్యా కామాది
భావాలు త్యాజ్యములు కాగా కవితామత దృష్ట్యా భోగ్యాలు. వాటిని త్యజించట
మన్నది అసాధ్యమన్న విషయం (ఫాయిడ్ తరువాత వచ్చిన మనకు బాగా
తెలిసిన విషయం. త్యజించటమంటే బాహ్యవస్తు సంపర్కాన్ని త్యజించటం
కాదు, భావ స్పందనను త్యజించటం. అది కుదిరేది కాదు. కనుకనే కోర్కె
లన్నిటినీ మనసులో దాచుకుని మానవజాతి మసలుకుంటున్నది. మేనకా విశ్వా
మి[త ఘట్టంలో మేనకాగమనం తర్వాత కథాంతంటో ఇలా చెప్పబడింది :
“ఆసలు కోకిల యేమొ నాకర్ణమయ్యె
సీ కృపాలేశమున జేసి నీరజాక్షి"
కోరి _పత్యక్ష మన్మథ గురువవైతి
కోరక పరోక్ష వైరాగ్య గురువవైతి
లంజీయా, ఎంత కిందికి గుంజినావో
యంత పెకిని జనుమార్ష మరసినావు.
ఈ కథలో విశ్వనాథ శృంగార రస చిత్రణం చేసిన సంగతి అలా
వుంచి, సుప చెతన్యంలో ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న కామ భావం
మేనకగా వసంత బుతువు నా[శయించుకుని బహిర్గతమైనది. ఇందుకే కథాం
తంలో ఆసలు కోకిల అంటే ఏమిటో తెలిసిందన్నాడు. ఆ అసలు కోకిల' సు వ
చై తన్యంలోని రమణీయ కామ స్పందన. అది అనుభూతమైతే తప్ప, భోగ్యమెతే
తప్ప క్షాళితం కాదు. అలాగే [కోధాలూ. నేనన్న భావన సంపూర్ణంగా కామాదుల్లో
లీనమై అనుభవిస్తే తప్ప సుప్త చైతన్యంలోని భావాలు కాళికాలు కావు. కనుక
కవితా (పస్తానంలో ఆ లోలోతుల్లోని భావాలను పెకితెచ్చి ఉదా త్రీకరించి అనుభ
వించటం. దీనివల్ల మనిషి విశ్వామి[తుని కథలోలాగా అథ మస్థాయినుండి ఊర్ద్వ
దిశకు ఎదిగిపోతున్నాడు. ఆ కథ ఆంతా జీవితాన్ని యోగంగా మలుచుకున్న
వ్య కికి ఉదాహరణ. కథ నింత మనోవిశ్లేషణాత్మకంగా మలచటం ఆంధ్ర
సాహిత్యంలోనే ఒక అపూర వ సృ.
xix
రెండో పద్యం రసానుభవానికి ఒక అందమైన వ్యాఖ్యానం. కావ్యా
నందాన్ని పొందడమంటే ఏమిటో అంత ఆందంగా వ్యాఖ్యానించిన సందర్భం
మనకు ఇతరత్రా మరోచోట కనిపించదు. ఈ రసావంవమంతా మనలో ఉన్నదే,
దానికి కళ ఒక సందర్భాన్ని కల్పిస్తుంది. ఆ సందర్భమన్నది ఒక కాలువ,
దానిగుండా మనలోని రసానందం (సవిస్తున్న ది. ఈ రస సిద్ధాంతానికి విశ్వ నాథ
సాహిత్యం నిండా వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. తెఅచిరాజు, వేయిపడగలు మొద
లె.నవి,
సహ_సవృత్తాలుగా వున్న శిల్పసృష్టి విశ్వనాథ సాహిత్యం. కాగా, దాన్ని
వ్యాఖ్యానించటం విమర్శకుడు కవిస్థాయికి చేరుకోవటం. ఈ |వస్తుత (గంథం
వృక్ష వాబకాండలోని ఛందో వస్తుశిల్పాన్ని బహు సుకుమారంగా ద్యాఖ్యా
నిస్తున్నది. వస్తువంటే కథకాదు, కథను సన్నివేశ సందర్భమయంగా మలుచు
కోవటం,
ఆ గుహుడై ననున్ భరతుడై నను సీవయినన్ సమార్దం చే
తో గురుమూర్తు లూర్టితవథుల్ _వభురామకథావతార ధా
రాగురుఘట్టభూతులు ధురా[కుధ పొందిన నేనుగాని సీ
చేగ యెజుంగ కాడినది చితమునన్ క్షమియింపవే సఖా!
రామకథ్య్మాసవంతిలో దిగడానికి ఏీలై న రేవులు కొన్ని వున్నా యు,
గుహుడు, భరతుడు, సు| గీవుడు ఆని లక్ష్మణుడు సు|గీవునితో కిష్క్ ౦ధ కాండ
సియమపాలన ఖండంలో చిట్టచివర అన్నమాట. ఇందులో గుహా, సుగీవ కథలు
(పాసంగికేతివృతాలు. భరతకథ (వధానేతివృత్తం. ఈ మాటలు నాటకీయ
పరిభాషకు సంబంధించినవి, అంటే కథకు వస్తువుగా మలుచుకోవటం నాటకీయ
శిల్పం ద్యారా కవి సాధిస్తున్నాడు. కనుక వస్తువు కథలోని సూజఇ్మాంశం.
ఆది రసానికి శరీరం. ఈ వసువు భందస్సన్న శరీరం ద్వారా అభివ్య క్తమవు
తుంపి. కాబట్టి కావ్యంలో ఛందస్సు బహిరావరణ. వస్తువు లోపలి ఆవరణ. ఈ
ఆవరణ ద్వయం నుంచి సహృవయుడు కావ్య అంతనస్సొందర్యమైన రసదర్శనం
చేస్తున్నాడు. ఇది కేంద్ర బిందువు. కనుక ఛందోవస్తు శిల్పములన్న వివేచన
రసవ్యాఖ్యానానికి మెట్లు. కావ్యంలో వస్తుదర్శనం ఛందస్సు ద్వారానే జరుగు
XX
తుందన్నమాట. ఈ దృష్టితో (ప్రస్తుత విమర్శ గంథంలో మూడింట రెండు
వంతులు ఛందశ్శిల్పాని కే వెచ్చింపబడినది. ఓక వసువును ఛందస్సు ఎలా
వరిష్క రిస్తుంది? దీనికి సమాధానం ఇందులోని ఛంద శిల్ప వివెచన. ఉదాహర
ణకు, 99వ పుటలో వేగ వతి వృతాన్ని గూర్చిన విమర్శ చూడ వచ్చు. ఏదైనా
ఉదాహరణమే. ఛంద శిల్పంలో చూడదగ్గ ఆంకాలు రెండున్నాయి. ఒకటి,
ఛందోగమనం. రెండు, ఆ వృత్తం వాడిన సందర్భం - వీటి సమన్వయం.
కనుక 'వేగవతి' వివరణలో మొదటి పేరా ఛందోగమనాన్ని చాలా ఆందంగా
వ్యాఖ్యానించింది. తరువాత పశ్వనాథ (వాసిన పవ్యం ఉదహారివంచబడింది.
తరువాత ఇచ్చిన వివరణలో సందర్భానుకూల్యం వ్యాఖ్యానించబడింది. (పతి
వృతాన్ని ఈ మూడు అంతరువులుగా (గ్రంథకర్త వ్యాఖ్యానించాడు. మొదటి
వివరణ ఛందక్నాస్ర్ర పరిశీలన సంబంధమెనది. పద్యమిచ్చి సందర్భ వివరణతో
పాటుగా కొచిత్యాన్ని వ్యాఖ్యానించటం సర్వేసర్య|తా క నిపిసుంది.
ఈ యుగంలో ఛందస్సక్క-ర లేదన్నవారు కూడా ఛఎదస్సులోనే
రాశారు, మైగా విశ్వవిద్యాలయాల్లో ఛందశ్శిల్పం మీద విశేష పరిశోధన జరుగు
తోంది. దీనికి మూలం విశ్వనాథవారి విమర్శ సూతమే. వారు [ప్రాచీన కవు
లలో ఈ విశేష వృత్త వ్యాఖ్యానం ఛందశి్శిల్పంగా చెబుతూ వచ్చారు, ఆ (పర
ణను (గహించి, డా॥ పొటిబండ మాధవళర్మగారు “మహాభారతంలో ఛంద
శిల్పం అన్న అద్భుత [గంథాన్ని రాళారు. అది ఓజ్జబంతిగా తర్వాత చాలా
పరిశోధన సాగింది. (పస్తుత వివేచన కూడా అలాంటిదే. మారుమూల ఎక్కడో
శాస్త్రంలో చెప్పబడ్డ వృత్తాలకు (వయోగ గతి కల్పించింది కల్పవృక్షం ఒకటి.
తర్వాత క్రీ ఖీ; మోటూరి వెంకటరావుగారు రాసిన “పద్మినీ భాస్కర" మన్న
మహాద్భుత కావ్యం. ఈ యుగంలో విశేషచ్చంద (ప్రయోగం ఎంత జరిగిందో
అంతగా దాని జొచిత్యాన్ని చర్చించిన విమర్శ వచ్చింది. కనుక ఈ (గ౭థంలో
ఈ దృష్టి విమర్శ చాలా సుకుమార రమణీయంగా చేయబడింది. [గంథంలో
మొదటి 70 పుటలు వస్తుశిల్ప సమీజాత్మకాలు. జీవుని వేదన అన్న రెండధ్యా
యాలూ ఒక మహాకావ్య సృష్టి వెనుక వున్న కవి యొక్క మనోవిశ్లేషణ, ఏ
మనస్సు కావ్యసృష్టికి వీజమో ఆ మనోవిశ్లేషణ, విశ్వనాథ వారే అవతారికలో
కల్చవృక రచనకు హేతువులు ఆనేక దృక్కోణాల్లో చెప్పారు, వాటి వివరణమే.
ఈ రండధ్యాయాలూ,
xxi
మూడో అధ్యాయం ఖండ విభజన, కావ్యశరీర సౌందర్యాన్ని విశ్చేషి
స్తున్నది. కల్పవృక కావ్యశరీరం కుదు ఖండాలుగా కల్పించ బడ్డ సుందరాక్ళతి
తప్ప ఆఅఆసుందర కబంధం కాదు. ఆ పంచఖండాల విభజనలోని సూత్రాన్ని
వ్యాఖ్యానించటమే అ ఆధ్యాయ తాత్పర్యం. తర్వాతి అధ్యాయాలు ఒకొక).
కథా సౌందర్యాన్ని గురించి చేసిన వివాంగ విక్షణం. ఆయా అధ్యాయాలకు
చేసిన నామకరణం కూడా విమర్శలో భాగంగానే పాఠకుడు చూచుకోవాలి_
విమర్శకుని యొర్క_ మానసిక భావనా సౌకుమార్యాన్ని ఆ నామకరణాలు
ధ్వనిస్తాయి కనుక. ఉదాహరణగా *అషాఢ మేఘమువోనివాడు” అన్న అధ్యాయం
బుష్యళ్ళంగుని కథా వివేచన. ఇక్కడితో (ప్రారంభమైన వస్తుశిల్ప వివేచన
“సకలోవా వెభవసనాధంితో అంతమయింది. “సీత పూజడ వెన్నుగా శిరసు
వంచె' అన్న అధ్యాయం వరకు వస్తు విశ్లేషణ సాగింది. ఈ నామకరణములు
కథా తాత్పర్యాన్ని వ్యంజించేవ. కనుక పాఠకుడు ఆవి సూచనలుగా [(గహించి
విమర్శలోకి [పవేశించాలి. [గంథానికి ముగింపు “వాల్మీకి _ విశ్వనాథ అన్న
అధ్యాయం. ఇది చాలా సూక్ష్మంగా పరిష్క_-రింపబడ్డ అంశం. ఎందుకంటే,
వాల్మీకి చెప్పిన టీ ఆంకాన్నీ కవి ఉల్దంభఘంచినట్టు కనిపించదు. మూల
భారతాన్ని తెలుగులోకి తెచ్చుకోవటం వేరు, మూల రామాయణాన్ని తెచ్చు
కోవటం వేరు. భారతంలో రసేకర శాస్త్ర థాగాలనేకం వున్నందున వాటిని
కాదని తెలుగు భారతం వచ్చింది. మూల రామాయణమే మహా కావ్యమైనపుడు
దాన్ని తెలుగులోకి తెచ్చుకోవట మెలాగ అన్నది చాలా కి ష్షమెన (సళ్న. ఈ
(వశ్నకు జవాబుగా ఈ చివరి అధ్యాయం రాయబడింది. ఇందులో పూర్వ
(గంథంలో (పస్తావింపబడ్డ కథాంశాలు మూలంలో వున్నాయా లేవా అన్నది
మా(తమే చెప్పబడినది. ఆ పోలికలను దృష్టిలో పెట్టుకుని పూర్వ (గ్రంథ
విమర్శ అంతా వచ్చిందన్న మాట. కనుక, (వస్తుత విమర్శ [గంథంలో ఓక
చక్కని పరిశోధన _పణాళికతోపాటు ఒక కత్రివాదర వంటి సునిశిత విమర్శ
వున్నట్టు [గంథమే సాక్ష్యం చెబుతున్నది.
చాలావరకు పరిశోధనలో విషయ బాహుళ్యాన్ని ఇవ్వటమే జరుగుతుంది.
కానీ, వరికోధన విమర్శ స్థాయికి పెరగడమనేది ఇటీవల విశ్వవిద్యాలయ పరి
శోధనలో వచ్చిన మార్పుగా గు రించవచ్చు. పరిశోధన అంటే కావ్యంలో ఈ
xxii
వృత్తాల ఇన్నిన్ని వున్నాయని ఒక చార్జు వేసి చూపించటం కాదు. ఆది చాలా
ఆవిమర్శక సం[పదాయం, దాన్ని చెప్పినా చెప్పకపోయినా వృత్త (ప్రయోగం
లోని జౌచిత్యాన్ని విశ్లేషించటం విమర్శ సం్యపదాయం. కనుక, పరిశోధన
విమర్శ స్థాయికి పెరగకపోతే ఆ జాతిలో మేధా నై శిత్యం లేదని అర్థం.
లాంజినస్ అన్నాడు _ విమర్శ ఒక ఉత్కృష్ట సంస్కృతికి పతాక వంటిది.అని.
ఆ పతాకాంచల చలన ధాళధళ్యాలను ఈ విమర్శ (ప్రతిబింబించుకోవటం చాలా
ఆనందించదగ్గ విషయం. ఈ విమర్శక కిశోరం భవిష్యత్తులో ఆ పతాకను.
ఆం(ధ విమర్శ రంగం మీద ఆవిషృ_రించాలని ఆశిస్తూ ఆశీర్యదిస్తున్నాను.
ఆనంతవురం
65-91 ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు
0
క్
అవ
అవతారిక
కావ్యావతరణకు ఒక హేతువు అవసరం. (పాచీశ కావ్యాల్లో రాజాబజ్ఞగానీ,
దైవ[పేరణ కానీ హేతువులుగా కనిపిస్తాయి. పాత కథంనే మరీ కొత్తగా
రచించేటపుడు కర్త ఎదుర్కొనే (పళ్న ఒకటుంది. “మళ్ళీ ఎందుకు ఆ రచన
అని. శ్రీ మద్రామాయణ కల్పవృక్ష రచనపై ఇదే (పళ్నకు విశ్వనాథ సత్య
నారాయణ “నా భక్షి రచనలు నావిగానీ అని సమాధానిమిచ్చాడు. అది సూల
మైన జవాబు మాత్రమే తనకోసం మా(తమే కళాసృష్టి చేసుకునే స్థితి కళా
వవంచంలో సామాన్యంగా ఉండదు. కనీసం మరొక్కరి కోసమైనా ఆ సృష్టి
నిర్ధేశించ బడుతుంది. అందుచేత కళాసృవ్టికి పది కారణాలున్నా యనుకుంటే ఇది
అందులో ఒక కారణం మా(తమే., సంపూర్ణంగా అదే కారణం కాదు. ఈ దృష్ట్యా
కల్పవృక్ష రచనకు హేతువులు ఏమిటన్నది ఒక (ప్రశ్న.
విశ్వనాథకు తెలుగు రామాయణానువాదాల పట్ట తీవ అసంతృప్తి
ఉంది. మొల్ల, భాస్కర, రంగనాథ రామాయణాలలో ఆత్మను తాకే లక్షణం
లేదని కవి తలచాడు. ఖారత భాగవతాలను అనువదించకుండా రామాయణమే
ఎందుకు అని అంటే ఆ [గ ంథాల అనువాద స్థాయి మరొకరు తాకలేనంత
ఉన్న తమయింద సీ, దానిని ఆందటం అసాధ్యమని విశ్వనాథ అన్నాడు.] ఈ
మాటలను బట్టి కవి ఉద్దేశ్యం ఒకటి ఊహించవచ్చు. తాను కూడా రామాయ
ణానువాదాన్ని అంత స్థాయిలో నిలపాలి అని ఆశించాడు,
రామాయణాన్నే రచనకు ఎంచుకోవడం వెనుక మరో కారణం వుంది.
తన “ఆత్మకథిలో విశ్వనాథ చెప్పాడు. చిన్నప్పుడు విశ్వనాథ కవిత్వం
(వాస్తుండగా వాళ్ళనాన్న కొట్టినంత పనిచేసి అన్నాడు: “ఏదో ఇంగ్లీమ చదువు
చదివి పెద్ద ఉద్యోగి వవుతావని నేను ఆశవడుతూంటే, ఈ పిచ్చిక విత్యం దేని
కిరా నీకు? చివరకు విశ్వనాథకు వాళ్ళ నాన్నకు రాజీ కుదిరింది. ఆయన విశ్వ
1. చూ. What is Ramayana to me. [వ వ్యాసం.
ns
శ్రీమ [దామాయణ కల్పవృతము :
నాథతో అన్నాడు: “నీవు ఏ కాను తప్పితే ఆ క్రాసుతో సీ చదువు పూర్తి. రెండ
వది, నీవు వాస్తే రామాయణమే రాయి, ఈ పిచ్చికవిత్వం వద్దు.” ఈ కథనంతా
*(వాసిన రామచందు కథ (వాసితి నంచనిపించుకో' అనే పద్యంలో సూచిం
చాడు, ఇది తండి ఆజ్ఞ, దీనికి జీవుని వేదన తోడయింది. ఆడి అంతర్జ్వాల.
ఈ రెంటికీ తోడుగా కవి పేర్కొన్న మరొక అంశం ముని బుణం.
దేవ, పితృ, ముని బుణాలనే బుణ[త్రయంలో మొదటి రెంటి గురించి చెప్పాక
చివరిదైన బుషిబుణం చెబుతూ వాల్మీకిని ప్రశంసించాడు. అతని భాషాసాము గి,
సత్కావ్య నిర్మాణ రేఖా సామి బుణం తీర్చటం జన్మజన్మలకూ ఆసాధ్యం
అని, నెంటనే “ముని బుణముదీర్చు ష్ కావ్యమును రచింతు' అన్నాడు, అంటే,
ఆ కొవ్య నిర్మాణ రేఖా సామ గినంతా కల్పవృక్షంలో ని షేపిస్తున్నానని
సూచించాడు.
బుణ|తయం ఈ రచనకు హేతువు. ఇక తనకున్న రచనార్హతను నిరూ
పించుకుంటూ, కవి తన జీవిత విశేషాల్ని చెప్పాడు. పరమ భక్తాగగణ్యుడికి
తాను ప్యుతుడు. తన తమ్ముడు “పండిత కీర్తనీయు డిరుబాసల దిట్ట రస జ్ఞమౌళి'
“కవిత్వ కళోగ కారికేయుండు.' అలాంటి తమ్ముడు పరీక్షించిన కవిత్వం
తనది. దేశాన్ని తమ కవితా దిగ్విజయ యాతలతో సంపన్నం చేసిన సాహితీ
మూర్తులు తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాన్ర్రీకి తాను
శిమ్యడు. ఆం|ధ కవిలో క మూర్ధ మణులై న మహాకవుల కావ్యాలకు, సంస్కృత
నాటకాలకు తాను నిత్య పాఠకుడు. ఆవిరామ పరిశోధకుడు. ఇదంతా కల్పవృక్ష
రచనకు తాను ఎలా అధికారి కాగలడో చెప్పటమే,
తన కవిత్వ లక్షణం చెపుతూ, 'నిత్యవెగి” అన్నాడు, ఈ వేగంలో
వ్యవహార పదాలు ఎక్కువ వచ్చిపడతాయి. “ఆలాగటోయి ఏలాగూ?ి,
“క రాజేమి రాజొనొ'-ఇలాటి మాటల్లో ఆ వ్యవహార భాష కనిపిస్తుంది.
అవతారికలో పూర్వ(పచురణతో (ప్రస్తుత (ప్రచురణ (1976) భేదిస్తూంది.
ఫూర్య(గంథ అవతారికలో 160 పద్యాలు ఉండగా (పస్తుతం "75 పద్యాలు
మాతం వున్నాయి. వీటిలో కొత్తగా చేరినపి 16 పద్యాలున్నాయి. అంటే
బోలకొండ ఛందోవస్తు శిల్పము 8
దాదాపు నూరు పద్యాలకు పెగా వదిలివేయబడ్డాయి. ఆ విషయాలు ముక్యాల
రాజవంశచరి[త్రకు సంబంధించినవి.
పూర్వావతారికలో కనిపించే “నన్నయ్యయు తిక్క_న్నయు' అన్న పద్యం
[కొత్తపతిలో లేదు. |కొత్త[పతిలో 51వ పద్యం “యువరాజు వచ్చి రాజ్యో
దంతములు చెప్పు,..” తర్వాత “వారి వంళంబున రామలింగయ్య యను దొరి
ఆని వుంది. ఈ రెంటికీ మధ్య 'వారి వంశంబు వక్కా.ణించెది అని ఒక
దీర్ణవచనం పాత (ప్రతిలో వుంది. “ఆట్టు వేదాదియు, ..' (రీకీప.) తర్వాత రాజ
వంశ [కమం ఇరవై ఏడు పద్యాల్లో సాగింది. ఇడి కొత్త[పతిలో లేదు. ఇక
కొత్తగా చేరిన పద్యాలు కొన్ని వున్నాయి. (కొత్త పతిలో 868వ పద్యం నుండి
89వ పద్యందాకా, 62వ పద్యం నుండి "8వ పద్యందాకా క్రొత్తగా చేర్చ
బడ్డవే. వీటిలో “ఎదకు పురాంధ,+.', *నాది వ్యవహారభాష, *.. ఇత్యాది పద్యా
లున్నాయి. తొలగించినవీ చేర్చినవీ కాక సంక్షి ప్రీకరించిన వచనం ఒకటి వుంది.
(స్తుత (పతిలో కరవ వచనం “ఆస్మత్కావ్య [శోతలైన కనకవల్టీ...*
ఇత్యాదిగా వుంది. పాత (పతిలో ఇక్కడ ఒక దీర్గ వచనం వుంది. దానికి
ముగింపుగా ఈ కనక వల్లి, .* అని తర్వాతి పద్యానికి సమన్వయింపబడింది.
ఇదంతా సంక్షిప్తంగా ఒకే వాక్యంలో [కొత్త (పతిలో చెప్పబడింది.
అవతారికా పద్యాల్లోనేకాక ఖండాంత వద్యాల్లోకూడా ఈ (ప్రతుల మధ్య
భేదముంది. పాత్మపతిలో వరుసగా ఖండాంత పద్యాలివి:-
శివభవ త్రనుపూజయె తవులు గాక
బాలకాండేష్టి యిది చం[దమౌళి నృపతి
వినియెనెది సత్యకవి వల్ల విశ్వనాథ
పార్వతీ శోభనా ది గర్భంబు వలన. (కష్టే)
శివ భవన్మూర్తి పుల్కలె చెలగు గాత
మిద్ది యవతార ఖండంబు నెద్ది వినను
మనసు వడియెను దా జందమౌళి నృపతి
నా వలన సత్యకవి విశ్వనాథు వలన (అవతార)
శ్రీమ[దామాయణ కల్పవృక్షము :
కీయి నొ (పాణనాథ శివా మివ౨ియు న
హల్య ఖండంబు సీ కృపకగును గాక!
పార్వతీ శోభన్నాడి గర్భంబు రచన
| ఇ రా ఆళ్ళ £ ys
యల్ల ముక్త్యాల పతి వినన న రచన; (అహల్య)
కొత (పతిలో ఈ పద్యాల స్థానంలో వచ్చిన పద్యాలివి :
“ఈ కావ్య [శోతృతకును. ..' (ఇష్ట)
ఈ కావ్య (శోతృవితతి. ..' (ఆవతార
“అజుగురు (శోతలె న మహాకృతి ఇది...” (అహల్య)
ధనుస్సు, కళ్యాణ ఖండాంత పద్యాల్లో రెండు (పతులకూ భేదం లేదు.
జీవుని వేదన
కల్పవృక్ష రచనకున్న (వధాన | పేరణలలో తండీ ఆజ్ఞ బాహ్య
విషయం కాగా, జీవుని వేదన అంతర విషయం. సర్వ జీవరాసుల స్పందనను
తనలో పొందే ఆర్తి పేరు జీవుని వేదన. లోకంలోని వేదన జీవుని వేదన ఒకటి
కొదు. మానవ (ప్రయత్న వె ఫల్యాలో, శారీరక రుగ్మతలో తదితర లౌకిక
కారణాల మూలంగా కలిగే వేదన సకారణం. దానికి ఓదార్పు వుంది. ఒక
(పయోజనంకోసం పడ్డ ఆరాటమే తప్ప అది వేదన కాదు. _ జీవుని వేదనకు
కారణం దొరకదు.
“ఈ యనిలాధ్వమెల్ల నినదించెడి మువ్వల మోత దూరమై
పోయెడి గోతతిన్ పిలచువోలిక యేదొ వినిస్వనించెడున్
రాయిడి పొందుచున్ దెలియరాక వగర్చి-” (శృంగార వీధి)
ఇది దాని స్వరూపం. లోలోపల రగిలే అసంతృప్త జ్వాల అది, ఇద
మిశంగా కారణం తెలియని కలత అది. ఆ వేదన కవిత్వ హేతువు తప్ప
లోకంలోని ఏడుపుకాదు. జీవుడు అనే మాట ఆత్మను సూచించే వేదాంతపరిభాష.
మనిషి లోవలి మనిషిని జీవుడంటారు. అతడు పొందే వేదన జీవుని వేదన.
ఇదంతా కవి మనస్సుపొందిన తాత్త్విక చింతన.
“దేహమ్మున్నంతన జీవి పొందనగు బాథా సవ్యాతల్ చెప్పగా శక్యమ్మా!'
అని రాముడనటంలో ఈ వేదన వుంది. గౌతమ బుషిం[దుని భార్య యహాల్య
యెంత పడ్డది!” అనటంలోనూ ఆదే వేదన వుంది.
జీవుని వేదన అనేమాటకు నేపథ్యంగా కై9 స్తవ, బౌద్ధమత భావాలు
కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అహల్యగురించి రాము డనుభవించిన దుఃఖానికి
ఈ భావనేపథ్యముంది. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపా
లని ధర్మశాస్త్రం చెప్పిందని (క్రీస్తుతో శాస్తులన్నపుడు అతడన్నాడు: ఈ ఫ్రీ బ్రో
పాపం లేనివాడు మొట్టమొదట ఆమెపై రాయి వేయవచ్చు.” ఈ మాటల్లో మానవ
శ్రీమ[దామాయణ కల్పవృక్షము :
బలహీనతలపట్ట కారుణ్యం వుంది. ఇంచుమించు ఇదే భావంతో వున్న ఉపగుప్ర
వాసవద త్త కథలోకూడా ఆ కరుణే వుంది. ఈ బౌద్ధగాథలో వ్యాధిపీడితురాలై న
వేశ్య నగరం వెలుపల పడివుండగా ఉపగుప్తుడ నే సన్యాసి ఆమెను కాపాడ్డానికి
వెళతాడు. పాపిని పరమ |కూరంగా శిక్షించటం వేరు. (పేమతో చేరదీసి
పరిణమింపచేయటం వేరు. [పతి యోగికీ ఒక గతమూ, (ప్రతి పాపికి ఒక భవి
ష్యత్తూ వుంటుందని (పసిద్దోకి. ఆ దృష్టితో నేరాన్ని శిక్షేంచాలి, శిక్షకు మూలం
(పేమ తప్ప ద్వేషం కాదు. “అహల్య ఎంత పడ్డది" అన్న పుడు “పాపం అని
జాలిపడటం కనిపిస్తుంది.
సర్వ జీవరాసులపట్ల సానుభూతిగానూ, తన ఆంతర జగ త్కల్లోలాల
గురించి కవి పూరించిన మౌనరోదనాశంఖంగానూ జీవుని వేదన కనిపిస్తుంది.
ఇది సుఖదుఃఖథాదిక ద్యంద్యాతీతం. తీగలు బిగించబడ్డ విపంచిలాంటి కవి హృద
యాన్ని 'రు'మ్మని [మోగించే వాతాహత మిది. కావ్య హేతువిది.
ఖండ విభజన
కల్పవృక్షంలో (పతికాండను అయిదు ఖండాలుగా విధిజించటం జరి
గింది. ఇది రచనా వణాళిక. తత్పూర్వ కవులు బాల, ఆయోధ్య ఇత్యాది
కాండ విభజన చేశారే గానీ ఖండ విభజన చేసిన వారు మృగ్యం. ఇది కొంత
వరకు ఆక్వాస విభజన లాంటిది. ఆళ్వాస విభజనకు సంఖ్యలుంటాయి. కానీ
ఖండ విభజనకు పేర్గుంచ బడ్డాయి. పతి కాండలోనూ ఖండ సంఖ్య అయిదే.
ఇదొక పథకం.
బాలకాండలో వరుసగా ఇష్ట; అవతార, అహల్య, ధనుః, కళ్యాణ ఖండా
లున్నాయి. ఈ నామకరణ విధానం సంస్కృత నాటక క ర్గలైన సూ దకుడు,
విశాఖదత్తుడు తదితరుల్లో కనిపిస్తుంది. ఈ ఖండ విభజన వెనుక మరొక ఆర్థం
కనిపిసూంది. కావ్యనామంలో వృక్ష శబ్దముంది- కల్పవృక్షం ఆని,
“సంచ భూతములను పంచ శాఖలు సాగి
యెదు గుణంబుల నవఘళించి, ,.”
'చెట్టుగాని చెట్లు తనమ్మునికు అంజలిస్తున్నా నని అవాల్య రాముని
స్తుతించింది. ఠః వృక్షానికి కొమ్మలైదు. ఇవే పంచభూతాలు, పంచేం[దియాలు,
ఈ విధంగానే కాండకు ఐదు ఖండాలున్నాయి. ఇది అధ్యాత్మ దృష్టితో పంచ
భూత, పంచేం[దియాల సూచన.
ఈ కాండలోని ఖండ విభజనకు సంఘటనలు ఆధారం, పు|క కామెష్టి
[పధానాంశంగా కలది ఇష్టిఖండం. ఈ ఖండం ముగింపులో యజ్ఞ పురుషుడు
పాయస పాతను ఇచ్చిన వర్షన వుంది. ఈ పద్యానంతరం “ఆవతార ఖండంి
ఆరంభమవుతుంది, “ఇష్షీ'కి ఫలంగా భగవదవతరణ జరిగింది. జ సూచన
ఖండ నామకరణంలో వుంది. శ్రీరాముడు ధనుర్విద్యా (పవీణుడై, ఆ విద్యా
సాఫల్యం కోసం ఎదురు చూస్తున్నాడని ఈ ఖండం ముగిసింది. సరిగ్గా ఆ
8 శ్రీమ1దామాయణ కల్పవృక్షము :
సాఫల్య మార్షమితడే అన్నట్టు కౌశికుని (పవేశంతో తర్వాతి ఖండం ఆరంభ
మవుతుంది, ఇక్కడ అహల్యకు ఆ(గపీఠం వేయబడింది. లోకద్భష్షిలోని జారిణి
కాదు, ఇక్కడ ఆమె యోగిని. అందుకని ఈ ఖండానికి “అహల్యా ఖండ 'మని
పేరు, తర్వాత ధనుష్టండం ఈ ఖండారంభ పద్యమే అహల్య ఆశీర్వచనం-
“వింటి కోసలయందు విజయమగుతి అని. ఇది రాబోయే శివధనుర్భంగ
విషయం. ఈ ఖండంలోనే శివధనువు భంగించబడింది. ఇక్కడే భార్గవరాముడు
(కోధఘూర్చితుడై వచ్చి, శ్రీరాముని విష్ణు ధనుర్ధారిగా చేశాడు. (శ్రీరాముని ధనూ
రావం దై తేయలోకాల్లో _మోగిందన్న వర్ణనతో ఈ ఖండం ముగిసింది. ధనుస్సు
(పాధాన్యమైన ఖండం ధనుష్టండం. ధనుర్ధ్వని దై తేయలోకాల్లో వినిపించిందని
వర్షించటంతో శ్రీరాముడు ఆ లోకాల్ని జయించేంతటి శ క్రిమంతు డై నాడని
స్పురిస్తూంది. ఆ తర్వాత గానీ అతడు కల్యాణ రాముడు కాలేదు. ఈ వర్ణన
తర్వాత వెంటనే కల్యాణఖండం ఆరంభమవుతూండి. ఈ ఖండంలోనే (శ్రీరాముడి
వెరాగ్య శృంగార భావాలు వశిష్ట గీతోపదేశం చేత “సమ్మ పసార రమ్యము”
లైనాయి. ఈ విధంగా (పతి ఖండమూ తర్వాతి ఖండంలోకి చొచ్చుకుని పోవటం
కల్పవృక్షమంతటా కనిపిస్తుంది.
జాలకొండ చిట్ట చివర సమచి త్తవృత్తి సంతరించుకున్న శ్రీరాముని
గురించి వుంది. ఈ కాండ అనంతరం “అయోధ్య కొండి రానున్నది. అందులో
(వథమంగా “ఆభిషేక ఖండం” వుంది. కాండ వివక్ష లేకుండా చూస్తే, కల్యాణ
ఖండం తరువాత అభిషేక ఖండం వస్తు ది. సమచి త్తవృత్తి కలిగిన రాజు పట్టా
భిషేకానికి యోన్యుడన్ సూచిస్తూ అభిషేక ఖండంతో ఈ ఖండం అకుసంధించ
బడ తూంది,
సంబోధనా శిల్పం
(పబంధకవులు ఆధిక భాగ ము సంబోధనల విషయంలో థాబ్దిక పాధాన్యత
తోనే రచించారు. 'నీరజాక్షిి “పద్మనే[తి వంటి సంబోధనలు కావ్య [పపంచం
లోకి అడుగు? పె టైనాటికి వాటి [పయోజనం నెర వేర్చినా రాను రానూ అవి అరిగి
పోయాయి. స పడికట్టు మాటలై గణాలు నింపటానికి పనికి వచ్చేవిగా తయా
రయ్యాయి. తరాల తరబడి ఒకే రకం సంబోధనలు వినీ విసి పాఠకునికి
విసుగెత్రింది. ఆయా సన్నివేళాల్లోకి రసమగ్నుడయ్యే అవకాశం సన్నగిల్లింది.
శిథిలమైపోతున్న అర్ధ శిల్ప భవంతికి నగిషీలు పట్టి జిగేలుమని మెరిపించే శిల్పి
రంగ (పవేశం చేయాల్సిన ఆవసరం పౌచ్చింది.
ఏ సంబోధన ఆర్ధ వంతమో, కావ్య సందర్భానికి ఆన్వయం పొందుతుందో
అది సప్రయోజకం. అనేకమంది కవులు కేవలం శబ్దానికి (ప్రథమ స్థానమిచ్చి
అర్జానికి రెండోస్టాన మివ్వటం చేత కూర్పులో సొగసు వున్నా సందర్భానికి
ఆన్యయించ ని సంబోధనలు వచ్చాయి. సంవోధనల్లో ఆర్థసంపద అవసర మైంది.
విశ్వనాథ సంబోధనలు చాలాచోట్ల అతిదిర్హ ౦గా సొగివుంటాయి. “వాని
మీసాలు విశ్వనాథ సమాసాలు1 అని ఉపమింపబడ్డాయి అయితే ఈ దీర్గ
సమాసాలకు మూలం ఆం ధమహాభారతంలో వృతం. “'మ్రూరారి మదకుంధికుంభ
విదారణ దారుణ కృపాణ దక్షిణహసా"?, నిఖిల మహీ వలయోద్యహ బాహు
విష్ణు వర్ధనమూ ర్తీకి “శ్రీమత్తులసీ పల్లవ దామచ్చవి లబ్ది మరకత [_పతిమత్యోద్దామ
(ప్రభాస్థిమాలా క్యామాయిత ఏపులవక్ష' 4 అసి కవి|తయం చేసిన సంటోధనలు,
అటు తర్వాత me ఆళ్వాసాంత పదాల్లో ని దీర సమాసాలకు (పేరణ
నిచ్చాయి. (ప్రబంధాల్లో ఈ సంబోధనలు కథా సందర్భంలోకి [పవేశించాయి.
“ఓ మణిగణ (పోతాసి వాతాశన (పారజ్యత్కటి చకిక్ అని పెద్దన “ఓ వల
మాన మీన మిధునోపమలోల విలోచనాంత కాంతా'6 అని భట్టుమూ గై తదితర
కవులు (ప యోగించటంలో ఈ [పయత్నమే కనిపి పిస్తుంది. స క ఇలాటి
10 శ్రీమద్రామాయణ కల్పవృక్షము :
సంబోధనలు ఆయా కావ్యాల్లో క్యాచిత్క_ంగా కనిపించాయి. విశ్వనాథ వీరితో
(పేరితుడయ్యాడు. విస్తారంగా దీర సంబోధనలు (పయోగించాడు. వీటిలోని
అర్థ సౌందర్యం పాఠకుని గాఢ భావనాశీలతను కోరింది. అందుచేతనే “సంబుద్ధి
శిల్పం”? చర్చునీయాంశ మైఐది. బాలకాండిలోని సంబోధనలను ఈ దృష్టితో
విశ్లేషించటం జరుగుతుంది,
ధనుర్విసిర్గత పృషత్కదారిత శ తూ (ఇష్షి, 890)
అశ్వమేధం నిర్ణ రించిన దశరథుడు కతుధర్మానుసారం తన
రాజ్యాన్ని (బాహ్మణు౯కు ధారపోస్తే వారిలా పిలిచి తిరిగి ఇచ్చేశారు, (బాహ్మణు
లకు రాజ్యమిచ్చి తెజపి సం[పొప్రించె సీనాటికిన్* అని రాజ్యం ఏడి వెళ్ళబోగా,
వారు “ధనుస్సుతో శ్మరుుఐను జయించగలిగిన వాడా, నీ రాజ్యం మాకెందుకు
ఆని తిరస్కరించారు. క్షాత శ్రి గలిగిన నీవే రక్షించాలి తవృ మేము
వేదాధ్యయనంలో నిమగ్నులం వ్ ఆర్హం ఈ సంబోధనలో వుంది.
సార కస్యకా కరతల స్పర్శాత్త రోమాంచ
సు[శీమచ్చిక్కణ మూర్తి (అవతార. 68)
విష్ణువును ఇం|దుడు పిల్చిన పిలుపిది _ “లక్ష్మీ దేవి హస్త స్పర్శతో
రోమాంచం పొందేవాడా' అని. రాక్షస సంహారార్థం భూలోకావతరణ చేయుమని
విష్ణువును ఇంద్రుడు కోరుతూ ఈ మాటన్నాడు. నీవు సుకుమారుడివి _ అని
చెబుతూనే యుద్ధంచేసి దానవుల్ని సంవారించు అనటం లౌక్యంగా వుంది.
ఈ శృంగార సంబోధన ఇం|దుడికీ విమ్ణవుకీ మధ్యనున్న చనువును సూచిస్తూంది.
ఉదిత మహాకార్ముక సో(గదోః (పతావ నవ వహ్నికా
(ఆవాల్య. 218)
యజ్జరక్షణానంతం కౌశికుడు రాముని మెచ్చుకుంటూ ఇలా పిలిచాడు,
(పతాపవహ్న అనేది కవి సమయం యజ్ఞర క్ష వేళలో సుబాహుని దహించటంచేత
అది నిజంగానే వహ్ని. విశ్వామ్మితుడిచ్చిన అస్త్ర శక్తిని సక్రమంగా (వయో
గించి రక్షగా నిలిచాడు రాముడు. కౌశికునికి ఇది ఆనంద హేతువు. ఆ శ
సార్థకమైందన్న సంతోషమే ఇక్కడ “నవి శబ్ద (ప్రయోగంలో వుంది. “నవ
శ్రి” కనుక,
బాలకాండ ఛందోవస్తు శిల్పము క్షే
దుషధీ నివిషా ఘోహో (అహల్య రకర)
టు డు
ఇది గౌతముడి (కోధపూరిర వాగ్గార. అహాల్యను అపవి(తగా చేసిన
ఇం|దునికిది సంబోధన. ఇందుడు దూయ వేషంతో కోడిగా కూసి గౌతముని
బయలుదేర దీసి అతడి ధర్మపత్నిని అధర్మమార్గాల నడిపించాడు. కనుక ఆతని
“ధి శక్తి “దుష్ట మైన “ఊహతో” 'నివిష్టోమైంది. గౌతముడి మాటల్లో ఆ
విమర్శవుంది. సురేశ్వరునితో చులకనగా మాట్లాడ రాదనే గౌరవమూ, దుష్టబుద్ది
గల వాడెవడైనా నింద్యుడే అన్న తెగువా సంబోధనలో ఎగుడు దిగుళ్ళను
సృష్టించాయి. సంబోధనలోని ద్విరు క “ష్ష'కారం, మహో (పాణాక్షరాలు వక్ష
చిత్తవృ తిని వ్యంజించేవి.
సర్వకార్ముక విద్యా పళస్త హస్త (ధను: 102)
శ్రీరాముడితో కౌశికుని వీర శృంగార విజయాల గురించి చెబుతూ
శతానందుడు ఈ సంబోధన చేశాడు. అతడి కథనంలో (బవ్మార్షి వశిష్టుడి పెకి
కౌశికుడు ధర్మచ[క, వాయవ్య శరాది అస్త్ర విద్యనంతా (ప యోగించాడు.
ఆయితే ఈ శక్రినంతా వశిష్టుడి |బహ్మదండం (మింగేసింది. ఈ సన్నివేశం
దగ్గర కథ నాపి శతానందుడు రాముడిని ఈ పిలుపుతో పిలిచాడు. “ధనుస్సంపద
గురించి సామాన్యుడికి చెప్పాలి గానీ సర్వకార్ముక విద్యనూ తెలిసిన నీకేం
చెప్పేది” అనే అర్థమూ, కౌశికుడు ఇచ్చిన ఆస్ర్ర విద్యలన్నీ న వద్ద వున్నాయి.
అతడి అస్త్రశ క్రి ఎంతటిదో, దాన్ని [మింగిన |బహ్మదండం ఎంతటిదో వేరే
చెప్పాలా ఆనే అర్హమూ దీనిలో వున్నాయి.
మధుమూ క్రీ! (ధనుః 206)
దళాబ్దిపాటు వశం చేసుకున్న మేనకతో కౌశికుడన్న మాట ఇది. పదేళ్ళ
తర్వాత గానీ కౌశికుడికి తన తపస్సు దారి తప్పిందని తెలిసిరాలేదు. ఆ జ్ఞానం
వెలిగే కళ్ళను చూసి శపిస్తాడేమో అని మేనక వణుకుతూ నిలబడింది,
అపుడన్నాడు - పని దేవతలదే అయినా నీ (పేమ మరుస్తానా ఆని, తన తపో
ధర్మాల్ని విస్మ రించటానికి హేతువు మోహమనే మధువు. దాన్ని మూర్తిగా
దాల్చింది మేనక, అందుకు ఈ మాట.
12 శ్రీమ[దామాయణ కల్పవృక్షము.
నెట్టిక సీల (ధను, 418)
“నె ష్షిక కీర అనే మాటకు ఇది వికృతి. (బహ్మచారి అని నిఘంటు అర్థం,
పరజరాముడు ీరాముడితో అన్న మాటలివి. ఇది తత్కాలంలో రాముడి En
ధార ణను సూచిస్తూంది. అహల్యాఖండ (పారంభంలో రామలక్ష్మణులు
“కావిరంగుల గూడ కట్టులవారలు మొగము కుంకుమబొొట్ట నిలుపువారు అని
వర్డి ంచబడ్డారు. ఇదే హూపంతో వారు యజ్ఞవాటినుండి. మిథిలకు వచ్చారు.
“అక్కడ ధనుర్భంగ మయ్యాక పరశురాముడు ప్రవేశించి ఇలా పిలిచాడు. ఈ
సంబోధన పాత ఆహార్య విశేషాల్ని సూచిస్తూంది.
ఇటువంటి సంబోధనలు బాలకాండలో అర్హ శతకం కంటె అధికంగా
వున్నాయి. వాటి వివరమిది : వీటిలో “పూత చరిత', “ముద్దుబిడ్డ, “క మారి”
“వభూ' ఇత్యాది సంటోధనలను చేర్చలేదు, విశ్వనాథ ము[ద కటిన మాటలు
మాతం చేర్చబడ్డాయి. పడికట్టుగా వున్న సంటోధనలను చేర్చలేదు. ఖండా
ద్యంత పద్యాలను (గహించలేదు. కథాసందర్భముతో ముడివున్న వాటిని
మాతం సీకరించ£ ౦ జరిగింది.
ఇష్టిఖండం :
'వృధాళోకి (ఉలి; వృథ్విరాజ్య (పియకేకి (48), ధరణీ వరాహ (68);
. ధూతాఘమతీ (80), అమృతాంప ముఖమండలా (87), మత్స్య పుచ్చాభిరామ
.విలోచనాంచల (87), సాద్భుతమం[త్ర వినిర్ణయాకృతీ (146), (త్రయీ శిఖా
'బుద్దిధుసీ (202), కా యోషాహృదయనాథ (421)
అవతారఖండం :
జగ చ్చే)జ్రీభూత నవాంకురాది నవతా గశ్రీమంజు వీజాకృతీ (98),
శ్రీ జేతృ దిలీపాన్వయ భూజాని లతా(గ భాసిపూవా (296), అయోధ్యామవో
పత్తనీ (పజ కంటిపావ వెలుగ (829)
అహల్యాఖండం :
రఘ్ముపవృద్ధ నయనోజ్ఞ్వుల శీతమయూఖ (85), చాపముఖ సండిగ్ధాసు
"రాసు వజా (804), తాఓటకొ (వాణహర ణ పుణ్యవాపానీ భగీరథ (487), సుబాహు
(పాణజలధి మందర (487) Kk
బాలకొండ ఛందోవస్తు శిల్పము 18
ధనుష్టండం :
మిథిలా వృద్ద (శవా (18), శోభాంగ వల్యంకికా (225), స్వ(పశ స్త
కథా పరిఇాళితాఘ (267), శ్రీ నిభృత మనోజ్ఞహాస చి(త్రితవదనా (445),
శివధనుర్లోహీ (472), కల్యాణరామ (497).
కల్యాణ ఖండం &
దయాగుణ పయోనిధి (18), మనీషి శిరః|పచలన్మ హామణీ (204), పసి
సామీ (242).
శిల్పదృష్టా? (వత్యేకత కలిగిన సంబోధనల వివరమిది. ఇవి అభినయ
సూచకంగానూ, ఆహార్య సూచకంగానూ, వక్త చిత్తవృత్తిని తెలిపేవిగానూ
వున్నాయి. కొన్నిచోట్ల (పసిద్ధ విషయాల్ని ఆ (పసిద్ధ సమాసాలతో చెప్పటం
వుంది. ఉదాహరణకు “మిథిలెం[ద' అనే మాట మిథిలా నగరానికి రాజా అనే
అర్థాన్నిస్తూంది. దీనిని మిథిలా వృద్ధ(శవా అంటాడు విశ్వనాథ. ఇందునికున్న
వృద్ధ [శ వసుడనే నామాన్ని మిథిల - ఇండలోని ఇంద శబ్దానికి పర్యాయంగా
(పయోగిస్తాడు. ఖగళతారి, మునిశతారి వంటి మాటలీ కోవలోవే, ఇవేకాక
పద్యం మొత్తం సంబోధనలతో వుండేవి దాదాపు పదిదాకా వున్నాయి. సంబోధన
కూడా పయోజన సహితం కావడంతో అడి శిల్పమవుతూంది.
సూచికలు :
1. హరికథ చెప్తూ దీక్షితదాసుగారు ఎవరినో వర్తిస్తూ ఈ మాటన్నారట.
చూ. విశ్వనాథ కథ. పేల లి,
నన్నయ ఆంధ మహాభారతం, ఆరణ్యపర్యం. 2 ఆ. 1 ప,
పెదే. అరణ్యపర్యం. 2.కిర్? వ,
తిక్కన. ఆం[ధ మహాభారతం, ఉద్యోగపర్వం. 4.1 ప,
మనుచరి త 4.71 వ.
వసుచరి త,
చూ. డా॥ టి. కో టేశ్వురరావు, ఆంధ మహాభారతం _ అనుశాసనపర్య
పీఠిక,
ఎ రు రాజా ఠి 00
వస్తుశిల్ప౦
ఆషాడ మేఫుము వోనివాడు
తన గొంతులోన నూగు నినాదము లపూర్వ
నినదితంబులు పెకి నిట్ట వొడిచి
తన గుండెలోన డా(గిన మెత్తనగు చోట్లు
భావ రూపములంది పెకివచ్చి
తన సృష్టిలోన నుండిన [కొత్త మాధుర్య
సీమలు (కేళ్ళగా జెంగ లించి
తన యాత్మ దా నెఖుంగని యొక్క యానంద
పరిధి రేఖా స్వయం వ్య క్తి కలిగి
కను. గొలంకులందు( గన్నీళ్ళు గార్చి మెగ
గుర్పొడువం దనదేహ మా [కొత్త బిగువు
లెచట దెచ్చెనొ యని కనులింతలుగను
విచ్చి చూచుచు మునికుజ్జ బిగువు చెడియె. (ఇష్టి-15)
బుష్యశృ్ళంగ కథలో కీలక మైన పద్యమిది.
విభాండ కుని కన్నులకు వెన్నెల వరి ఈ బుశ శృంగుడు, ఇతడు
ఆషాఢ మేఘ సద్భజడు. ఈ పోలికలో అతని తత్త్వ రహస్యం అంతర్భూతమై
వుంది. అతడు ఎక్కడ వుంటే అక్కడ వర్షం కురుస్తుంది. అతనికీ వర్షానికీ
ఏమిటి సంబంధం? ఈ కథలో ఆ రహస్యం వుంది. దిన్ని మన సత్త్వ శాస్త్ర
దృష్ట్యా విచారించాలి.
మనోవిశ్లేషణా మార్గదాయకులై న (ఫాయిడ్, యూంగ్లాంటి వారి రాకతో
సాహిత్యరంగంలో నూత్న దృక్కోణాలు ఏర్పడాయి. మనిషి ఆంతరత శక్తులు.
a ౧ హో
సందర్భాన్ననుసరించి బయట వడతాయని వారు గుర్ధించారు. ఉ తేజితుడై న
వ్యక్తిలో బీజ ప్రాయంగా వున్న వాసనల (ఫాజిల్స్) సన్నికర్షచేత ఆనంద మో
ఆవేదనో కలుగుతుంది. ఒక రమణీయ దృశ్యాన్ని కన్నప్పుడో, ఒక రసపూర్ణ
బొలకొండ ఛందోవస్తు శిల్పము 15
గీతాన్ని విన్నప్పుడో అతనిలో కలిగే ఆవేశషంలా ఈ వాసనల |వభావమే. ఏది
వర్తమానంలో అను భవించబడుతుందో అది తత్పూర్వమే వాసనా రూపంలో
వుందన్న మాట, బుష్య శృంగుడిలో జరిగింది కూడా అదే. ఆతడి'లోనిి
రహస్యాలన్నీ అనుభవాలుగా బహిర్గతమయ్యాయి. అగ్ని, తం్యడితప్ప మరొకటి
తెలియని బుష్యశ్ళంగుడిలో కామ పచోదన కలిగించాలని వేశ్యలు సంగీతాలా
వన చేశారు. ఆ సంగీతమే అతడిలో కొ త్రలోకాల వాకిళ్ళు తెరిచింది. ఈ లోకా
లతనిలో వున్నవే. అంతదాకా తానెరుగని ఆనందం ఏదో అతనికి తోచింది,
అవన్నీ అతనిలోనివే. అందుకే కవి మాటిమాటికి *తనగొంతులోని' *తన గుండే
లోని' ఇలా “తని అనేమాటను వదేపదే అని దీన్ని సూచిస్తాడు. ఆ రనానుభవం
అతడిలో కలిగిన తొలి పరిణామం, ఆ తర్వాత అతనిలోనికి అసమశరుడు
తొంగిచూకాడు. ఇంతటి త్మీవ పచోదనకు హేతువు అతడిలో స్రీ జీవ (వవృత్తి
స్పందించటం.
(పాచీన భారతీయ సంస్కృతి, సాహిత్యం, కళలు అన్నింటికీ (పాతి
పదికగా కామస్పృవా వుంటుంది. ఈ కథలోకూడా అదే స్పృవాతో కూడిన
అర్థముంది. ఇందులో సాంఖ్య రహస్యముంది. పురుషుడు మేఘమని, త్రీ మేత
మనీ, రెంటి కలయిక వల్ల సృష్టి సాగుతూందని సాంఖ్యం చెబుతుంది. బుష్య
శృంగుడు పుంశ క్రి, సృష్షి సాగ టానికి కామేచ్చ ముఖ్యం, “[పజాయె గృహ
మేధినాంి అన్న వాక్యం సృష్ట్షికార్యాన్ని సమర్థిస్తూంది. ఈ ధర్మ కామాన్ని
న్మిగహిస్తే సృష్టి సాగదు. (బహ్మచర్యం అనావృష్టికి దారితీయటంలోని రహస్య
మీదే. మేఘం కురిసే వాన. వానతో సృష్షి - ఇది చ|కనేమి [కమం. కాసీ
మేఘం కురవటం లేదు. ఈ దృష్టితో నె బుళ్య శృంగుడు “ఆషాఢ మేమి సద్భశు
డయ్యాడు. ఈ మేఘం కురవాలంటే అతడు (బహ్మచ ర్యంనుంచి విరమించాలి, 1
బుష్యశ్చంగుడి రథం నగరానికి వెళతూంచే దారిపొడుగునా వాన పడింది,
ఇ (బహ్మచర్యంనుండి గార్హస్థ్య దశకు పరిణమించిన బుషికి సూచకం.
TTT TRRTRISTRITR TRITON RSET RISA CLRID IRL ILL RE LRRD RTL ITI AT TEP CDE RATATAT NASP ANA RRMARA MRL ARRIETA SIR
1. Iltis his fall from Chastity rather than his
unbroken Chastity that brings the rain.
_—Ascetism ard Erotism in the
mythology of siva P. 46.
18 శ్రీమదామాయణ కల్పవృక్షము :
ఇది 58 గద్య పద్యాల్లో నడిచిన కథ దీనిని చెప్పింది సుమంతుడు. విన్న వాడు
దశరథుడు. ఇదొక చి|తం. దశరథుడికి బుశ్యశ్ళంగుడి కథ తెలియక పోవట
మేమిటి? కాంత తన కూతురు. అంతటి దగ్గ రిబంధం వున్న దశరథుడికి సుమం
(తుడీ కథ చెప్పాల్సిన కొచిత్య మేమిటి?
దీనికి సమాధానం కథలోనే దాగివుంది. సుమం (తుడి (పధానోద్దెశ్యం
బుళ శృంగ మాహాత్మ రం చెప్పటమే. దశ రథునితో ఆతడన్న మాటలివి:
..రాజగోపాలక'; గా
వినినది చదినది యొకటియ
చనినది నీ వెబుగుదువును చారుల వలనన్. ( ఇష్ట. 147)
ఇక్కడ (పస క్రమెన మాటలు రెండు. ఒకటి మంతి వినినది, రెండు
చారులవలన రాజు వినినది. చారుల నివేదనలో రుపత వుంటుంది. అక్కడ సన్ని
హిత సంభాషణ వుండదు. రాజు, రాజభ క్ర్తుడు-ఎరిద్దరి స్థాయిల్లో మాటలుంటాయి.
కానీ, మంత్రి వినటం వేరు. మం[లాంగవేత్త కనుక తానే విచారణచేసి సమా
చారం సాధించగలడు. ఇందుచేత రాజు విన్న దానికంటె మంతి విన్న విషయమే
సూక్ష్మమైనది.
మరో అర్ధంలో, “'చనినది నీవెరుగుదువును" అంటే 'నా వినినది ఎరుగవు"
అని సూచ్యార్గం. అతడు విన్నది ఏమిటం టె.బుశ్యశృంగ రి వలయజం చేయిసే
థి a యా జః ఆటీ
సంతానం కలుగుతుందని. ఈ విషయం ఒక్కసారిగా చెపితే రాజు భరించలేక
పోవచ్చు. అందుచేత నెమ్మదిగా చెప్పాలి. కనుక మంతి తాను విన్న విషయాన్ని
రాజుకు మెల్డి మెల్లగా చెప్పాడు.
గాధథిసూతి కథానకవులు
బాలకాండ విశ్వామ్మిత క థాగుచ్చం. యజ్ఞర క్ష ణకు బయలుదేరిన రామ
లక్మణులకు దారివెంబడి ఆయా సల పురాణాల్ని వినిపిస్తూ నడిచాడు, విశ్వా
మి|తుడు, ఇక్కడి కథలు కొన్ని విపులంగానూ, కొన్ని సంక్షి పంగానూ
ఉన్నాయి.
తాటక వధఘట్టం శ్రీరాముని కోదండ పాండిత్యానికి పదర్శన. లోక
కళ్యాణార్థం ఆమెను వధించినా అది అతడి ధనుర్విద్యకు పరీక్ష అయింది. దీనికి
నేపథ్యంలో వున్నళ క్రి విశ్వామితుడు అతడు బలాతిబల విద్యలను ఉపదేశించి,
రాముడి సామర్థ్యాన్ని పరీక్ష చేశాడు. తాటకా సంహారం రాముడే చేయాలని కౌళి
కుడి ఆశ, ఆందుకే పదేపదే అతజ్జి ఉతాహ్న పరుస్తాడు. '“ధనుర్చాహా మహో
(గాకృతీ' అంటాడు. ఇది *చదియగ వలెనన్నన్ చదియంగా వలయు నీదు చాపా
(గమునన్' అంటాడు. “స్రీవధ నా చేతకాదు ఆని రాముడంటే, “అధర్మ సవా
తలైన స్రీలు తొల్లి మహా పురుషులచే వధింపబడిరి; ధర్మంబు మాకు వదలుము,
నీ (పథమ మార్గణ దర్శనోత్సాహులము మాకు కనువిందు సేయుము అని తన
ఆంతర్యం బయట పెట్టాడు, అమూలక మైన ఈ కల్పవృక్ష కల్పన తాటక వం
రహస్యాన్ని వ్యాఖ్యా నిస్తూంది. ఇదంతా రాముడికి కౌళికుడు ఇస్తున్న శిక్ష ణి,
“సంధ్య సమీపిస్తూంది. రాక్షసులు నిలో అధికబల వంతులవుతారు. వధించు
అని రాక్షసయుద్ధ మర్మం చెప్పాడు ఇది పధానంగా రామ ధనుర్విద్యకు మెరుగు
పెట్టే అంశ మైనా దినితో మరొక [ప్రయోజనం ఏమంటే. తాటకాసంహారం వల్ల
మారీచసుబాహులు బలహినులవుతారు. వారి సంహారం సులభమవుతుంది. కః
కుడికి రాముడంటే విష్ణువవి చూచాయగా తెలును. అందుకే వదేపదే దివ్యానుభవం
పొందుతాడు, దశరథునితో కౌశికుడు,
SKB-2
18 శ్రీమ|దామాయణ కల్పవృక్షము +
ఈ జులపాల జుత్తుగల యీ పసిబాలుని నేనెబుంగుదున్
రాజ! యొసంగగావలయు రాముని నాకయి దై త్యలోక (పా
ణాజిర బద్ద పీఠుడబునట్టి యముండిత దాదిత్మిపసూ
తాజినమంత తానొలుచు నద్భుత శౌ ర్యనిధాన మీతడున్. (అహల్య -41)
అనటంతో ఆ విషయం స్పష్టమైంది. పైగా జరుగబోయే కథనంతా
అతడు ముందే దర్శించాడు. ఆందుకే *నా విద్య నేర్చి పువ్వుల్లో పెట్టి స్త్ కప్ప
గిస్తాను- ఆ తర్వాత సీవు అతి వదులుకోవాల్సిందే తప్ప మాకెందుకు?”
(ఆహల్య-€ి6) అన్నాడు. ఇదొక సరదా మాటగా వున్నా రాబోయే అరణ్యవాస
వృతాంతాన్ని సూచిస్తుంది. అతడికి రామావతార రహస్యం తెలుసు. ఆ అవతార
[పయోజనం నెరవేరటానికి ఎంత దగ్గర మార్గముందా అని కౌశికుడు వెతుకు
తాడు. _రామునిలోని విష్ట్వంశను మేల్కొల్పుతూ తానే తగిన మార్గాల్లో
నడిపాడతజ్జి.
క్రొశికుడికి రామరహస్యం తెలుసనటాన కి మరొక ఆధారం వుంది. దారిలో
అలసీ రామలక్ష్మణులు నిదిస్తూండగా కౌశికునితో దేవతలన్నారు: “భృశాశ్వ
మహాస్ర్రముల్ రమాకాంతున కీయవే” (అహల్య, 158) అని. రమాకాంతుడే
రాముడని కౌశికుడికి తెలియనిదే ఈ మాటను దేవతలెలా ఆనగలరు? రాముడిలో
విష్ట్వంశను స్ఫురింపచేయడానికి వామనుని కథ చెప్పాడు విళ్వామి(త్రుడు.
అదితి గర్భంలో జనించి, వామనుడు యజ్ఞదీక్షలోవున్న బలిచక్రవ ర్షిని
వరం కోరాలని వెళ్లాడు. ఆపుడు ఆ వామనుడు కోకిల నవ్వులతో, ఒంటిపోగు
జందెంతో. గొడుగు, పావుకోళ్ళతో అందంగా వున్నాడట. కౌశికుడు ఈ మాట
చెప్పి మళ్ళీ అన్నాడు: “వటువెంత అందంగా వున్నాడనుకున్నావు? అంటే
లక్ష్మణుడు “కొను. ఎంతైనా అందంగా వుంటాడు” అన్నాడు. ఏసి రాముడు
సని పెకథ చెప్పండి అన్నాడు. రాముడికి ఒక గిలిగింత తోచి లీలా మా(తంగా
తానే వామనుడన్న స్ఫురణ కలిగిందేమో అని ఈ వర్గనవల్ల అనిపిస్తుంది. పైగా
సిద్దాశమం గురించి చెబుతూ కౌశికుడు “ఇది విష్ణువు తపస్సు చేసిన చోటు”
అన్నాడు. అక్కడితో ఆగర “నీవే నొరాయణుడిపి అన్నాడు. ఇవన్నీ
ఠొముని పె (పభావం చూవొయి. జు రా(తి తానే వామనుడయినట్టు కలగ న్నాడు
వొలకాండ ఛందోవస్తు శిల్పము 19
(అహల్య. 196) రాముడు. తెల్లారగానే ఈ కలగాపులగపు తలపులతో కౌళికుని
వద్దకు సందేహ నివృశ్తికె వెళ్ళాడు. కౌశికుడు మౌనవతంలో ఉన్నాడనీ
మాటాడరాదనీ బుషంన్నారు. కౌశికుడు రాముడిలో ఆ విష్ట్వంళ గురించి
తలపులు రావటం ఆశించాడు. అదే జరిగింది. ఇది రెండవ మెట్టు. తాను
నారాయణుడన్న భావన రామునిలో జాగృతం కావడానికి అహల్య కథ మరింత
తోడ్పడింది.
అహల్య కథకు ముందుగా ధర్మకామంలో వుండాల్సిన దీక్ష, కమ ఎంత
టివో, అవి ఇచ్చే సత్సలిత మెంతటిదో చెబుతూ కౌశికుడు కుశనాభతనయల
వృతాంతం చెప్పాడు.
కుశుడనే బుషికి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసువు
అని నలుగురు పుతులు. ఈ నలుగురూ నాలుగు రాజ్యాలు నిర్మించుకున్నారు,
ఇఆతదాకా చెప్పి కౌశికుడు తన బాల్యస్మృతి నెమరేసుకున్నాడు. *నా చిన్ననాడు
ఈ కొండలూ కోనలూ తిరిగాను. ఇక్కడి గాలులన్నీ నాలో గిలిగింతలు రేపేవి"
అని గాలుల (పసక్తి తెచ్చాడు. ఈ కథలో వాయుదేవుడిది (పాధాన్యం. (పారం
భంలో గాలుల |వస క్తి తెచ్చి, కథలోకి _శోతను తీసుకెళుతున్నాడు. ఇది కథన
నైపుణ్యం. కుశనాభ తనయలపె మోహపడిన వాయుదేవుడు వారు నిరాకరించా
రనే కోపంతో వారి తనూ సౌందర్యాన్ని విశ్లథం చేశాడు. “|ప్రభంజని
శబ్దంతో ఈ దౌష్ట్యాన్ని చెపుతాడు కవి. విరుగ గొట్టువాడు పభ ంజనుడు అసు
వ్యుతృతి. ఇది తెలిసిన కుశనాభుడు *కమి చూపాడు. తన తనయలకు
“సంబంధంి వెతుకుమని తన మం[తులతో అన్నాడు. “సంబంధంి అన్నాడ
కానీ సంబంధాలు అనలేదు. మం|కతులిది [గహించి అప్పర తనయలకు అప్సర
తనయుడే సరైన సంబంధం అని, (బహ్మదత్తుడిని ఈ శతకన్యలకూ
జత గాడుగా ఎంచారు. చూ? అనే బుషికీ సోమద అనే అప్పరకూ జనించిన
(బహ్మ దత్తుడు ఆ కన్యలను స్పృశించగానే వారి పూర్వ సౌందర్యం తిరిగి
వచ్చింది. పితృవాక్యపాలన చేత వారికి వాయుళాపం లభించినా అది త్రాతా
లికమే, ధార్మికుడైన బుషి స్పర్శతో వారి సౌందర్యం వారికి వచ్చింది
ఇది దర*కామ వలం.
20 శ్రమ దామాయణ కల్పవృతి ము -
కౌశికుడు ఈ రథ చెపుతూ తన అక గ్రాగొరి (సమ గురించి హృదయ
దభఘ్నంగా తలసోశాడు. ఆమె పేరు సత్యవతి. ఆమను బుచీకుడనే బువి కిచ్చి
వివాహం చేశారు. అతడితో పాటు ఆమె స్వర్గానికి వెళ్ళింది. అక్కడి నుంచి
నదిగా (ప్రవహించింది, ఆమెకు కౌశికుడంటే అమిత (పేమ.
చలి కాలమున హిమాచల గంధకావర్త
ముల నీళ్ళులను_ వెచ్చగిలగ దెచ్చి
వేసంగి మంచు పూస కట్టుల నీళ్ళు
లొడ్డు ము త్తెపు బిందులొ శ్రీగించి
అతని జీవితాంతం తాను (పేమ మూరిగా నిలిచిపోయింది. ఇంతటి
వాత్సల్య మూ మూ_ీని విడిచీ నేనే ఓక పని పె సిద్దా శ్రమం వెళ్ళవలసి వచ్చింది.
నీ కృప చేత సిద్ధి కూడా పొందాను కనుక నీవే నారాయణుడివి అని రామునితో
అన్నాడు కౌశికుడు. కథ కుశనాభ తనయల వత్తాంతంతో ఆరంభమై మళ్ళీ సిద్దా
(శమంతో ముడిపడుతూంది. అక్కడ కౌశికుడు వామనావతారం స్ఫ్సురించేలాగ
“నీవే నారాయణుడివి' ఆన్నాడు, మాటి మాటికీ రాముని అవతార [పయోజ
నాన్ని గుర్తు చేస్తాడు కౌళికుడు. కౌశికుడు చెసే బృ కథలు రాముడిలో బలమైన
ము[దలు త రావణ వధానంతరం సీతతో విమానంలో తిరిగివస్తూ రాము
ఢన్నాడు - “ఇంత ఎత్తునుంచి చూస్తే చిన్నవిగా కనిపించే ఆ పొలాలు, పురాలు
నో చిన్నతనంలో కౌశికుడు చెప్పిన కథలోని కురచలైన కుశ నాభ తనయల్లాగ
వున్నాయి! అని,
తర్వాత కౌశికుడు గంగావతరణ గాథ చెప్పాడు. గంగానదిని దాటాక
నిశాలపురి గురించి రాముడు కథ చెప్పమని అడిగాడు. 'నీ నోట నుండి వచ్చు
గగ౧పలుకు శ&రవారాకి తరగ చిలుకు” అన్నాడు.కౌశికుడు గడుసుగా కీ రవారాశిని
సంక కథ ఆరంభించాడు. సము[ద మధన కథనంలో ఒక నాటకీయ ధోరణి
సంది. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సము[ద్రం చిలకటం
రంభ మయింది,
1 యుద్దకాండ ; ఉవసంవారణ 298 ప
“1
SUL
YW us
గో | A
a. oh MT Mr pt |
Fos స Ht ee న
బపు! fe
a i
é శ్రి bE i
చిలుకుచు నుండగా నుదధి శరము చిందిన విం aa న
బులును విచి[త రూపములు పొందెడు.-_'* "We we pe
బాలకొండ ఛందో వస్తు శిల్పము
a
a
ఈ వద్య గమనంలోని |దుతగతి కథనంలో నాటకీయతను సృష్టిస్తుంది,
మొదట చిలికినపుడు తరగల మీద దండ కమండలాలు, శంఖ చ| కాలు కనీ
పించాయట. ఇలాగే రెండవసారి *చిలుకుచు నుండగా” అప్పరలు, మళ్ళీ సిలు
కుచు నుండగా” వారుణి లభించాయి. చివరగా దక్కిన అమృతం విష్ణుమాయా
విలాసం చేత సురలకు మాతమే దక్కింది. వారమరు లైనారు,. అసుర లను
సంహరించారు. దితి గ ర్భృశోకంతో కశ్యపుడిని చేరి ఇం[దహంతను పు[తుడిగా
[పసాదించ మంది. అతడ ఒక నియమం విధించి వరమిచ్చాడు. “ఇంతయు
శుచిత్వము పాయక” వేయేళ్ళు తవస్సు చేస్తే ఆమె గర్భలలో ఇం[దవహంత జన్మి
సాడన్నాడు. ఇం|దుడిది తెలిసి గర్భభేవన కోసం ఆమెకు పరిచర్యలు చేయడ
మారంభించాడు. తొమ్మిది వందల తొంభై ఏళ్ళ తర్వాత ఆమె ఇం|దుని సేవ
లకు సంతోషించి నా గర్భంలో ఇం[దహంత జన్మింపరాదనీ, సీకు సోదరుడు
జన్మించాలనీ (పార్టిస్తున్నాను' ఆంది. ఓక రోజు అశుచిగా వున్న అదితిని చూసి
ఆఅవకాళానికై వేచివున్న ఇం(దుడు గర్భ (పవెళం చేసి పిండాన్ని ఏడు ఖండొ
లుగా నరికాడు. అవే స ప్రమరుత్తులయ్యాయి. దితి ఇం| దునేమీ అనలేదు. “తప్పు
నాదే' ఆనుకుంది. అమె క్షమాగుణం విశ్వామి[తునీ, రామునీ కూడా విస్మయ
పరచింది. |
ఈ కథలను ముగిస్తూ విశ్వామి[తుడు రాముడిని “తాటకా [పాణహరజ
పుణ్యవాహినీ భగీరథ ఇత్యాది పిలుపులతో పిలిచాడు. ఈ సంబోదనతో గంగా
వతరణ గాథను తలపింప చేస్తున్నాడు. ఇలాగే సుబాహు [పాణజలధి మందర
అనే మాటతో క్షీరసాగర మధన వృతాంతం, “మారీచ [పాణ రక్షణ అనే
మాటతో ఇం|ద్రుడికి |పాణరక్ష కల్పించిన దితి కథ, “క్షమాగుణ నిధి అనే
మాట ద్యారా దితి క్షమాగుణం తలపుకు వస్తున్నాయి. రాముడికి ఈ కథలు
చెప్పటం గొప్పనో, భృళాప్వ విద్యలివ్వటం గొప్పనో తెలియలేదు. ఈ కథల్లో
రోముడిలోని విష్ట్వంశను జాగృతం చేసే యత్నం సమృద్ధిగా వుంది,
ఏవిం సాగరుల్ వారలదేమి (పభులు
et.
శశ్వద్వారి (తిమార్ష్గగా (పథకు నే చందంబునన్ వచ్చె క్రి
యాశ్వీ నా[క్రమణంబులో యను కథాతానంత విజ్ఞానమే
విశ్వంబుల్ వెలిగించు నా యెడద నే విందున్ వచింపంగదే (ధను. 25)
ఇది కౌశికుడు రాముడి నడిగిన [(పళ్న. ఇందులో కౌశికుని కథా
లక్షణాలు రెండు (పస క్ష్రమయ్యాయి. ఒకటి, అది ఆశ్వగతిలాగా దూకుతూ
పోతుంది. రెండు అవి విజ్ఞానదాయకాలు. కౌశికుడికి రాముడి (శోతృత ఒక కృప.
సీ విను జే (బహ్మర థంబు నాకు ఆంటాడతడు,
గంగావతరణ కథను [పారంభించి గంగ స్యర్హోక పథ ఎలా అయిందో
చెప్పి “అది కథ అని ముగించాడు విశ్వామి[తుడు. (శ్రోత మనఃస్థితిని కనుక్కో
టానికి కథకుడు వేసే ఎత్తుగడ ఇది. [శోతకు [పధాన విషయం వినాలని ఆశ.
వ్యక్త చెప్పక ఊరిస్తున్నాడు. కథకుడు మార్గం తప్పేసరికి (క్రోతలో ఉత్సాహం
సీరుగారిపోతుంది. అపుడు కథకుణ్ణి సున్నితంగా హెచ్చరిస్తాడు. రాముడదే
చేశాడు మీకు (శమగా వున్నట్టుంది. వినటం మాకు కష్టంకాదు. రా|తింబగళ్ళూ
కథ చెప్పటం (శ్రమ కదా” అని కౌశికుడితో అన్నాడు. ఇది వక్తకు హెచ్చరిక.
'సీవు వినటమే నాకు చాలు అని కౌశికుడు రాముడిలో ఉత్సాహం రేపాడు.
రాముడు మళ్ళీ గంగ [తిపథగామిని ఎలా అయిందని అడిగాడు. కౌశికుడు
సమాధానంగా కుమారస్వామి జనన వృత్తాంతం చెప్పాడు. చెప్పాక తన
చాతుర్యాన్ని తానే వ్యాఖ్యానించాడు ౬
“ఆఅడిగినదేమొ చెప్పకువె యా యిత రమ్మ ఖిలంబు చెప్పుమా
యుడుగ క య ట్రై వించుబడి యుందురు [శోతలు నిద్దియే సుమీ
గడుసరియౌ కథా కథన కౌళలి _ (ధను, 806)
బాలకాండ ఛందో వస్తు శిల్పము 28
మన్నాడు. వారడిగింది తాను చెప్పలేదని కౌళికుడికీ తెలుసు. [శోతలో
ఏది ఉత్కంఠను కలిగిస్తుందో దాన్ని చివర చెప్పాలి, అపుడు దానికోసం
తక్కి నదంతా వింటారు. ఇదే గడుసరి కథనమట. గంగ కథను ఆరంభిస్తూ
“ఆసలు కథ జెప్పెదను వినుడని అనటం అందుశే.
“అనగ ననగ సగ రుడన్నట్టి రాజు. ఇది కౌళికుడి కథారంభం-ఈ పద్దతి
వసివారికి చెప్పేది. (ప్రక్కన బుషి సంఘమున్నా సరే, రాముడే [పధాన [శోత,
ఆతడు *పసిసామి'. కనుక ఈ శిశుధోరణి. కౌశికుడు గంగ కథ చెబుతూ
అసమంజసుడి గురించి చెప్పాడు. అతడు *పసీబాలుర గొనిపోయి సరయువు
నడిపాయలోనికి (దోసి యొడ్డున రొండిన చేతులిడుకొని పకపక నవ్వుచుండును
అని చెప్పి ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాడు కౌశికుడు. ఈ వర్ణన లేకుంటే
కథకు కలిగే అర్ధభేదం ఏమీలేదు. ఆయితే ఇలాంటి సూక్ష్మ వర్గనలే (శోతను
తన్మయుఖణ్ణి చేస్తాయి. ఆందుకే రాముడికి బుషులు చెప్పే కథలిష్టం,
' వీరంతర్హ౦ష్టలు” ఆంటాడు లక్ష్మణునితో
ఈ వర్షనలు విన్న శోతలో కథా (పభావం సవ్యంగా వుండాలని
వెంటనే ఆన్నాడు.
ఈతియె పౌరులకు ధూమ కేతువై న
పు[కకుని రాజు వెడలించె బురమునుండి
అతని కొడుకు [పజాహితుం డంకమంతు
డరి (పియంవదు డతి సాధువై న బెడ్డ (ధను. 816)
అలాంటి అసమంజసుడు రాజ్యానికి ఈతి హేతువు. (పజాహితమె రాజు
ఆకొంక్షించాలని సూకక్రి చెప్పబడుతూంది. కథ (కోత మనోంతరాళంలోకి
చొచ్చుకుపోతూంది. అందుకే కౌళికుని కథ “విజ్ఞాన హేతువు”.
ఈ కథలో (పాధాన్యం కథనానిదే. సాగరులు తామెలాగైనా యజ్ఞాక్వాన్ని
సంపాదించాలని భూమిని పెళ్ళగించట మారంభించారు. వారి మనసులో వున్న
తొందర, వారి చేష్టలు, కలిగించిన వైఫల్యం కథకుడు చెప్పాలి: అలాంటి సన్ని
వక్త శ్రీమ[ద్రామాయణ కల్పవృక్షము :
వేళాలో ఉచ్చారణా విధానమే (పయోజనకారి, అందుకే ఇక్కడ మేదినీ వృత్తాల్లో
న్ ఆశీ గా
సాగరుల (పయత్నాన్ని వర్ణించాడు, ఈ వృత్తగతి వె ఫల్య సూచకంగా వుంది,
ఇది ఛభందశ్శిల్పమని రచనా పరంగా చెప్పుకున్నా, కథకుడి గొంతులో తొణికే
రసరహస్యంగా కూడా భావించాలి.
కపిలుని (కోధాగ్నికి సాగరులు బూది కుప్పలైనారు. ఆ తర్వాత
అంపమంతుడు సాగరుల జాడకై వెదికి బూదిరాశుల్ని చూసి నిశ్చేష్టడయ్యాడు.
ఆతడు గంగ కై తపస్సు చేశాడు. (ఆ తర్వాత దిలీపుడు) తర్వాత భగీరథుడు
తపస్సు చేళాడు. కథలో భగిరథుని [(పవేశం ఇలా వుంది.
__భగిరథుం డంత రాజ్య
మునకు వచ్చె, దపోనిధి పుణ్యమూ ర్రి
పరమ ధార్మికు డఖిల దిగ్భరిత క్రీర్రి'
ఈ మాటలు వినటంతోనే [శోతలో సాధించే వ్యక్తి *“ఇతనేనేమో” అనిపిం
జేంత దరాగా సాగింది ఈ రచన. ఇది నాటకాదులో మహారాజపాత (పవేళాన్ని
జ లు
సూచించటం లాంటిది. రాజాధిరాజ, రాజ[పతాప-' ఇత్యాది వాక్యాలతో పాత్రను
| పవేశ పెడితే | పేక్షకునికి ఎలా గగుర్చాటును కలిగిస్తాయో, ఇక్కడ ఈ
మాటలూ అదే ఫలితాన్నిస్తున్నాయి. ఇది కథన నై పుణి.
తన తపోబలంతో దేవతలను మెప్పించి భగీరథుడు గంగను సాధించాడు.
శివుని జటనుంచి దూకిన గంగ ఏడు పాయలై ఒకటి భగిరథు ననుసరించింది.
అతడు సిద్ధంగా వున్న మార్గంలో వెళ్ళాడు. “ఒకవేళ తమ కులోద్భవుడెవడై నా
గంగ నావిర్భవింపజేసిన నామె తేవలసిన తోవగా' అతని పూర్వీకు లేర్చాటు
చేసిన గుర్తులవి. మూలకథలోని గంగ నడకకు కల్పవృక్షంలో మార్గం
కల్పించాడు. మధ్య మార్గంలో జహ్నుముని గంగను (మింగాడు. భగీరథుడు.
“ఇంకొక వేయియేండ్డు [పభు'యే నిను గూర్చి తపింతుగాని నీవింకకు
సౌరవారి, విడువే.'
ఈఅాదరిల ఆత YYW టన నం Gl
Cr]
ఆన్నాడు. తన శక్తిఅంతా తపమే. ఒకదై న్యం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత
బూదిరాశుల్ని తాకిన గంగ వారికి ఉత్తమ లోకాలు కల్పించగా భగీరథుని
(బహ్మ మెచ్చాడు. భగీరథుడు వినయంగా “నా పూర్వుల తపస్సువలం నాకు
చెందింది. అంతతప్ప నా గొప్పేముంది? అన్నాడు.
కథ విన్న బుమలు “ఏమి కథ ఏమి చెప్పుట ఏమి సొగసు' అని (పశం
సించారు. ఈ అనుభవం [శోతలది. అతిసూక్ష్మ విషయాలు కూడా కథలో
చెప్పబడాయి. మానవ మన స్తత్వంలోని బేలతనమూ, దాన్ని జయించే పటుదల
0౮ అ టి
రెండూ వున్నాయి.
కథారంభంలో కౌశికుని కథ “విజ్ఞానబోధక మన్నాడు రాముడు. ఇందులో
వున్న విజ్ఞానం గంగావతరణకు సంబంధించినది. “పదార్థం భస్మ మయ్యాక
చైతన్య (పవేశంతో గానీ [పాణవంతమూ, మనోవంతమూ కాదని సృష్టి
రహస్యాన్ని! వ్యాఖ్యానించే కథ ఇది,
“నాకు సంతతిలేక యిష్యాకు కులము
నంబులువలంబు కడ నాగినట్టులా (౧.
నేచి యీ రెండునుం [బవహింపవలయు-"
అని భగీరథుడు (బహ్మను కోరిన కో రకతో ఈ సృష్టిరహస్యం వుంది. బూది
రాసుల్ని సురగంగ కడగాలి. తర్వాత తనకు సంతానం కలగాలి. గంగా
[సవంతినీ, సంతానాన్నీ (పవహించాలి అన్నాడతడు. సృషి చైతన్య శ కిగా
లబ
గంగను గుర్తించాడు భగీరథుడు.
ఈ కథలో భగీరథుడి వినయాన్ని రాముడు [పశంస చేశాడు. వనవానం
వెళ్లవేళ తన [పనుత్నాన్ని విరమెంవజేయ చూచిన కౌసల్యతో రాముడంటాడు ;
చున పూర్వులు అంత కష్టపడి భూమిని పెళ్ళగించి నానా అవస్థలూపడి
యజ్ఞాళ్వాని కై వెదికారు. అది పితృ వాక్యపాలన కాదా?”
(అయోధ్య. అభిషేక, 887)
1. చూ. గంగకథ. డా॥ టి, కోటేశగంరరావు. పుట. 16.
28 శ్రీమ[దామాయణ కల్పవృక్షము §
ఇదీ కథా[పభావం.
గంగావతరణ సమయంలో భూమి పొందిన అనుభవ మాధుర్యాన్ని కవి
వర్షించాడు. భూమి కొత్త పరిమళాలతో వుంది. నెర్మెలుపడ్డ నేల నీళ్టు పీల్చు
కుంటుంది. నీఖ్ళవస్తూం టే ముందున్న నేల నీరు తాకకనే చెమ్మగిలుతోంది, ఈ
వర్ణన అంతా కవి స్వానుభవం ఆధారంగా చేసిందే. కవి వెలినూతలలో
వున్నపుడు (తాగునీరుకు ఇబ్బందిగా వుండేవి. దాపుల్లో వున్న కాలువకు ఏడాది
కోసారి నీరు వచ్చేది. ఆ నీరు రావటం గొప్ప పండుగ. ఇన్నాళ్ళకు మంచినీళ్ళు
వచ్చాయని ఆనందం. ఇదే కొద్దిగా మార్చి గంగ గురించి వర్చించానని కవి
తెల్పాడు.! కవి అనుభవం కథన నైపుణ్యం కలిసి కథావస్తువును రక్తి
కట్టించాయి.
1. చూ ఆత్మకథ. మేఖిల-నీ. పు. 29.
ఉపల హృదయ వీథి ఉపనిషద్వితానం
విశ్వామి[తుడు రాముడికి చెప్పిన కథల్లో ఇది చివరిది. అహల్య శప్తురాలు
కావటం వరకు కౌళికుడు చెప్పాడు. తర్వాత కథ సమక్షంలోనే జరిగింది.
కల్పవృక్ష అహల్య మూలంలోని అహల్యకంటె భిన్నమైనది, కల్చ
వృక్షంలో ఇంద సంగమం చేయలేదు. అతని *కనుల విలాసమున్ కన్నది
ఆంతే. ఇం|ద్రుడామెపట్ట మోహగస్తుడై నాడు. మునిచూస్తే _పాణాంతకమని
ఆమె చెప్పినా వినలేదు. “ఇది నీకెయది యెన్నియేండ్డు దిగులయ్యెన్ నా
కవాల్యా' అని దీనంగా వేడుకున్నాడు. వేయేళ్ళుగా బిగ్గబట్టిన అహల్య న్మిగహం
చలించింది. కోరివచ్చినవాడు దేవేం[దుడని తెలిసి 'బుతుకాలం కాదు పో అంది"
“కోడి కూసెనె” అని తప్పుకోచూసింది. దానిలో రహస్యార్థాలు వెతికి తానే
కోడిగా కూళాడు ఇందుడు, శపుడై నాడు.
ఇం|దుడికి ఇవ్వబడే శాపం గురించి కథలో ముందుగానే సూచించ
బడింది. అహల్య “అదనా యియ్యది కోడి కూసెనె' అన్న మాటతో అతడు
రా[తంతా ఆమె గురించి మనోహరంగా ఊహించుకున్నాడు. “మనో ౬ఒనుగా
విశదతనూసమార్డ విని వేశనద రృనధీరురీసవ్మాస శకలితాక్షి గోకి డై నాడు.
అతనిలోని కాముకత అతనికి సహస దృళ్యాల నావిష్క-రించింది, ఆతడికి
దక్కిన శాపం కూడా చివరకు సహ్మస నేతాలే. గౌతముడు అహల్యను రాతివి
కమ్మని శపించాడు, ఈ రాతి కావటం మూలభిన్నం. దీని ద్వారా నైశ్చల్యం
(పా ప్రిస్తుందని కవిమాట.
ఇక్కడ అహల్య జారిణి కాదు. యోగిని. “ఎప్పుడు నీ మోహం విచ్చిపోతే
అప్పుడు రాముడై స్వామివస్తాడు” అని గౌతముడన్నాడు. రాముడు రావాలంచే
ఆమె పవి(త్ర కావాలి ఇక్కడ [పయత త్మీవత సాధన వున్నాయి. మూబంలో
28 (శ్రీమ [దామాయణ కల్పవృక్షము :
ఇలా లేదు. రాముడి రాకతో నీవు పవి|తవౌతావు! అన్నాడు వాల్మీకి. మూలంలో
లేని తీ వదీక్ష కల్పవృక్షంలో కనిపిస్తుంది. అందుకే రాముడి గాలిసోకి ఆమె
కాపవిముక్త కాగా అంజలించి అతడిలోని అసలు మూ రిని స్తోోతం చేసింది.
సచ్చిదానంద ముల్ స్కంధ [తయము గుర్తు
గానున్న యొక చెటుగాని చెటు
టు చు
అని రాముడిని గు రించింది.
“ఊర్థ్వమూల మధశ్శాఖం అశ్వత్ధం |పొహురవ్యయమ్
ఛనాంసి యస్యపర్హాని యనం వేద స చవేదవఏిత్ (గీత, 16.1 జో)
ద ఫి ణు మ oy)
ఆని సృషిరహస్యం చెప*బడింది. రాముడిలో ఆ సృష్టి వతీకను
6౬ యం (A)
చూసింది అవాల్య. “వృక్షమా మున్నె యున్నది వీజ నిర్ణతంబయి' అనటంలో
అ మాటను వ్యాఖ్యాని ంచటమే వుంది. రాముడి మేనిగాలి సోకి అహల్య త్వగిం
[దియం మేల్కొనింది. అతడి కాలి సవ్వడి విని ఆమె |శవణేందియం, నెత్తావి
పరిమళంతో ఆమె (ఘాణేం[దియం, అతడి సామీహ్యంతో ఆమె దర్శనశ కి
మేల్కొన్నాలి. (క్రీరాము డాతిథ్యం స్వీక రించటంతో ఆమె రసనేం[దియం
మేల్కుంది. పంచేం[దియాల ఉనికికి పరమ |పయోజనంగా వాటిని పరమేశ్వర
బద్ధం చేయటం ఇక్కడ కనిపిస్తుంది. ఆమె మోహం విచ్చిపోయింది కనుక
రాముడు వచ్చాడు. కనుకనే ఆమె యోగిని అయింది. “జానకి రామి అని భవి
ష్యద్ద ర్శనం చేయటంతో ఇది మరింత స్పష్టమవుతుంది. అహల్యా శాప విముక్తి
సమయానికి రాముడు వివాహితుడు కాడు. జానకి ఎవరో తెలియదు అయినా
ఆహల్య జొనకిరామ అంది.
' మీథిలానగర సభలో అహల్య వృతాంతం తెలిసి శతానందుడు ఆనంద
పడ్డాడు, మా తల్లి సీకు అర్హ్య మిచ్చిందా ఆని రాముని పదేపదే అడిగాడు.
ఇది వస్తుదృష్ట్యా ఆవిభాజ్యతకు దోహదం చేసుంది. (పధాన కథకు అవాంతర
కథల్ని ముడివేయటమిది.
1. యదా చెతద్య్భనం ఘోరం రామో దశర థాత్మ జః
_ ఆగమిష్యతి దుర్గర స్తతా పూతా భవిష్యసి (బాలకాం, 48 స, 81 క్లో)
న! A = ఛా
కొ ఒబకొండ చందోవస్తు శిల్పము 29
వివాహితులైన సీతారాములు అయోధ్యకు వెళుతూ అపొల్యా_ శమం సంచ
ర్మించారు. అపుడు ఆమె వారికి నారచీరలు కట్ట మురిసిపోయింది. బాల బని
దంపతులని సరసమాడారు. భావి ఆరణ్యవాస వృతాంతం ఇక్కడ సూచింప
బడింది. పాత బట్టల్లో జతిరత్నాలు దాగినట్టు పరిహాస వచనాల వెనుక పరమ
సూక్ష్మాంళాలు దాగివున్నాయి. ఆహల్యా[క మం వీడి వస్తూంటే జనం అను
కొన్నారట-
“ధృతి నహల్య పడిన తిట్టు తీర్చిన రాము డాత్మ రక్ష ఆని అహల్య
పడ్డది “తిట్టు” అంతే. ఈ ఆఅశమ సందర్శనలో ఆమె అంది: “పితృవాక్య వాలను
చేసి పాలించు” ఆని. పట్టాభిషేక సమయంలో రాముడు వనవాస బాధ్యత స్వీక
రించాడు. పితృవాక్య పాలన చేయుమని చెప్పిన కైకతో అతడు “ఆవాల్యకు నీకు
అత్మ ఒక్కటేనా?” అన్నాడు. అహల్యకూడా పితృవాక్య పొలన చేయమంది, సీకు
గుర్తుందా అన్నాడు. ఈ సంఘటనలన్నీ కథలో ఒక అఖండ రమణీయతను
ఆవిష్కరిస్తున్నాయి.
పూర్వ రామాయణ క రలు అహల్య పాతను అధికేపించారు, నిజానికి
ఆమి పంచకన్యలలో ఓక కన్యగా వుందని ఐతిహ్యం. అయితే అమెపట్ల సాను
భూతి చూపిన కవులు మృగ్యం. వతిత పాతపట్ట విశ్యనాథకు అవారమైన సాను
భూతి వుంది. *వేయి పడగలు లో న. ఇత్యాది వా[తల తీర్పులో ఆ సాను
భూతి కనిపిస్తుంది. ఆటువంటిదే అహల్య పాత, ఓక్క క్షణం చలించిన మనస్సు
చేత ఆమె దూషిత అయింది. కానీ ఆమెలో న్ వుంది. ఆ దృష్టితో]
ఆవహాల్య తీర్చబడింది. పూర్వ రామాయణ కర్రలు రామ వాతను ఉజ్జ్వలింప
జేశారు. అహల్యను నింద్య గా నిలిపారు. పరమేశ్వరుడే క్షమించకపోతే పతిత
(పాణికి క్షమాదాత ఎవరుంటారు? ఆ దృష్టితోనె ఆహల? పాతను వళ్చ్ళాత్త ప్ర
హృదయగా చిత్రించి పరమేశ్వరునికి ఆతిథ్య మిచ్చి ఆశీర్వదించిన మాతృ
మూర్తిగా నిలిపాడు కవి.
ఈ కథలో విశ్వామ్మితుడు చెప్పిన పోలికలలో వైదిక నేపథ్యం వుంది,
గౌతమ వేషం దాల్చిన ఇం|దునితో “సురాహినార్గం వేళను న్్! కట్టి
నట్టు ఈ వేషమేమిటి? అని గౌతముడనటంలో అది స్పష్టంగా కనిపిస్తూంది.
ఇ జాఠరా, మిథ్యామతీ అనటంలో వైడిక ముద వుంద. ఈ శాప విము కి
కథను కౌశికుడు శతానందునికి చెపుతూ అన్నాడు : అ ఏము_క్రి పొందిన అహల్య
'బలిధ్యంసకి ' విష్టు[పభు భు అనింది అసి. నిజానికి ఇవి కౌశిక కెల్చునలు. దిని
ఉద్దేశ కం రాముడితో విష ష్టం న్ని సీ! చలేవటం. ఆ రహస్య స్ఫురణ కలిగిం
చేరిగుశే ఈ కథలూ, నడిపిన వథాలూ,
ఏమీ వుహోరాశి యును (బహ్మర్షినా 7
ఇది యేనాటికి నేమగున్ దలియదోయీ రామ! యెన్నేండ్లుగా
(బదుకో యన్ని సమల్ నెలల్ దినము లిప్రన్ లి ప్రరక్షింపగా
దుది నీ జీవితమెల (శెషమగు; లేదో యొక. విఘ్నంబుచే
రా అ
నిది పాపంబున నంటి యర్లి యగు స్వామీ! యెల్ల కాలానకున్,
(ధను. ల్)
ఇది శతానంద వాక్కు. జనక సభలో అహల్య కావ విముక్తి వార్త విని
ఈ మాట అన్నాడతడు. ఇది గడచిన ఆహల్య కథ పె వ్యాఖ్య అయినా ఆదే
సభలో ఆతడు చెప్పబోయే విశ్వామి[_త కథకు ఉపోద్దాతం.
విశ్వామి[తుని కథ అంతా ఏిఘ్నాల కథ. ఒక్కక్క దిశలో ఒక్కొక్క
విఘ్నం ఎదురయిందతనికి. వాటిని జయించటమే అతని కథ. మానవ
జ్రీవితాధ్వగమనానికి ఈ కథ ఒక (ప్రతీక. విశ్వామ్మితుని కథ స్థూలంగా ఇది:
తాను రాజుగా వెలిగిన కాలంలో వశిష్టుని ఆతిథ్యం పొందాడొకసారి. శబళా
మహిమతో రాజ సెన్యాసికి ఆతిథ్యం ఇచ్చిన వశిష్టునితో ఆ ధేనువు తనకు కావా
అని అడిగాడు కౌశికుడు. దాన్ని పొందడానికి దౌర్హన్యానికి సోయి వశిష్ట
(బహ్మదండం ముందు ఓడిపోయాడు. తానూ _బహ్మార్షి అవుతానని పట్టుదలతో
తపస్సు చేశాడు. ఆనేక ఆటంకాల నెదుర్కొని చివరకు (బహ్మర్షి అయ్యాడు.
ఇది అతని కథ.
వశిష్టా[ళ మంలో ఆతిథ్యం పొందటానికి కౌశికుడు ముందు అంగీకరించ
లేదు. మీ ఆదరణ చాలు - ఆతిథ్యం దేని? అన్నాడు. వశిష్టుడు ఆతిథ్యం
పొందాలన్నాడు. అపుడు కౌశికుడు “ఇంతి మందికి ఎలా ఆతిథ్య మిస్తారు?
అచ్చంగా భోజనమే పెడితే పచ్చని ఆకు కూడా మిగలదు అన్నాడు. ఇడ పరా
చికమే ఆయినా కథాసూచన వుంది. వశిష్టుడు ఆచ్చమైన భోజనమే పెట్టాడు.
ఆ తర్వాత పచ్చని ఆకుకూడా మిగ లనంత యుద్దం జరిగింది.
హేలకోండ ఛందో వస్తు శిల్పము త్రీ!
విశ్వామి్యతుడి పట్టుదలకు, ఫీషణమైన తపస్సుకూ స్ఫూ్రి రి కలిగించిన
సంఘటన ఇది. విశ్వామి[తుడిది తీ(వ(పకృతి. కారుణ్యం పొంగినా, (కోధం
రేగినా భరించటం కష్టం. కరుణిస్తే సురలోకా న్ని సృష్టించి [తిశంకుడికిస్తాడు.
వికటిస్తే గ రంభనైనా అ మారుస్తాడు. ఆతని ఆవేశ మంతటిది. శబళను
చూసి తాను రాజుకనుక “స|దత్నమైన శబళి తనవద్దె వుండాలన్నాడు, కాదన్న
వశిష్టుడి పె కయ్యానికి కాలు దువ్వాడు. [బహ్మదండం ముందు తానోడిపోయాడు.
“బలమన్న (బహ్మబలమె బలము. దాన్ని సాధిస్తాను” ఆని ఘోర తపస్సు
చేళాడు. దక్షిణ దిక్కులో తపస్సులో వుండగా తీశంకుడు శరణుకోరి వచ్చాడు:
అప్పటికి “రాజర్షి అయ్యాడు కౌశికుడు. (త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపే
ఏర్పాటుచేసి ఫలించక మరో స్వర్గం సృష్టిచేసి ఇచ్చాడు. ఇక్కడ తపోభంగమ
యింది. తపస్సు చేసేకొద్దీ వశిష్టునిపట్ట కౌళికుడికి గౌరవం పెరిగింది.
ఆ దిశ విడిచి పశ్చిమంలో ఘోర తపస్సు చేస్తూండగా శునశే పుడు
శరణుకోరాడు. “నేను వేజయొక [తిశంకుడను” అని తెలివిగా చెప్పాడు. వనశ్శే
ఫుని బదులు బలి నిమిత్తం మరొకరిని పోవలసిందిగా కౌశికుడు తన పుతుల్ని
కోరాడు. వారు తిరస్కరించారు. “శ్వమాంస భో కలై” పొమ్మని శాపమిచ్చాడు.
ఇక్కడతడన్న మాట విశేషమయినది. “ముల్లోకాలను [బహ్మదండంలో నిల్చిన
స్వామి వశిష్టుని పుతుల పటే (పేమ లేదు. మీపైన వుంటుందా? అన్నాడు,
ఇక్కడి మాట మునుపు తాను వాశిష్టలను శపించిన సన్నివేశాన్ని గుర్తు
చేస్తూంది. (తిశంకుని స్వర్గానికి పంపే (కతువు జరుపుతూ బుషి సంఘాన్ని
ఆహ్వానించాడు కౌశికుడు, వశిష్ట పు[తులు తిరస్కరించారు. 'తీం| డించిన కోపంతో
వారు దగ్ధం కావాలి అని శపించాడు. దాన్ని గుర్తు చేస్తూ ఈ మాట అన్నాడు,
ఇక్కడ వశిష్టుని పట్టీ గొరవం పెరగటంతో పాటుగా, ఆ పుత్రులను శపించి
నందుకు పళ్చాతాప పడటం కనిపిస్తుంది.
ఆ తర్వాత కలిగిన విఘ్నాల్లో మేనక విశిష్టమైనది. తక్కిన అన్ని దిశల
యు వ
లోనూ వురుష కారణంగా విఘ్న మేర్పుడగా ఈ దిశలో స్రీ మూలంగా కలి
గింది. ఆమె సామాన్య శ్రి కాదు. సుఠలోక సుందరి. ఒక దశాబ్దం పాటు
అతడ్ని వివశుణ్ణి చేసి, దివ్య శృంగారంలో ముంచి తేల్చింది. ఈ వచ్చిన అచ్చర
విశ్వామి[తుడిలో ని కాముకుణ్ణి గెల్చుకుంది. మేనక అవతరణ ఒక అద్భుత
లజ శ్రీమ[దామాయణ కృవృతము
చీ|త్రణ. ఆమె వ్య కిగా కొకుండా సౌందర్య శ క్రిగా రంగ (పవేశం చేసింది.
మాకంద తరుశాఖల్లోని కోకిలాలాపంతో మదిలో రేగే కుతూహలంలో దాగి
వచ్చింది. (పకృతిలోని సౌందర్యానికి ఆమె స్వరూపం ఉపమాశ సదృశ
మయింది. అందుకే “వసంత నవ కోభ వచ్చె నప్స్ఫర సవోలె' అన్నాడు కవి
ఈ కథను నైరూప్యోవమానాలతో నడిపాడు కవి. మేనక అంటే
మనోగత కామభావన అని అర్థం లిబిడో. మేనక మానవ లాలసతకు (ప్రతీక.
మానవ యత్నాలనుంచి దారి మళ్ళించి విఘ్నం కలిగించే పతి కామభావనా ఒక
అప్సర. విళ్వామి([తుడిలో పడగలు విప్పిన కామభావన ఆతనికి [పతిచోటా
మేనకను దర్శింపజేసింది. ఏకాంతంలో మనిషి అంతర్గత చైతన్యం బహిర్గత
మవటమన్నది కాస్త్ర నిరూపితాంశమే. ఏకాంత తపస్వి అయిన కౌళికుడిలో ఈ
కామభావన మెల్కు-ంది. (పకృతి సర్వం అతనికి శ్రీ సౌంద ర్యమయంగా
తోచింది. నదీ వేణి జారిపోయే దుకూలస్సురణ కలిగించింది. నిజంగా ఆలా
వుందా? ఉంచే అన్నేళ్ళలో ఏ రోజూ ఆలా రన్సించక ఆ రోజే ఆ స్ఫురణ
ఎందుకు? అది మనసు పొందిన వ్మిభమం. యెగా పూర్వం తానొకరాజు. భోగి. ఆ
పూర్వ వాసనలతని లోని కామాన్ని జాగ్భతం చేశాయి దానికి హేతువైన భావం
పేరు మేనక. కనుక మేనక అంటే కామభావ (ప్రతీక. ఈ మోహంలో పదేళ్ళ
గడిచాయి. ఈ పదేళ్ళూ మౌని భయంతో ఆ|శమంలో వసంత బుతువునే
ఆభినయించాయి, అన్ని బుతువులూ. పదేళ్ళ తర్వాత ఓరోజు అతనికి జ్ఞాన రఖ
వెలిగింది.
“పదేళ్ళా? మేనక దాల్చిన గర్భాన్నేం చేసుంది
లం లి అయి
సడ పశిలాగా నన్ను మొడదగిమంటుందా?
నేను మూరుణి. ఇంతెనా ఎదలో కామ
ఖమ అ
pan ఇ & ॥
(కోధాలు వదలవే? నేనా వశిష్టుని సాధించేది?!" (ధను, 201)
అనుకున్నాడు, మానికి నిజం తెలిసిందని గజగజ వణకిన మేనకను కపింజి
దనె బేలా నాదు దోసానకున్? జని ఆనునయించాడు. ఆషును “మధుమూ రి”
అన్నాడు. సెగా ఆమె తనకు గురువన్నాడు,
|.
మి ఇ న. ws శ గా ఒ( కీ జో W Ca a J]
బిల కింతు భగ వను [ల్పము త్రై
అలల
పత్యక్ష మన్మథగురువ పోతి
క వైరాగ్య గురువవె ఈ
అంజియా! యెంత కిందికి గుంజినావొ
యంత పైకిని జనుమార్గ మరసినావు' (ధను. 209)
ణి
ళీ
ex es
అలీ
అన్నాడు. అమె పెశేమో మన్మథ గురువు అతని కామాన్ని సంతృప్త పరచింది
కనుక వెరాగ్యగురువు కూడా అయింది. మేసకావ్యామో
కపోతే అతడు కామం కోసివేసేవాడో లేదోగానీ
“అసలు కోకిల ఏమిటో వ హూ తం ఆర్థమై వుండేవెకాదు. “నీ కృపాలేశ ముస చేసి
సీరజాశి' అని (వత్యేకించి పేర్కానడమే దీనికి నాకం.
పామే దారి మళ్ళించివుం
“అసలు కోకిల” అంటే అంతర్గత కామభావన అనీ, అంతరంగ (ప్రణవ
నాదమనీ రెండర్భాలు, కకద్దశీ డ్రి చెట్టుపై లేదు. నాలోపల కూస్తూ నిరంతరం
కలవర పెడుతూండి, ఇన్నాళ్ళూ గుర్తించలేదు. ఇపుడే తెలిసింది” - ఇదొక
అర్థం. మరో ఆర్థంలో “ఈ వసంత కోకిలలస్నీ మాయ. వీటికి అతీతంగా ఒక
కోయిల నిరంతరం కూస్తూ పుఠడి ఇన్నాళ్ళూ గు_రించలేదు, అసలు కోకిల
స్వరమైన (వణవనాదాన్ని గుర్తించాను. ఇక తపోము[ద దాలుసాను” అని,
ఇల దుడు నిన్ను నా గురించి అడిగితే “కామం కోసివేశానని చెప్పు అని
మేసకతో ఆన్నాడు. కామాన్ని గు_రించాడు కనుక జ్ఞానాన్నీ గు ర్రించాడు. లకి
పుబుపుకు హేతువైన మేనకికు అపూర్వ గౌరవమిచ్చి, “నీవు అనుమతి
తపస్సుకు వెళ్లాను? ఆన్నాడు, బహుకా ఏ బుష్ కూడా తన తపోవిఘ్నకారి
అయిన et ఇం య చి వుండడు; గౌరవించీ వుండడు. ఈ
త్రిక (పేరణ ణబను వ్యాఖ్యా నిసూంది.
స్ 17
తగా
సంఘటన మానవ వితాల్లొని మా
ఆమెను ఏడిచి అతడు తపస్సుకు వెళ్ళినపుడు కూడా మరో విఘ్న మెదు
య! బుతువు లత బాధించాయి చలిగాలులు పదునుకోసం అతని వొం ంటి తి
సానపెట్టుకున్నాయి (ధ. 221, ఇలా వేయేళ్లు గడిచాక ఇం(దుడు రంభను
పంవాడు. “మహాకోపి ఆయన వద్దకు నే ఫపోపందామ.. నంట Ee ఆటే.
వారాన్ని పంపుతూ భయం లేదన్నాడు. అపుడు ఆమె అంటి;
SKB._8
84 శ్రమ [దొమాయణ కల్పవృక్షము థి
“ఇది మెనకకు సర్ద్యా
పదమగునో.' (228)
అని, ఈ ఒక్క మాటతో మేనక (పేమ ఎంతటిదో తెలుస్తూంది. వేయేళ్ళు
గడచినా సాటి సురవధూటి మరచిపోలేనంతటి గాఢమైన (పేమ మేనకది. “సవతి
మత్సరం కలుగదు గదా? అన్న ఆ సందేహం మానవలోకజన్యం. ఇం | దుడు
దీనిని గుర్తించి “[తిదశసతి' అని పిలిచాడు. *నీవు దేవకాంతవు, మానవకాంతవు
కొవు' అని గుర్తుచేశాడు. మారుమాటకు అవకాశమివ్వక “పద పది అని తొందర
చేళాడు. విక్యామి [తుడు అప్పుడే కౌశికి నదిలో స్నానంచేసి వెచ్చని ఎండలో
నింబడ్డాడు . అపుడు
“దనుజ చుట నెరనై చూచెడు చివురాకు
చివురాకు వెనుక( బొంచిన లతాంత
కాణుండు విసరగా పట్టిన పిడిబాకు_ి
ఇత్యాది కామోద్దీపక సామ(గితో రంభ అఆతజ్ఞ్జి వివశణ్జి చేయాలని వచ్చింది,
అతడు “అపర స్పను సుఖ |పాచీను' డని ఇం|దు డూహించి మరోమారు కౌశికుడు
కీడిపోతాడని ఆశించాడు. అయితే ఆ తనుసుఖ పాచీనత్యమే వె రాగ్యహేతువై,
గంభను జయించేలాగ చేసింది. రంభ రాక గమనించి క త్తిదెబ్బతిన్న తాచులాగా
లేచాడు కౌశికుడు. కన్నుల్లో నిప్పులు వర్షిస్తూ అడుగడుగునా విఘ్నమేనా
అనుకున్నాడు. రంభను “పదివేల యేండ్లు పాషాణమై వడు అని శపించాడు.
ఆమె విముక్తి మార్గానిక్తై _పాధెయపడగా వశిష్టుని ద్వారా నీకు విము కి
అఖిస్తుందన్నాడు. ఇక్కడ (క్రమేపీ వశిష్టుని పట్ట కౌళికుని గౌరవం పెరగటం
3 ఎపిస్తుంది. పైగా ఆయనను ఇక్కడ “*విశ్వంభరమూ రి! (2క8ిర) ఇత్యాది
మాటలతో సంభావించాడు. రంభ విషయంతో (కోదాన్ని జయించని కౌశికుడు
బయటపడ్డాడు. *ఇక కోపగించను' ఆని తూర్చుదిశ చేరి నిరాహారు డె
అనుచ్చ్వసితుడై తవస్సా రంభించాడు. [పాళనవేళ “అన్నము గూరిచి యార
గింపబోవు' నంతలో ఇం(దుడు మాయావ్శిపుడై వచ్చి అ అన్నాన్ని పొందాడు.
ఢౌశికుడు మౌన వతం పిడఏ తిరిగి తిపించాడు. ఈ భీకర తపోమూరర్తిని చూసి
బహ్మ (ప్రత్యక్షపె, “నీవు (బ్రహ్మ ర్లివయ్యా” వన్నాడు, ఆతడికి తృ పి కుదర
బాలకాండ ఛందోవస్తు శిల్పము లర్
లేదు. “వశిష్టుని నోట పలికించండా మాటి అని కోరాడు. అపుడు వశిష్టుడు
_పాగ్జి శ నావిర్భవించాడట. (ప్రాగ్షిశ, ఆవిర్భావం ఈ రెండూ దై వలక్షణాలు,
(పాక్ అన్నది జాన సంకేతం. సూర్యోదయం (పాగ్జిశలో జరగటం దసిద్ధమే,
వశిష్టుడు జాని. అతడు స్వయం |(పత్యక్ష శక్తిగల (బహ్మార్డి అని ఇక్కడ
నిరూవణ అలాటి జ్ఞాన సంకేత సదృకుడై న వశిష్షుడు “నీవు (బహ్మ ర్లివయ్యావు'
అని అంటే పదేపదే చెప్పించుకుని పరవశించాడు.
ఇన్ని పరాజయాల పరంపరల నధఢిగమించాక కొ విళ్వామి(కుళ్ణీ
విజయం వరించలేదు. ఈ పరమానందకరమైన వేళ నృత్యాభిరామమూ ర్రియె.
అప్సరసయైవ మేనక
లిప్సామధుమూ ర్రి కాకలీకలకేకా
వీప్సా క్రీర్రన కాడె క
కుప్పమ్మార్హనము భావకూలంకషమున్ (260)
మేనకతో కౌళికుడన్నమాట ‘నాకును నీవొనర్చినటువంటి ఘనంబగు
మేలేటువంటిదింకి అని. ఈ |పశంస ఆమె మదిలో వేయేశైనా పోలేదు. ఆమె
ఎడదలోతులిచ్చిన మధుమూ ర్తి, కనుక, ఈ ఆనందం.
ఈ కథ జనకసభలో శతానందుడు రాముడికి చెప్పాడు. రాముడితోపాటు
అనకొదులున్నారు. (వధాన[(థోత మాతం రాముడే. అతడితోపాటూ వీరూ
ఐన్నారు జనకుడికి నచ్చిన విషయం విశ్యామి[తుని పట్టుదల. తప స్తీవత,
పరాజయాలకు వెన్నిచ్చిపారిపోని హరత్వం. ధీరత్వం. ఇవన్నీ తలచి నీ కథ
దివ బోధి (264) అన్నాడు.
శ్రీరాముడిని బాగా ఆకర్షించిన విషయం మేనక కథ, ఏకాంతంలో
లమ్మణునితో రాముడంటాడు “మేనక కథను చెప్పినతీరు వేరుగాదె' (274)
అని, అతడి నాకథ అంతగా ఆకర్షించటానికి వపధాన కారణం శతానందుడి
కథనమే. మేనకా విళ్వామి, తుల గురించి చెబుతూ,
చెలి నా (పాణము నీవునేననగ; నా సీమంతినీరత్న మున్
జలినా (పాణము సీవనంగ; నదిఠా సింగారి వౌదంచు జై
థీ యా! లం కం తనన యా 3
క్కిలిపి నొక్కచిటుక్కునం జిబికయె |కించౌచు మీదౌచు వా
రల కేళీ విభవంబు పట్టదుగ దా! రామా! జగ న్మోహనా! (189)
ఆని రాముని (పధాన (శోతగా చేశాడు. ఇవ శృంగార విషయం. కథకుడు
పదేపదే (కోతను కథావలగ్నమానసుడిగా చెసే [పయత్నం చేస్తూ అతడి పేరు
ఉచ్చరించి మరీ చెబుతున్నాడు. ఆయా పట్టుల్లో పత్యేక దృష్టి ఏర్పడి (శ్రోత
రమిస్తున్నాడు. “శ్రీసతి వుల్లగల్ర పరిచిహ్నిత కుంకుమ పత భంగ విన్యాసిత
రమ్యవక్ష!' ఇలాటి పిలుపులతో శ్రీరాముడిలో శృంగారభావ జాగ్భతికి హేతు
భూతుడయ్యాడు, శతానందుడు. ఈ కథ విన్నాక మదిలో ఉదయించిన మన్మథ
భావాలచే రాముడు చిరునవ్వు నవ్వాడు. శతానందుడిది గమనించి, వూరుకో
లేదు. 'మందస్మితాస్య" అన్నాడు. “*నీ నవ్వు నేను గుర్తించాను, నాకు
తెలుసులే అన్న కవ్వింపు ధోరణి ఈ సంబోధనలో వుంది. తత్పూర్వం చెప్పిన
(ప్రళంక, పనశ్శేవ కథల్లోని హరత్వం, పరహితార్థబుద్ధి_.. వీటికంటె మేనక
కథ అమితంగా ఆక ర్లించటానికీ పె విషయాలే హేతువులు,
వీశ్వామ్మి తుడి కథవిన్నాక, అందరూ విడిదికి తిరిగి వచ్చారు. అక్కడే
రొమలక్ష్మణులు ని్మదించారు. ఆ రాత్రి తెల్లవారింది.
“అల్హయామిని యామిసియెల్ల నొక్కు
నుహాపురుష జీవితమువోలె నవఘళించె' (278)
లగి వర్ణన వుంది. గడచిన రోజు సభలో విశ్వామితుడి కథ చెప్పబడింది ఆతడే
ఈ పోలికలోని “మహాపురుషుడు. ఒక ఉపాఖ్యానాన్ని [ప్రధాన కథకు అతుకునేసే
ఛోరణి ఇది. ఇక్కడి విశ్వామితుసి శృంగార లీలలను (శ్రీరాముడు బివాహానంతల
పునుసరిసాడు.
“కోకిల కొమ్మలో కూసిన నివటి
నన్ను పిల్చితివంచు నవ్వుమౌని! (ధను. 198 |
అది కొశికఘుని లీల. దీనినే అనుసరిసాడు రాముడు.
“కోకిల దూరాన కూసిన సీవటే
నన్ను పిల్చితి వంచు నవ్వుసామి! (కళ్యాణ, 286)
\
0
సీత ఆనందంతో, *ఎడ్కడ నేర్చారీ విద్యలంపే' “నేను నేరి,న దేమున్నడే
౯” ౬ చి గ్ |
/ ౯ సా న a + | క్కు జ
“తొలగి, కెళికుడువనప్టయిు కినీటి అంటాడు, ఇక్క్లడీ ఉపాఖ్యానం (ప్రధాన
థా సిషరపంలోకి చెచ్చుకుసిపోయివుంశ టం కథనశిల్పం.
శ్రియుతు డా మౌని యేమి చేతము గలడో
నే నచ్చముగా( బాజుండ
గాను సుమీ క్షత్త్రర క్త కొండమ్ములు నా
మై నరముల (బవహించున్
శ్రీనిభ్భత మనోజ్ఞహాస చితిత వదనా!
(ధను.44ర్)
శ్రీ మ దామాయణ కల్పవృక్షంలో పరశురాముడన్న మాఓనివి. పరు
దాము డవతారమూ రి. ఆయనలో వరమ సౌమ్యుడై గ విపుడూ వున్నాడు,
చండ (పచండుడై న క్ష [తియుడూ వున్నాడు. ఒకసారి భీకర (ప్రళయ కెర
టంలా లేస్తాడు. ఇంకోసారి శీతల చం[దకిర ణంలా చూసాడు. ఈ దె విధ
పోషణ చేయటంలో విశ్వనాథ అపూర్వ విజయం చేగొన్నాడు. మూలంలో ఈ
ఘట్టం సీతారామ కళ్యాణా శంతరం వుంది. ఇక్కడ వీవాహాత్సూర్యమే వుండటం
విశేషం.
పరశురామ పాత్ర ఇంత జొద్దత్యంతో వెలిగిపోవటమన్నది “అనర్ల
థి ఖు
దాఘవ' నాటక విషయం. కల్పవృక్ష కారుడు పూరి సుడిచేసూ ఆన్నాడు"
భాస కాళిదాస భవభూతి దిజ్నాగు
లకు (బశస్త వాగ్విలక్షణు(డు ము
రారి భట్టునకును రామకథా భాష్య
కారులకును మోడ్పు డ్ ఘటించి _
(అవతారిక, 81.)
ఠః పద్యంలో మురారిభట్టును విశేషించి సమానంతోనూ, దాదాఫ ఒకక్ న్నర
పావంతోనూ (వస్తావించడం జరిగింది. రామాయణంలో రగాజీీతిని వ్యాఖ్యానం
చేసివనాడు మురారిభట్టు శని విశ్షోనాథ అధి|పొయం౧,
మె
లిన (శ్రీమద్రామాయణ కల్పవృక్షము :
“అనర్హరాఘవం'లో రావణవధ అన్నది రాచకార్యం. నాయకుడు రాముడు.
మంతి విశ్వామి[ తుడు. జరుగబోయే రావణవధకు శివధనుర్భంగ ఘట్టమె
బీజం. దీనిమూలంగా సీతాకర[గహణమూ, ఆమె మూలంగా భవిష్యత్తులో
రొవణవధ ౬ ఇదంతా ఒక పథకం. దీన్ని నడుపిస్తున్న వాడు విశ్వామి|తుడు.
ఇక్కడ పరశురామ (ప్రవేశం వెనుకవున్న పరమార్థం కూడా రాజనీతిప రంగా
చూడదగ్గది. సీత హేతువుగా రావణవధ జరగటమన్నమాట పూర్వోక్తమే.
అందుచేత, సీతను వివాహమాడేవాడు రావణుని చంపేటంతటి శక్రిపరుడె
వుండాలి. ఆమె కర్యగహణానికి పూర్వమే అతడు సంపూర్ణ ఆయుధ సామ(గి
కలవాడు (Fully equipped warrior)గా నిరూపించబడాలి. వెష్టవ
ధనుస్స్వీకారమే దీనికి నిరూవణ, ఆ ధనుస్సు ఇతజ్జి చేరితే అపుడు సర్వా
యుధాలూ ఇతని స్వాధీనంలో వున్నాయని చెప్పవచ్చు. దీన్ని రాముడికి చేర్చ
డానికి భార్గవరాముడు వచ్చాడు,
వైష్టవతేజం శ్రీరామునిలో |పవేశించటమన్న ది వెదిక వివరణ అయితే,
సర్వాయుధ సంపన్నుడిగా నిరూపించడమన్నగి లౌకిక వివరణ. పైగా పరశు
రొముడి ఆవతార పరిసమాప్తి కూడా ఠః ధనుస్సు నివ్వడానికికొ క కారణం,
ఇది ఆవతార రహస్యం.
శ్రీరాముడు విష్ణుస్యరూపుడని రామాయణం చెపుతూంది. అంటే స్టీతి
రక్షకుడు. కనుక, విష్ణుధనువన్నది స్థితికి పతీశ. శివధనువన్నది లయ|పతీక,
శ్రీరాముడి చేతిలో శివధనువు భంగింవబడిందే కానీ, సౌాధించబడలేదు. (పతీ
కార్థంలో రాముడంటే లయను భంగించి, స్థితిని నిలిపేవాడు అని. పర
రాముడే విషయాన్ని గుర్తించాడు. అయినా, “ఇతడు స్టీతిరక్షకుడై న విష్ణువో
కావో! అన్న అనుమానం కొంత వుండి. “ఇది వంచినగాని నిన్ను నెజుగను
వత్సా అనటంలో అది సృషపకింది.
న్
ఈ ధనుర్ధారణ వల్ల వెషవతేజం (పవేశించిందన్న వె దికదృష్టి, అది
థఖ 6౦ ఒర డు
రావణవధ నిమిత్తం జరిగిన రాజనీతి అన్న లౌకిక దృష్టీ రెండూ ఇక్కడ
వున్నాయి. విశ నాథ ఈ రెంటినీ అనుసంధిఎచాడు, ఆతనిలోకి వెష్టవ తేజం
(పవేశించిందని వాచ్యంగా చెప్పి, “శ్రీయుతుడా మౌని యేమి చేతము కలడోి
అన్న రాముని మాటల్లో , రాజనీతి రహస్యమున్నట్లు సూచించాడు.
బాలకొండ ఛందో వస్తు శిల్పము 99
ఈ పాత్ర |ప్రవేశంలో కనిపించిన తీవావేశం నిష్క్రమణ చేసే
సమయానికి భ_కిగా పరిణమించింది. ఈ పరిణామ[కమాన్ని, పా|త్ర మనసులో
కలిగిన ఆత్మోన్మీలనాన్ని చి, తించటంలో కవి నేర్పు చూపాడు. అదే పాత
చితణా శిల్పం.
పరశురాముడు తీవమూర్హి. అయన జనక సభలోకి |పవేశించగానే
మొదట అన్నమాట ఇది: “ఎవడురా వాడు- శివధనువును విరిచానని వి(ర్రవీగు
తున్నవా డెవడు”. ఇంతటి |క్రోధో[ది క్షత శ్రీరామునిచూడగానే కరిగిపోయింది.
అవ్యక్తంగా ఆతడి మనస్సు రామునిపట్ల భక్తిని (ప్రకటించింది. |ప్రళయభీక
రంగా |పవేశించిన పరపరామమూ రి ముందు రాముడు నిర్భయంగా నిలిచాడు,
పరజరాముడికి అంతకోపం రావటానికి హేతువు శివధనుర్భంగ మొక్క_చేకాదు.
ఆ మహాధ్వనివల్ల హౌ రంబుడు, షణ్ముఖుడు విస్మయవడ్డారు. (వ మథులు
ఆశ్చర్యచ కితులై నారు. పార్వతీదేవి ఫాలభాగ౦పై కోవలత విరిసింది, తాను
అమితంగా ఆరాధించే దేవదేవుడికింత అపచారం జరిగిందన్న భావన భార్గవ
రాముని మనస్సును (పజ్జ్వలింపజేసింది. ఇంతటి ఆంతర్జ్వలన మతని మాటల్లో
బయల్పడింది. “లోకేశ్వరు కెలాసపతి పరంజ్యోతి కపర్షి ధనువు విరిచిన
వాడెవిడన్నాడు, ఇక్కడి నాఎగు మాటలూ శివునికి పర్యాయపదాలే, ఆతడి
భ కి అది. ఒకచిన్నమాటలో శివధనువనవచ్చు. అలా అంటే దాని గురించి
గొప్పగా చెప్పానన్న తృప్తి ఆ ప్మాతకుండదు. ఒక పడి మాటల్లో చెప్పాలి,
ఆపుడు మననుకొక సంతృపి. ఇవన్నీ మనోంతరాళంలోని సూక్ష్మ విషయాలు.
పరశురాము డవతారపురుషుడై నా అతడు ధరించింది మానవ శరీరాన్నే కనుక
మానవ స్పందన లతనికి తప్పవు. ఆ స్పందనాస్వరూపమె ఈ ఉ(దేక లక్షణం.
ఇంతటి |వచండ కోపి శ్రీరాముని సమాధానం విని మె త్రబడి పోయాడు,
(శ్రీరామ దర్శనమతని నేత్రాలకు కౌముదీస్పర్శలాగా చల్లగా వుంది. అపుడు
నవ్వుతూ అన్నాడు “నీవేనా శె వధనుసు విరిచింది? ఎలా విరిచావో చెప్పు,
వినాలని వుంది.” మెల్లగా జొద్దత్యం విరిసిపోయింది. రాముడు అందమైన వసి
బాలుడిగా తోచాడు పరశురాముడికి. “బాం కాకుత్త లాంటి సంబోధనల్లో
అ వాత్సల్యం (పక టితమయింది. f= విష్ణుధను వెక్కు కె పెట్టు చూద్దాం అది జరిగితే
ఆ తర్వాత నాతో ద్వంద్వ యుద్ధం చేసే అవకాశం ఇస్తాను” EE దర్చ్పంగా
40 శ్రీమదామాయణ కల్పవృక్షము క
చెప్పాడు. ఏదో వరమిస్తానులే' అన్న ఠీవి కనిపిస్తుందిర్భ్క.డ. పరపరాముడి
మనస్సులో ఒక అనుమానం తొలుస్తూనే వు-డి. రాముడే విష్ణువేమో' అని.
ఆ విషయం నిర్దారణ అయ్యేదాకా ఆతనికి సంపూర్ణ విశ్వాసం కుదరలేదు. సక
ఫలానా వాడివేమోనన్న అనుమానం నాకొకటి వుంది. దీన్ని వంచితే గానీ చెప్ప
లేను అన్న ఆంతర్యంతో, “ఇది వంచినగాని నిన్ను నెణుగను వత్సా”
అన్నాడు. సగం తెలుసు. సగం తెలియవలసివుంది. ఆ రెంటికీ మధ్య ఒకస్థితి
వుంది. ఆక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు పరశురాముడు. అందుకే, 'శిళువి
అని ఒకసారి అంటాడు, కాదు కాదు ఓయి దుర్ధర్షుడా' అని సవరించుంటాడు,
“శివధనుర్లోంహీ' అని విరుచుకపడతాడు, మళ్ళీ మెత్తబడిపోతాడు. నా రక్త
గుణమే అంత ఒకసారి సౌమ్యంగా వుంటాను. మరోసారి ఆవేశవడు
తుంటాను' ఆని సంజాయిషీ చెప్పుకుంటాడు. ఇలాగ అటు కొంతసేపు, ఇటు
కొంతసేపు ఒరిగిపోవటం కనిపి సుంది. ధనువు చూపిస్తూ రామునితో, “ఈ వింటి
కొప్పుతుదల కా ర్య్యవీర్యుని సెన్య సంహారం చేశాను. అని “ఆ కథను చెప్పు
మంటే చెబుతా' నన్నాడు, రాముని అనుమతికోరితే అతడు మందహాసంతో అంగీ
కరించాడు. అపుడు కొంత కథ చెప్పి, మధ్యలో ఆపీ అన్నాడు.
“అపుడు మా అమ్మ ఏడ్చింది. నా కెంత
కోపం రావచ్చో నీవే చెప్పు, నన్నూరికే
కోపీషి అంటారే తప్ప, అలా | దోహం
ట్ a
చేయటం బాగుందా, చెప్పు.
మొ
ది ఒక సన్నిహితునితో బాధలు చెప్పుకొనే తీరు. రామునివట్ట వ
వాడనే భావనపోయి, తన బాధలు వినదగ్గ వాడన్న గౌరవమూ, దగిరి తనమూ
ee
రి
టో
న్ లై గాయి. ఇలాంటిచోట్ల ఆతి [పాచీవమైన ఈ పురాణ పాషతలు ఖ్ కత్యంత
సమీవంగా వసాయి. పరశురాముడంటే మన మ నన్నంత సాన్ని
హిత్యం కలుగుతుంది. లేనిపోని గాంభీర్యాన్ని చూపకుండా నిర్మలమైన మున
ల్ని
[3
౧౪
స్ఫుతో ఒక జానవదుడిలాగా స్వందించటంచేత పురాణపా[త నిత్య నవీన
పాత్రగా శోభిస్తుంది.
ఇంతదాకా వున్న కథ వాల్మీ కం వ్, ఇక్కడ విశ్వనాథ డక్
ఆడుగు ముందుకు వేశాడు. మూ=రథకు నగిషీ పట్టాడు. వరపరాముడు నిష్క9
బాలకొండ ఛందోవస్తు శిల్పము 41
మించిన తర్వాత అంతదాకా (మాన్ఫడిపోయిన సభ ఊపిరి పీల్చుకుంది. టు
సభలో వున్న గాజలోకం “మా పరువు నిలిపొవని రాముని (వశంసిందింది.
0
చేసి వుండించే నేను గెలవగంనా? ఎందుకో
ఆ బాణానికి లొంగినట్లు నటించాడు. సర్వా స్టి
యా OT 7
ముందో ఆయనకు'.
29
as
ట్ర
సే
ర
క్ర
wl
రా
స రించాడు. ఈ వినయం
అని, పరశురాముడు వెళ్ళినదిక్కు
శ
రామునిలో సర్య [తా కనిపిస్తుంది.
ఈ కథనంలో పరశురాముడి ఆత్మోన్మీంన| కమం చాలా నిపుణంగా
చెప్పబడ్డది. మొదట (ప్రవేశించినపుడు మహా |కోధి. రాముని చూడగానే వాత్సల్య
మూర్తి. శివధనుర్భంగ కారకుడు 'పీడని ఒక కోవం. ఇతడు నారాయణుడేమో
నన్న ఆనుమానంలో దాచుకోలేని భక్తి. ఆ సండిగ్గంలో అటూ ఇటూ చెదరిన
ఆవేశం. చివరకు నారాయణుడే రాముడని గుర్తించటం. ఇది పరకురామునిలో
కలిగిన పరిణామక్రమం. చండతీ[వంగా |పవేశించిన మూర్తి సౌొమ్మ్యుడై తిరిగి
పెశ్ళే పర్యంతం పరశురాముడు మానవస్పందనల కనుగుణంగా (పవర్తించటం
చేత, ఆ పా] తచుటూ ఒకి సహజ వాతావరణ మెర్పడింది.
తో శు
ఈ కథలో గోచరించే మరో మార్చేమిటంచే, కివధనుర్భంగ మొక టే
జార, పరశురామ గర్వభంగాన్ని కూడా విళ్వామి[ తుడు చూడకిం. ఇది విశ్వ
నాథ సృష్టించిన విశ్వామితుడికి దక్కిన ఆన్భష్టం.
యజ్ఞరక్షకు రాముని వెంటతీసుకు వచ్చినప్పటినుంచీ కౌశికుడు చేస్తూన్న
[వయత్న మొకటి వుంది. రామునిలోని విష్రంశను జాగృతం చెస్తూ వచ్చాడు.
అతడి అవతార [పయోజనం నెరవేరటానికి బాటలు తీర్చాడు. తాటకావధ
ఘట్టంతో అతనిలోని ధనుర్విద్యకు సాన తీర్చాడు. వామన కథ చెపుతూ పరి
హాస వచనాలలోనే వరమ రహస్యాన్ని దాచి “నీవె వామనుడిపి' అన్నట్లుగా
మాటాడాడు, అహల్య కథను శడానందుడికి చెప్పి *బలిధ్వంసక'* అని ఆమె
42 శ్రీమ[దామాయణ కల్పవృక్షము :
రాముని స్తుతించిందని చెప్పాడు. ఇక రాముడు విష్ణుధనుర్ణారణ చేయటంతో
ఆతని శ క్రులతనిని ఆవహిసాయి ఆ స్థితికి గడచినవస్నీ పథాలు. కౌళికుడిని
ఈ దృశ్యానికి (పెక్షకుడిగా నింపటంలో కవి ఉద్దేశించిన విషయమది,
పొదనూచికలు :
1. వరజరామునిలోని ఈ విప-క్ష్యతియ గుణాలకు నేపథ్యంలో ఒక
గాథ వుంది,
గాధి కూతురు సత్యవతి ఆమెను బుచీకుడు పెళ్ళాడాడు. పు[త సంతా
నేచ్చతో అతడొర హవ్యం తయారుచేశాడు, దానిని పాలు, వెన్నలతో కలిపి
వుంచాడు, దీని నారగించిన వారికి (బహ్మ తేజస్సుగల పు|తుడు జన్మిస్తాడు.
బుచీకుడు సత్యవతికోసం తయారు చేశాడది, ఆమె తన తల్రికి కూడా అలాంటి
పదార్థం కావాలని అడిగింది. ఆతడు చేసిచ్చాడు. దీని నారగించిన వారికి క్షత
టల సంపన్నుడు జన్మిస్తాడు. ఈ రెండూ సత్యవతి చేళికిచ్చి, ఆమె తినవలసిన
దేదో చెప్పి, ఆయన అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో సత్యవతి ఆ పదార్థాన్ని
డినబోతూండగా, ఆమె తల్లి ఆంది. “బిడ్డా, ఎవరైనా గొప్పగుణాలు గ లవాట్టి
పు తునిగా కోరుకుంటారు. నీవు ఆ పదార్థం తిని బాహ్మడికి జన్మనిస్తావు. ఈ
సంపద, బలము, అధికారము (బాహ్మడేం చేసుకుంటాడు? అంచేత ఆ పదార్థం
తినకు. నాకిచ్చిన పదార్దం తిను. ఒక జగద్విజేత జన్మిస్తాడు.” సత్యవతి
ఈ మాటలు విని, బుషి తనకిచ్చిన హవ్యాన్ని తన తల్లికి ఇచ్చి, ఆమెది
తాను స్వీకరించి, ఆరగించింది. అడవినుంచి తిరిగివచ్చిన భృగువు సత్యవతిని
చూసీ, “ఏం పనిచేళావు కళంకినీ, నీ శరీరం నాకు భయం గొల్పుతూంది.
మీ అమ్మ తినాల్సిన పదార్దం నీవే తిన్నట్టుగా వుంది. ఆమెకు తయారు చేసిన
పదార్థంలో అధికారం, బలం, శౌర్యం అనే గుణాల్ని రంగిరించాను.
సీక్రు సౌమ్యత, జ్ఞానం, త్యాగం అనే గుణాల్ని కలిపిన ఆన్న మిచ్చాను,
మీరు పరస్పరం మార్చుకున్నారు. కాబట్టి నీకు జన్మించేవాడు వీరుడు,
మనుషుల్ని మారణాయుధాలతో మట్టుపె'పేవాడు అవుతాడు. మీ అమ్మకు
జన్మించబోయేవాడు బ్రాహ్మణ లక్షణాలతో వుండి, ళాంతికి, సౌమ్యతకు నిధాన
మవృతాడు,..” ఇలా అనేసరికి ఆమె అతని పాదాలపె పడి, “ఇదంతా నా
బాలకాండ ఛందోవస్తు శిల్పము 48
అజ్ఞానం వల్ల జరిగింఏ, నా పట్ట దయ చూపండి. నాకలాంటి పుతుడు వద్దు,
ఒకవేళ ఈ శాపం అనివార్యమ ముతే, నా మనుమడు అలాంటివాడుగా
జన్మించసీ, నా కుమారుడు మా[త్రం అలాంటివాడు కాకూడదు" అంది:
“తథాస్తు” అన్నాడు బుషి. ఆ తర్వాత సత్యవతి జమదగ్నికి జన్మనిచ్చింది.
ఆమెతల్లి విళ్వామ్మితుడికి జన్మనిచ్చింది. జమదగ్ని ద్వారా రేణుక గర్భంలో
పరళురాము డుదయించాడు. (విష్ణుపురాణం)
ఆ పదార్థ ఫలితమే అతనిలో క్ష[తతేజంగా జ్వలించింది. వి(పుడి
సంతానమవటంచేత వి|పసౌకుమార్యం పల్ల వించింది. “నేనచ్చముగా పాటుడగాను*
అనటం వెనుకల వున్న రహస్యమిె.
2 శివధనుర్భంగం జరుగుతుందనీ, దాని మూలంగా జరగాల్సిన
తతంగమంతా జరుగుతుందనీ విశ్వామి తుడికి తెలుసు. ఆందుకే శివధనుర్భంగ
ఘటంలో అందరూ ఉది కొపడినా, విళ్వామి తుడు మాతం చాలా నెముదిగా
టి న్ా &
అన్నాడు. 'తాకవే యింతయే చాలు ధనువువకును” (ధను. 297) అంటే
తచ్చాపభంగం చేయగల శ్రి రామునిలో వుందని ముందే గు రించాడు.
8. పరశురామావతార మన్నది క్షత్రియ సంహారార్థ మవతరించిన
మూర్తి. దుష్ట ప్రభువును మట్టుపెట్టడానికి వచ్చిన విష్ణువుగా కనిపిస్తాడతను.
తమకుతామే గొప్పగా భావించి, దురవహాంకారంతో చరించే రాజులను పరశువుకు
బలిచేశాడు. వారు ఆదర్శ |పభువులు కారు. ౮౧164621 Kings. ఒక యుగం
ముగిసింది. శ్రీరాముడు జన్మించాడు అతడాదర్శరాజలక్షణాలను పుణికి
పుచ్చుకున్న వాడు. 1621 King రామరా జ్యమనే పేరుగల ఆదర్శ
సా[మాజ్య స్థాపన చేయగలవాడు. ఇలాగ ఆదర్శరాజు రాగానే వరశురామావ
తారం యొక్క అవసరం ముగిసింది. దుష్టపాలకులు అంతరించారు. సబ్బీలుడై న
రాజు వచ్చాడు. పరశురామావతారం ముగించవలసిన సమయమిది. అందుకని
అతడు తనవద్ద వున్న విషధనువును రామునకిచ్చాడు.
సీత పూజడ వెన్నుగా శీరసువంచె
(శ్రీరామలక్ష్మణులు కౌకికునితో కలసి మీధిలా నగర (పవేశం చేయటాని
కున్న కారణం శివధనుర్ద రృనం. దినికి అంతర్విషయంగా రాముడిలో ఆ నగర
దర్శనాభిలాష చిన్నతనంనుంచే వుంది. -
రయదీకాలి రఘూద్యహుండు మతిధారావేగ నంసొరి శు
కయజుస్సుల్ ప 9ియించుచుండు జనకమ్మా నాథు నొసానము
గ { ల్ షు
దయి సొర్వుండగు యాజ్ఞవల్య్యుకృత వాదాశ+ రకముల్ భావనా
మయతం జూచుచు.
మక సె రాముశు మైథిలేయ పరిషః శ్రధ్యంబునన్ యాజ్ఞ వ
లని వాదాద్భుత మట్టి యద్భుతము నాలోచించు జే (సై
సినచో నట్టిది మైథిలేయ సభలో జేయన్ వలెన్ వేదముల్
ఏనుతించున్ మిథిలాసభాగత మహో వృతాంత మంబెంచుచున్ .
(అవతార. 409, 10)
ఈ ఉద్విగ్నతతో నె ఆతడు ఆహల్యా, శమం వద్ద 'ఎప్ఫుడు చూతునో మిథిల?
యెప్పుడు వాజసనేయ సత్క్మథల్ తప్పక పోల్చుకొ ందునొకొ' ఆంటూ కన్నీళ్ళ
పెట్టుకున్నాడు. అతడికి మిధిలానగరం వట్ట వున్న గాఢానుర క్రి అంతటిది.
మూలంతో కల్పవృక్షం భేవంచే చోటులలో ఇదొకటి, అతడికి శివధనుర్త రృనాభి
లాషరంటె మిథిలేవని దర్శించటమే ఎక్కువ ఉత్కంఠావహమైన వషయం:
అతని దర్శించాక సెలవు తీసుకుని విడిఏకి చేరారు మరుసటిరోజు ధనుర్ణర్శనం.
ఆక్కడ వరుసగా అయిదు సీసపద్యాలలో కాల వర్ణన చేయబడింది. మొదటి
వర్ణనలో “జరఠలుఠదాతవమ్ములి గురించి చెప్పబడింది. ఇది (గీమ్మ వర్ణన.
తరువాత సంధ్యాకాల వర్ణన, ఆ పెన శుక్ర పక్ష విదియ వెన్నెల వర్ణన వుంది. ఆ
వర్షన తగువాత “ఆల్లయామిని యామిని యెల్ల నొక మహా పృురుము జీనితము
BD DA భంటోీ వను ము 45
త్ర ట్ర సనవభుళించె' న్. గొాళతావర 1 నది తతునాశ వు వరనలో రామకథ
ol స్ క్ ని
లోని ఉత్తరభాగం సూచితమయింది.
ఛిన్న చాపస్వన సీ సితి మూడు విరుపులై
కుటిల భుగ్న (క్రీడ కోడి కూసె
వెలుగు నాగేళ్ళం (దవ్విన తూర్పు పొలములై
సాధుసస్యశ్రీ యుషస్సు పండే
లుక్ మహాకృృతి దిశాళికి పూత యిడిసిట్లు
బిక్కోోణ వలభులు తెల్పవడియి
సొధు సాధు |పశంసారావములు ఫోలి(
గల నిస్వని శకుంతకులము కూసే
తొండవో|గ రుద, తరుణీ నవారుణ
చరణకాంతి( |బథమ సంధ్య వొలిచె
బారసాగి పద్మ బంధువు మందేహ
ర క్తభార్ల వ భరంబు చెజిపె (థను, 219)
శివధనుర్భంగం, నాగేటి చాలులో దొ రికిన నాథ వృీత్రత్తో NE: వాహం, సర్వ ల
దక్కిన పశంస, భార వరామ | పవేశం ఈ వరనలో సూచి nn
eh ౧ ప ధ్
ఇాబవర న చేసినట్లు చేసి కథాసూచనే చెయటం కవి |వకిభ, వర్ణన అంటే
కథతో భేదించేదిగా వ. అవ కథలో ఒ3 భాగం. జ్తషతముగా దేనిని
గురించి వర్ణించినను విత్వుమె. వర్ణనయినగా (పకృతి వరవయె వరన యను
£2
ణి
కొందురు. ర Se వర్షనయే”1 అసి విశ్వనాథ అభి పాయం,
లై
ధనువును “ద్రిర్హకాయులు బలాధికులు ఆయి" అమయిదువేలమంది జనం
వ [కాలబండిపెన లాగుతూ తెచ్చారు." *గాధేయుడు రామునిగాంచె విధేయుడు
గాము ండు నె తదిధితులేచెన్” (294). ఆతడు ధనువు చేరబోయి, మంజూష
తరచి కౌశికుని వంక చూశాడట. *ముదలి కోరాడు. కౌళికుడికి జరుగబోయే
వథాసర్వం తెలుసు. “తాకవే యింతయే చాలు ప. అన్నాడు.
ఆది “మునికనుసైగ తెలిసి శివధనువును విరిచే సమయము," అప్పుడతడు అంతః
పుర న్రైల లని గుర్తించి త అఎతొను న మెత్ధ మని నిర్ణయిం పగారాని కోర్రిక్ర
ఎదు రూపుగ కొని వచ్చినట్టున్న మూర్తి కనిపించింది, క స్య
"ఇ
¢
46 శ్రీమ దామాయణ క ల్బవృషిము :
తన సృష్టిలోని యుత్తమ భావమానంది
ముగ(టొంగి బింబమె పొడిచినట్టు.®
అరుంధతి, అహల్య, కౌసల్యల ముఖముల కంటె పవి|తమయిన న “శృంగారభొావ
మొడిసి పట్టిన ముఖచం[ దుడొకడు' ఆమెలో రామునికి కసిపించింది. ఈ వర్ణన
సీతారాముల పవి|త శృంగారానికి నాంది. ఇక్కడ రాముడికి కనిపించినది
సీత మ్మాతమే కాదు. తాను జన్మనెత్తినది మొదలు, ఎవరికోసమై అంతరాంత
రొలతో రహస్యంగా అన్వేషిస్తున్నాడో ఆ మూర్తి కనిపించింది. అది అతని
చదృగిం [దియత్వానికి పరమత్వం (పసావెంచిన దర్శనం. అంతటి దివ్యదర్శనం
నుంచి చూపు మరల్బుకున్నా చిత్తం అక్కడే చిక్కుపడి పోయింది, “తాళ
_(పమాణమైన ధనువును నిలువుగా పట్టుకుంటే జానకికి తాను కనిపించనేమో'నని
అడ్డంగా పట్టుకున్నాడు (802). ధను ర్భంగ మై మహాధ్యని కలిగేదాకా గుణంబు
విగించుట లాగు టింతయున్ నేరడట. అయిదువేలమంది అతి (ప్రయత్నం మీది
తెచ్చిన ఆ ధనువు చెరుకుగడలాగా చేతిలో ఒదిగి ఛిన్నమై పోయింది. సీత
సిగ్గుతో తల వాల్చింది, అతడి దృష్టికి ఆమె ఓపలేకపోయింది. ఈ ధనుర్భంగ
రావంతో సర్వ (పపంచం ని స్తబ్బ సలిలాశయంలాగా నిశ్చేష్టయె నిలిచింది.
నిష్టావర్గదమోఘ మేఘ పటలీ నిర్గచ్చదుదో ్థతిత
సేషేర రమ్మద మాలికా యుగపదుజ్బంభన్మ హా ఘోరబం
వ జ !
హిష్ట స్ప్ఫూర్ణ ధుషండ మండిత రవాహీన [కియా (వొఢి (దా
మిష్షంబై యొక రావమంతట నెసంగెన్ ఛిన్న ఛావంబునన్
(ధను. 808)
ఇంతటి శబ్దం గురించీ చెప్పడానికి ఈ పద్యాన్నింత | పొఢంగా తీర్చాడు కవి,
ఇధీ చెళ్ళపిళ్ళ్శవారిని విస్మయవరచిన రచన.
ఈ ఘట్టంతో వివాహ సంరంభ మారంభమవుతూంగి. త
విధుణన్నీ స సమకాలిక జీవనంలో కవి చూసినవే.
(౫ ౧)దుంపొ
మూలంలో వివాహ విషయాలను వి సరించి చెప్పలేదు. కల్పవృక్షకారుడి
వద్దకు వచ్చేసరికి తన సమకాలిక జీవితమంతా కవి కొవ్యస్థం చేశాడు. దీనికి
అలీ
విశ్వనాథ పొందిన సాంఘికావసరం ఒకటి వుంది. అప్పటికే తెలుగు సంప
ఖా లకొండ ఛందోవస్తు శిల్పము ర్శీ'/
దాయాలు, విశ్వాసాలు నెమ్మదిగా జనజీవితం నుంచి నిష్కమించటం ఆరం
భించాయి. ఆ సం[పదాయ విశ్వాసిగా విశ్వనాథ వేయిపడగలు" రచించి తెలుగు
జీవితాన్ని (గ్రంథస్థం (Record) చేశాడు. కల్పవృక్షంలో ఇటువంటి చోట్ల
విస్తరించి వివరించాడు రానున్న తరాలకు గడచిన సం|పదాయ వెభవాల్ని
గురించి తెలపటం కోసం ఈ రచన ఆవసరమని కవి భావించినాడు, “|పాత
దంతయు పోవుచున్నది. [కొత్త దంతయు వచ్చుచున్నది... నేనును సీ కాలము
నకు దగినవాడను కాను. ఇవి యన్నియు జచ్చిపోవుచున్న యొక జాతి చివరి
మెరపులు'4 అనటంలో ఈ వేదన స్పష్టంగా కవిలో క నిపిస్తూంది. కల్ప వృత
రచన, వేయిపడగలు ఒకే కాలంలో ఆరంధింపబడటం చేత ఈ రెండింటిలోనూ
ఆ తపన స్పష్టంగా కనిపిస్తూంది. ఈ వైవాహిక విధాన వర్ణన ఆ అవసరంతో
చేయబడ్డది.
మూలంతో ధనుర్భంగ ఘట్టంతో నే ఏక్యామి[త్ర నీ(షృ్కమణముంది.
అక్కడ అతడు పరశురామ (ప్రవేశాన్ని చూడలేదు. ఎందుకంటే, మూలంలో
నివాహానంతరం ఆ ఘట్టం వుంది. రామాదుల వివాహం కాగానే ఆ రాతి దంవ
తులు విడిదికి వెళ్ళారు.
అథ రా|త్యాం వ్యతీతాయాం విళ్వామి[తో మహాముని 8
ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగా మోత్తర పర్వతమ్ (74న. 1 క్లో)
య /
అని మూలం. రాతి గడవగానే కౌశికుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇక్కడితో అతడి గురించిన [వస్తావన ముగిసింది. మూలంలో ఇతడు మళ్ళీ
కనిపించడు. కల్పవృక్ష విశ్వామి[తుడు కూడా వివావ పర్యంతమే వున్నా,
అతడికి దక్కిన దృశ్యం రాముడు విష్ణుధనుర్థారణ చేయటం. సీతను పరి[గ
హించక పూర్వమే రాముడు సంపూర్ణ మూ ర్రిగా ఎదగాలి. దానికోసం వివాహా
త్యూర్యమే పరశుగామ (పవేశం జరిగింది. కౌశికుడు రామాదుల వదనుండి
o స
సెలవు తీసుకుని పోవటం కల్పవృక్షంలో ఒక ఆపురూవ దృశ్యం. రాజబా లకుడె
వున్న రాముని యజ్ఞరక్షార్థమనే వ్యాజంతో తీసుకుని వెళ్ళి ధనుర్విద్యా రహ
స్యాల్ని బోధించి, అతడి అవతార పురుషత్వాన్ని స్ఫురింపజేసి, “కథాతానంత
విజ్ఞానాన్ని (పసాదించి, శివధనుర్భంగ కార్యానికి నేపథ్యంగా నిలచి, వివాహో
ల్
యు
శ్రీ కర | (ఎం షి ష్ ta ks టా శి మృత ము
స్ ముందె ఏపకను సీ గ) యయ్శ స్యుడె న సరాయ్ రాంచి వఏివాహవపర్య్యంత
థు ఓ
వున్న బాంధవుడతడు రాముడే నారాయణుడసి ఆతడే రావణ సంహారకుడని
కొకికుడికి తెలుసు. అతడు ఆ కార్యానికి బాటలు తీర్చిన వ్య
రానికి సీతాపహరణం హేతువు ఆమె ఆపవహరః ణమన్నది విధి పథకం. దానికై
రామునికి సీతకూ వివాహం జరగాలి. ఆ వని ఎంత త్వరగా నెరవేరితే లోకానికి
అంత త్వరగా శాంతి లభిస్తుంది. ఆందుకో సం కౌశికుడు చెసిన సభల (పయత
ie ర్ AR aw nf ఇ ఖై ఆహ ల్ జై స జే ఇ
మీదంతా, సతొరొములు అరుంధత నత్షతి దర్శనం చేయగానే కి3కుడు ని|ష
కి రావణ సంహో
wy
మించాడు.
న్
ముది ముఖుథ్రై వేంచీయి * దీర్గ ముల్
య పుచ్చుచున్ గనుగొనల్ నిండారగా జ ఎముల్
పెళాామి లీ
[ప 'స్వేదాకృతి రామచందుసి? జరీష్యంగ ౨బు"న్ బటుచున్
(A)
శిళ్వి శీస్సులు శ్వోవసీయముగి 6 దాసృష్షించి వేంచేసినన్.
(కళలు, 101)
రాముసికి ఈ ని|ష్క_మణం ఎదలో తెలియళని భావవలేవో నింపింది. ‘చేత
మున సౌఖ్య మో! దుఃఖమో! తెలియును.' ఈ బుషి కావ్యంలో సిమ్క-మించినా
గిమ్సు ని ఎః పడింంగా దాగి తరచుగా యం డుతూనే పుంటండు,
టీలో
లన్
0౮
(0
కజ్లాభా
క్ష
కరం సితారాములు గడపిక దాంపత్యం ముగ్గ సులగర
యాలలో అవాచ్య మధుర మైన అనుభూడ ఏదో [పొకింఏ మాథిగీ
కలు.
bs డ్ Ty గి న్ా లీ
ఏరిని చూసిన పట్టమహిషికి, రాణులకు ఒక సినోదం. ఈ వినోదం నెనుర
బూ
ముయుంది, ఇం!
he
గో em Pa |
పల్లెటూళ్ళలో కనిపించే 9 థ్ వుండి, “ఇంక కోడలు వచ్చింది మమిందుకు
లేమ్మా ఆని వాలగా శాంత కౌసల్యను అనిందట. సీత అంతటి ముగ. అమె
(థి
అందరిసీ ఆక రించింది. కెకకు మునుపునుంచి రామునిపట పున్న [పము
కాలా a) టా
కస్ ఆగ దుసంతో ద్వి గణిత మయిం
గ్
Wurm
(శ
నో న సు జా గ ra లో ఛి
తరువాత సాగగ కాముడ్ నార Dey BSE న తలము
pet Po CN శీ
కోకిల దూరాన రూసీని ఎవటే
నన్ను బిల్చతి వంచు సవ్వుసామి (కళ్యాణ,.286)
నాలకిండ ఛందోవను శిల్పము hy
“తన పొద మామె పాదము జతగా బెట్టి
యస్మ త్పదంబు మోటని వచించు (కళ్యాణ 287)
మేనకా ఏిళాషమి[త ఘటంలో ఇవే శృంగా రభీలలు వర్తిత మయ్యాయి.
వి భ్
“కోకిల కొమ్మలో( గూసిన నీవటే
నన్ను విల్చితి వంచు నవ్వుమౌని (ధను. 188.)
“తన పాదమామె పాదము జతగాంబెట్టి
యస్మత్చదంబు మోటని వచించు” (ధను. 181)
ఈ లీలా విశేషాల్ని చూసి “ఓ స్వామీ! ఎక్కడ నెర్చారివన్నీ' అని
అడిగితే “నేను నేర్చినదేమున్నదే? నతాంగి, _గౌశికుండుపదేవ్షయు గానిది'
(కళ్యాణ. 268) అన్నాడట. కకగాడ కౌళికుడెంతగా రాముని హృదయస్థ
మయ్యాడో తెలుస్తూంది. అందుకే అతడు ఆశ మాభిముఖుడై వెళ్తూంటే అ(శు
నయనుడై చూళాడు రాముడు. ఈ శృంగార భావనా సమాకృష్ణుడ, తత్పూర్వ
వైరాగ్య భావనలను సమన్వయించుకుని వైరాగ్య సంసార భావనల సంగమం
చేత సమ్మపసార రమ్యత్వం తన జీవితానికి కలిగించుకు న్నాడు.
ఈ సన్నివేశ కల్పనచేత భవిష్యత్కథలో వనవాస క్లైళాన్నీ, (ప్రతిక్షణ
దహ్యమాన సీతావిరహాన్నీ భరించగలిగే శ కిని రాముడిలో నిరూపిస్తున్నాడు
బిపి, రాబోయే దయోధ్యకాండ. అందులో రాముడు రాజుగా ఎన్ను కోబడటం
వుంది. (వనవాసం కలిగినా మొదట జరిగిన విషయం పట్టాభిషేక సంబరమే)
ఆశలు ఇళ డి ఇచ | వహసార ంమెన సీత|వజ వండాలి, అడి
రాజు కాబోయే వ్య_క్రిలో సమ్మ పసనార రమ్యమె సిత |పజ్ఞి వుండావి,. అధి
ఇక్కడ నిరూపించబడుతూండి.
క
పొదసూచికలు
/ జ ఆలీ ల జ క :
1. విశ్వనాథ సత్యనారాయణ; నెనూ.నా సాహిత్య దవ గలరా" (వ్యాసం)
'పుహతి' ,
ల బుళ్యశ్చంగ కథలో వేశ్యల గానమాధుర్థుం కకం గుగికి సలి
గించిన అనుభవ చిితణ ఇలాగే వుండటం ఆశ్చర్యం.
SKB.4
50 శ్రీమ[దామాయణ కల్పవృక్షము వ
“తన సృష్టిళోన నుండిన [కొత్త మాధుర్య
సీమలు |కేచ్ళగా' జెంగలించి' (ఇష్ట. 175 ప.)
ఈ రెండింటిలో ఎత్తుగడలో సమత్వం మా(తమే కొక, Anima.
animous theory క రెండూ (పమాణ మవుతున్నాయి.
Se (వాసతో యేదో భావాన్ని గూర్చి యేక సమాసంలో సంస్కృత
థ్
వ్యాక రణదోషరహితంగా రచన సాగించే తెలుగుకవులు వస్త |. శతాబ్దానికి
ళు
నామ
వ్ కలేనా వుంటారా? అనేదే నా (పళ్న. ఈ రచన పురాణ పాకం కాదని
[వాయినే (పాళాను, ఇటి వాణి విద్వత్కపి అనడానికి యే విద్వాంసుడు వెను
ది వి
దీసాడు?”
చెళ్ళపిళ్ళ వెంకటశాశ్త్ర; కథలు-గాథలు
రామాయణ కల్పవృక్షం; పు. 462.
4. వేయిపడగలు, వ ఆధ్యాయము. పు. 165,
వాం.
సకలోహ చెభవ అ
బాలకాండలో రాముడి గతి శవ రాగిమాలికల Es మనీ
ప్స్తాయి. ఇక్కడి రాముడు తెలుగువారి ౩ ముద్దుబిడ్డ , అతగివన్నీ పెకిబా లచేష్టలుగా
కనిపించినా తెరవెనుకలి తేజస్సులాగా ఆ చేష్ట వెనుక అతడు కారణజన్ముడన్న
మ స్పురిస్తూనే వుంటుంది. రామపా త భారతీయుని సొత్తు. ఎవరి ఊహా.
వెశారద్యాన్నిబట్టి వారు దాసిని తీర్చారు. ఎవరెవరి (పాంతీయాచార వ్యవహా
రౌలకు తగినట్టు వారువారు రాముని చి; తించుకునా ఎరు. ఆ పాత ఒక జాతీయ
సంపద,
కల లృవృక్ష బాలకాండలోని రాముడు తెలుగు వృ క్ు అతడి జననవేళ
సాగించిన జాతకర్మాదులన్నీ తెలుగు ఆచారాలే. జ్ర. సోదర చతుష్టయం
జన్మించగాన అంతఃపుర స్రీలు (వతి యింటికీ పసుపు, కుంకుమ, గిన్నె లనిండ
నూనె, శీకాయ పంచిపెట్టారు. పురుటింట్లో నారమట్టలు, పాత చెప్పులు కట్టారు.
వీడ్డలను |పసవించిన రాణులు కాస్తారర్థం బావిలో చేదవేళారు. ఇవి తెలుగు
ఆచారాలు. ఏిక్యాసాలు, శ్రీరాముడు జన్మించిన రోజు శ్రీరామనవమి, ఆ రోజు
వాన కురుస్తుందని ఆం[ధుల నమ్మకం. దీనిని మననులో వుంచుకుని కవి,
భానుజననవేళ వాన కురిసినట్టు వర్ణించాడు.
పురుషు లెవరైనా తన నెత్తుకుంటే, రాముడు వారి మూర్థాలను ఓ త్రీ
చూస్తాడట, లక్ష్మణుడు స్రీలెవరై నా తన నెత్తుకుంకే వారి ముక్కు. చెవులు
తగిమీ చూసాడట. ఇవి రెండు విషయాలూ, వరుసగా రావణుని దశరంథ
రత్వాన్ని, శూర్పణఖ ముక్కు చెవులను జగనవేళనుంచీ వెతుకుతున్నారస్న
స్ఫురణ కలిగిస్తున్నాయి. నడిచే వయసు వచ్చినపుడు రాముడిని నడిపిసే
మూడడుగులు వేసి (కంచి పడ్డాడట, య (తిలోకాల్ని గలుచుకును ట్టు షాందట
“ఎన్ని విశ్వ్యంబులో రాఘవేసలిండ్లు మూడడు గులన్ని వేసినను మొగిడిరావ
అన్న మాటల్లోనూ వామనావతార స్ఫురణతెచ్చి, ఈ (తని|క్రనుతను సూచించాడు
ర్పీ శ్రీమ[ దామాయణ కల్పవృక్షము న
కవి రాముడు దారువుతో చేసిన చిన్ని కత్తులు నోటికొసలకు ఉంచుకుని వన
పరోహం౦గా స్రీలను బెదిరించే ఆః; ఆడటంలో వరాహావతార స్పురణ వుంది.
తానోలాములు" తం[డిపేరవరయా 'దాచాతమాలాలు' “నౌ
లే! నాపేరన “నమ్మగా'లనగ నోలిందల్లి “కౌసల్య తం
(డీ నాగా ననబోయి రాక కనులన్ సి ర్వెట్ట( 'గొసల్య న
గానే కానులె యమ్మ నే'యని |ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్.
(అవతార-లిలి4)
శిశుచేష్ణ వర్ణనలన్నీ ఒక ఎత్తు. ఈ పద్యమొకటీ ఒక ఎత్తు. అతడు జగతికి
భగవంతుడైనా తన తల్లికి తనయుడే. కౌసల్య వచ్చి 'నాపేరేమిటి' అంది.
'అమ్మగాలు' అన్నాడు రాముడు. కాదు, కౌసల్య నాయనా అసి చెప్పబోయి,
“కాను, అమ్మనే లే అనటంలో అపురూపమైన ఆర్జ్రతవుంది. “కౌసల్య” అనగానే
కో సలరా జ పుతి, దర్చం, రత్నానూన వస్తా9లు ఇవన్నీ కనిపిస్తాయి. “అమ్మ
ఆన్నమాటకు ఇవి ఆలంకారాలు కావు. ఆ మాట చూపె రూపం ఒక మహారాణి
కావచ్చు లేదా ఒక పేదరాలు కావచ్చు. “అమ్మ అనే మాట విశ్వజనీనమైన
రూపాన్ని కలిగిస్తూంది. తన తనయుని ముందు నేను రాణిని నాయనా” అని
గిద్దబోయి, అక్కడ ఈ విషయాన్ని గుర్తించి, “కాను ఆమ్మనే లే అంది.
కల్పవృక్షంలోని రాముడికి కై కతోనే సాన్నిహిత్య మెక్కువ. కై కవ
వుంటీ ఎవరు పిల్చినా పోడు (అవతార -లిలిల్) కాళ్ళు వచ్చింది మొదలు క్ర
వద్దకు పరుగుతీసే, ని దలేచింది మొదలు రాముడికోసం కైకవస్తుందట. ఉప
నయనవేళశ రాముడు భిజాం భవతి దేపాి1 అని భిక్ష నడిగితే, కౌసల్య హేమా
భరణాలు, సుమి|త ఆశీస్సుల నిచ్చారు. కైక మాతం “పిడిని మరకతమ్ము
తొడిగిన చురక త్తి, వ|జపుంఖితమ్ము వాలుటమ్ము, ఇచ్చింది. దానినందుకుని
“మొగమున నింతయె మురిసిపోయెను రాముడు. ఇదంతా ఆమెను యోగినిగా
సిలబెట్టిన క్రల్పవృక్షకారుని కల్పన... ఆమెకు రామావతార రహస్యం తెలుసు,
గాముడు తన ధనుర స్త) విద్యను కైకకు కనిపింప చేసుకుంటే ఆమె మురిసి
ద
ద
క్ర
న న్న iad త ల ,
వంంది బాబా టం రట // టివెఆసీంట. అతనికి తిసూ గురువె “టీ వ్వెత్తుగ ॥
దం శ ఆఫ.
“కోదండ కళా పిచ్యిత గమళథ్రీ'ని (ప్రసాఏంచింది. *రాముడొక యోగి మఖీన్
బాలకాండ ఛందో వస్తు శిల్పము 58
దితిజో(గవారి మార్తాండుడు; దానికై తనువుదాల్చె'ినన్న *“రహస్యం' ఆమెకు
స్పష్టంగా తెలుసు. దీనిచేత వాల్మీకంలోని కైక చేష్ట “సవతి మత్సరరిగా
కొకుండా, “యోగదృమ్షి'గా వ్యాఖ్యానింపబడింది. ఆమెకు రాముడంటే అమిత
(పేమ. యజ్ఞర ఇ్షార్డం రాముని పంపుమని కౌశికుడు అడిగితే దశ రథుడంటాడు*
(ఎవ్వరెటులై నను కెకయు యోర్యజాల'దు (అహల్య. 49). ఈ విశ్వాసం
వెనుకి కైక రాముని ఎంత వాత్సల్యంతో చూసీందో స్పష్టమవుతూంది. అటు
వంటి న్రీ మత్సర్మ్శగస్తురాలు కావటంలో కౌచిత్యం లేదు. ఆ పైకి కనిపించే
మాత్సర్యం వెనుక మర్మ మేదో వుండాలి. దానిని విశ్వనాథ ఈ విధంగా
గు_రించాడు,
దశరథుడు స్నేహశీలి. అతడిది ఆర్హ్ష9నున స్తత్వం, తానురాజి నా పాలన
దుం|(త్రులదిగా భావించాడు. సుమంతుడు తనను [పశంసిస్తే, దశ రథుడన్నాడు:
“చాలు చాలునోయి సుమంత్ర! మం్మతులే తమ పాలనంబు తాము పొగడి కోలెత్తు
కొందు'రని ( ఇష్టి. 46) పాచీన రాజు (ప్రజలతో అతీసమీపంగా వరించేవాడసి
విశ్వనాథ వేయిపడగల్లో “కృష్టమనాయని పాత ద్వారా గు ర్రించాడు. ఇక్కాడీ
దశరథుడిలో ఆ లక్షణాలు బాగా కనిపిస్తాయి. తాను పు[తసంతాన సహితుడు
కాలేదని అతడు పొందిన వ్యధ దీనికి తార్కాణం. అంగళ్ళలో వి కయార్గ
ముంచిన బొమ్మల్ని చూసి దారిలో కనిపించే పసిపిల్లల్ని చూసి, మనస్సంతా
సంతానమయమైపోయిన చింతతో గడిపేవాడు. ఎక్కడైనా పసిబిడ్డ ఏడ్పు
వినిపిస్తే విని చలించి రాజకార్యాల మధ్యకూడ విస్మృతి పొందేవాడట. అశ్వమేధ
యజ్ఞానికి ఆందరికీ క ఆహ్వానాలు పంపుతూ “(వభవము కాని సంస్కృతికి పట్టయిని
గుహుని పిలిపించాల్సిందిగా పేర్కొన్నాడు. “ఎలాగైనా సరే జటాయువును
పిలుచుకుర'మ్మని మనుషల్ని నియోగించాడు. అతడిని “స్నేహావధి'గా గుర్తిం
చాడు. అతడి చెలిమి ఇంద్రునితో చెలిమి వంటిదని (ఇ. 847) గౌరవించాడు.
బాలకాండలోని మరొక |పధానపా[త విశ్వామి[తుడు. ఇతడికి రాము
డంటి ఎవరో తెలును. తొలిసారిగా దశ రథాస్థానంలో రాముడు తన పాదాలు
తాకితే కౌశికుడు పులకించి పోయాడు. ఇతడు రాముడికి అస్త్ర విద్యా గురువే కాదు.
శృంగార మార్గోవ దేశకుడు కూడా. తాటకావధ ఘట్టంనుంచి, రాముడు ఏమీ
ధనుస్స్వీకారం చేసి సీతాసమేతుడయ్యే దాకా కౌశికుడు వున్నాడు. రాముడిలోని
రక్త (శ్రీమ[ద్రామాయణ కల్పవృక్షము :
సర్వశ క్తులనూ అతడు జాగృతం చేసూనే వచా,డు. సీతావివాహం జరగటంతో
తాను నిష్క్ర్రమించొల్సిన అవసరాన్ని విశ్వామి[తుడు గుర్తించాడు. సీతతో
రొముడు కలిశాక, ఇక జగ త్కృల్యాణకారకమైన రావణవధ జరుగ బోతూ వుంది.
దొనికోసం ముందుగానే రాముని సర్వశస్తాస్త్ర విద్యా సంపన్నుని చేశాడు. తన
వంతు కర్తవ్యం ముగించుకుని తపోమార్షాలోకి వెళ్ళాడు. అత్యంత సాన్నిహిత్యంతో
కౌసల్యకంటె మృదువుగా లాలించిని కౌశికుడు వెళ్తూంటే, రాముడు కన్నీళ్లతో
వీడ్కోలు పలకటం కల్పవృక్షంలోని అంద మైన కల్పనల్లో ఓకటి,
కల్పవృక్షపా[త్రలు నవ్యటంలో విభిన్న ధోరణులు కనిపిస్తాయి. రామ
లక్ష్మణుల తనతో పంపుమని దశరథుని అడిగిన కౌళికుడిది “(క్రొత్సనవ్వు'
(అహ.29) “రాముని వీడి అభిలరాజ్యాన్ని |[గహించు అని దశరథుడంటే
అపుడు కౌళికుడిది 'చిళ్ళచిళ్ళలగు' నవ్వు (అహల్య. కిక) పరమ।క్రుద్ధుడె ప్రవే
శించిన పరకురాముడిది 'దీర్ణానంత విశ్లథ హాసం" (ధను. 406), వివాహితుడై న
రాముడిది “సన్నని నవ్వు (కళ్యాణ. 154), సీతతో వినోదించే కైకది “అడవి
కోడి కూసినట్టుగా' వున్న నవ్వు. ఇత్యాది రకరకాలైన నవ్వులు కల్పవృక్షంలో
వున్నాయి. తిక్కన తరువాత నవ్వుల గురించి ఇంత పరిశీలనాత్మకంగా
చిత్రించిన కవులు దాదాపుగా లేరు.
| వధాన కథా విషయాలై న వనవాసోదులను కవి తరచుగా పాతల
వాక్కులలో ధ్వనింవచేకాడు, పుతకామెష్టికి వచ్చిన జటాయువు నే నాముని
కూనలన్్ గనుదునా' అనటంలో ముందుగా పుట్టిన బిడ్డలు” ఆనే అర్థం వుండగా,
'ముని' శబ్దంచేత భావి అరణ్యవాసంలో మునిరూపులై నార చీరలతో తిరిగే
రాముడు సూచించబడుతున్నాడు. అదే విధంగా మదోచోట కౌసల్య మార్గంలోనే
సుమి|త కూడా నడిచినట్లు చేసిన వర్ణనలో, కౌసల్య పదునాల్లు దినాలు ఒకే
చీరకడిలే సుమి[త తానూ ఆమెవనుసరించి పదునాల్లుదినాలు ఒకే నీర కట్టిందని
చెప్పబడింది. భవిష్యత్తులో రాముడు వధ్నాలుగేండ్డ వనవాసం చేయటమూ,
ఆతని ననుసరించే సౌమ తి వుండటమూ దీనిద్వారా సూచింపబడుతూంది.
కౌశికుడు తన యజ్ఞర క్షార్ధం రామలక్ష్మణులను వంపుమని కోరుతూ, “పిమ్మట
నీవుగా నతని వీడవలెన్ మరిమాకు నేటికిన్' (అహల్య. 86) అనటంలో కైకకు
వరమిచ్చి దశ రథుడు రామలక్ష్మణులను (లక్ష్మణుడు వరంలో (పస్తావితుడు
బాలకాండ ఛందోవస్తు శిల్పము ర్
కాకున్నా) ఆడవికి పంపటం ధ్యనిస్తూంది. రామునికి సీతకు అహల్య నారచీరలు
ఇచ్చి “బొల బుమిలనటంలో భావివనవాసమే సూచితమయింది. రాముడు
సీతతో “ఒక్క_సమయాన మనకు వియోగమైన (పేమ యేమగు' (కళ్యాణ 287)
అని చింతించటంలో భావి విరహ సూచన వుంది, ఈ [పథాన విషయమైన
వనవాసాన్ని కొక శివధను ర్భంగ విషయాన్నికూడా రాముడు ధనుర్విద్య
నేర్చుకునే వేళ ఏరుల ధనువులు * ఫెళ్ట' మంచు (అవతార, 851) విరచటం
ద్వారా సూచించాడు. ఇది బాలకాండకు పరిమితమైన కథాసూచన.
కథాసూచన చేయటంతోపాటు హేతుకల్పనకూడా ఒక విశేష విషయమే.
దేవతలు విష్ణువు వద్దకువెశ్ళి ఆతడిని అవతారమెత్తుమని (పార్థించినపుడు చేసిన
చర్చలో వాలివధ హేతువు వుంది. మహాఏరుడు, రావణుని జయించినవాడు
అయిన వాలి, రాముడికి తొలుత తోశ్వడుటకు హామీ ఇచ్చి, హఠాత్తుగా తనను
రావణుడు కమకోరిత్రే ఇన్వవచ్చునె మో! దానితో అవతార (పయోజనమైస
రావణవధ జరిగేందురు అనుకూల పరిస్థితులేర్పడ వు, స్వామిని రంగంలోకి డిరపి
తాను సాయం చేయలేనని వాలి నమస్కరిస్తే ఫలమేమిటి? ఆందుకోసం సాయ
పడగల సు గీవుడు రొజు కావాలి. దానికి వాలి తొలగించబడాలి. ఈ చర్చతో
వాలి వధ వెనుక వున్న దేవతల పథకాన్ని వ్యాఖ్యానించాడు విశ్వనాథ. వాల్సిని
రాముడు వధించడానికి గల హేతు కల్పన ఇది.
బాలకాండలోని వర్షనాశిల్పం భావిత రమణీయా౦శం. (పయోజనా
సహితత్వమేక శిల్పమని విశ్వనాథ అనిన మాట |పకొరం ఇక్కడ వర్ణనకూడా
కథావస్తువులతో ముడిపడి వుండి, శిల్పమవుతూంది.
(పాచీన కావ్యాల్లో నగరవర్గన మన్నదొక [వత్యేకాంశంగా గు ర్రించటం
క నిపిస్తుంది. బాలకాండలో ఆ పద్దతి లేదు. వర్ణన, కథావస్తువు శెండూ పరస్పర
సంబంధం కలిగి వున్నాయి. దశరథుడు వ్యాకుల మనస్కు_డై 'అసివాళ్టు'
వెళ్ళినపుడు నగ రమెలా వుందో వర్గించబడింది. ఆతడి “అసివాళ్ళ” పేరిట నగర
వర్ణన చేయటమొక చాతుర్యం. ఇది నగర వర్ణనా? అంటే అవును. కథావిషయ
మైన దళరథుని వాహ్మాళివర్గనా? ఆంటే ఆది అవును. ఈ విధంగా కావ్య వస్తు
పుకు వర్గనకూ మధ్య ఒక బలమైనబంధం వుండటం విశ్వనాథ సాధించిన
bf శ్రీను దామాయణ ర ల్పపృక్షము శ
విజయం. ఇదె పద్ధతి కావ్యమంతటా కనిపిస్తుంది. *ఎజ్జనౌనేేత్రమ్ము లిష్షి వేళా
నల భూమ సంతానమ్ము దూటీనట్లు' (ఇష్ట. 254) అన్న వర్ణనలో అటు మధు
మాసంలోని మత్తకోకిలతో పాటు ఇటు యజ్ఞ సంరంభమూ సూచితమయింది.
రొమాదులు పెరిగి పెద్దవారు కావటాన్ని “తిరిగి వసంతకాల మరుదెంచె..*.'
అన్న పద్యాల్లో పకృతి పరిణామాలను వర్ణిస్తూ వాటిచే పా(త్రల వయోపరి
కామం సూచించాడు. మహారాణులు గ ర్భిణులు అయినవేళ వారి దౌహృద
వర్ణన వర్ష బుతువు పె ఆరోపించి చెప్పబడింది. “వర్షాసమా రంభ వెభవం
బొలసినంతన పయోధరా[గ ముల్ న ల్రబారె' (ఆవతార.161) ఇత్యాదిగా నడ
చిన ఈ పద్యంలో శేషాలంకా రం వుండి, అటు బుతువునూ, ఇటు దొహ్బద
లక్షణాల్ని ఒకేసారి వర్గిస్తూంది.
“శంపాసహ[సాభ చండ కాంతి చ్చటా
మేయ వారావర్త మెజసీ మెజసి” ( అహల్య, 878)
ఆనిన గంగావతరణ వర్గన,
“మాకంద తరుళాఖికా కోకిలాలావ
కొతూపొలాకార కలన జేసి (ధను. 181)
అని సొగిన మేనకావతరణ వర్ణన,
“ఇద మిత్తమని నిర్ణయింపగారాని దే
కోరి యో రూపు గై కొన్నయట్లు!
“పునురుద్భవగ్గంత ముగ్గ మోహన రుచి
(పకట రేఖాహాస భావవరిధి' (ధను, 299, 800)
అని సాగిన సీతా తొలి దర్శనంలోని రాముని అనుభవ వర్దనా, ఆపురూవ శబ్ద
చిత్రాలు. ఇవికాక, విశ్వామి[తుడి తపస్సులోనూ, రాముడి వైరాగ్య వేళలోనూ
చేయబడ్డ బుతువర్ణనలున్నాయి.
ఆకులుర లిన రెమ్మల యంతములను
జివురు తొలిరూప మెట్జని చీరగ జై
కాకుమండింప( గలుగు నేర్చాటు కొణకు
మన్మథుడు నిప్తులుంచిన మాది గా
ను.
R
ళ్యాణ, 274)
బాలకాండ ఛందో వస్తు శిల్పము ర్
ఇలాంటివి, “గాథా సప్తశతి” స్థాయికి ఎన్నదగిన పద్యాలు బుతువర్ణనలలో కని
పీస్తాయి. విశ్వనాథ కల్పవృక్ష వర్గనలు |పత్యేకాధ్యయనాంశం.
కావ్యావతారికలో “నాది వ్యవహార భాష' అన్నాడు విశ్వనాథ. దాని
స్వరూపం కల్పవృక్షంలో విస్తృతంగా వుంది. ఇది పూర్వ కవుల్లో 'కాకువు'
రూపంలో వుంది,ర్ విశ్వనాథ దినిని మరింత విస్తరించి జనం నాల్కలపై ఆడే
పలుకుబళ్ళనుక6 కావ్యస్థం చేళాడు. దీనికి [పేరణ తిరుపకి వేంకట కవుల రచ
నలు కావచ్చు, బావా ఎప్పుడు వచ్చితీవు “అయినను పోయి రావలెను వా స్తీనకు'
వంటి పద్యాల్లో ఆ వలుకుబళ్ళను తీర్చటముంది. కల్పవృక్ష బాలకాండలోనూ
ఈ విధమైన రూపాలున్నాయి. 'ని[దాహార ములెల్ల మాని ఇదిగో (ఇష్టి; 82),
“అదికాదు గాని...’ (అవతా 57) “సీ కొడుకును గైకొని చని మా కాకలి
యటంచు డిందుమా పిచ్చినృపా”(అవాల్య. 85), “మీ యారోగ్య ము చూచుకో వలె
నయా...” (అహల్య, 265), “ఈ రాజేమి రాజొనొ... (ధను. 225), ఏమో
పాడెద వేమొయాడేెదవు' (ధను. 288), “ఇదియునుగాక ,..' (కళ్యాణ. 122)
ఇటువంటి వ్యవహారిక రూపాలు పిడికిళ్ళకొద్దీ ఇతని కావ్యంలో దొరుకుతాయి.
ఈ భాషా [ప్రయోగం వలన పురాణ పాతలు ఎప్పటివో అనిపించక దగ్గరి,
తనాన్ని కలిగిస్తాయి తన్మయ షూతువులవుతామి,
వ్యవహార విధానంలోనే కాక స్వభావ రీత్యాకూడా పురాణ పాతలను
మన (పక్కింటి మనుషుల్లాగ భావింవ చేసి, సమీవత్వాన్ని కలిగించిన సఫల
య యి
యత్నం విశ్వనాథలో కనిపిస్తుంది, బాలకాండలో, (పాజావత్యపురుషుడు పాయస
(పదానం చేశాక, రాణులు ఒక్కొక్కరు ఆరగించారు. ప్రాశన చేసే త్వరలో
కౌసల్యాధరం నుంచి పాయసం ఇంచుక జారింది. దానిని తుడుచుకోవచ్చో,
లేక అదికూడా తినాలో అని అనుమానించిందట. (అవతార. 122). గర్భిణీ
శ్రీలు మట్టి తినడానికి అభింషిస్తారని ఒక నమ్మకం. మహారాణులు కూడా చెలి
కత్రెలతో మట్టి బెడ్డలు తెప్పించుక తిన్నారట (అవతార. 156) ఇదొక వర్ణన
అనుట టు G న శ్
రాముడు కౌసల్య ఒడిలో పాలు[తాగే వేళ “గుటకలుబ్బెడు పసిగళములోని
జేత నరముల చిరుకదలికలు చూసి” రాజు, రాణి ఆనందించారట (అవతార,
286) కుళనాభ తనయల కథ చెప్పాక కౌశికుడు రామలక్ష్మణులతో 'మీ ఆరో
గ్యము చూచుకోవాలయ్యా! మీ తం(డి ఎంత కష్టంతో పంపాడు! బాగా పొద్ద
ర్రి శ్రీమ [దామాయణ కల్పవృత్నము క
సోయింది, మీ కను రెప్పల్లో ని దమంపు కనిపిస్తూంది. ఇక పడుకోండి
( అహల్య. £రిర్) అన్నాడట. ఇదంతా కావ్యంతో సామీప్యాన్ని కల్తిస్తూంది. కవి
రామాయణాన్ని “సరస |పబంధంగా'? భావించటం చేత కలిగిన శోభ ఇది,
లోక వ్యవహారాల పట్ట సుని శిత పరిశీలనా దృష్టిలేని కవి ఇలాంటి చితణ చేయ
లేడు.8 ఆయా సన్ని వేళాల్లోని సంభాషణకై అతడు రస తపస్సు చేస్తాడు. 9
అప్పుడు రత్న స్థగిత హారంలా కావ, సందర్భం కళకళ లాడుతుంది,
పొదసూచికలు
1. క్షతియుడికి భివావిధి లేదని ఇక్కడ విశ్వనాథ పొరబాటు చేళాడని
ందరు నాతో అన్నారు. కాఫీ “మనున్మృళిలో క్ష తియునికి కూడా ఉపనయన
వేళ భిక్ష విధించ ఎడి వి పుడు “భవతీ విళా. దేహి' ఆని, క్ష | తీయు డు ‘Hee
భవతి దేహీ అని, వె బ్యడు “భీశాం దేహి భవతి అని అనాలని [కింది శ్లోకం
a
భీ
చెబుతూంది.
ల
ర కల్
భవత్యూర్యం చ రేద్యైక్ష ముపనీతో ద్వ్జో త్తమః
థభ వన్మధ్యం తు రాజన్యో వేశ్యను భవదుత్తరమ్
మనుస్మృతి. అి.క0వ కో.
గా
ఓ
జ కక్ మంధరతో అన్నమాటల్లో ఇది స్పష్టమయింది. “*రాముడొక
యోగి మజీన్ దితిటో[(గవారి మార్తాండుడు దానికై తనువుదాల్చె రహస్యము
సుమ్ము మంధరా!” అయోధ్య. అభిషేక. 124 ప.
లి. యజ్ఞరక్షణ నిమిత్తం వెళ్ళిన రామలక్ష్మణులు దారిలో న్నిదిస్తై
కౌశికుడు మేల్కొ_లిపాడు. “లేచి దైవమైన యాహ్నికంబు దీర్పుండనిన దల్లి
పిలుపుకన్న [పేమార్ద్భము మృదువునైన ముని మాటకు మేల్కొని...” అటు
తర్వాతి వ్యవహారం చూశారు, చూ. బాల. ఆహల్య. 98. ప.
4. “వరియెన ప్రయోజనముశ్నచో నది శిల్బము. నిష్వ్రయోజనమైనచో
శబాడంబరము.* నన్నయగారి (ప్రసన్న కథా కలితారయు కి, ప. 21
వ
బాలకాండ ఛందోవస్తు శిల్పము 59
ర్, “కాకుధ్వని వాడుక భాషలోనే వున్నది. (గ్రాంథిక భాషలో కాకువు
సాధించుకోవాలి. ఈ కాకువు (గాంథికభాషలో ఇమిడ్చేటందుకు తిక్క నపడ్డ
కష్టం భగవంతుడికి తెలును” అని విశ్వనాథవారు “జయంతి సంచికలో
(వాకారు,
చూ, “విశ్వనాథ కవిత_వ్యావహారిక భాష. పు. 95. సాహిత్యసమితి
వ్యాసావళి_1. _ శ్రీబొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారి వ్యాసం,
6. “వ్యవహారంలోని విశిష్టమైన పలుకుబడులను (గహిందడం వల్లనే
భాష వ్యావహారికం అవుతూంది గానీ కేవలం వ్యాకరణ (పత్యయాదుల వ్యావ
హారిక రూపాలు వాడడం వల్ల కాదు.” పెదే. పు. 94.
7. “రాముని చుట్టును కథ శరవేగ ముగ తిరుగును. తద్వేగాతిశ యము
ఒడి సుడిగాలికి తిరుగు శుష్క్టప | తముల వలె మిగిలిన పాత్రలు తేలిహోవును.
ఈ లోపము ఆయా కవుల (వతిభాలోపము వలన కలిగినది కాదు. వారు రామా
యణమును ధర్మ (వధాన కావ్యముగా చెప్పిరి. కాని సరస | పబంధముగా
వెప్పులేదు. ఆట్లు విశ్వ నాథ చెప్పెను.”
బోలే
డా॥ నాయని కృష్ణకుమారి. కల్పవృక్షము -కై కేయి. పు.40. *వరిశీలన'
(వ్యాస సంపుటి)
8. “లోకమున వ్యక్తులాయా సన్నివేశములలో మాటాడునపుడు హావ
భావములు, హేళనలు, గెప్పిెడుస్తలు మున్నగు వాని నభివ్య క్రము చేయుటకు
వాక్యవినాసముతో పాటు కాక్వొదులు అభినయము మున్నగునవి యెంతో సహక
రించును. అట్టి ఆభినయాదుల నభివ్య క్రము చేయుటకు [శవ్యకావ్యకవి యెంతో
పొటుపడ వలయును. వాక్యమును సాగదియుట, తుంపులు తుంపులుగా చేయుట,
మృదు పరుషాక్షరబంధ విన్యాసము, సమాస ఘటనము _- ఇత్యాదిక మును
పయత్నపూర్వక ముగా త త్తత్సన్ని వేశోచితముగా కూర్పవలయును. అప్పుడే
వర్గ్యవస్త్వా దికము హృదయగోచ రమగును.”
డా॥ శలాక రఘునాథళర్మ, “కల్పవృక్షము _ కవి్శిిపతిభ' (వ్యాసం)
పు. వికి మేఖల - 1; విశ్వనాథ స్మారక సాహిత్య సంచిక, కోళయు రి,
9. ఈ తపస్సు గురించి సోలయట్ విమర్శకుడు A. zis అన్న నూట
లిక్క_డ ఉటంకించ దగ్గవి,
fh
60 శ్రీమ[ద్రామాయణ కల్పవృక్షము :
...a writer always looks for the “Perfect” word
and an actor for the “Perfect” gesture or intonation.
Mayakovsky used a most vivid image to express this
situation:
“You dig for the sake of a single word,
through thousands of tons of Verbal ore”
— Foundations of Marxist Aesthetics, Page = 142.
పద్యశిల్పం
విరచించే శ కివున్న మాలాకారుడు విరిసరాల కూర్పులో వింత సొగసులు
తెచ్చినట్టు, (ప్రతిభాశాలి ఆయన కవికూడా పదాల పోవాళింపుతో వద్యపు సొగ
సును జిగేలు మనిపిసాడు. అవే వృత్తాలు, అవే పదాలు _ అయినా కవిసృష్టి
సీత్యనూత్న మె. ఈమర్మం పద్య నిర్మాణానికి సంబంధించిన పషయం. ఇదే పద్య
శిల్పంగా విశ్వనాథ గుర్రించింది కూడా. “పద్యుమెత్తుగడ బాగుండుట, దింపు
గడ బాగుండుట, (పాసయతి స్థానములయందు కొన్ని రమ్యములె న శబ్దము:
(పయోగించి పద్యమంతయు బాగుగానున్న దనిపించుట, పద్యము ధారాశుద్ధి
కలిగి యుండుట"! ఇవన్నీ పద్య సౌందర్య లక్షణాలుగా విశ్వనాథ గురించ
టంలో పద్యాన్నతడు ఎంత శాన్రీయంగా భావించాడో అవగత మవుతూంది.
పద్యంలో గణాల చేత చూపే సౌందర్యం ఛందశ్శిల్పం. సమాస
పొరుష్య సారళ్యాల చేత, సంయు కాక్షరాల చేత, ఒకటే రకపు టెత్తుగడ పున
రావృతం చేయడం చేత ws సాధించబడుతుంద. ఇపి నియమాలు కొమవ్చ.
క్ (పతి భకొద్దీ ఈ నిపుణకర్మ రకరకాల పోకడలు పోతుంది. ఈ వ్యాసంలో
నొలకాండలోని పద్య శిల్పం పరామర్శింపబడుతుంది.
బుళ్యశ్ళంగుడు రోమపాదుని రాజ్యానికి వస్తున్న పుడొక సద్యముంది.
ఆ రథ మేగు (తోవ జలదావళి మింట విసీలకాంతి మా
లారుచిరాతప్మత పరిలంబినియె రథనేమి నిస్వన
స్ఫోరకహేతువై యుజుముచున్ వెనుకన్ దెసలన్ | బవాతధా
రారమణీయ వాఃకణ ధురాపరితర్చిత దేశ మై మె చనెన్. (ఇష్ట - 197)
ట్య సద్యంలో (ప్రాసస్థానంలో రథ శద్దాన్ని మ. దాసి (ప్రాబల్యాన్ని
సూళిస్తున్నాడు కవి, సద్యమంతటా వినిపించే రేఫ, ఉజుముం మోతను ధని
1. చూ నన్నయ గారి (పసన్నక థాక లితార్జ్హ యుక్తి, పు.2ిలి_24,
64 శ్రీమ(దామాయణ కల్పవృక్షము [|
స్తూంది, 'ఉలుముదున్ వెనుకన్ దెసలన్' అని మూడు ముక్కలుగా విరిగిన
వాక్యం వకవ్యాంశంలోని వర్తావేగాన్ని సూచిస్తూ, తరుముకొస్తూన్నట్టుంది,
pr ఉ్న peer.) అలానే (a)
చివరి పాదంలో చకుగా అల్లుకున్న సమాసం తెరిపిలేని వానకు సూచకంగా
వుంది. (పారంభంలో నిర్దేశ సర్వనామమైన *ఆ' చేత రథ( పాశ స్తం (పత్యే
కించి సూచించినట్టయింది. పద్యశిల్పంతో పాటు చక్కని నేపథ్యచి|త్రణ వున్న
పద్యమిది.
రల్పవృక్షంలో పద్యాలు పునరావృత్తి కావటం చొలాచోట్ల జరీగింది.
[పయో జన దృష్టా వీటిని ఇలా విభజించవచ్చు.
దట క
1) కాలగమనాన్ని సూచించేవి,
2) వేగాన్ని సూచించేవి.
శి పట్టుదంను _పకటించేవి.
క్త తెగిపోయిన కథాసూ (తానికి అతుకు వే సేవి.
ర్) పాత్ర మన స్తత్త్వాన్ని సూచించేవి.
1. కొాలగమన నూచకం ;
శ్రీరామాడి గోదర్ర చతుష్టయం జన్మించాక, దశరథునికి (బొద్దు తెలియ
లేదు. వారి సాన్నిధ్యంలో అతనికి లోకమే పట్టలేదు. వారి ఎదుగుదలను
సూచిస్తూ వసంతకాల వర్ణన చేశాడు కవి.
తిరిగ వసంతకాం మరుదెంచె గరుత్క నకచ్చవ్నివ భన్
“గ రుడి వియత్పథంబున సుఖంణుగ టక గ్రాలు సాచిపోయమై
ఇస సార టి గ్ శా ఉగ ఆం జ లో జో స "4 ద్ర ర ఇ, sie”
సంరువులు బాంచ జన్యములు వాంసలు ముక్కు_లుయి టె నంసుత్
స్పురదురుకాంతి పుంజములు పుట్రై దిళాభిహతాత పంబులన్ ,
(అవతార. 809.)
ళో ' ల గ్ వాట (=. షా సు" లీ అర
ఇక్కడ హంస పొంచ జన్యుకాంతిత్ సుంద నట వట్టి పోలిక కాదు. నారాయ
వం సన జి + వశీ అ లల ఖే జ సల్ ఇ
ఇాపతారాస్ని పాఠకుని స్సు రణల సిలి ఎమాట. గరుడి, నందకము ఇవర్సీ
ల Way! 7 x శ క ల
ఆ [| పయోజనాన్ని ఆశించి వేసిన మాటలె. ఈ వసంత వర్ణన మాటిమాటికీ
చేశాడు కవి,
ము 65
“తిరిగి వస-తకాల నురుదెంచె విరాజిత రాజహంసముల్
గరువపు: ఆవిలోయె నడకనజో (అవతార, 842)
“తిరిగి వనంతకాల దురుగంజెను మాధవుడున్ [పభుర్ణవై
ఖరిని.” (అవతార, 858)
“ర్చిగ్రని వసంత కాంమరుదెంచె వినూత్న శిఖి వభాశిథా
హరణము వోలె నొప్పె* జివుకాకుల తుట్టతువల్ _” (ఆవతార.880)
ఇత్యొవి పద్యాల్లో కొలగమశం సూబించబడింది. ఒకొక ఏడాదీ శ్రీరాను
సాన్నిధ్యంలో వసంతరమణీయంగా గడిచిందని చెప్పటానికి కవి ఎంచుకున్న
మార్గమిది. మొదటి పద్యంలోని హంసలు చిరుకూ“ల్లా ముక్కులు మీటే దళలో
వున్నాయి. తర్వాతి పద్యంకో 'గరువపు ఠీవి, రాజిత రాజత్వం సంత
రించుకున్నాయి. ఇక్కడి హంస ఎఒగే రామాదులకు సూచకం. ఈ విధంగా
ఎదిగిన రామాదులు పం డైండేక్ళవారయ్యారు వదిమూడవ యేడు (ప్రవేశించ
గానే విశ్వామ్మితుడు రాబోతున్నాడు అతడిరాక సీరి బీవిశానికొక మలుపు. కవి
ఈ పండెండవ యేడు గడవటాన్ని మూడు పద్యాల్లో చెప్పాడు. ఇక్కడినుంచి
కథ అనేక మలుపులు తిరుగుతుంద ఆ దృష్టితో ఇది పఠితకుఉత్కంఠ కలిగించే
విషయం. కవికూడా ఆ ఉత్కంఠను పోషిస్తూ రచించాడు.
* సదిరెండేశులు వచ్చినన్ రయుసుతుల్ _ *
* పది రెంచేడ్రులు సాగినన్ రఘుంనుకుల్ _ *
“పది రెండేడులు నిండిశగ్ రషుసుతుల్ _
(అవలార 412, 18, thy
'వచ్చినన్', “సె+గినన్*, 'నిండివన్'-ఇఏ వరిణామ సూచక శబాలు, ఈ రెడు
యి
పద్య విధానాలు కాల సూచన చేయటంకోసం కవి తీర్చిన మార్గాలు,
2. చేగనూచన థి
విశ్వామ్మితుడు యజరజురం రామలక్ష్ముణులను తోడు తీసుకెఖుతున్నాడు.
జ థి
ఆతడికి రాశసభలోనే ఆం స్యమయింది. రామునికి బలారెబల వివ్యలనుప దెశించా
SKB.5
68 శ్రుమ[దామాయబ కొల్పవృక్షము క
లని కెశికుడెర ముహూ రం నిర్ణయించుకున్నాడు. ఆది దాటిపోతూంది. అది
గడవకపూర్వమే రామునికి ధారపోయాలి. అందుకని నది తీరానికి గబగబా
నడుస్తున్నాడు.
వణనాలీ[్
వెనుకకు తిరుగడు తజుముచు
జనును ద్యరాయాన విధృతి జనుచో భూభ్ళ
త్రనయలు (తిశీర్ల భుజగ గ
మన వల్లన సుందర సుషమా మధుమూరుల్
“* వెనుకకు తిరుగడు తజుముచు
జనుముని .”
“వెనుకకు తిరుగడు తబుముదు
జనియెడు మునిరాజు _ *
“సనుకకు తిరుగక చనచన
జనుదెంచెను సరయువంత _ ”
(అహల్య 77 78, 79, 80).
వద్యగతిలో వున్న దుతత్వం కౌళికుడి ఆగని వేగాన్ని పాఠకుడి మశస్సుకను
సంధిస్తూంది. ఇది చలన చ్మితాలలో కనిపించే ధోరణి. ఉదాహరణకు, వేగంగా
పోయే ఒక మోటారుకారును చూపాల్సి వచ్చినపుడు దర్శకుడనుసరించే విధాన
మొకటుంది. గిరగిర తిరిగే చ|కాల్ని చూపటం, వెంటనే లోపల వున్న వ్యకి
ఆంగికాభినయాల్ని చూపటం, మళ్ళీ కారు చ[క[భమణాన్ని చూపటం -_ ఇదీ
ఆ పద్ధతి, అక్కడ ఎలాగ్రెతే తిరిగే చక్రం పదేపదే చూపబడి (పెక్షకుల్ది
ఆ వేగంలోకి లీనం చేస్తూందో, కవికూడా ఇక్కడ అలాగే పడే వదే వేగ గమన
వస క్రి తెచ్చి పఠతకు కౌశిక గమనాన్ని కనుల కట్టుకున్నాడు.
తి. పట్టుదల సూచింబేవి ;
శీరసాగర మథనవేళ అమృతం సిద్ధించేదాకా అవి శాంతంగా పోరాడిన
దై త్యాదిత్యుల (పయర్న త్మీవం ఇక్కడి విషయం. వారి వయత్నాన్ని పద్యం
లోనూ, తతృలికాన్ని వచనంలోనూ చెప్పట మిక్కడి శిల్పవిధానం.
_టొలకొండ ఛందోవస్తు శిల్చము G7
“గలుకుచు నుండగా నుదధి క్షీరము చిందిన బిందు ఎద్భుతం
బులును విచితరూపములు గద దక (ఆహల్య, 448)
“గలుకుచునుండగా నుదధిక్ష్షిరము చిందులు లోకమోహనం
బలు రమణీయ రూపములు పొందెడు.” | అహల్య. 450)
మళ్ళీ వచనంలో అప్స్ఫరల జనన. విషయం చెప్పబడింది. వంటనే పద్యం.
“గాలుకుచునుండగా నుదదధిక్షీ రము నుర్వులుదేరి యజ్జనౌ
వెలుగులు చిమ్మి -” (అహల్య, శీర్2ి)
ఆప్పుశమృత మావిర్భవించిండి. కలిగిన ఫలితాలెంత సమ్మోహకరమైనవె నా
అమృతం కోసం వారు అపూర్వమైన (పయత్నం చేసి సాధించారు. ఫలితాలుగా
కనిపించిన ధన్వంతరి, అప్పరలు సురాసురులకు కాబట్టలేదు. ఏకా(గ మైన
వారి [పయత్నాన్ని ఈ పద్యవిధానంలోని ఒకటే ఎత్తుగడ నిరూపిస్తూంది.
గంగావతరణ కథలో సాగరులు నేలను (శప్వినపుడు కూడా ఈ పద్యశిల్బము
పాటించబడిందచి.
4. కథాసూ తానికి అతుకు వేసేని ;
ఇది నన్నయ శిల్పం. “ఇది ముని కన్యయేని” *ఇది మునినాథ కన్య
యని” ఆనే రెండు పద్యాలకు విశ్వనాథ చేసిన వ్యాఖ్య ఇక్కడ అన్వయించ
బడుతుంది. సాఫీగా నడుస్తున్న కథ ఒకచోట హఠాత్తుగా విరిగిపోతుంది.
ఆక్కడ అవాంతరంగా వచ్చిన ఆ విషయం పూర్తికాగానే, కవి సరిగ్గా ఎక్కడ
కభ్రాఖాగం విరిగిపోయిందో అక్కడ అదే ఎత్తుగడతో సద్యం రచించి అతుకు
వూదుకాడు,
మిధితానగర స్వయంవ రంలో రాముడు విజేత. శివధను రంగం జరిగాక,
దశ రథాదులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. వారంతా వచ్చారు. అందరూ
వచ్చాక యుధాజిత్తు వచ్చాడు. అపుడు (పక్కన వున్న వశిష్షని గురించి
68 శ్రీమ్మదామాయణ కల్పవృక్షము ఏ
దశ రథుడు చెప్పబోయాడు. ఆంతలో వాకిట ధనురు[గరావం వినిపించింది,
ఆ చెప్పదలచినదేదో అక్కడే ఆగిపోయింది.
సానంద పరిణయ సాధు సొమ్ముఖ్య సంభావణము గ
బూని వశిష్టుల గూర్చి భూపతి ముగ్గుడై పలుక
గా నెంచులోన ముంగిటను ఘనమిఘ గర్హయు గాగ
జన ళు శన a \
ధానుష్కధనురు[గరావ లు దర్పంబు తోచె (ధను. 888)
పరశురామ (పవేళంతో సభ సంధించింది. ఆ మహో గ రూపాన్ని చూసి
ఎక్కడి మాటలక్కడే ఆగిపోయాయి. అతడు విష్ణు ధనుర్ధాంగా నిలచిన రాము
నికి నమస్కరించి ని|ష్కమించాక గానీ సభ కుదుఏ పడలేదు. అపుడు మళ్ళీ
సభలో చలనం వచ్చింది. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోగలిగారు,
కథలో ఈ పరశురాముని రాక ఆవాంతరం. ఇది గడిచాక కథ మళ్ళీ ఆరంభ
మవుతూంది. దీనిని మరో విధంగా చెబితే తెగిపోయిన కథాసూ తం ముడిపడు
తూంది. కవి ఇక్కడ పద్య రచనలో ఆ శిల్పం చూపాడు. మళ్ళీ ఆదే [పారం
భంతో విరిగిన కథకు ముడివేళాడు.
(ప్రాణంబులందున సర్వభారంబు బాసి తేలికగ
తూనీగ వలెనైన మెనితో |బేమతో గాంచి జనకు
సానందపరిణయ సాధు సామ్ముఖ్య సంభాషణముగ
బూసి వశిస్టుల గూర్చి భూపతి ముగ్గుడై పలికె (కళ్యా. 2)
(ప్రారంభపగ్యం “సానంద పరిణయి అని ఆరంభమయింది. మలిపద్యంలో అదే
పాదం (పసక్తమై సథ మళ్ళీ పూర్వ స్థితిలోకి చేరుకుంది ఆని వ్యంటింపబడు
.తూంది,
కళ్యాణ ఖండంలో ఇదే శిల్పం మళ్ళీ (పదర్శింపబడీఎది. వివాహితులైన
రాఘవులు అయోధ్యాముఖంగా [పయాణం సొగించారు,
*స్సుగిడి జనకాదులు రథా
శ్వ్పగ జ వృషభరాజ చ కళఫ చరణ జవా
దొలకాందచ చింటోవసు శి బ్పము 69
re: ]
తిగమన విదూత ధూళి
సగత వియద్విధి కానతంబుగ నడచెన్ (కళ్యాణ. 112)
ఫ్ర
ఇలా నడుస్తున్న రథాలను ఆహల్యా[ శమం వద్దకు పంపుమని రాముడు కోరాడు,
రథాలు ఆ ళమం మీదుగా మళ్శించజడ్డాయి. అకడ అహల్య ఇచ్చిన ఆతిథ్యాన్ని
స్వీకరించి, తిరిగి వారందరూ అయోధ్యాముఖంగా (ప్రయాణం సాగించారు.
అపుడు ఇదే పద్యం (వాయబడింది ఆ కించిద్భేదంతో.
మగడ నడక యంది రథా
శగజ వృషభరాజ చక శవ చరణ జవా
తి గమన విధూత ధూళి
స్థగిత వియద్వీధికానత ౦బుగ నడచెన్ (కళ్యాణ. 182)
ఆయోధ్యాగ మన మన్నది (ప్రధాన విషయం. అహల్యా దర్శనం ఆవాంతర
విషయం. కనుక |పధానకథ ఒకసారి విరిగి మరీ ఆతుకుపడుతూంది. దానిని
పద్యంలో ఇక్కడ (ప్రదర్శించాడు, కపిః
కల్పవృక్షంలోని పరళకురాముడొక విలక్షణ వ్యక్తి, అతడింతలో ఆనం
డిసాడు, అంతలోనే ఆవేశ పడిపోతాడు. అది అతడి మన త్తం.
కుద్దుడె[పవేశించిన పరశరాముడు, మిథిలా సభలో రాముడిని సమీపించి
“శివధనుర్భంగంతోనే నువు ఏరుడివనుకోకు, దీన్ని ధరించు. చూద్దాం' అని
వైష్ణవ ధనుసు నిచ్చాడు. అక్కడి వద్యాలు వరుసగా ఒక కార్టూలం, ఓక
కందం, ఆ వున ఒక వచనం వున్నాయి.
(పాజీరంబలె విచ్చిపోయెను ధనూూజంబు మంజూషలో
గోజాడం బనిలేదు వేజధనువున్ ఘోరంబు నే దెచ్చితిన్
నే జెల్లా యిది యెక్కు_వెట్టి శరమున్ నింపన్వలెన్ నించినన్
నేజూతున్ భవదీయ శౌర్యవిభవానేక (క్రియావె ఖరుల్
బ్రమ, దచామాయం కల్పవృక్షము .
10
అప్పుడు వీర్యర్దాఘ్యున
కొప్పుగ న ద్వంద్వయుద్ధ మొప(గెద సీకన్
దెప్పరము ధనువు గుణమును
గొప్పున సంధించి యమ్ము(గూర్చి విడువుమీ
అః అనినంత దీన వదనుండై దశ రథుండు పొంజలించి
పరశురా ముంగాంచి యిట్టనియె (ధను. 428, 24, ఇర)
ఇదంతా పరశురాముడు సృష్టించిన భయానక వాతావరణం, ఆతడి
(కోధం ముందు ఎవరి అర్థింపూ పనిచేయలేదు ్రీరామునితో మాట్లాడటంలో
అతడు (క్రమంగా మెత్తబడిపోయాడు కోపాన్ని మరచి కోరికోరి తానే తన
కథను చెప్పుకున్నాడు. ఈ కథలో తాను క్షత్రియ సంహారం చేసిన ఉదంతాన్ని
వివరిస్తూ మళ్ళీ కో ప్పడిపోయాడు. (శ్రీరాముడు క్ష(తియుడన్న స్ఫురణ కలిగి
వుండాలి. అపుడన్నాడు.
తాదృక్ళాంతిపరున్ ; నున్ విదళిత త్యశావగాసబుగా
సీ దోర్తండము పిల్చె యుద్ధ మునకున్ సీవెంత వీరుండవో?
కొదా యీ ధనువెత్తి యొత్తి శరలత్యంబేయుమే జూచెదన్
దోదుమ్మిన్ విద శింపుగా శివధను[ర్లోహీ! రఘూ తంసకా!
అపాడు వీర్శాఘుూన
J hee
కొప్పుగ డ్ ద్వంద్వ యుద్ధ మొసగెద నీకున్
దెప్పరము ధనువు గుణమును
గొప్పున సంధించి యమ్ము( గూర్చి విడువుమీ! -
వ, అనినంత (శ్రీరామచం[దుం డిట్లనియె."
(కళ్యాణ, 472, 78,74)
వరసరాముడు ఆవేశంతో మాట్లాడినపుడు ఏ మూసలో పద్యాలున్నాయో ఇప్పుడు
కెండవమారు కోపం తెచ్చుకున్న ప్పుడూ అదే రీతిలో వున్నాయి. వరశువాముడి
మనస్సు కుదుటవడబోయి తిరిగి మొదటికి వచ్చింది. ఇది అతడి మనసు
రాముడి సాన్నిధ్యంలో ఎంత డోలాయమాన స్థిలినందుకుందో తెల్పుళూంది.
బాలకొండ చిందోవను శిల్పము 7]
అనై
నాథ చేసిన మరో (ప్రయోగం. గంగావతరణ కధలో" ఇది స
కధలోని (పథాన భుట్లాల వద్ద ఒకే రకపు వాక్యవైఖరి చూవటఓం విశ్వ
శు హా.
గంగకథ పధానంగా నాలుగంచెలమీద సాగింఏ,
1s
హయసంపాదనకె వెళ్ళిన సాగరులు కపిలుని చూసి అతడిని హర్తగా
అనుమానించి కోపించటం,
కపిల |క్రోధాగ్నికి భస్మమైన సాగరుల బూడికువ్పల చూసి అంప
మంతుడు శోకించటం (తరువాత సాగిన తపస్సుకిది వీజం.)
భువికి దిగిన గంగావాహినిలో తపులె , శపుతె నవారు విముకి పొందటం
(ఇది గంగ మహిమను సూచించేది). వ -
పాతాళం చేరిన గంగా సవంతి బూ కుప్పల తాకి సాగ రులు త్తమలోకాలు
పొందడం.
ఇవి నాలుగు _పధానఘట్టాలు. వీటిలోని పథమ ఘట్టం చేత కథలో
మలుపు ఏర్పడింది. వారి అనుమానం ఆలా లేకపోయి వుండింటే, కథ మరోలా
వుండి వుండేది. కనుక, ఆ చేష్టకు కథలో (ప్రాముఖ్యముంది. కవి దీనిని
సూచిస్తూ, ఈ సాగరుల కోపాన్ని ఏ వాక్యవైఖరిలో రచించాడో అదే వైఖరిని
తర్వాతి ఘట్టాల్టొనూ రచించాడు. వరుసగా ఆ పద్యాలివి.
1. “పెనుబయలై |కుధానయన భీకరులై సగరాత్మ జుల్”
(అహల్య, 841)
2. “అలిపిరలై మరుద్విధుతమై చిణుబూవి పొరల్ వెలార్చుది
బ్బలు-” (ఆహర, లీల్0)
లీ. “నాక నివాసులై శపితులై ధరజాజినవారు. ..”
(అహాల్య, 894)
4. “అఅువదివేల రాజసుతులద్భుత దేహులు తె జసందుల్రై
'మెజసేడి మేనులం.” (అహల్య, 407)
ఈ నాలుగు పద్య (పారంభాల్లోనూ ఐత్వాంతమైన సమాసొలుండటం
గమనించదగ్గ ది, సాగరుల కోపమే తర్వాతి కథకు హేతువు కనుక, వారి
దుడుకుదనం ఏ పద్ధతిలో సూచించబడిందో తక్కిన మూడు ఘట్టాల్లో అదే
పదతి పాటిందబడింది. వధాన ఘటాలో సమాన నిర్మితిగల పద్యాల్ని మంటప
ధ్ - ఏ ణ
స్త్రంభాల్డాగా నిల్పటం కథకు అందం.
ఛఎదశళ్శిల్పం
కవి తన మనోగత భావానికి తొడిగే పరివేషం పేరు ఛందస్సు. జ్ఞాత
శిల్పి అయిన కవి ఏ రస|ప్రకటన కే ఛందోగతి నెంచుకోవాలో తెలిసి కావ్య
సౌందర్యానికి నగిషీలు పట్టి ధగ ద్దగాయమానంగా (పకాశింప చేసాడు. కాసించ
గల (వభువుకు సేవకుగొలాగా సమర్థుడైన కవికి అయోగ్యవ తాలు కూడా పరమ
(పయోగ్యాలవుతాయి ఇది కవిశ క్రి ఇలా కవిలోని మహాశిల్చి లక్షణాన్ని
(పాచీనులు గుర్తించారు, ఛందోవరంగా కవికున్న ఈ జ్ఞాతృత్వమె అతడిని
నిపుణవంతుని చేస్తూంది.
మహాకవుల రచనా విధానం భిన్న భిన్న ధోరణు6€లో వుంటుంది. అనంత
ముఖాలుగా సాగే రచనా విధానంలో వృత్త (ప్రయోగదక్షత కూడా ఒకటి. కల్ప
వ్యక్షంలో విశ్వనాథ విశేష వృత్రా లెన్నింటినో పయోగించాడు. సంద రంలో
వుండే విశేషాన్ని పురస్కరించుకుని కవి వృత్తాల్ని ఎంచుకుంటాడు. “వృత్తము
వాడినచోటనెల్ల నర్ధమో భావమో విలక్షణముగా నుండ వలయును, కథ మాజుట,
కథలో నొక ఘట్టము (ప్రత్యేకత మొదలయిన [పయోజనము ల పేక్షించియే
(కవి) వృత్రమును మార్చును” అని విశ్వనాథ దృష్టి
విశేష వృత్తాల [వయోగ ౦లో రెండురకాల మార్గాలు ఆనుసరింవజడ్డాయి,
ఒకటి వృత్త నామాన్ననుసరించి ఆయా సందర్భాలరో పయోగించటం. ఉదా
హరణకు వెన్నెల వర్గనకె “చందిక”, గజవర్గనకై “౫జవిలసితంి, తెల్లవారఓం
గురించి చెప్పటాని శై “వభాతం” ఇత్యాది వృతాలు ఈ వర్షానికి చెందినవి,
(ప్రభాత వృత్తవిషయంలో వున్న విశేషమంతా వృ త్తనామమే. లోకంలోని అనేక
సంఘటనలలో తెల్లవారటమూ ఒకటి, దానికి (ప్రత్యేకత లేదు. కానీ, ఒక అవ
తారమూరర్తి ఏ రోజు జన్మిస్తాడో ఆ రోజు తెల్హవారటం ఒక విశేష సంఘటన,
శ్రీరామ జనన మైనరోజు తెల్లవార టం లోకానికొక పర్వదినం. ఈ విశేషాన్ని
పురస్కరించుకుని కవి ఇక్కడ విశేష వృత్త (ప్రయోగం చేస్తాడు. వృత్త
నామం చేత విశేషాంళం సూనింపబడుతుంది, ఇదొక పద్ధతి.
టు
' గించటం వుంటుంది. భిన్న మనోభావాల గురించి చెప్ప నః
ఛందస్సు అవసరమవుతుంది, గేయగలిలో నడచే “తస్వీ వృత్తంలో జోలపాట,
రెండు సమాన భాగాలే కీక్సత మైన “క్ష్మాహార వృ
మండిన మనస్సు, అతాంది విషయ వివరణకు ఆయా గతుల రనుకూలమెన
టి టు
ఛందో భేదాల్ని ఎంచుకున్నాడు క్
మరో దృష్టితోచూస్తే, పాఠకుడి భమాకల్పనకు విశషభందస్సాక సాధనం.
అభావాన్ని (పచ్చన్నం చేయటానికి కవి ఒక్కొసారి విశేష వృత్త (ప్రయోగం
చేసాడు. దీనిలో వున్న అ(పసిద్ధ గమనంచేత సామాన్యాంశం కూడా విశేషంగా
స్పురిస్తుంది. నిజానికి విశేషం వృత్తంలో వుంది తప్ప, విషయంతో లేదు.
అందులోని గమనభిన్నత చేత విషయం కూడా కొత్తదనాన్ని సంతరించు
కుంటుంది, విశ్వ నాథ ఈ విషయాన్ని గు ర్రించాడు. లక్క ఇంటిలో పాండవులు
మరణించారని జనులనే మాటల్ని నన్నయ మధ్యాక్కఅలో |వ్రాసిన విషయాన్ని
విశ్యనాథ విమర్శిస్తూ అన్నాడు: “ఇచట మధ్యాక్క_బనువాడుట వృలచిత్యము.
ఈ జాచిత్యము భిన్నవృత్త మగుటచేత మాత్రమే సంపాడింపబడినది. పాండవులు
చనిపోలేదు. చనిపోయిరని యందరు ననుకొనుటకు ఏలయిన స్థితి. ఇది యొక
విలక్షణమైన పరిస్టితి. దానికి విభిన్నమైన వృత్తము.” దీనిని బట్టిభిన్న వృత్త
[పయోగం చేత కూడా వృలొచిత్యం పోషింపబడవచ్చునన్న దృష్టి విశ్వనాథ
కున్నట్లు స్పష్టమవుతూంది. ఈ దృష్టితోనే ఆయన ఛందశ్శిల్ప (పవర్తకు
డయ్యాడు,
ఛందస్సు దానంతట అదే ఒక శిల్పం. ఆది సృష్టించే భిన్నగ తుల చేత
ఛందోమార్షమే రమణీయంగా వుంటుంది. ఆధునిక చిితకళలో వర్గం (601049)
చేత చితకారుడు |పభావం (effect) చూపులాడు. ఇందులో వస్తువు ఏమిటన్న
[పశ్న వుండదు. రంగులే ఆతనికి వస్తువులు. వర్త సంగీతం (Colour
Symphony) పాడే చితాలన్నీ ఈ కోవలోనివే.! ఛందస్సు కూడా ఇలాం
టిది. అందులోని శబ్దగతి పాఠకుడిలో ఒక విలక్షణమైన అనుభవాన్ని కలిగి
స్తుంది. లయ్మగాహి, కవిరాజ విరాజితం లాంటి వృతాలు కేవలం వాటి గరిజేత
కూడా పఠితకొక అనుభవాన్ని రలిగించగలిగినవి. ఎలాగైతే వర్గమే చి తానికి
74 (్రీసుష[దొమాయణ కల్పవృక్షము ౯
వస్తువో ఆలాగే శబ్దమూ కవిత్వానికి వస్తువయింది, అర్ధంకంటె శబ్దమే
ముందుగా నిల్చి ఆక్కడి విషయాన్ని విశదం చేసిన సందర్భాలున్నాయి. ధను
ర్భంగ ఘట్టంలో “నిషా వర్షద మోఘ' లాంటి పద్యాలు కోబ్బపొధాన్యత వున్నవి.
శబ్బమొక సంగీతస్వ రం, వాటి కూర్చుచేత కవి సంగీకాలాపన చేస్తాడు. (ప్రస్తుత
విషయ నిరూపణకు (కింది పద్యోదాహరణ మ్మపస్తుతం కొదు.
జయగోవింద! ముకుంద! చక్రధర! కంసద్వేషి! సా తాజితీ
పియ! నారాయణ! కొస్తుభాభరణ! కుంభ్మికాణపారీణ! కా
య దర్పభ్ను! పతంగవాహ! వనమాలీ! కృష్ణ! వైకుంఠ! శౌ
రి! యశోదాత్మజ! భక్తవత్సలం మురారీ! గోపి కావల్టభా!8
ఈ మేల్కొల్చు పద్యంలో కవి ఎంచుకున్న వస్తువేమిజి? పద్యం మొత్తం
సంబోధనలే. నాదాత్మక మైన శబ్దాలతో కూడిన ఈ సంబోధనలు సంగీతాన్నాలా
పిస్తున్నాయి. అర్జ దృష్ట్యా పద్యంలో భక్తి వుంది, కానీ, శబ్ద్బదృష్టితో చూసే
కలిగే సౌందర్యం ఈ పద్యంలో అర్ధ దృష్టితో కనిపించదు. అంటే అర్థంకంచే
శబ్ధమే (పాధాన్యం వహిస్తూంది. శబ్దం ఏ అనుభవాన్ని (పసాదిస్తూందో అదే
పద్యార్థం, కవిత్వంలో శబ్దం నిర్వహించే పాత అర్థానికి మాధ్యమికంగా వుండ
టమే కాదు.దానంకట అది ఒక అనుభవాన్ని (పసాదించగ లదుకూడా, పె పద్యం
దీనికొక [పమాణం,
వబంధాల్లో, కావ్యాల్లో కవులు అయిదారురకాల వృత్తాల కంటే ఎక్కు
వగా (పయోగించలేదు కనుక, వారి రచనా విన్యాసాలన్నింటినీ వాటిలోనే
నిబంధించారు. కల్పవృక్షంవద్దకు వచ్చేసరికి అది మహేతిహాసం కనుక, విస్తృత
మైన నేపథ్యం (Canvas) పె మానవ స్పందనలను చి|తించాల్సి వచ్చింది
కనుక, విశేష వృతాల నెన్నింటినో (పయోగించవలసి వచ్చింది. వీటి శిల్పాను
శీలనంచేత కథాగతికి అవి ఎలా తోడ్చడ్డా యోకూడా లెలుస్తుంది. దాదాపు ఏడు
వందల యేళ్ళ తరువాతి ఇంత విసృత సంఖ్యలో విశేషవృత్తాలు [ప్రయుక్త
మయ్యాయి,
విశ్వనాథ (ప్రయోగించిన విశేష వృత్తాల్లో మధ్యాక్కజకొక (పత్యేక
స్థానముంది. ఈ వృత్తాన్ని సహ|సాధిక ముఖాలుగా ఆయన భాసింపచేశాడు,
జ్య శ ఛందీవ స్తు శిల్పము 0
ఈ వృత్త తలక్షణం తెలుగు వాక్య ధోరణికి సన్నిహితంగా వుంటూ, తెలుగువాడి
మాటలకు చక్కగా ఒదుగుతుంది. ఈ వృత్తగమ మనంలో వున్న నిర్వేగ అక్ష ణం
చేత ఇవి ఆలో చింప చేస్తాయి. కథాకథనానికీ, సంభాషణకూ ఒడిగినట్లు ఈ వృత్తం
పర్గనలకు దగదు, కనుకనే, కథాద్యష్షిగల విశ్వనాథ వీటిని కావ్యస్థం చేశాడు.
(ఈ వృత్తం గురించిన చర్చ అనుబంధం - 1లో చేయబడింది).
పాద నూచికలు
1. Michael Larionov వేసిన Cock of the Roost,
Kazimir Malevich వేసిన Black square on a white ground,
ఇతడే వేసిన SUprematist Composition అన్న చిత్రాల్లో వర్షమే
వస్తువుగా వుండటం గమనించ వచ్చు.
చూ. 18,16,117 చితాలు. పు. 205,
Aesthetics by Yuri Borev
ఏ, పారిజాతాపహరణం; నంది తిమ్మన : 2.56 వ,
తిక్కన కాలం 12వ శతా విశ్వనాథ కాలం 20వ శతాబ్ది, ఎంత
లేదన్నా ఇద్దరికీ మధ్య 7 ళ తాబ్దులు గడిచాయి. తిక్కన స్త్రీ పర్వంలో విశేష
చృందస్సుల (ప్రయోగం తర్వాత, మళ్ళీ ఆంతవి_సృతంగా, అంతకంటె ఎక్కువ
వృత్తాలను కావ్య[పయోగంలోకి తెచ్చాడు విశ్వనాథ,
విశేషచ్చందాలు;
¥
మహోక్క_ర
ఇడి డే కచండ ర పంత్ ఏతాకరఅలో పెద్దది. “తస శబ్దం అక్కర
లలో దీని పరిమాణ వైకాల్యా! , సూచించే మాట. కవిజనాాశయకర్త దినిని
“పెద్ద అక్కరి అన్నాడు,
అక్కర అంటే ఆక్షరముని ఆర్థం, పంచ విధాక్క_ రలలో ఎక్కువ
అక్షరాలుగల ఛందమిదే కనుక “పెద్ద అక్షర. ఆని సంకేతించబడి, తర్వాతి
కొలాలలో అదే కాశ్వతనామంగా నిలచిపోయి వుండవచ్చు. ఆక్షర(పమాణాన్ని
బట్టి అక్కురల నామనిర్తేశ ౦ చేసి వుండవచ్చు. దీనికి సాక్ష్యంగా “ఆల్చాక్క_రి
అన్న ఛందంలో అతి తక్కువ అక్షరాలుండటం ఏ ర్రించాలి,
వాక్యవిన్యాస వెఖరినిబట్టి ఇది వర్ణనాత్మక విషయాల కంచె సంభాష
ణాత్మక విషయాలకు ఉచితంగా వుంటుంది. బాలకాండలో వున్న రెండు మహా
క్కరలూ సంభాషణకే [పయుక్రమయి వుండటంచేత కవికి కూడా ఇదే అభి
(పాయమున్నట్లు భావించ పలున్నది.
మాధరాపతి సుత ధరాసుత మీరు మన్నింతు
రేని మీకు, గోడళ్ళు
భూదరేం[దులు బాహుళాలులు మీకు( బు(తికా
రత్నమ్ము నిచ్చెదము
సాధుమూర్తులను |గహింపుడు రససాధులు
పానకాల కావళ్ళు
సీధువ్లుల్ గొని యనుమతించిన మీకు సీ
తమ్మ నర్చించి పుచ్చెదము (ధను. తిరి
చొప్పున నాలుగుపాదా లుంటాయి, | పతిపాదంలో బ్వ గణాద్యక్షరంయతి,
టాంకాండ ఛందో వసు శిల్బము fT
ఓసి ఓసి యయోధ్యరామయ్య తానొక్క విల్విటేచి
చందిరపు బొమ్మ
కోసము త్తెమ్ము( గని తెచ్చినాడంట! కోడళ్లొ క్ర
సారి సల్వురును
రాసులై పున్నెములు గుంపుల మూ6గిరాజుగారి
వరించెన(టవె కొమ్మ
యోసి రావె రావే యంచు మూగినారూరి
ముందువ ఇెల్ట్లరును (కళ్యాణ, 187)
దశ రథాదులు మిథిలానగరపు పొలిమేరల్లోకి రాగానే అక్కడికి ముందుగా
వచ్చిన గౌతమాదులు వీరికి స్వాగతం పలికారు. ఆ పలుకులివి, ద్యావా పృథ్వీ
స్వరూపులైన శ్రీరాముడికీ, సీకకూ వివాహమనేది మహావిషయం. వారి వివాహ
మొక వేడుక, దాని గురించి మాట్లాడే [వత్యక్షరమూ విలువయిందే. ఈ మహాక్ష
రాలే ఇక్కడ మహాక్కరలు ఆయ్యాయి. తొలి పద ౪లో “ధరా! శబ్దంలో ఓక
చమత్కారముంది. ధరాసుత అంటే సీత. ఇక్కడ జనకుడు ధరకు పతి-రాజు.
అందే ధర ఈయన నతి. ఈ పతీసతుల వరమ వవిిత సంతానమీ సీత. ఇది
శబ్ద చమత్కారం, సీత నాగలికౌ బ్లుకు తగిలి లభించిన సంతానమే ఆమినా,
ఆమెను తన తనుజగా జనకు డాదరించాడని ధ్వని,
వివాహితులైన సీకారాములు అయోధ్యకు తిరిగి వెళ్ళగా అక్కడి
(ప్రజలు పట్టరాని ఆనందాన్ని బట్టబయలు చేశారు. ఆ స్పందన రెండవ పద్యం,
రీసిడీసి” అన్నది సంబోధన. సంభాషణల కనుకూలమైన ఛందంలో జనుల
కోలాహలం రచింవబడింది. (పారంభంలో ఒక సూర్యగణం మ్మాతమే లక్షణ
రీత్యా నిర్జేశింవబడినా, రచనరీత్యా 'ఓసిఓీసి* అని రెండు సూర్యగణాలున్నాయి.
సీతాస మేతుడై న శ్రీరాముని వలన సూర్యవంశం డ్విగుణిత యశ స్సంపాదక
మవుశుందన్న చమత్కారం ఇక్కడ కలుగుతుంది.
రెండు పద్యాల్లోనూ, 1, లి పాదాలకు; ల, 4 పాదాలకు అంత్యాను|ప్రాన
పాటించ బడింది. (కోడళ్ళు కా వళ్ళు; ఇచ్చెదము, పుచ్చెదము ఇత్యాది) ఈ
విషయం లాక్షణికులు నిరశించ లేదు. ఈ ఆంత్య[పాసల పలన పద్యం రగడ
స్వరూపానికి చేరువయింది, శుగా పకనంలో ఒక సొగసు వస్తూంది.
అంత్యాను (పాస పాటించాల్సిన రగడల్లో పాటించక పోవడమూ, ఆ
నియమంలేని మహాక్కరలలో పాటించడమూ రవి నిరంకళత్వాన్ని (ప్రకటించే
భుజంగ ఏజృంధీతం"
ఈ వృత్తంలో పాదానికి 26 అక్షరాలుండగా, ఆందులో 12 గురువు
లున్నాయి. (ప్రారంభంలోనే వరుసగా ఎనిమిది గురువులు (మ-మ-తృన్నాయి.
దీనివలన పద్యగమనం భారంగా వుంటూంది. వీటి తర్వాత వెంటనే వరుసగా
పది లఘువులుండి, గమనంలో ఒక వేగం సిద్ధించి, పద్యం పరుగులిడుతుంది.
చివరలో గురులఘువుల కలబికచేత ఒక సమగతి ప్రాప్తించింది. మొదట
గుర్వాధిక్యతచేత ఆరోహణం, తర్వాత లఘువుల వి సృతిచేత అవరోహణం ఉంది.
ఈ ఎగుడు దిగుక్ళుగా పరచుకున్న పద్యగ మనం చంచలించే మన స్థితికి చక్కని
వ్యంజకం౦గా వుంది,
బాంకొండలో ఈ వృత్తం రెండుసార్లు [పయుక్త్రమయింది. మేధాశ్వంతో
రేయిగ డిపిన మరునాడు కౌసల్యాది సతులకు యజ్ఞకర్మ లొనర్చట క్స్ పద్యంలో
చెప్పబడింది. రెండవది, రావణునిగురించి కౌశికుడన్న మాట,
పొం స్య (ప్రోద్భూతుండా రావణు(డు
దితిజ కులపతి (బహ్మద తత్త వరంబులన్
దై9లోక్యంబున్ బాధించున్ భూత వితతి
బెగడుకొ నగ దైత్య సెన్య భయంకరుం
డాలోచింపన్ వాండే యజ్ఞాయతన నిరత
కుపితుండు నాకరాజ విరోధి వా
డొలంబంబై యజ్ఞ ధ్వంసం బనుమతి సలి
పెదరు దురా్యగిహానత దర్పులై (అహల్య, ర్6)
*- ఇడి ఉత్కతి చృందస్సులో పుట్టిన వృత్తం. పాదానికి 26 అక్షరాలు.
గణాలు: మంమంఎత-న=న.న=రం-సం లగ. యతి స్థానాలు! లివ, 19వ ఆశ్ష
రాలు, [బాస నియమముండి.
జొలకాండో ఛందో వస్తు శీర్పము Ty
రావణునిగురించి దశరథునితో క కొశికుడన్న మాటలివి. తాను వచ్చిండి
రక్షకోసం. యజ్ఞధ్వంసం చేస్తున్న దితిజకులాన్ని దూరం చేయుమని, దానికి
శ్రీరాముని పంపుమని అడగటానికి వచ్చాడు. తన స్థికిలోని కష్టం అవతలివాడికి
తెలియాలి. పద్య [పారంభంలోనే సంయ కాక్షరాల కిషత పట్ర. “విల స్తు
(పోద్భూతి అన్న సమాసంలోని గాఢబంధం ఓజో (పదాయకమవుతూంది.
రావణుడెంత భయదస్సురణ కలిగిస్తున్నాడో వక్త వాగ్ర్వైఖరిలో బయల్పడు
తూంది. గురు బాహుళ్యమున్న వృత్తంలో, కష్ణ సమాసాలద్వారా ఆ వైఖరి
స్ఫురింపచెయబడుతూంది,
స.
పంచచామరంో
ఈ వృత్త తంలో పాదానికి ర లఘువులు, రి గురువులు కావటంచేత, సమాన
సంఖ్యాకమైన వీది కలయిక చేత పద్యగతిలో [దుతమూ, విలంబితమూ సమన్వ
యింపబడిన మధ్మగతి ఏర్పడింది.
బాంకాండలో ఈ వ వృతాలు అయిదుచోట్ల | కమయ్యాయి.
1, అశ్వ మేధ [పారం ంభ దినాన యాజకుల హోమం (ఇష్టి.8 ౨8)
లి యజ్ఞ వేళ యాజకుల అగ్ని స్త సవం జా! 414)
8, కొంత, బుషకశ్ఫ్ళంగులు తిరిగిపోయే వేళ రాజు ధాణుం దుఃఖాన్ని
సుమి|త అనునయించటం. (అవతార, 151)
4. అవతార ఖండాంత పద్యం - కవి శివస్తు3, (సంస్కృత పద్యం)
(అవతార _426)
ర్, కళ్యాణ ఖఇండాంత పద్యం - కవి శివస్తు3 (సంస్కృత పద్యం)
(కళ్యాణ, 502)
ఇక్కడున్న విశేషమేమంటే, (పయోగించిన అయిదు పద్యాల్లో మూడు
సంస్కృత మె కావటం.
9ిరస్ఫురావశీ సరిచ్చుచి స్థితి (పశీతలా
ధురా ధర డ్వియద్దరి ద్విధు స్థిరా రసాతలా!
యురు |పశాంకి మూలకంద! యోగి హృత్పరాయణా!
విరావ సర్యలోకతుంద! శ్వేత పర్వతాయణా!
(అవతార, 420)
* ఇది అషిచ్చందం నుంచి పుల్లిన వృత్తం. పాదానికి 16 అక్షరాలు;
స జ జబల్ పజ రంల న్న యకిస్థానం ఏ; 10వ ఆక్షరం, (పాస
సియదుముంది,
బోలకొండ ఛందోవ వస్తు శిల్పము gi
ఇది అవతార ఖండాంత పద్యం. జగణ పుష్షిచేత పద్యం కదం తొక్కు
తూంది. ఉవ్వెత్తుగా ఎగసిన ఆ భ క్యావేశం పొదాంక్యానుు; , పాసచేత ఒక లాలి
త్యాన్ని హిందింది. తృతీయ, చళుర్హ పాదాల్లో పాదానికి విరామం కలిగించి,
(పతి విరుపుకూ తర్వాతి పాదంలో అతు ఆకే పాటించాడు కవి. ఇది
(సకిమాధుర్య హేళతువై, స్తోత లక్షణాన్ని పుణికి పుచ్చుకుంది.
అపార సత్క్సృపొ పయోధి! యాత్మ వస్తు సారథి!
యుపాసనా సమస్త సతృథోప జీవనాక్ళతీ!
తపద్విషచ్చటాశిరోధి త ప్రలోక సేవధీ!
కృపా [ప్రణీత భ క్ర్షపావ కీలికా నిరాకృతీ! (కళ్యాణ, 802)
ఇదికూడా పరమేశ్వర స్తుతే. “అపారి, *పయోధి' వంటి జగణాల చేత
ఆ ఈశ్వర కారుణ్య హేతువుగా కవి పొందిన ఆవేశం పద్యంలో (పతిఫలిస్తూంది.
“ఆత్మ వస్తు సారథి' అన్నమాట ఉపనిషన్మూలకం పద్యంలోని అను పాసలు
స్తోత లక్షణాన్ని కలిగిస్తున్నాయి.
మొదటి పద్యంలో (అవతార. 426) నిర్మాణరీత్యా పథమ ద్వితీయ
పాదాలు, తృతీయ చతుర్ధ పాదాలు ఒకటిగా వున్నాయి. మొత్తం పాదం ఏక
సమాసంగా సాగి, అంత్యాను [ప్రాసలతో కూడి ఉండటం రండు పాదాల్లోనూ
జరిగింది. తృతీయ చతుర్ధ పాదాల్లో ఒక్కొాక్క పాదం రెండు సమాసాలతో
రెండు సంబోధనలుగా వున్నాయి. "తృతీయ పాదంలోని రెండు సంబోధనలకు
చతుర్ధ పాదంలో సరిగా అను పాసలు వేయబడ్డాయి. రెండవదిగా ఉదావ్ఫతమైన
పద్యం కూడా (కళ్యాణ, 802) ఇదే తీరులో వున్నా, పాదాల స్థానంలో కించిత్
ఫేనముంది.
“శ శ జో f ల్ బల్ త
ఆబుభి త ఖఎడెంత పద్యం ఇలావుంది :
ores (పశీతలా!
atte WOE
++ కంద!,..హృత్సరాయణా!
**+తుంద!,,.పర్యతాయణా!
SKB.6
రీ శ్రీమ[దామాయణ కల్పవ్పుక్షము |
కళ్యాణ ఖండాంత పద్యం ఇలావుంది :
MT pn మా ల్, |!
వలల 0 ఆకృతీ!
ఆ, ఐం కిరోధి న.
ను.
పె రెండు పద్యాల్లోనూ నిర్మాణం ఒక్కటే. పాదాల స్థాన విషయంలో
మొదటి పద్యంలో 8, 4 పాదాల నిర్మాణమే తర్వాతి పద్యంలో 1, శీ పాద
స్థానాల్లో వుంది.
పంచచామరమనే నామాన్ని పురస్కరించుకుని బాలకొండిలో ఈ
వృత్తంలో ఐదు పద్యాలు మాతమే రచించటం చమత్కారం +
“ఉపవన్న పరిచ్చేద కాలే శిఖరిణీ మతా! అని కేమేం[దుడు పేర్కొ
న్నాడు. ఉపసంహారంలో ఈ వృ తిిపయోగ ముచితమని తాత్పర్యం. దీనిని
[పయోగించిన మహాకవి తిక్కన కూడా రచించిన ఒక్క శిఖరిణి వృతాన్నేః
ఆశ్వాసోప సంహారంరో * నిబద్దంచేసి, 'మేమేందుని అభపాయాన్ననుసరింటాడు.
శః మార్గానుగామి అయిన విశ్వనాథ దీనిని కాండాంతంలో ఖండాంత వద్యంగా
రచించి జొచిత్యం పాటించాడు. “శిఖరిణ్యా సమారోహాత్ సవాజై వోజసః స్థితిః3
అన్న వాక్యాన్ననుసరి౭చి, ఆరోహణగ తిగ ల శిఖరిణికి ఓజోగుణం సహజమని
గుర్తించాలి. పరమెశ్వరునివట్ట గల (పేమావేశంతో భకావ్యేశంతో చేసే స్తుతిలో
ఓ జస్సు వుండటం అసహజం ఫ్.
ధృకాంభః పూతాకృత్యమర తటినీ తీర సుగ్భహే!
నిరాంత వ్యావల్లన్ని జ భజన కృన్ని త్యవిరహీ!
కృతాంత పౌఢాజ్లా నిరసన కళాళకేకి జటిలా!
జో
(పతి (పామాణ్యాత్త పకట పకటతర తేడోఒచ్చపటలా!
(కళ్యాణ, 808)
చిక్కని పాలమీగ డలాంటి శ్ర బంధంలో సమాస రచన చేసి విశ్వనాథ
పద్యానికి బరుపూ, సొగసూ తెచ్చాడు. [పాదాంతాల్లో (పతి రెండు పాదాలకు
అను [ప్రాస పాటించి, పద్యంలో అలితగ తి సృష్టించాడు. పద్య స్వరూపంలో
గాంభీర్యమున్నా, స్వభావంలో మధురభ క్తి వుందని సూచించినటు అంత్యాను
ది ఠః ర
[వొసలు పాటిం చబడ్డాయి. తిక్కన (ప్రయోగించిన ఒకే టక నిఖ్బరి ణి ఆళ్వా
సాంత పద్యం అం అవి pre కృతిపతి స్తుతి కావటమూ, ఆందులో
స ఇది అత్యష్షి చృందస్సు నుంచి పుట్టిన వృత్తం. పాదానికి 17 అక్షరాలు.
గణాలు ; యంమ.న.స.భ.వ.; యతిస్థానం ఏ; 18వ అక్షరం. (పాన
నియమముంది. -
॥
Fy AE a a Kn Wy ఆర ¢
84 శ్రీమ[దామాయణ కల్పవృక్షము ;
కూడా (పతి రెండు పాదాలకు అన్నుపాస పాటించబడి వుండటమూ గొమనిసే,
తిక్కన మార్గాన్ని విశ్వనాథ ఎంతగా కళ్ళకద్దుకున్నదీ తెలుస్తుంది, తానూ
ఆయన మార్గాన్నే అనుసరించి ఖండాంతంలో విశ్వేశ్వర స్తుతి చేశాడు.
భరతుడు మొదలైన సంస్కృత లాక్షణికులు దీనికి 7 వ అక్షరాన్ని
యతీస్థానంగా నిర్దేశించారు, తెలుగు లాక్షణికులు మాతం 1లి వ అక్షరాన్ని
యతిస్థానం చేశారు, విశ్వనాథ ఈ రెంటినీ స్వీకరించి, (పథమ, ద్వితీయ
పౌదాలో మాతం రెండు చోటా యతి పాటించాడు, అంటే (సగ్రరావృ తంలో
అ ౧ థి ఆః
లాగా పాదానికి రెండు యతులు. దీనిచేత ఒక మాధుర్యం సిద్ధిస్తుంది.
లయ (గా పూల
సంస్కృత లాక్షణికులై న హేమచందదుడు వృత్త లలితమసీ, జయకీ రి
వృత్తలలితం లేక లలితనృత్తమనీ పేర్కొన్నారు. పంచమా[తాకంగా సాగే ఈ
వృత్తంలో ఒక గుర్యక్షరం తరువాత మూడు లభఘ్షక్షరాలు చొప్పన వుండి,
అవరోహణగ తిని సూచిస్తున్నాయి. లఘ్వక్షరాలు |దుతగతి సూచకాలుగా
వున్నాయి. (దుకావరోహణం ఈ విధంగా కలిగి, మధురగతి ఏర్పడుతూంది,
ఇచ్చట వశిష్టులును హెచ్చిన ముదంబలర
బచ్చని నవాంకుర ము _గొచ్చిన శరావా
భ్యుచ్చతర ధూపములు (ముచ్చిలిన లాజ విల
సచ్చయము కాంతి( గనవచ్చినవి ప్యాతల్
పుచ్చికొని చేర్చికొని మచ్చిక సమ స్తమును
నెచ్చట నెదుండ వలె నచ్చట నదుండద్
బుచ్చి రఘుబాలకులు వచ్చినను వీఠముల
ముచ్చట నిషజ్జులుగ హెచ్చరికతోడన్ (కళ్యాణ, 5)
క్రీరామ కళ్యాణోత్సవాలకై. వశిష్టుడు పొందిన ఆతృత, అనందం ఈ
పద్యంలో (పకటించబడింది.
బాలకాండలో లయ[గాహి (పయుక్త కమెన సందర్భ మిదొక క్కు, eb
గతి వలన పద్యంలో వర్తితాంశ మైన పాత్ర చేష్టవెనుక వున్న ఆతృత స్పష్ట
మవుతూంది. రాముడంటే రాజ్యానికంతా మమతే. కులగురువు వశిష్టుడికి మరీ
ఇష్టం. అలాంటి రాముడి కళ్యాణ మహోత్సవాలను తన ఆధ్వర్యంలో నిర్వ
హించటంలో అలవికాని ఆనందముంది వశిష్టుసికి, “ఎచ్చట నెదుండవలె నచ్చట
నదుండన్ బుచ్చు' టలో అతడు పెళ్ళి పందిట్లో ఎంత వాడావిడితో వున్నాడో
పద్యంలోని అనుపాస సూచిసూంది.
* ఇది ఉద్దుర మాలావృ త్తం. పాదానికి 80 అక్షరాలు.
గణాలు : భథ.జ-సంన-భ-.జ సంన-థభ-య.
యతిస్థానాలు : 9.17.25 అక్షరాలతో ప్రాసయతి. ప్రాస నియమముంది.
విచికిలితం*
ఈ వృత్తగతి 'ఉత్సాహ' వృ త్రగతితో ఏ మాతం భేదించదు. లక్ష ణరీత్యా
రెంటికీ ఖేదం లేదు, కాని, '“ఉత్సాహ'కు అక్షరచ్చందో నియమం లేదు. అది
గణ ఛందస్సు 5 గణ ఛందస్సులో [దుతవిలంబిత గతులు కవి రచనననుసరించి
వుంటాయి. ఉత్సాహ, సుగంధి, హంసయాన అన్నవి విచికిలిత వృ త్తగతితో
సంవది! యి,
అట
“ఉత్సాహ'లో = 7 సూర్యగణాలు -- 1 గురువు
సుగంధి _-7 గలములు 1-1 గురువు
“పొాంసయాని == ర.జ.ర.జ.ర
(ర_జ.ర.జ-ర అంటే ఏడు గలములు -[- 1 గురువే)
ఈ మూడు వృత్తాలూ విచికిలిత భేదాలే. ఈ భేదం కేవలం అక్షర వర్గీక రణ
వలన వచ్చిందే తప్ప అక్షర |కమంలో కాదు 6 విచికిలిళ వృత్తగతి అతి[దుతం
కనుక, వీరరసాభి వ్య కికిది వర మోచితంగా వుంటుంది,
పొదివి పొదివి నృపుల తలలు పుణికి పుణికి నజకి స
మ్మదము ముదము నెడ6ద6 గదుర మలణి మల(ి నగురునకుస్
గుదురు కలుగ జలము వదలి కొసకు( గినుక తొలంగితిన్
వదలి ధనువు జగమఖిలము వదలి యెచడె యరిగితిన్
(ధనుస్సు. 471)
5 క్ష ఆకృతిచ్చందో జనిత మైన వృత్త తం. పాదానికి 22 వా
గణాలు: నంనంనంన _౨నఎనంనంగ (ఏడు నగణాలపై ఒక గ పరువు), య
స్థానం: 0వ అక్షరం: [పాస నియమముంది,
4
Gane డొ pe lr వ యశ
పాతిక a ఇంటు
న. శిల్పము ట్ర్
వరపరాముడి క్షత్తియ సంహార భట్టమిది. జనక సభలో లానే వలికిన
పలుకులివి. నగణాలు |పస్ఫుటంగా విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇది శిధిలబంధం,
విశ్శథమై పోయిన రాజవంళాల్ని ఈ శిథిలబంధం వ్యంజిస్తూంది. (పథమ
పాదాంత 'సికారం ద్వితీయ పాదాద్యక్షరమైన ద్విత్వ 'మికారంపై ఊనిక
తీసుకుంటూంది. “సమ్ మదము" అని పలుకబడుతూంది. క్ష|తియ సంహారకాలం
నాటి వీరావేశమంతా మళ్ళీ పొంగులెత్తిన భార్గవరాముడి ఉచ్చారణ అది. ఆ
ఆవేశం దవడలు బిగించి మాట్లాడినట్లు అనిపించే *సమ్. మది” అనటంలో కని
పిస్తూంది. మూడవ పొదంలో తాను సంహార కార్యానికి జలం వదిలానని తెలి
పొడు. ముందు రెండు పాదాల్లోని ఆఅరోహణగతి ఇక్కడ అవరోవాణ దశకు
వచ్చింది. “పొదివి పొదివి, పుణికి పుణికి, “(సమ్మ దము ముదము” *మలగి
మలగి = ఇలాగ ద్విరు క్ర పదాలు కోధసూచకాలుగా వుండి (పథమ ద్వితీయ
చతుర్ధ పాదాల్లో జలము వదలి, వదలి ధనువు, జగమఖిఐము వదలి _- అని
పదేపదే వదలి అనే మాట వచ్చి పాద విరామాన్ని (పకటించి, [కమంగా
అవరోపాణ స్థితికి వచ్చిన ఆవేళాన్ని ధ్వనిస్తూంది.
ఈ వృల్తాన్ని న.న._న.న.న.న.న.గ అని చెప్పటం కంది నజ.న.నల
_న.నల-నగ అని చెపితే, లయను సూచించేదిగా వుండటమే కాక, గణలక్ష
కాన్ని ఉచ్చరించటంలో ఓక సౌలభ్యమేర్పడుతుంది,
పాదానికి 21 లఘువులుండి తర్వాత ఒక గురువు వున్న ఈ వృత్తం,
21 సార్లు క్షతియలోక సంహారంచేసి విరమించిన పరశురామతత్వాగనికి
(పతీకగా న్ంచి
లఘ్యక్షర (పాయమైన వృత్త రచనద్వారా అద్భుతరసాన్ని వ్యంజింప
జేయవచ్చునని భరతుడన్నాడు.” ఒక్కడైన పరపరాముని చేతిలో రాజవంళాలు
కూల్చబడ టం అద్భుతావహమైన శౌర్యవిషయం. ఆ భావవ్యంజనకు _పస్తుత
వృత్త ముచికంగా వుంది.
కవులన గీతి"
గతిరీత్యా ఈ గీతి ఉత్సాహవృత్తాన్ని పోలివుంది. ఉత్సాహవృత్తంలో
ఏడు సూర్యగణాలమీద ఒక గురువు వుంబుంది. ఇక్కడ చివర గురువులేదు,
ధనువు(బూను రామచం[దు దర్శనంబు చేయం
జనిరి సర్వ దేవతలును జలజ సం భవుండు
ధనువు బూని రాఘవుండు దాని గొనము చేత
నినిచి జ్యానినాదమునను వించె సర్వధా(తి
(ధను. 455)
కళ్యాణ ఘట్టంలో (ప్రళయ భీకరంగా (పవేశించిన పరశురామమూ ర్తి
వెష్టవ ధనువును ధరించుమని రామునితో సవాలు చేశాడు. ఆ సందర్భంలోని
పవృం ఇది ఇందులో మొత్తం 20 హ గణాలు, 29 నగ ణాలున్నాయి. నగణ
సంఖ్య ఎక్కు.వయినప్పటికీ [దుతగతి కనిపించదు. ఇది తొందరపాటులేని దేవ
తల మనఃస్థితిని సూచిస్తూంది. ఈ వెష్టవ ధనుస్ప్వీకార యోగ్యత పైనే
శ్రీరాముడి జీవితం అధారపడినంతటి క్లిష్ట ఘట్టమది. రాముడి శక్తి గురించి
ఏ శంకాలేని దేవతలు త త్రరపడాల్సిన అవసరంలేదు. పద్యంలో లఘు సంఖ్య
ఎక్కువ వున్నా (దుతగతిని భాసింపచేయకపోవటం వెనుక ఈ (ప్రయోజన
ముంది. ఇది దేవతల ధైర్య సూచకంగా వుంది.
* అప్పకవి చెప్పిన నవగీతుల్లో ఇవి ఎనిమిదవది. దీనిలో నగణాలు కానీ,
హగణాలు కొసీ, లేక రెండూ కొలసీ కానీ పాదానికి ఏడు సూర్య
గణాలుండాలి, 5వ గణాద్యక్షరం యతిస్తానం. [పాస సనియమముంది,
చతుష్పుద ॥
ఇది మధురగతి రగడను పోలిన గతిలో నడుస్తుంది. చళుర్మాకా
గణాలు నాలిగింటితో నడచే మధురగతిలోనూ పాదానికి 18 మాతలే వుంటాయి.
వాద్యముల్ 'పెండ్రివారు మున్ వెనుక
సద్యోమహాలసత్వ మగు నడక
చోద్యమౌ ననగ జూడగా సర్య
హృద్యమై తో(చె నెద ముదము బర్య (కళ్యాణ.64.)
సీతారామ కళ్యాణార్థం పెళ్ళివారు వాద్యాలతో బయలుదేరారు. [పాస
స్థానంలోని సంయుకాక్షరమైన “ద్య'కారం పద్యంలోని విలంవితగ తికి శ్రీకారం
చుట్టుతూంది. లఘువుల (దుతగతికి ఏ మాతం అవకాశం ఇవ్వకుండా మధ్యన
గుర్వుక్షరాలు జొరబడి పెళ్ళివారి “అలసత్వ మగు నడకి'ను నిరూపిస్తున్నాయి.
ననన ననన
% దీనికి పాదానికి 16 మితలఘువు (మాత) లన్నాడు అప్పకవి.
పాదంలోని 9వ మాత యతి స్థానం, [పాస నియమముంది.
ప్రమా ణో
ఈ వృత్తగతి ఎగుడు దిగుడులుగా వుంటుంది. ఒక లఘువు తర్వాత
ఒక గురువు అనే [కమం పృత్తమంతటా కనిపిస్తుంది. అమువును పలకటంలో
వున్న స్వరస్థాయి అనుదా త్తం. గురువును పలకాల్సి వచ్చినపుడు ఉదాత్త స్వర
స్థాయి ఏర్పడుతుంది. నిమ్నోన్నత స్యరమార్గాలతో కూడిన ఈ గతి ఉ్నదిక్త
ఇ.వెన మాటల ధోరణి) వ్యంజిస్తుంది,
కక స యువా
మన స్తత్త్వాన్నీ, నిలకడ లతకు
భ్వమాంస భోక్షలై చనన్
సమల్ సహ|స్రముల్ చనుం
డవందు దర్చులై వృథా
థమన్ మనుష్య పాళిలో (ధను, 171)
ఇది విశ్వామిత్రుడి కోపం. కాపం. శునశ్శేవుని రక్షించటం కోసం
యజ్ఞపశువు కొవటానికి నిరాకరించిన పుతులను విశ్వామి(తుడు శపించినప్పటి
పద్యమిది, “ధర్మంబు చెప్పిన మీ కింత యు బట్టదే?' అని అతడు “కోప
విహ్యలిత నే(తాంతు డయ్యాడు, కౌళివడి "ఆ కోప విప్వాలత ఈ పద్య
మంతటా (కంపిస్తుంది, పద్యపాదాదిలోనే జగణముండి ఆ ఎగసిపడే కోపాన్ని
తెలుపుతూంది. ఈ చంచలించే స్వరాన్ని చి|త్రిస్తే ఇలా వుంటుంది :
మాం థో
i
lel
క్ చ
న్ § స
జ్
నన
ఇదీ 'కోపవిహ్యలితి మంటే, చివరకు ఉచ్చస్వరమె మిగిలింది.
*“పమాణం చేసి చెబుతున్నాను, మీ గలి ఇంతే” నన్నట్టుగా (పమాణి వృత్తంలో
రచించటమొక చమత్కారం.
* ఇది అనుష్టుప్ ఛందో జనిత మైన వృత్తం. పాదానికి 8 అక్షరాలు; యతి
నియతి లేదు. గణాలు : జ-ర.వ.' (పాస నియమముంది,
వుధురగతి రగడ”
ఇది చతురసగతి రగడ. (శ్రవణ పేయమైన గతి కలది కాబట్టి “మధుర
గతి అని పేరు వచ్చింది. ఈ మాధుర్యం సమగతి పలన వచ్చింది. మనస్సుకు
ఆనంద హేతువులై న విషయాలను చెప్పటానికి రగడ ఉచితంగా వుంటుంది.
అచ్చట రథములు నాంగన నాలుగు
శ క సళ అల సి ళన
వచ్చిన కుచ్చులపల్రరు లందున?
(గచ్చజం గొడురుల గన్యల నల్వుర
హెచ్చిన మదమున నెక్క(గ. జేయుచు (కళ్యాణ 184)
క ళ్యాణానంతరం పుతులతో కోడళ్ళతో కలిసి దశరథుకు కిరిగి అయోధ్యకు
వచ్చాడు. అక్కడ పొలిమేరలో రథం దిగి అక్కడినుంచి పల్యంకికలలో [కొత్త
పెళ్ళికూతుళ్ళనీ, (కొత్త పెళ్ళికొడుకుల్నీ పంపాడు, దశరథుడు. పరమా
నందంలో ఈ పనులన్నీ నిర్వహించాడతను, అప్పటి అతని చిత్త స్పందనకు
(పతీక ఈ మధురగలి.
ఈ రగడలో అంత్య [పాస పాటింపబడలేదు.
* అప్పకవి దీనిని నవవిధ రగడలలో ఒకటిగా పేర్కొన్నాడు (4.800.
అప్పక.) (ప్రతి మధురగతి రగడకూ నాలుగు పాదాలుంటాయి. (పతి
పాదానికి 4 చతుర్మాతాగణాలుంటాయి, రెండవ గణాగ్యక్షరం యతి
స్థానం. (పాస; అంత్య[పాసలు రెండూ పాటించాలి.
తరలం౦'"
“మ త్రకోకిలి పాద (వథమాడ్ష్వరమైన గురువును లఘువుగా మార్చితే
అది తరల వృ త్తమవుతుంది, గక్షఇరీత్నా మ త్తకోకిలకూ, తరలానికీ కించిత్తు
భనమున్నా, లయ విషయంలో రె;టిగితి ఒకటిగానే వుంటుంది. రెండూ మిశ
గతిలోనే నడుస్తాయి. 19 ఆక్షరాలున్న పాదంలో 12 లఅఘువులున్న దీసి గతి
(దుతమని తలపిందినా, గుర్వక్షరాల కూడికచేత ఆ |దుతగతి మధుర
గతిగా పర్యవసిస్తూంది.
చెజబువు గట్టున రత్నకంబళి( జెన్నుగా( బఆఅపించి యే
డెణను గొతము(దుండె బంగ్ట్సను వించి పెద్దలు చేరగా
గజదలాడుచు గౌతముండును గంధమిచ్చి సపర్యగా.
దుజఃగలించిన కన్నుదోయిని దోయిలించి నుహానృపుల్
(ధనుస్సు 858)
(పతి పాదాంతంలోనూ దీర్హమూ, పాదావిలో లఘువూ వుండటం ఈ
వృత్త లక్షణం. దిని వలన పొదాంతంలోని దీర్లాన్ని పలికి వెంటనే తర్వాతి పాదాది
లోని |హస్వాన్ని అందుకోవటం పశికకు కష్టమై, విరామం తీసుకోవలసి
వస్తూంది. అంతదాకా గురు అఘువుల పెచ్చు తగులలో నడ చిన పద్యం వొడు
దుడుకులలో పడి సాగిన రథగమనాన్ని సూచిస్తూండగా, చివరగా దీర్హాక్షరం
పలకబడి, విరామాన్ని సూవిస్తూంది. చివరి అక్షరం లసువు కానీ, సంయుకా
కర పూర్వకమైన గురువుకాసీ ఆయితే పఠితకు పలకటంలో (శమ అధికం,
అలా కాకుండా చివరి అక్షరం దీర్మంగా సాగితే, స్వరానికి (శమలేకుండా వుండ
టమే కాక, వి[ళాంతిదాయక మవుతుంది రూడా. ఈ విధంగా పద్య నిర్మాణంలో
వి|శ్రాంతిని సూచించి, (పయాణపు బడలికలో అలసి ఏ|శమించే దశర థాదులకు
చేసిన ఏర్పాట్లను వర్ణించటం ఉచితంగా వుంది.
కవిితయం తరలవృత్తాన్ని వివిధరసాల కనుకూలంగా [పయోగిం
చారు, విరామ సూచకంగా [పయోగించి విశ్వనాథ దీనికి కాంతరసానుకూలత
కూడా చేకూర్చినాడు.
తవా
* ఇది అతిధృతిచ్చందో జనితమైన వృత్తం. పాదానికి 19 అక్షరాలు.
గణాలు : న.భ.ర_స.జ_జ.గ, యతిస్తాసంః 12 వ అక్షరు. (పాస
నియతి వుంచి,
రెండు పాదాలు కలది ననుక, దికపవ. ల ఎక్షణద దృష్ట్యా ఇది తరువోజ
సే 'తరువోజిలో ఒక
అనే చందన్సుకో సగభాగం. డ్విపద పాదాన్ని రె
౨చి పవ స నో. న. తరు
పాద మవుతుంది. ఈ ర౨టిగు5ం!
గుర్తించిన విషయం ఒకటుంది. అల్బాక్షర పాదాలను కూర్చి అధికాక్ష క్షర
పాదాలుగా మార్చే పద్ధతి సంస్కృతంలో వున్నై Me వుంది.
“(పమాణి' వృత్తపాదాన్ని రెట్టిస్తే పంచ చామర వృర్తంలో ఒక పాదమవు
తుందని వాదుదాహరించావ. ఇలాంటివి దేశిఛంవస్సులోనూ వున్నాయి.
“ద్విరదగతి' రెట్టించబడితే 'విజయభ[ద రగడ ఏర్పడటం పదితలిషయమెః
ఈ ద వ్షితో, అల్పాశరాలుగఐ ద్విపవ ము9ంమగా ఏర్పడి, తరువాత *తరువోజి
ఏర్పడివుంటుంది.
లి
శత ర త మనటున్న శ్రీల పాటల్లో అనేక చోట్ల డ్విపద్
భందమే కనిపిసుంది. జానపద గాతసకులు సృష్టించుకున్న మూసగా ఈ
ఛందస్సును భావిస్తే, ఆదే నిదానంగా (_పజాసాహిత్యంగా కావ్య(ప్రవేశం చేసి,
న
“త్రరువోజ'" సృష్ట! హేతువు అయివుండవచ్చు ననిపిస్తుంది. (కింద పెర్కాన్న
పాటలో ద్విపద లషణాల్ని అకిస్పష్టంగా గుర్తించవచ్చు :
(| ౧ తటి జ్
౮ తీముత్యాలం టి; రపతకొము
అక్షి ర్యా ౪“ ప hw శీ
cn కీ గిల రొం WED np నీ
(శ్రీరాముల వారి అలుక .)
వననటుతటలు వ Liab ahh omit ete RARE
* కిపాదానికి 8 ఇం( ణా [Ee తస సూర్యగణం చెప్పున వండ డాలు
#
4 a శ్ వట యీ న జ
కవ. దాదంలో. నాలవగణాదంకరం యరిస్థా! నంగా
౧
జ (ర్న
అ చై ముత a
ఓం
(౮
: వసస వావ గ్ర మెం మెం ౨ ఎ ళల తళ క
వుంటుఐపి, రెండుసపౌదాలకు కఠిఎ ఒక సంహ కటుక.
y4 శ్రీమ|దామాయణ కల్పవృక్షము 5
ఇది పాటి. దీనిలోని దీర్జాక్షరాలను కొన్నిటిని దిద్దితే ఇలా వుంటుంది,
ఆణిముత్యాలదే అమరపతకము
ఆ సీత వేసెను రాముని మెడను
ఇందులో యతి[పాసల విషయంలో నియతి లేకపోయినా, లక్షణరీత్యా ఇది ద్విపద,
కనుక, పాటగా వున్న ద్విపద తొలుతగా ఏర్పడి వుంటుంది, దీని పాదాలు విడి
విడిగా పున్నందువల్ల అభిండైక రూపంలో ఛందస్సు సాగదు, కావ్య(పపంచంతో
తక్కువగా ఆదరింపబడటానికి ఈ ఛందస్సు కిదొక కారణం. పాల్కురికి
సోమన, (భీనాథుకు లాంటి కవుల రచనల్లో ఈ ఛందస్సు విశేషంగా మెరిసి
పోయినా, ఇతర మహాకవులు దీనిక దూరంగా వుండిటం గ మనించాలి.)
రెండు పాదాల కొకటిగా వుండటం చేత ద్విపదలో నీతి సూ తాలు చెప్ప
టానికి కానీ, సంక్షిప్త విషయాల్ని చెప్పటానికి కానీ వీలుగా వుంటుంది.
నా తండికిని రంగ నాథుండు రక్ష
నా తల్లికిని రంగ నాథుండు రక్ష
మా బాబునకు ధర్మ మహిమలు రక్ష
మా బుజ్జికిని మౌని మహసులు రక్ష
దేవి కౌసల్య పాతి[వత్య రక్ష
శ్రీ వశిష్టుల తప స్పేవధుల్ రక
దశ రథపల పూర్వతపసులు రక్ష
(పశ మికాఖి౨ దైత్య భావంబు రక్ష (అవతార, 871.74)
పతి పాదాంతానా రక్షా శబ్దం పునరుక్తం కావటం వలన ఇది ఏ వెన్నెల
పదమో, గొబ్బి పదమో లాటి పాటరీతిని సంతరించుకుంది. ఈ ద్విపదకు వర్త
కైకేయి; రామధనుర్విద్యకు దిష్టి సోకకుండా ఆమె పలికిన రక్ష ఇది. పదే పదే
రక్షా శబ్దం పలకటంళలళీ ఆమెకు రామునిపట్ల ఎంత మసుత వుందో తెలుస్తూంది.
శైకకు రాముడంటే పాణం. “నిద మెళ్కొన్నదిగ రామభ [దు కొణకు నంగ
లార్చుచుం జను( గేకయాత్మజాతి (2886). అంతటి (పేమాస్పదుడు కనుకనే
రాముని *నా తల్లి, *నా తండి అనటం. (పతి రక్షా శబ్దం దగ్గర “దృష తీసి
రా a ౧ రు
పోసేడు”, వీపున నేలమన్ను నద్ది చమిరెడు' (875) కైక మూర్తి కనుంకు
కట్టుతూంది.
సత్రం
శక్వరి ఛందోజనితమైన వృత్తాలు కరుణ రసోచితాలని భరతుడు
తెల్పాడు.!0 కానీ, లఘువులే ఎక్కువగా వున్నందువల్ల ఇది మతగతి కల్లి
పీరరస వ్యం జక మవుతూందని చెప్పాలి,
కనుమూసి క న్లైణ మలో ( గడు వశిష్టుం
డనె ఖీకిలేదు పదండా! యనుచు గాదే
యుని నీవు సీవు కుటిలా! యడరు పాటా?
మునిపల్లె మంటనిడెదో? ములుచ యందున్ (ధను, 98)
ఆ స్త్ర విద్యాశ క్రి సాధించిన విళ్వామి తుడు విష్టాశమాన్ని దగ్దం చేసినపుడు
వశిష్టుడు పొందిన (పతిస్పందన ఇది. భయాందోశితులై న ముని సమూహానికి
ధైర్యం చెప్పి, చరచరా నడచి వెళ్ళి నిలిదాడు,. లఘ్వక్షర (పాధాన్యమైన
ఈ వృ త్తగతిలో వేగం వుంది. “వదడా, *కుటిలా" *అచరుపాటా,'
'మంటనిడెదో,” “ములుచి.. ఇలా మాటిమాటికీ విరిగిపోయే పద్యపొదాలు ఉ|దిక్ర
చిత్తవృ త్తిని పట్టిస్తున్నాయి. “నీవు నీవు” ఆని _రెండుసార్లనటంలో' కూడా
ఆ (కోధమే పలుకుతూంది.
Cl we న అనాలా.
క
* ఇది శక్వరీ ఛందో జసితవృ తం, పాదానికి 14 ఆక్షరాలు, గణాలు ;
స_జ.స.న.గగ; & వ గణాద్యషరం యతిస్టానం, పాస నియమ
ముత
కంసట ఏచి తం"
ఈ వృత్తంలో గతీలోని వేగంచేత యుద్దాది వీరవిషయాల వర్ణనకు ఇది
అనుకూలంగా వుంటుంది,
శకయవనాకుల్ సకల ధరి తిన్
వికటగతిన్ (దెవ్విన నరపాలుం
డకుటిలబుద్దిన్ హతులను జేసెన్
శకచమువుల్ భాస్వర ళర వహ్నిన్ (ధను. 88)
శబళ దేహ నుండి పుట్టిన సైన్యం కౌళికుడి సేనపై పర్యాకమించిన సన్నివేశ
మిది, ఆ సైన్యం ఎంత వేగంగా ముందుకురికిందీ (దుతగతి సూచకాలై న
నగ ణాలు సూచిస్తే, శ కిలో ఎంత గురుత్వం (పద ర్శించిందీ తర్వాతి రెండు
గురువులు సూదిస్తున్నాయి. పద్యం పొలంతాక్షరాలచే పదేపదే విరిగి, విసిథ
మయిపోతున్న విళ్యామి[త్ర సైన్యాన్ని వ్యంజిస్తూంది,
కుసుమ సదృశమైన సాధు స్వభావం గల శబళ ఆతి విచిత్రంగా
సెన్యాన్ని ఎదుర్కొంది. ఈ విషయాన్ని వృత్తనామంతో ధ్వనించడం చమ
త్కారం,
మామ ఆరాక యో దడాతుకతనతతతతుటలకననాతాదం అనలుటపునత్తుతానతంా కతత తననన నళ కరితము కాకరాల నాదా హనద దదప కా యానా దకక చారల నంతా లాలన చపతాత తాలాలు టమాటా టాకో మరాననో టన ధ నక తా అయత పమ లాకు భామా
* ఇది జగతీ ఛందోజనితమైన వృత్తం, పాదానికి 19 అక్షరాలు. గణాలు;
నఎయంఎనఎయ, యతిస్థానం 2వ గణాద్యడ రం. |పొస' నియమముండి.
ఎలో
రథగవున మనోహరము
ఈ వృత్తంలోని నాలుగు పాదాలలో రెండవ పాదం మా(తం డద
వత
| ప త్యేక లక్షణంతో వుండి, తక్కిన పాదాల లక్షణంతో భదిస్తుండి.
లా
అనడుహములు థేయటం చదల్చినంతన్
గనలి తురంగము వల్లు గాఢ వేగ దీ పిన్
జని కడచన నళ్వసారథుల్ విలాసా
ననులు రథములాపి నవ్వుచుం[ దు కొంవెల్, (ధను. 856)
అయోధ్యవీడి మిథిలా నగరానికి పయనమైన దశరథుని రథగమన వర్ణన
ఆః పద్యం. మొదటి పాదంలోని గతి కెండవ పాదంలో లేదు. రథగమనంలో
ర్పు వచ్చిందన్న సూచన ఇడి. ఆ మార్చేమిటం టే _ మొదటి పాదంలో
'థేయటంచు' అదలించాల్సి వచ్చిండి. దానికి ఫలితంగా “గాఢవేగదిప్తి కఠ
గింది, తిరిగి మూడవపాదం వద్దకు వచ్చెసరికి మళ్ళీ ప్రథమ పాదగతే వచ్చింది
“ఏలాసా” అన్న దీర్ణాక్షరాలతో డి వాదాంతం విలంవిత గతి సూచకంగా వుంది.
దీ రథగమనంలో వున్న విలంబిత-[దుత-విలంబిత గతుల్ని రెండు రకాల
గతులలో నడచే ఛందంలో మనోవారంగా వ్యంజిస్తూంది . కనుక, ఇది రథ
గమన మనోవారం,
జ్ఞ ఇగ పరస్థాన పషమవృ త్రం (ఆపక, కవ జ. లపల? ప ప ప.)
1, త, ఉ, వాదాల గణాలు: నంనంరంజంగ గ; రివ అక్షరం యతి.
౨వ పాదం గణాలు : గ-జ-జ-ర.య, 10 వ అక్షరం యతి. [పాగ
సియమంవుంది.
SKB.7
తురగవల్లన రగడ
బొలకాండలో (యు క్రమెన తురగ వల్లనములు రెండూ కలిపి ఒకేచోట
నాలుగు పాదాలుగా (పయోగించ బడ్డాయి. సీతారామ కళ్యాణానంతరం నవ
దంపతులు అయోధ్యానగ రపు పొలిమేర వద్దనుంచి పల్లకీలతో నగర (ప్రవేశం
చేళారు. ఆ పల్యంకికలు వాద్యబృందంతోనూ, నాట్యాంగ నలతోనూ పెళ్ళి సొగ
సంతా తమనే వరించినట్లు నడిచే పెద్దలతోనూ సాగింది.
వేణునాదములును దివ్యభేరికా నినాదములును
బూని వారకామిసీ విముగ్గ నాట్య చారుగతులు
పెండ్లి నడక సిరియు( దమ్మెనే వరించినట్లు నడచు
'సిండి పెదలుగ6 బురీ [పవశముం వొనర్చినారు.
౧ ది జ
(కళ్యాణ, 185, 86)
'నినాద', 'విముగ్గ', 'వరించి', “ప్రవేశ”, 'హొనర్చి', - ఇవి పద్యంలోని
జగణాలు. పాదంలోని ఒక జగణం తప్పని సరిగా వుండి, ఆనంద స్పందన
నను భవించే మనసుల్ని సూచిస్తూంది.
ఈ రగడలో అంత్య పాస వాటింపబడ లేదు.
జ నవమి రగ'డల్లో ఇదొకటి. పాదానికి ఎనిమిని సూర్య గ కొ యింటాగం,
వీవీ గణాద్యక్షరం యతిస్థానం పాన, ఆంత్య|పాస నియమముం:,
ఇండుపాదాలు కలిపి ఒక తురగ వల్గన మవుతుంది.
నయ్
ర్త వ్చ త్తగతి తిలో ఓర న. వుంది. మొదటి పొద ౦లో మూడు సగ;
ణాలు, ఒక్ oe వుంటే, రె డోపాదంలో మూడు భగణాలు రండు గురు
వులూ వుచ్నాయి లీ,4 క వున్నాయి. సగణం 116 వుంటే, భగ ణంలో
UII వున్నాయి. అద్దంలో కుడి ఎడమలు మారినట్టు ఒపటో పాదంలోని సగ
రాలు రెండో పాదంలో థగ ణాలయ్యాయి. చె ఓఒరటవ పొావంలో ఒకే గురు
వుంటే, రెండో పాదంలో రెండున్నాయి, ల ధ్యనికి కలిగే (పతిఫ్వనిలా/;
చె గణస్వరూపం (కింది పాదంలో వెనక్కి తిరుగుతూండీ. నిర్మాణ రతా
నచితి వున్న ఈ వృ తం మహార హాల (పతిధ్యనులను IO చెప్పటానికి
ఉచితంగా వుంటుంది.
మొగినెచ్చట( [౧ మ్ముకొనున్ జ్యా
వల్లి రవంబులు పాదులు గాంగన్
సీగుడున్ ముసురె నినదంబుల్
వెల్లిత రుదుని వింటి రవంబుల్ (ధను, 978)
ఇది పెళ్ళికి వచ్చిన వారికీ వినిపించి వింటిరవం, శివ
జరిగినపుడు ఆ మహాధ్వని రోదో ఒంతరాలలో నిండింది, అద (పల్ ధ్య నిస్తూంది
తరంగాలు తరంగాలుగా ధ్వనించే Se ఛనూరవాన్ని | వతిధ ని (పరటించ
డానికి ఈ వృత్తగతి అనుకూలంగా వుంది.
* ఇది వరస్థానార్థ స సువృత్తం (అప్పక ; 4.518. సమవాదాలొక లక్షణం,
క్షణంతోనూ వుంటాయి.
విషమ పాదాలొక
1,8 పాదాలు : న_న_న_? tL గణాలతో పండి సర
అ
rs
2౫
లీ జో స
బి4 పాదాలు : భ-థ.ఖభం గి అడ చ
| త్రీ య్య ట్య న యాన శుక శ్ర య
3 విఎదొలదఏి దుం సమ ఆ oO,
న i FP జు న్ అ os fe
వఉ పొదాంకు ఒక | పాస వుంటుంది,
ర ఛం
వెడలి విచితి విచ్శిత గితుల్
కడవ గడంగి కడంగి రథుల్
నడప6.గ దూలిన వాబితతుల్
కడచి చనున్ ముఖ వ కశల్ (ధను. శిరర్)
em
తరమే కళ్యాణ నిమి తం మిథిలకు దశరథాదులు బయల్లేరారు వారి రథాలు
శిలానగర సమీపానికి వచ్చాయి. అప్పటి పద్యమిది.
న
by
'విచి[త విచిత' “కడంగి కడంగి' అని జగణాల ద్యిరుక్క ౦ద్వారా
ఆశగ తిలోని ఉత్తుతి వ్యంజించబడుతూంది. మొదటి రెండు వొదాల్లోని వేగం
మూడో పాదంలో లేదు. రెండు జగ ణాలుండవలసిన పాదంలో జగ ఇమే లేకుండా
వద? రచన సాగింది. *వాజితతుల్” “తూలు*తున్నా బు, వాటి అలసట అంతా
అక దూకలేకపోవటంలో వుంది. ఆ దూకుడుకు వ్యంజక గణం జగణం. వాటి
అలసటను వ్యంజించటానికి జగిణహినంగా పాదరచన చేయబడింది. అలా
గబా లిన అకాల పె కిళాఘాతం దురుకెతించి, ఉరు కెత్తించింది, ఆ ఊరుకు ఒకే
పొద ఆలో [దుతాంతమూ (చనున్), హలంతమూ (కశల్) కలిగిన వదాలం
కెల్పుతున్నాయి, అచ్చు చేర్చక వహలంతం చేయటం చేత ఉచ్చారణలో వేగం
ససుంది,
కాలా?
సీతా రామ కళ్యాణానికి సుముఖత చూపిన దశరథుడి [(పయాణాస్న
'సుముఖి' ఛందంలో నడవటం చమత్కారం,
శ ఇది తిష ఛందో జనితమెస వృతం, జొదినికి 11 ఆక్షరాలు గణాలు:
ణు యు మ జ
నఎజంజ-అగో, యతిస్థానం ; " ప అత్షరం. (వాస నియమముంది,
మాలిని"
భరతుడు దీనిని 'నాందీముఖి అని పేర్కొన్నాడు. అయితే, ఇతడు
కూడా ఓక మాలినీ వృతాన్ని సూచించాడు. నామసామ్యం మా(|తమే వున్న ఆ
వృతానికీ ఈ వృత్తానికీ గణసామ్యం మా[తం లేదు “గాయ తి ట్
మైన “మాలిని'ని భరతుడు పేర్కొన్నాడు. దానికి పాదానికి ఆరక్షరాలు.'ర-మ'
గణాలు. దాని లక్షణమే వేరు.
తిక్కననను సరించి ఖండాంతానికి విశ్వనాథ మాలినీ వృతాన్ని (పయో
గించాడు. తిక్కన (పయోగరీతినే కాశ, వద్య నిర్మాణ రీతినికూడా తాననుస
రించాడు
తిక్కన పద్యం :
అకృతక మధురో క్రి వ్యాప్త సందీ ప్ర సొరా!
సకల భవనరక్షాళాలి శుంభద్విహారా!
నుకజనక మనీషా! వ
సకృపకృతవిలాసా! సంభోతానంద భా (స్యరా. 97వ.)
విశ నాథ పద్యం:
ఉపనిషదుదితో క్రి వ్యూహ నానాభిధానా!
తప ఉదిత [పమాభాక్తత్త్వ తేజోనిధానా!
నిపుణగుతి వచో నిరీత వేదెకమూ రీ !
వప్పురమలిన చాం|ద్రీభావ పీయూవవ రీ! (ధను. 510)
అంత్యాను[ పాసలచేత (శ వణపే ౫ ముత్యం కలిగి, భగవంతునికి మనోరంజ
కంగా వుందీ పద్యం. దిర్ణసమాస సాం|దతచేత భ క్రితో బరువెక్కిన హృదయ
స్పందన టు తు సక
గా ఇది అతిశక్వరీ ఛందోజనితమైన వృత్తం. పాదానికి 15 ఆక్షరొ
లుంటాయి. గణాలు: న_న.మ.య._య; 19వ అక్షరం యతిస్థానం,
(పాస నియతి వుంది,
విశ ఏ [వం
ఈ వృత్తానికి “వందలేఖి అనే నామాంతరముంది. 12 ఇవ గురువు
లెక్కువగావున్న వృత్తం. 12 అక్షరాలున్న పాదంలో 10 గురువులుండటమే
ఈ గుర్వాధిక్యతను సూచిస్తూంది. అత్యంత అల్ప సంఖ్యలో కేవలం రెండు లఘువ్చ
లున్నాయి. దీనివలన వర్గనీయాంశంలోని గురుత్వం వ్యంజింపబడుతుంది.
అంభారావో త్సృష్టంబులై. పస్టవో[గో
జ్ఞంభ మ్ముల్ 'సెన్యంబుల్ ధురీణంబులంతన్
భుంభుం ధ్వానంబు ల్లాగ (బు టెన్ ధరా భృ
ద్గంభీరానీకంబున్ విఘాతంబు చేసిన్ (ధను, 86)
ఇది శబళ శరీరం నుండి పప్టవులనే సైన్యం పుట్టినప్పటి పద్యం,
వశిష్ట ధేనువును రాజాధికారంతో కైవసం చేసుకోవాలని వచ్చిన విశ్వామి(తుని
సెన్యం పై శబళ చేసిన తిరుగుబాటు ఇవి.
గుర్వుక్షర్య ప్రాయమైన ఈ వృత్తం ధర్షణ్యాకృతి పూనిన శబళాస్వరూ
పాన్ని ఆవిష్కరిస్తూంది. జగ తీఛందోజనిత మైన రచన ఏరరసోచ్రితమని నాట్య
కాస్త్రం పేర్కాంటూంది.18 “ఆంభారావంి, 'ఉత్కృష్టంబు', “జృంభముు',
* సెన్యంటుి, 'ధురీణంబు, 'భుంభుం ధ్యానంబుల్', “గ ంభీరానీకంబున్,
“వఎఘాతంబు.__ ఈ విధంగా బిందుపూర్యక బి కొరం చేత పద మంతటా
ఆ “భుంభుం' ధ్వానమూ, ఆ శబళ వీరవి|క్రమంతో చెలరేగిన యుద్ధసన్ని వేశం
లోని మహాధ్యానమూ మనసుకు స్ఫురిస్తూంది.
ఇక్కడొక విశేషం వుంది అక్కడ వున్నది శబళ, యుద్ధానికి పథమ
సేనాని. తాను యుద్ధభూమిలో వుండి ఏరో దేకంతో అరవటం సహజమే. శబళ
ధేనువు కనుక అది “ఆంభా' అనే అరుస్తుంది. ఈ పద్యమంతటా పరచుకున్న
బిందుపూర్వక బకారం ఆ ధేనూరవ స్ఫోర కంగా వుంది. ఇది చమత్కారం,
మ es ls
* ఇది జగతీఛందో జనిత మైన వృతం. పాదానికి 12 అక్ష్షరాలుంటాయి.,
గణాలు : మ.మ.య._య, యతిస్థానం * 8వ అక్షరం,
(పాస నియమముంది,
చం దకళి
దశరథుడు పు తకామనాలోలుడై చింతా[గస్తుడై వున్నపుడు సుమం
[తుడు చెప్పినమాట ఈ వృత్తంలో రచింప బడింది.
మున్నువిన్నది దేవరహస్య ంబున్ దమకున్ వినిపింపగా
నెన్నొసార్లు తలంచితి. గానీ యేను వచింపనెలేదు నే?
డెన్న. జెప్పకయున్న ఫలం బొక్కింతయులేదు ధరాధిపా!
మున్ను దేవయుగంబున వింటిన్ భూప! భవత్సుత హేతువున్
( ఇప్పి 144)
ఈ పద్యంలో సుమం తుడి వినయలక్ష ణం (దుత। పకృతికాలచేత
సూచించ బడుతూంది,. 'రహస్యంబున్', 'తమకున్' కానీ *వింటిన్*, “హేతు
ఇవన్నీ, పద్యపు వేగాన్ని తగ్గిస్తున్నాయి. పె పైగా నాలుగుపాదాల పద్యంలో “చరా
దిషీ' *భూవి అని రెండు సంబోధనలున్నాయి. అంటే, పద్యం అగి లగి నడు
స్తూంది. ఈ నెమ్ముదితనంలో సుమం [తుడి వినయం క నిపిసుంది.
దిగులు మొగమై కూచున్న రాజుకు సుమం[తుడీ విషయం చెప్పాడు,
అది వన్నెలర్మాతి. రాజుకు ఈ మాటలు వెన్నెలంత చల్లగా, హాయిగా సోకొయి,
ఆ అనుభవ సూచన వృ త్తనామంచేత చేయబడింది. దీనిని మరింత స్పష్టంచేస్తూ
కవి ఈ పద్యానంతరం అని “చం[దకళలు విరిసిన వనవల్కిని అన్నాడు,
* ఇది అతిధృతి తిచ్చందో జనితమైన వృత్తం. పాదానికి 19 అక్షరాలు, లక్ష
జాలు: ర.స.స.త-.జ.జంగ; యతిస్టానం: 11 వ అక్షరం; ప్రాస
స్ు
నియమముంది,
అశ్వ విలసితం"
దీనినే భరతుడు,!4 అప్పకవి15్ *అళ్వలలిత' మని పేర్కొన్నారు. వృత్త
నామాన్ని బట్టి ఆశ్వసౌందర్య వర్ణనకిది ఉచితమని భావింపదగివుంది.
దశ రథుడు అయోధ్యా నగర దర్శనానంతరం అశ్యశాలకు వెళ్ళినపుడు,
అక్కడి అశ్వవర్గన ఈ వృత్తంలో చేయబడింది.
శ రనిథి పేనరమ్యములు కొన్ని చై[తవన బాలప[త రుచిభా
స్యరతరునై గ నిగ్యములు కొన్ని చాం[దమనదబాలరేఖ(గ ముఖా
(రుచిర చిహ్నాముల్లలిగి కొన్ని కంధరలు పెకి నెత్తి పృథివీ
శ్వర గురుదర్పమే(చునవి కొన్ని జాతి హయరత్నముల్ల్గనబడెన్
(ఇష్టి. 11
(పతి పాదంలోనూ మొదటి సగం చంపకమాల ఇది అని తలపింపచేసి,
వెంటనే తర్వాతి సగంలో అది విశ్లథం కావటంతో ఆ భావం భంగించబడు
తూంది. అంటే, తొలుత స్పురించిన ఆ గమనచేగం తర్వాత గుర్వా ధిక్యత చేత
నెమ్ముదితనాన్ని పొంది, విలంవితగతిలోకి మారింది. ఇది అశ్వ విషయాన్ని
సున్నితంగా సూచిస్తూంది. అవి బంధించ బడ్డ అశ్వాలు తప్ప, పరిగెడుతుస్పపి
కావు. ఆయినా వాటిని చూడగానే వాటి వేగలక్ష్షణం స్పురిస్తుంద నటానికి
సూచనగా (దుతగతిరచనా; అవి కట్టివేయబడి నందున (పస్తుతం వూరకే వున్నా
యనటానికి సూచనగా విలంబిత గతిరచనా తోడ్పడుతున్నాయి. (పతి పాదాంతం
లోనూ ఒక గుర్వక్షరం సాగి, తర్వాతి పాద (పారంభాక్షరంతో ముడిపడి,
[దుతగతి నందుకుంటూంది. కట్టు వదిలితే కదనుతొక్కే_ పంచకళ్యాణి గు|ర్రాల
వేగస్వరూపాన్ని ఇది భావింపచేస్తూంది.
ees ls UES sl టప న్న
ఈ ఇది వికృతిచ్చందో జనిత మైన వృత్తం. పాదానికి 28 అక్షరాలు,
గణాలు : న.జ-థభ-జ-భ.బజ-భథ-వగ యతిస్థానం : ఏవ అక్షరం.
(పాన నియమముంది,
అశ్వ్సగతి'
ఈ వృత్తం బాలకాండలో ఒక్క చోట మా[తమే [పయుక్తమయింది.
పుత్ర సంతానం లేని దశరథ దుఃఖాన్ని ఓదార్నడానికి సుమంత్రుడు
అశ్వంపై వెళ్ళినప్పటి వర్ణన ఈ వృత్తంలో వుంది,
పోయెదనంచు వచించి విభుం న నశోము పె?
బోయె సుమం[తు.డు మం[తులు పతర సంత సము
శ్రీయుతవ[జ మహాళ్మ గరిష్ట సుసౌధము పె
ఇ్మాయువతీ సుమనోవారు గాంచె సుకుం|తుంగొగిన్ (ఇష, 25 )
భగణ పూరితమైన ఈ వృత్తంలో ఆశోగతిని చిందులు తొక్కించటం
కోనం కవి జగ ణాల్ని నియమించాడు. లక్షణరీత్యా ఒక్క_ జగణం కూడా వుండ
టానికి వీలులేని వృ త్తమిది. కానీ, ఇందులో 'వచించి", *విభుంగని, “సుమం
తుడు", “మహాళ్మ"”, “గరిష్ట, “సుసౌధము”, 'నుమనోవారు', “సుమం [తుడు' _
ఇవన్నీ జగణాలు. వీని వలన కదంతొక్కే పంచ 3ళ్యాణి రూవం కనిపిస్తుంది.
మహాళ్మ గరిష్ట సుసొధమని వరుసగా మూడు జగణాలు వచ్చాయి. సౌధ సోపా
నాలను మంతి చెంప చెంగున ఎగురుతూ ఎక్కడని భావింప కీలు రలిగిస్తు
న్నాయివి.
తత cc ముత
* ఇది అష్టిచృందోణనితమైన వృత్తం. పాదానికి 16 అక్షరాలు. గణాలు:
5 భగణాల మీద ఓక గురువు. (భ-భ-భ-భంభ-గ) యుతీసానం: 10వ
థి
అక్షరం, [పాస నియమముంది,
మత్తకోకిల
ఈ వృతాన్ని [ప్రాచీన లాక్షణికులు వివిధ నామాలతో వ్యవహరించారు.
పింగళుడు హరన ర్తనమసీ, హేమచం|దుడు ఉజ్ఞ్వలమనీ, జయకీ రి మాలికో
త్తర మాలిక అనీ, కేదారభట్టు హరనర్తకమనీ వ్యవహరించారు. వారు 8వ,
19వ అక్షరాలపె విచ్చేదం చెప్పారు. సంస్కృత లాక్షణికులలో జయకీ రి ఒకడే
మత్తకోకిల అనే వృతాన్ని గురించి చెప్పాడు. దాని గణలక్ష్షణం న_.భ_జ_ర,
హేమచంద్ర కేదారభట్లులు దీన్నే | పియంకద అన్నారు ఆంధ లాక్షణికులు
కూడా |పియంవద ఆనే అన్నారు.16
ఇది 4 మాతల ఆవృత్తితో మ్మిశగతిలో నడుస్తుంది. 18 అక్ష
రాల పాదంలో 10 లఘువులే ఉన్నాయి. ఇది మధుర చిత్తస్పందనను సూచించ
టాసికి అనుకూలమైన గతి,
ఎంత చక్కని చీర. గట్టిన దెంత సొమ్ములు [కొ త్రవిన్
వింతలున్ మెయి. దాల్చికొన్నది విశ గ్రమోహాన మ్లూర్తియె
యెంత భాగ్యము భర్తతో రథమెక్కి ముందటి బండిపై
నింత గౌరవ మొప్పనేగుట యే లతాంగులు నోతురే? (ఇవి. 247)
బుశ్యశ్యంగ సహితయైన కాంతను చూసి అయోధ్యా కారులు పొందిన
ఆనంద స్పందన ఇది, లక్షణరీత్యా పేస్ మి జగ ణాలువుండాల్సిన ఈ వృత్తంలో
కేవలం ఒకే ఒక్క జగణముంది. (లతొంగులు,), భగణ, రగణాలు ఆధిక్యత
వహించి, పౌరుల ఆనంద డోలనానికి వ్యంజకాలుగా వున్నాయి. ఆద్యంతాలలో
గురువున్న రగణం ఈ ఆనందడోలనను చక్కగా సూచిస్తుంది. జగణాలు లేక
పోవటం పౌరుల (పశాంతానంద స్థితిని భావింప చేస్తున్నది.
% ఇది ధృతిచ్చందో జనితమైన వృత్తం పాదానికి 18 అక్షరాలు. గణాలు:
ర.స-.జ-జ.భ-ర, యతిస్థానం: 11వ అక్షరం. [పాస నియమ్హమముంగి,
బాలకొండ ఛందోవస్తు శిల్పము 107
మాధవాగ మ మెల్ల లోచన మంజుకోణ నవచ్చవిన్
సాధులై యెసంగన్ బికీతతి శావ్యమోవాన గీతికా
మాధు నిర రపాళి( జిమ్మగ మాధవుండరుణాక్షుడై
సాధుధర్మ ము నెగ్గ(జేసెడి చాయ( దో(చినదెల్లెడన్ (అవతార. 186)
మాధవుడు శ్రీరామచం|దుడె లోకావతరణ చేయబోయే సమయంలో
కోయిలలు (శొవ్యంగా పొడాయి. అప్పటి వర్ణన ఇది. కోయిల కూతను మత్త
కోకిలావృ తంలో వర్గించటం ఒక సొగసు. జగణాలను విశ్లథంచేసి భగణ,
సగణ, రగణాలుగా (ప స్పరించటం వలన ఎగసిపాటు లేని (ప్రాంత గతి ఏర్ప
డింది. ఇది మధురభావ సూచకం కనుక ఈ గతి ఉచితమే. “పికీతతి” అన్న
చోట జగణం వుండి, కీ! అన్న అక్షర౦పె దీర్ఫికరించ బడి, కోయిల కూతలో
వున్న దిర్శస్వరాల్ని స్ఫురింప చేస్తూంది.
పభాతం"*
బాలకాండలో ఈ వృత్తాలు రెండుచోట్ల మాతమే (పయు క్రమయ్యాయి.
రెండుచోట్లలో నూ రాముని క న్వయిస్తాయి.
తుకతుకనై పడ౦్నదోలి నేడు గుజ్జా
ల కొడుపు ముట్టియలన్ వెలారు! నుర్వుల్
చికిలి వలు చిమ్మె ( (బాచి/ భాస్వ
(త్పకఠటిత సార థిభా క. కొంతుల్ (ఆవతార, 197 )
శ్రీరాముడు జన్మి ంచబోయే (పభాత వర్గన ఇది తెల్చవారట మన్నది
సామాన్యాంశం. కానీ, ఇక్కడ రోజూ జరిగే కోర అలాగా తెల్లవారటం
బేదు ఆ దినం లోక కభంకరుడై న దాశరథి జనించబోతున్నాడు. కనుక, ఆగి
విశేష దినం. దాన్ని సూచిస్తూ ఇక్క_డ విశేష వృత్తరచన చేయబడ్డ ది,
సూర్యదేవుని రథాక్యాల నురుగుల వెలుగులు (పాచీదిశలో తోతెంచాయి.
పద్యగ మనంలో OR గుకాల వేగమూ, శాత క నిపిసుంది, “కరాంత
కాంతుల్ ' అన్న మాటలో. 'కకాంత .కాంత' బాం కూర్పులో అ అళ్వాం Ws
లాగి వదిలిన తీరు భావింపదగి వుండి. కి కోర ద్ర తొలగిస్తే వినిపించే “శాంతి
కోణ సామ్యం కలిగి “కాంతుల్' అన్న మాట ము క్రపద|[గ స్ప (భాంతిని కలిగి
స్తుంది. ఇది కాస్త వదలిన కళ్ళెం తిరిగి బిగించే తీరుకు సూచకంగా వుంది.
తొలి వెలుగయ్యె నిదోయి! యోయి! యో కో
సలసుత (పజ! సాధు రామచం[దా!
తొలివెలగయ్యె నిదోయి! కౌసలేయా!
మెలుకువ వచ్చెనె మీకు రామభ (డా! (ఆవాల్య. 92)
“కౌసల్యా సు[పజారామా ఆన్న శ్రి శోకం ఈ పద్యానికి ఆధారమని
భావింపదగి న! భగ వంతుని మేల్కాల్పడానికి భకులు సు పభాత గీతికలు
పాడటముంది. ఈ పద్యంలో ఆ ధోరణి కనిపిస్తుంది. రాముడిపట్టవున్న ((పేమా
దరంచేత కౌశికుడీ రీతితో మేల్కాల్పాడు. ఇది “సు[పభాతం' కనుక (ప్రభాత
వృతంలో రచించబడింది.
ననన నల.
* ఇది అతి జగతీ ఛందోజనితమెన వృత్తం. పాదానికి 18 అక్షరాలు,
వా మం ఒల్లో
“ణాలు ః న.జ.జ-ర-గ * యడిసానం : 8వ ఆక్షరగ, (పాస నియ
ఖ
మముంది,
కం అ ఆ స
బాలకాండలో ఈ వృత [ప్రయోగ మొక్కుసారి మ్యూతమె కనిపిస్తుంది.
ద ముకక
ఇంంతయు వచ్చినదన్న సంబరమందు రా
ట్కాంతలు స్ప్తమి యెంత గమ్మన బోయెనో?
యంతట నష్టమివచ్చి యంతిన చన్నదోః
యింత యెజటుంగరు కాంత యెంతటి తీపియో (అవతార. 196)
న
గర్భిణులైన రాణులను చూడటానికి కాంతాదేవి వచ్చింది. ఆమె వచ్చిన
దినం చైత్ర శుక్త్రపక్ష సప్తమి, ఆమె వచ్చాక రెండు రోజులరు రామజనస
మయ్యింది. ఆమె సాన్నిధ్యం పూరికి మనోహరంగా వుంది. ఆమి నసుందల
(పకృతి ఏరినందరి నాకర్షించింది. ఆ సూచన చేస్తూ ఈ విషయాన్ని సుందరీ"
పృతంలో వర్ణించాడు కవి,
పద్యంలో (వాసస్టానంలో వున్న విందు పూర్వక “భి కారాలు నాలుగు
రార, 'యెంతి, *యంతని, శాంతి, “యెంతటి” అన్న చోట్ల మరో నాలుగు
సొర్లున్నాయి. ఈ బిందు పూర్వక “తికారం కాంతానామస్ఫోరకమై పదేవద
hn
i నవజ. ఆగీ గా జ్జ మ, శీల wa Ca. (| Wu ఎవటో a
ఆమెను స్మృతికి తెచ్చి ఆము ్ననులదర (పక్ళతిని (పకటిస్తూంది.
Pm RP mr బీ టో “? ణు ||
జ qo Fg ఛంద్ జనితమెగ వృ త్రం. వాదానికి 14 అక్షరాలు, గణాలు:
కాల న్ని జాతి
వ ఎర సహ యతిస్థానం: రవ అక్షరం, (పాన నియమముంది,
మధును"
దివ్యఛందాొలుగా పేర్కొనబడిన వాటిలో ఇదొకటి. 1? (పతి పందంలోనూ
ఆయిదు లఘువులు, రెండు గురువులు వుంటాయి. మాతావర౦గా చూసే
ర లఘువులు =ర్ మాతలు; రెండు గురువులు = 4 మాతలు. ఈ రెంటి
మథ్య ఒక లఘువు భేదముంది. అంటే, రెండూ దాదాపు సమంగా వుండి,
పద్యానికి సమగతి నిస్తాయి ఇందుచేత, ఈ పద్యగతి (ప్రశాంత చి త్తవృల్తిని
(పకటించడానికి అనుకూలంగా వుంటుంది.
వగరు పిందెలతో!
జిగురు టాకులతో(
దొగరు వన్నెలతో.
మిగిలె మావి తరుల్ (అవతార. 188)
గర్భిణులైన రాణులు శ్రీరామాదులను (సవించే సమయం సమీపించింది.
మాధవు డాగ మించే వేళలో మధుమాసం తనను తానలంకరించుకుంటూంది.
అక్కడి పద్యమిది. “మధుమతి” అనే నామం చేత అలంకార శోభిత అయిగ
(పకృతికాంత స్పురిస్తుంది. వద్యపాదాలు చిన్నవి కావటం చేత, అమె అలంక
రించుకోవటంలోని తొందరతనం వ్యంజి ంపబడు తూండి.
ఎమ మనది దా నా ధం స నా క రా రా కా
జ ఇడి ఉష్టికృందో జనితం. వాదానికి 7 అక్షరాలు, యతి నియతి లేదు,
గణాలు: నంఖం-గ. (పాస నియమముంది.
(భమర ఏలసితం*
(పతి పాదంలోనూ వ గురువులు, 6 లఘువులు వున్న ఈ వృత్తం
మధ్యగతీలో నడుస్తుంది. ఇది శృంగార రసోచితమైన అయ.18 వసంతంలో
శృంగార రంగభూమిలో [భ్రమరాలు మాధవునికి స్వాగతం పాడే తరుణమిది.
(శ్రీరాముడిగా ఆవతరించబోయే శృంగారమూర్తికి ఈ వృత్తంతో భ్రమరా
లాహ్వానాలు పలకటం ఉచితగతిలో వుంది.
మాకందోద్యత్సుమ మధుర్ఫురిణీ
సేకంబై. (కావి సివము లెసగన్
సాకూతం బొప్ప సరస సరమా
సీకంబుల్ రుమ్మని రొదలురలెన్ (అవతార, 185)
'యుమ్మని' ఆనే పదంలో మొదటి అక్షరమైన “యు కారాన్ని రెండవ
అక్షరమైన ద్విత్వ మి కారం మీద నొక్కి 'రుమ్మని' అని చదివితే ఆ
(భ్రమర రుంకారం వినిపిస్తుంది. (భ్రమరాల విలాస చెప్పను సూచించటానికి ఈ
వృత్తనామం తగివుంది. వర్షితాంళాన్ని వృ తనాదుంతో సూచించిన చోటుల్లో
ఇదొకటి,
త ఇడి (తష్టుఎ ఛందోజనితం. పాదానికి 11 అక్షరాలు. గణాలు :
మ-భ-న.వ, యతిస్థానం ; 6వ అక్షరం. (పాన సనియమముంది.
కాంసరుతము"
hb
ఈ వ తనామం వర్ణితాంశాన్ని సూ చించేడి,
ర) జాకి
శ్రీ సంపాదితములే య
భ్యాసం బొప్పంగ సరోజా
వాసంబై మధురవంబై.
సెన్ మత్తకలహంసల్ (అవతార, 184)
౭.
లన్న
శ్రీరామ జననాత్ఫూర కం (ప్రకృతి పొందిన స్పంద నల్లో ఇదొక ఖాగ౦.
మధుర వ వర్ణన
Be ఖే
మాధవస్వామి వచ్చేపళ మంగళ గితొలాజపించ కఅపాం
లి
4
(౮
కన్,
Bry ల (| ర FE § -
పసన్నార్గ వోధక విషయాలకు అనుష్టుప్ఫంరన్సు ఉచితమని శమం
ఢి
[దుడు సూదించాడు.!9 (ప్రశాంత చిత్తగతికి సూచర మై హంసః::రుతం అనుష్టు
లి నమా. శ అగ ష్ 3 లు ము మ ల టమ
ప్పందో జనితమైన “హంసరుతం'లో బెవ్పటం ఉచితంగా వుందీ.
ff
* ఇడి అనుమ్షష్పందో జసితమెన పృత్తిం. వొదొనికి 8 అక్షరాలు.
(=
గణాలు: మ_న.గగ. యతి నియతి లేదు.
or]
(ప్రాస నియమముంది.
పద్మనాభం"
ఈ వృత్తంలో (పతిపాదానికీ 16 గుర్భక్షరాలున్నాయి. దీనివలన పద్యం
సొం[దతను సంతరించుకుంటుంది. ఫలితంగా గమనంలో విలంబితగతి ఏర్పడు
తుంది. [వతి రెండు గుర క్షరాల తరువాత ఒక * ఘ్వక్షరముండటం చేత
గతిలో అవరోవహాణ కనిపిస్తుంది. కనుక, ఇది అవరోణాత్మక విలందిత గతిలో
లది,
బాలకాండలో రెండు సంద ర్భాల్లో మా(తమే ఈ వృత్తం (ప్రయుక్త
నమయింది;
1... ఇష్ట పళ యాజకులు యూపసంఖ్య సరిచూచుకీో వటం (ఇష్టి-855),
(స
2. శ్రీరామ జననం (అవతార - 208)
మొచటి పద్యం యజ్ఞ విషయ సంబంధి, “యజ్ఞో వై వై విష్ణుః" అను వాక్యాను
సారం యజం విషస స్వరూపం. పద్మనాభ సంరూపమెన ఆ యజ సమారంభా
ఖో ణా లఎ మాలా (= 9
పద్మ నాభ వృత్తంలో రచించటం ఉచితంగా వుంది. పైగా ఇది
సామాన్య యజ్ఞం కాదు. దేని మూలంగా నారాయణస్వామి నరుడె భవి కవత
గ నున్నా డో ౧9 మది, ఈ దృషితో రవి దాని నిశేషతంం భాసింప
టో ణః డలు ఏ
ఇ" టో స్ట్ ల we ఇ we ఇ ఖే! ల
బయేటంక సం అశష వృత్తాని | [అ రహాగిం పొటు.
* ఇది వికృతిచ్చంవోజనితమైన వృత్తం. పాదానికి 28 అక్షరాలు,
గణాలు : 7 తగణాల మీద ఒక గగం (త-త-త-త-త-త -త-గగ)
యతిస్థానం : ; శతి వ అక్షరం (పాస సియమముంది
SKB 8
114 శ్రీమద్రామాయణ కల్పవృక్షము |
ఘంటారవం బట్టు శీర్షోదయం బిట్టు
గానయ్యె లగ్నంబు నిష్కర్ష గాన్
మ్రుంటీ [పసూనంబు లట్టుల్ (గహ శేణి
చెల్వొందెం దత్కాల సంభూత దేహిన్
వెంటన్ జగన్నాశ నోద్యన్మహాదై త్య
విధ్వంసన కీడ నారంభు( జేయన్
ఘ:టాపథంబయ్యొ, గన్చింపరాకుండ
మ్మానాథు గేహంబు దేవాళికెల్లన్, (అవతార, 208)
ఇది శ్రీరామజననకాలవర్ష్హ న, (పాసస్థానంలో వున్న బిందుపూర్వక టి
కారం పద్యంలో “ఘంటా నావ స్ఫోరకంగా వుండి '“జగన్నాశనోద్యన్మ హా
దైత్య విధ్వంసన కీడి” క్తి అర్చనా పూర్వకంగా వుంది. దిర్జాక్షరాలధికంగా
వున్నందు చేత ఈ పద్యం నాదాత్మకంగా వుంది. శ్రీరామజననం జగదానంద
కారకమైన ఘటన, దినిని మధురతరగతి గల ఈ వృత్తంలో వర్ణించటం చేత
లోకుల హృదయస్పందనలోని ఆనందం వ్యంజితమవుతూంది.
పద్మనాభ స్వరూపమైన యజ్ఞం సాజుత్తూ పద్మనాభునే అవతరింప
చేసింది. ఈ వృత్త (ప్రయోగం దానికి వ్యంజకంగా వుంది,
క్యాహార౦"
ఈ వృత్తలక్షణంలో ఒక చితత్రముంది. ఈ పద్ధతి “వికటకవి” అనే
పదాన్ని పోలివుంటుంది. ఈ పదం తొలిసగమెలా వుందో మలిసగం సరిగ్గా
దానికి వ్యతిరేకంగా వుంది. వీటిని ఆంగ్లంలో “పాలిండోమ్స్' (Palindro._
mes) అంటారు. ఆ పద్దతి ఈ వృత్త లక్ష్షణ౨లో కనిపిస్తుంది. గురు లఘువుల్లో
చూపితే ఈ విషయం స్పష్టమవుతుంది.
మ న య త్ర న మ
UUU IIL [యాతు ల [1 UUU
తొలిసగం అ మలిసగం
ఈ నిర్మాణంలో తొలిసగం తిరగబడి మలిసగం కావటం కనిపిస్తూంది. ఈ
దృష్ట్యా పరస్పర విరుద్ధ భావాలు ఒక్కచోట కూర్చబడిన సన్ని వెళ వర్ణనకు
ఈ వృత్తం ఉచితంగా వుంటుంది,
ఆనందాన్యుండు పరుషంబొ నే మాట యనండు తోనాడు
న్దానె ముంకుగ నెవరైనన్ గానీ యితరుల పారుష్య
స్టానోక్తుల్ తలప డొగిన్ దానై సర్వశర సువిద్యాపా
రీణుండ య్య నితర శ స్ర్రీ|వాతందబు కృతికి నగించున్
(కళ్యణ, £91)
[౬0
6
రాగ్య శృంగార భావాలు “గంగా యమునలవలె సమ్మపసార' రమ్యాలైన
గ్రీరామ చందుడి (ప్రవర్తన ఇది,
లై
మ ప
* ఇచి ధృతిచ్చందో జనిత మైన వృత్తం. పాదానికి 18 అక్షరాలు. గణాలు.
'మ.న.య.త.న.మ. దీనికి రెండు యతిస్థానాలు: ౪వ, 18వ అడరాొలు:
(పాస నియమముంది.
ఖే fh మ అ సాజైా న. జు బో కట ప
1 గ్ర Gyr SUPE అ SA క యి 2
పీకతో తన రళ్యాణం జరిగాక కొంతకొలానికి రాముడిలో వె రాగ్యరేఖ
పొడ చూపింది. “పాణము కంచె | సొణము ధరాజాలా ముభాంభోజమే యేమోగాి
కనిపించింది. ఈ “పక్షవద ది పాత వికటానంతోవా భారం ఆతడిని సంసార
భావాలపట్ట విరక్తుణ్ణి చేసింది. ఆపుడు వశిష్టుడు చేసిన బోధవలన రాముడిలో
కర్మజ్ఞానం కలిగింది. (క్రమంగా అతడిలో కృంగారభావాలు పునః పల్లవించాయి.
రాముడు “శ్రీజనకాత్మజా [వణయజీవన మోహానకారి అయ్యాడు, తొలుత
కలిగిన విరాగభావన, మలిదళలో కలిగిన శృంగారభావన రెండూ సమంగా
కలిసి రాముడిని కర్మజ్ఞానయోగిగా పరిణమింపచేళాయి.
పద్య నిర్మాణంలో రః పై విషయమంతా వుంది, (పతిపాదం తొలి
సగంలో వున్నట్లు మలిసగంలో లేదు, అయితే, ఈ లేకపోవడంలో ఒక పద్దతి
వుంది. అద్దంలో కనిపించే (ప్రతిబింబం అసలు వింవాసికి కుడి ఎడమలుగా
మారినట్టు, తొలి సగంలోని గణాల వరుస మలి సగంలో తిరగబడ్డాయి. ఇది
వైరాగ్య భావంతో పాటుగా తద్విరుద్ధ మైన శృంగార భావమూ కలసి వుండ
టానికి ప్రతీకగా వుంది,
అష్టమూర్తి
ఈ వృ త్తనామం పరమేశ్వరమూ ర్తి సూచకం. పంచభూతాలు, సూర్య
చం[ద్రలుు యజమాని. ఈ ఎనిమిది విషయాల సమష్టి స్వరూపానికి అష్టమూూర్రి'
అని పేరు. యజమాని అనే స్వరూపానికి మీగిలిన విషమా లాత్మపదార్థం,
ఈ వృత్తంలో ఎన్ని గుర్వక్షరాలున్నాయో, సరిగ్గా అన్ని లఘ్వక్షరా
లున్నాయి. 12 గురువులు _- 12 లఘువులతో కూడిన ఈ వృత్తం సమవర్షిత్వ
మనే భగవ త్ర త్త సూచన చేస్తూంది.
మాకృతి యజుర్మూరర్తిని మహా
థర్వవానున్ గృతవతంగ తురంగున్
వాక్సమ్యక్చర దుదాత్త స్వరిత మా
ర (ప్రవిష్షున్ బటుహవిః [పియ చితున్
గ ట ల
దిక్సీమాంత నిదిడ జ్యోతిని హృషీ
"కేశ విష్ణున్ ధృత ధనుశ్చణ హాస్తున్
వ ర హృదయాబ్దాత కనెం గౌ
సల శౌరిన్ దళిత దైత్య మహాఘున్ (అవతార. 209.)
ఇది శ్రీరామ జనన వర్ణన, “అష్టానాం లోకపాలానాం వపుర్ణారయతే
లీల ఉట ౪ ఉల జా
నృపః ఆన్న మనుస్మృతి (ప్రకారం రాజష్టమూ రి. శ్రీరాముడు రాజు, పెగా
నారాయణుడు. అందుచేత అతడష్టమూ ర్తిగా భావింవద గివున్నాడు. ఆలాటి వ్యక్తి
వర్ణనకు ఈ వృత్తరచన ఉచితం. ఈ జొచిత్యం వృతనామానికి అన్వయించే
మాట. వర్గితాంళం వృ త్తనామంతో సూచించబడింది.
ఇది సంకృరిచ్చందో జనితమైన వృత్తం. పాదానికి 24 అక్షరాలు.
గణాలు: మ_న_.త.స_ర_భ.జ.య,; యతిస్థానాలు: రివ, 17వ అక్షరాలు
(పాస నియనుముంది.
భూ ను తే
బాలకాండలో ఒక్కచోట మా[తమే ఈ వృత (ప్రయోగ ముంది. రావణ
సంహారానికై తోడ్పడే వానర సృష్టిలో హనుమంకుని వర్షనక్తై ఈ వృత్త
మెంచుకున్నాడు కవి,
ఆ(క లేకయ యపాంపతినై నను దా(టున్
దో(క చిచ్చనంగ రక్కసి తుంగ దహించున్
వీ;క యీ దృశము లోకము వీరులకెల్డన్
జోక యీతనికి నంజన సూనునకెందున్ (అవతార, 72)
వానుమంతుడొక (పత్యేక సృష్టి. అత తసోక మనీషాపయోధిి, మోకా
శోకాన్వేషణుడధీతి చూడామణి యున్”. అలాటివాడినిగురించి చెప్పాలంటే ఆతి
(పత్యేక మైన వృత్తమవసరం. ఆ విశేష వ్య క్రిత్వ స్పురణకో సమిక్క_డ విశేష
ఛందం |పయు క్షనుయింది. 'అపాంపతి దాటడం, తోకచిచ్చనగ రక్క సితుంగ
దహించడంి మొదలై నవి ఇక్కడ అతని వీరత్వాన్ని సూచిస్తున్నా, సూక్ష్మంగా
ఇవి భవిష్య దామాయణ విషయాలు. ఇవే సము దలంఘన, లంకొదహన,
రాక్షస సంహార కార్యాలు.
నానన
* ఇది శకరీ ఛందోజని తమెన వృత్తం, పాదానికి 14 అక్షరాలు, గణాలు"
గణాలు: ర_న.భంభథ గగ: యతి స్థాన 10ప అక్షరం, (పాసి
నియమం వృంది,
పుందా కాంతి
భరతుడు దీన్ని “శ్రీధర” నామంతో వ్యవహరించాడు.£0 సంస్కృత
మర్యాద న ననుసరించి మందా[ కాంతకు రెండు విరతులు. నాల్గక్షరాలకు మొదటి
యతి. ఆపె మరి ఆరక్షరాలకు రెండవ యతి. ఆం|ధులు మాతం పదకొండవ
అక్షరాన్ని "యతిగా పాటించారు.
మందా[కొంత మందమెన గతిలో నడవటానికి కేమేం[దుగొక సూదన
చేశాడు.
“మంధరా కొంత వి(సబ్దెః చతుర్భిః (పథమాక్షరై *
మధ్యషద్కే౬తి చతురే మందా[కాంఠా విరాజతే"
(పతి చరణంలోనూ మొదటినాల్లక్షరాలు విలంబనంతో నడవాలి, అందే అక్కడ
దీర్హాక్షరా లే గురువులుగా వుండాలి.
గౌరీ పాదాంబురుహ వినమత్యాంత లాషానురకా!
పారా వారోన్మ థన జనిత (పొఢ కొకోల భుకా!
కారజ్యోత్సాష్నా మృదు శశి శిశు స్వచ్చ చూడా[గముకా!
సౌర (పోద్యజ్ఞగద వన నిష్టాత గంగాభిషికా! (ఇవ్షి. 488)
ఇది ఇష్టిఖండాంత పద్యం. తన ఇలవేల్పు అయిన విశ్వేశ్వరస్వామిని
మధుర మందగతిలో నడచే మందా[క్రాంతలో స్తుతించాడు విశ్వనాథ. బాలకాండలో
ఇదొక దే నుందా[కాంత. అదీ కృతిస్వామిని స్తు సుతించేడిగా ఖండాంతంలో వుంది.
పాద [పారంభంలో గుర్యక్ష రాల స్థానంలో దీర్హాక్షరాలుండి, కేమేం[ద
వాక్యానుసారం అందమైన గతి నందు కరిది. కాశిదాసాదులు దిన్ని [పవాస
వి[పలంథ శృంగారానికై (ప్రయోగించగా, విశ్వనాథ తిక్కన తీర్చిన మార్గంలో
ఖండాంత పద్యంగా నిష్నేపించి, స్తోత యోగ్యంగా నిరూపించాడు.
* ఇది ఆత్యష్షి చృందో జనితమైన వృత్తం. పాదానికి 17 అక్షరాలు.
గణాలు: మ.న.న-త.త.గగ, యతిస్థానం: 11వ అక్షరం. (పాస
సనియనుముంది,
చంద6ఖి
ఈ వృత్తంలో మూడు ౬ఘువులు, వన్నెండు గురువులు వున్నాయి.
అంటే, లఘ్వక్షరాంకు నాలుగు రెట్లు గుర్వుక్షరాలున్నాయి. గుర్వాధికతచేత
పద్యం బరువెక్కుతూంది. భావో(దేకంచేత భారావహమైన మనస్థితిని సూచించ
జ థి
టానికీ వృత్త ముచితంగా వుంది.
భూమీభృన్మాశి కాంతుల్ భూషామణిశేణి వెల్లన్
శ్రీమత్కాంతి (పసార క్షీరోద రత్న (ప్రవాళో
ద్దామాంసల్ రాజసౌధ (దాఘిష్ట గాంగేయ కుంభ
(గామంబుల్ వెల్లు పోవుల్ గాః జం[ద రేఖల్ చలించెన్ (ఇష్షి. 206.)
సుతుని పొందటానికి మార్గంగా బుష్యశృంగర్షి అధ్య ర్యంలో పుత్ర
కామేష్టిని గురించి చెప్పాడు సుమంతుడు. దుఃభితుడైన దశరథునికి ఈ వర్త
మానం పరమానంద హేతువై ంది. అప్పటి చం[ద రేఖ ౨ సొందర్యవర్హన ఇది,
పద్యంలో వున్న శ్రీ శివ సమాసాలచేత దశరథుని ఆనందసాం[ దత సూచిత
మవుతూంది. (శ్రీమత్కాంకి, “దామిష', 'గాంగేయి, వంటి తగణాలచేత
పద్యంలో ధారాళుద్ధి ఏర్పడి, నిండుదనం చేకూరుతుంది.
పద్భంలో వృత్తనామముంది. ఇది ము[దాలంకారం.
* ఇది అతిళక్వరీ వృత్తం, పాదానికి 15 అక్షరాలు.
గణాలు ౩ మంర=ఎము.యంయ ః యతిస్థానం : రవ అక్షదం,
(పాస నియుమముంది.
[దుతవిలంబితను"
భర తుడ్డీ వత్తాన్ని “హరిణఫ్హుత' నామంతో వ్యవహరించాడు. దీనికి
“సుందరి' అనే వ్యవహారం కూడా వుందని పాటిబండవారు పేర్కొన్నారు.
“* పారంభఖ్నేదుత విన్యాసం పర్యంతేషు విలంబితం
విచ్చిత్యా సర్వపాదానాం భాతి |దుత విలంబితం” (కేమేం[దుడు)
ఇది (ద్రుతవిలంబిత నిర్మాణ రవాస్యం.
బాలకొండలో రెండు సందర్భాల్లో ఈ వృత్త (పయోగం జరిగింది. ఇప
దశరథుడి శోకాన్ని ఓదార్చటానికి సుమం[తుడే తగిసవాడని తక్కిన మంతులు
నిర్ణయించి అతణ్ణి రాజు వద్దకు వెళ్ళాల్సిందిగా కోరినపుడు అతడు ఆలోచనలో
పడి, మీ ఇష్టం (ఇష్టి-24) అన్న సందర్భంలో ఒకటి వుంది. సుమం[తుడి
సందిగ్గత ఒక నిర్ణయంగా మారటం ఇక్కడి విషయం.
ఇక రెండవది విశ్వామి(తుని కథలోని పద్యం.
సురలు దేవబుషుల్ పరి వల్లిత
స్ఫురణ నట్టిటు సోలిరి (భాంతులై
తొరంగి గాధి సుతుండును నస్త్రమున్
బరగ( జేసె గ్భపాళు ముసీం(దుపె, (ధను. 104)
. (బహ్మర్ల్షి వశిష్టుని పైకి కౌశికుడు (బహ్మోస్త్రం సంధించినపుడు దేవతలు
పొందిన భయమిది,
(పచండ మైన (కోధంతో (బహ్మార్షి మీదకు విజృంభించిన కౌళికుని చూసి
దేవర్దులు గడగడలాడారు. ఆ తర్వాత వశిష్టుడు (బహ్మ బలాన్ని చూసి సాంత్వన
పొందారు. వృ త్రిగతి సరిగ్గా దీనిని (పతిఫలిస్తూంది. మొదట (దుతగతి, చివరకు
విలంబితగతి వుండి, భయమందిన మనస్సు సాంత్వన పొందడాన్ని సూచి
స్తూంది, మరో అర్ధంలో; కౌళికుడి మహాశ క్రి అంతా (బ్రహ్మ దండంలోకి విలీన
మముంది. | దుతగతి విలంబితగతిలోకి పర్యవసించినట్టు.
సంభ భర, యతిస్టానం: 7వ అక్షరం (పాస నియమముంది.
చందిక,
ఈ వృత్తంలో పాదానికి 12 ఆవరాలుండగా ఆందులో మూడుమా[తమే
గురువులు, తక్కిన తొమ్మిది లఘ్వక్షరాలు, పాద |పారంభంలో వరుసగా రెండు
నగణాలుండి ్నమతగతిని సూచిస్తున్నాయి. వృత్తనామంచేత, గళిలోని ద్రుతత్వం
చేత ఇది మధురచిత్తస్పందన కనుకూలమైనదని భావింపబడుతూంది.
కువలయమణి చిట్టి కోరు లున్
దవిలి శిశిరమూ ర్రి( దాల్చి పె
ల్లి వము చిలక మింటి కెకె_నన్
సవియు. జెలగ. నొ క
సవియు(. జెలగ (6 నొప్పె. జం దికల్ (ఇష్టి. 205.)
బుష్యశ్చంగుని రాకతో యజ్ఞం నిర్విఘ్వంగా నడిచి ఫలవంతమవుతుం
దని విన్న దశరథుడి నేతాలకు నాటి వెన్నెల హృద్యంగా తోచింది. ఆ వర్ణన
ఈ పద్యం. పద్యంలోని లఫఘ్వక్షరాధిక్యత పాతయొక్క లలిత మనస్పందనను
(పతిఫలిస్తూంది.
పది కొజు(తగ వేయి వర్షముల్
కదలను కికురక్ష గల్లగా
మది సురపతి సేవ మక్కువై
యెదయు హృషితమౌచు నిట్టనెన్ (అహల్య. 470.)
ఇందులోని దుతగ తివలన అనేక సంవత్సరాలు గబగబా గడిచిపోవటం,
తనను సేవించిన ఇంద్రుని చూచి దితి 'పృషితి మనస్క కావటం భావింవ
బడుతున్నాయి. చల్లని కిరణాలతో మనసుకానందాన్ని (పసాదించే వెన్నెల లాగా
ఇంద్రుడు తనసేవతో ఆమెను ఆనందింపజేశాడనే సూచనకు 'చం|దికి వృత్తం
ఉపబలకంగా వుంది,
ఇఏ జగతీ ఛందో జనితమైన వృత్తం, పాదానికి 12 అక్షరాలు. గణాలు ;
నగంనఎర వః యతిస్థానం ; 9వ అక్షరం. (పాస నియమముంది.
క తక నళ.
భరతుడు ఈ వృతాన్ని కువలయమాల, ఉత్పలమాలిక అనే పేర్పతో
వ్యవహరించాడు. ఆం[ధ మహాభారతంలో తిక్కన దీనిని |పణవసున్నాడు.
అనంతాదులై న కొందరాం [ధ్ర లాక్షణికులు దీనినే పణవమన్నారు.
es
ద్య స్యరూపరీత్యా పణవమనే పేరు సరిపోయింది. పణవమంటే
హుడుక్కు అనే వాద్యవి శేషం. పద్యంలో గణాలిట్టా వున్నాయి:
UUU 11 1IUU U (మంనంయ-గ )
దీన్ని సమ విభజనచేసి (వాసే ఇలా వుంటుంది :
UUULIL = NUUU
ఇది ఆద్యంతాల్లో గురువులచేత స్ఫూలమై, నడుమ లఘువులచేత సూక్ష్మమైన
రూపంతో హుడుక్కను హ్రోల్రివుంటుంది. ఇది చి|తించినపుడు మరింత స్పష్ట
మవుతుంది.
టా
గురు లఘు గురు
ఇది రగడ స్వరూపాన్ని తలపిస్తుంది.
బుశ్యళ్ళంగర్షిని తాను తీసుకరాగలనని వింజామర వీచే స్రీ రోమ
షపాదునితో అంది. ఆమె మాటలీ వృత్తంలో (పయు క్రమయ్యాయి.
దాతా
ఈ ఇది పం క్తిచ్చందో జనితమైన వృత్తం. హెదానికి 10 అక్షరాలు,
గణాలు ; మ_న.య.గ. యతిస్థానం : 6వ అక్షరం. (పాస నియను
ముంది.
124 శ్రీమద్రామాయణ కల్పవృక్షము :
జ్యానాథుల్ మణి మము బఎపింపన్
మౌసీం[దున్ గొని మమతం దెత్తున్
దేనుం జాలక ధృతినె రానే
రాసీ పట్టణర మ సిగిల్లన్. (ఇష్టి. 168)
ఇవి ఆమె అన్న మాటలు, ఈ మాటల్లో వున్న ధైర్యానికి రాజుసైకం
“అచ్చెరువడి" పోయాడు. మహారాజు ఎదుట “నేను తిరిగివస్తే ఈ పట్టణరమకే
సిగు' ఆనేటంత తెగువ ఆమెది. (పభుసన్ని ధిలో వినయం పాటించాలన్న స్పృహా
మాటల [పారంభంలో మాత్రమె వుంది. మొదటి రెండుపాదాల్లో “క్ష్మానాథుల్”,
“పంపింపన్', *మౌనందున్' 'తెత్తున్' _ అని ఆగి ఆగి సాగిన ధోరణిలో ఆమె
ఏినయముంది, తర్వాతి రెండుపాదాలూ నిరాటంకంగా సొగొయి. ఇక్కడే ఆమె
సవాలు చేసింది. ఆ మాటలు పల్కుతూ ఆమె ఆవేళానికిలోనై ందన్న స్ఫురణ
కలిగస్తూ అఖండంగా రెండు పాదాలు నడిచాయి, 'సిగ్గిల్ణన్' ఆని చప్పున ఆగిన
ధోరణి కనిపిస్తూంది. “ఆరె, రాజుగారి ఎదురుగా ఇలా మాట్లాడ వచ్చాః' అన్న
బుద్ధితో హఠాత్తుగా ఆవేశం తగ్గిన తీరు ఇవి,
[ప్రియంవద
ఈ వృత్తంలో వున్న 12 అతరాల (పతి పాదానికి 8 లఘువులు ఉ గురు
వులు వున్నాయి. ఈ గురు, లఘువుం నిష్ప మాతా పరిమాణ రీత్యా సమంగా
వుంది. ఒడుదుడుకులు లేని మనస్సు సమస్థితి (balanced state) నుండి
మాటాడితే ఎలా వుంటుందో ఈ వృత్తగతి pe వుంది. అంటే అది మధుర
భాషణానుకూలమైనగతి. ఆ గతి వుంది కనుక ఇది “పియంవద', మధురభాషి
ఆని అర్థం.
దివిషదీశ రుడు తేవ మోనులున్
గవురు గప్పుచు పొగల్ వెళార్పంగా
నవు దపస్సుల మహాగ్ని రేటంగా
నవుర! యచ్చరల నంపునంటగా! (ఇష్టి. 165)
బుష్య శ్చృంగుని రప్పించే మార్గాన్వేషణ చేసూన్న రోమపాదునితో
వింజానుర వీచే వారిలో ఒక స్రీ అన్నమాట ఇవి. సం క్రిష్ష మానసుడై న రాజుకు
ఈ మాట పరమ [(పియంగా ఫినిపిఠ న్ంచి, స్త్రీ కితో అతబి వకపరచు వచ్చు
అత ఫ్
గదా అన్న సూచన ఆత్యంత వినయంగా వుంది,
* ఇదె జగతీ ఛందోజనితమైన వృత్తం. పాదానికి .12 అక్షరాలు. గణాలు:
న.భ_జ-_ర, యతిస్టానం : 5 వ అక్షరం, (పాస సియమముంది.
వంశసం"
ఇది దివ్యభందస్సులో ఒకటి. కనుక డివ్యత్వ సూచక విషయాల
నిందులో వర్ణించటానికి ఉచితంగా వుంది. బహుశా కాళిదాసు కూడా ఈ దృష్టి
తోనే రఘువు జనించబోయే తృతీయాళ్వా సంలో సుదక్షిణ దౌహృద లక్షణాలు
మొదలు రఘు జనన పర్యంతం ఈ వృత్తంలోనే రచించాడు, వంశ కీ ర్రింకరు
డైన రఘుజననం దివ్య విషయం కనుక,
సంస్కృత కావ్య నే నవథ్యం గల విశ్వనాథ ఇక్కడి సన్ని వేళ 6లో కాళి
దాస మార్గాన్ననుసరించి ఈ వృత్త (ప్రయోగం చేశాడు. రఘువంశ సుధాంబుధి
చం దుడైన Sess డుదయించటం జగతికి చం[దోదయం. అదొక
దివ్య సంఘటన, దివ్యత్వఎ రాణుల దెహృదలక్షణాల నుండే సూచితమవు
తూంది, ఆ న వ్యంజనకీ వృ త్త్మపయోగ మనుకూలిస్తూంది. బాలకాండలో
వంశ స్థ వృత్త త్తమిదొక్క పై,
లతాంగులానంద విలాసమూర్తులై
నితాంత గ ర్భంబులు నిక్కి ముందటన్
బతంగ రాట్బంచువు భాతి కార్డ స
జ్యతాధునావె ఖరి నద్భుతంబుగాన్ (అవతార. 180)
ఇక్కడి “పతంగరాట్', శార్గి శద్దాంలో కేవల ఉపమావాచకమే కాదు-
గి
గర్భస్థ శిపవు మహానారాయణమూ ర్తీ అన్న సూచన వుంది.
పద్య స వున్న వేం ముగింపులో లేదు. “లతాంగి
'విలాసి, 'నితాంతి, *వతంగి అని జగణాలదేశ వేగిరపడి నడచే పాదాలు,
ముగింపులోకి వచ్చేసరికి గుర్వాధిక్యతచేత, దీర్గాక్షరాలచేత, జగణ హైన్యతచేత
విలంబితగతి నవలంబించాయి. ఇది గర్భిణుల నడకను తలపిస్తుంది. గబగబా
నాలుగడుగులు వేయగానే ఆలసిపోయి, మెల్రగా నడ వటం గర్భిణి పెళ ఆమె
శరరస్థికి ఆమె కలసటను కలిగిస్తుంది. పద్యగతిలోని తొలుతవున్న వేగం,
తర్వాత లేకపోవటం ఈ విషయానికి వ్యంజకంగా వుంది,
( జాన అ ఇ x
* (ఇది. జగతీ ఛందోజనితమైన వృత్తం. పొడానీకి 12 అక్షరాలు. గణాలు:
జ-త-జ-ర. యకిస్థానం * రివ అక్షరం. (పాస నియమముంది.
రథోద్రతం'
సంస్కృత లాక్షణిపలు దీన్ని రథోద్ధత అని న్రైలింగ:ంలోనూ, తెలుగు
లాక్షణికులు రథోద్ధతమని నపుంసక లింగంలోనూ వ్యవహరించారు, అప్పకవి
దీన్ని *పరాంతిక' మనే పేరుతో పిలిచాడు.
టెని సంతస మటింగి సూతు(డున్
దోన వాజులన్ దూ(క( జీయగన్
బూనికన్ ఖదను పోవ(గా రథా
స్టాని రాజు మెము సాగ నూగుచున్. (ఇష్ట, ల్1)
ఇది దశరథుడు అయోధ్యానగ ర దర్శనం చేసినప్పటి రథగమన వర్ణన.
దశరథుడికి నగర దర్శనంలో విశాలమైన వీథుఐ, అందమైన ఉద్యానాలు
ఇత్యాది విషయాలు కన్పించాయి. *ళ్ళాతవులకె యయోధ్య గాక అయోధ్య పర
పురి కోభ క యోధ్య' అముందని అతడానందించాడు. రాజు ఆనందమే తనదిగా
భావించిన సూతుడు అళ్వాల్ని దూకించాడు.
'సూతుడున్' , *దూకజేయగన్*, *పూనికన్*, 'ఊగుదున్' - ఇలాగా
[దుతాంతపదాలు (పతి పాదంలోనూ వున్నాయి. అందువలన (దుతం వచ్చిన
చోటంతా పద్యం ఆగి ఆగి నడుస్తూంది. ఇది రథగమనంలోని కుదుపుకు సూచన
కంగా వుంది. “మెయిసాగ నూగుచున్ పయనించే దశరథుని ఆనుభవం
పద్యంలో ఇలా (పతివింబిస్తూంది. నేడు చలనచి తాల్లో సన్నివేశాన్ననుసరించి
సంగీతం వినిపించినట్టు, ఇక్కడ రథగమనంలోని ఒడుదుడుకుల్నీ, ఊగిస
లాటసీ ఈ ఛందోగతి చక్కగా సూదిస్తూంది.
ఇక్కడ ఉద్దత మైన వేగంలో ఉరకలెత్తిన రథాన్ని ర థోద్ధత వృత్తంలో
వర్ణించటం జరిగింది,
మానదు కమ వినన వానా నా ననన నానా నక ననా నాన మానిన న తిన కాా చ నాం విసనమా పనా నలా కకత తా వినదా నాట తాబన మకా జాన దతో నాన పో దినాం తులను నానన కకక తా నద
* ఇది (త్రిష్టప్ ఛందోజనితమైన వృత్తం. పాదానికి 11 అక్షరాలు.
లక్షణం & ర.న.ర.-వ అనే గణాలుంటాయి యతిస్థానం ; (వ అక్షరం
(పాస నీయమముంది.
గజవిలసితం"
దశ రథుడయోధ్యానగర దర్శనం చేస్తూ గ జశాలనూ సందర్శించాడు,
అక్కడి గజవర్డ నకు ఈ వృత్తం ప్రయుక్త మయింది.
చీక కటులిప్వికా వు జిలుగు తనకు జిగి దం
లాకృతి గానరాద యసలు నలుపుటిరులన్
గాక నగాళికావు కదలవు మెదలవు ముం
దీ కరరాజి లేద యిటు గునగున కదపన్, (ఇష్టి. 67)
ఇది సూతుడు చేసిన గజవర్ణన, ఈ పద్యంలో *నగాశి అన్నదొక
జగ ణముంది. ఈ మాటలో ఆద్యంతాలలో లఅఘువ్వండీ, నడుమ గురువుండటం
కొండయొక్క స్వరూపాన్ని స్ఫురింప చేస్తూంది. తెల్టనిదంతపు వెలుగు కనిపి
స్తూంది కనుక, ఆ ఏనుగులు చీకట్లు కావు. చైతన్యముంది కనుక కొండబు
కావు. ఇది తాత్పర్యం. అంటే చీకటిలాగా నల్లగా వున్నాయనీ, కొండల్టాగా
ఉన్నతంగా, దృఢంగా వున్నాయనీ సూచన,
వర్షనీయాంశమైన గజవిలసనాన్ని అదే పేరున్న వృత్తంలో రచించాడు
కవి,
“ఇ
"కవి 'అష్టిచ్చందో జనితమైన వృత్తం. పాదానికి 16-అక్షరాలు.” - - -
లక్షణం క హజల్ =నాన ఎల, యకిస్థానం ; ; రివ అక్షరం,
(పాస నియమముంది.
క
'మెహఘవిస్పూర్జితం
పృ త్తనామం చేత గాంభీరధ్వని సూచితమవుతూంది. ఇందులో పాదానికి
11 గురువులుండి, మందగి మనాన్ని సృష్టిస్తున్నాయి.
సిరాంకు (పస్విన్నాము తకర వియదేశ చూడా మనోజ్ఞ!
థి ల దె
పురాశీ (పధ్వంసాద్భుత తర భుజాభోగ శే సమజ్ఞా!
ఈ బాం HA | కాత ద [ గ పిమూ!
మురుత శీ కేళీ గిరి లే ధనుర్మండలీ లగ్నపిమ్లా!
సరజ్ఞ్యాలాహల విషమహో సహ్య రేఖా సహిషూ! (ఆహాల్య, 659)
ణి న!
ఇది ఖండాంతంలో కవి చేసిన విశ్వేశ్వర సుతి పద్యంలో అనేక గుర
సంయుకాక్షర పూర్వక మె వున్నాయి. కవి కృతి భ రనెంత భారావహా
: మనస్సుతో వేడుకుంటున్నాడో ఇవి తెలుపు తున్నాయి “(ప్రధ్వంసాద్భుత'ి
ఏంటి ఏ మాటల్లో ట్ర “ మఘవిస్ఫూర్జిత' ధ్వని వి నిపిస్తుంది.
oe
ర్
పాదాంత్య (వాస పద్యానికి సొగసు కూర్చుటమే తెర, పిశ్వశ్వరునిక
ఓ,
కో
న్నా నతి జయ టి a lw £
పె తెలి చ సబగీశారాన్త పు ముది కసూ.
చ ఆటీ
షు.
se జ అశిధః తిచ్చందో జనిత మెన వృ తం. సొగానికి 19 అవతరణ.
క టీ en అలల జీత |
గణాలు: యం-మ-సుంసంలంరంగ, యతిసొనం; 1లివ అక్షరం. (వాణీ
(షై gee
నియమముంచి.
SKB.9
స న
ఈ వృత్తానికి “వాణి అనే నామాంతరమున్నట్లు ఆప్పకవి పేర్కొన్నాడు.
వూ. య
సంస్కృతచ్బాంద సికులలో హేమచం[ద, కేదారభటులు మ్మాతం దీనిని “వాణి”
రు
అనీ పేర్కాన్నారు.
బాలకాండలో ఈ వృత్తం నాలుగు సార్లు (పయు క్రమయింది. మేధాశ్య
నిమిత్తం అన్వేషిస్తూ పాతాళ లోకాల్లోకి సగర సుతులు (ప్రవేశించడానికి, వారు
చతురిశలోనూ మేదినీ గర్భాన్ని పెళ్ళగించినపుడు, దిశకొకటి చొప్పున నాలుగు
9 ౧
వృతాలున్నాయి. అక్కడి పద్యాల (పారంభా లివి;
'గుములుగ( దూర్చుదికు,_(బడి (ొచ్చుచున్ -' (అహల్య. ల్రీతి2)
గుములుగి( దక్నిణంపు దిశ (గొచ్చుచున్ - (పై. 884)
'గుములుగ 6 బశ్చిమమ్ము దెస (గొచ్చుచున్..' (పె. 886)
'గుములుగ6 నుత్తరంబు దిశ (గౌచ్చికొంచు.' (పై. 888)
ఇది చంపకమాలా వృతంగా. (భమింవజేస్తూ, చివరి గణాల వద్ద ఆ
రాక్ష ణభంగం పొందింది. న_జ_భ_జ- వరకు చంపర మాలే. తర్వాతి 'ర_గి'లు
ఆద్భింగ కారకాలు. ఈ గతి ఆశాభంగసూచకంగా వుంది, సగ రుల్మ్వపయత్నంలో
ష్ న్న్న తీ వత, సాధించగలమనే అకా హేతువుగా వుంది అయితే వారిపయత్నం
ఏ డిశలోనూ ఫలించలేదు. మెధాళ్వాన్ని కనుక్కోవాంనే వారి పయత్నం విఫం
మెంది ఆ వ ఫల్యాన్ని ఈ వృత్తగతి సూచిస్తూండి,
నాలుగు పద్యాల్లోనూ [ప్రాసాక్షర మొకటిగానే వుండి, వారి (ప్రయత్న,
శ్రవ్రత ఆన్ని దశల్లోనూ ఒకటిగానే వుందని ఎక్క_డా వారి పట్టుదల సడి
పోలేదసీ భావింపచేస్తూంద.
“మవిని అంటే భూమి భూమిని తవ్వే విషయం దాని పర్యాయపదమైన
మఏేవిసీ నామం కల్గిన వృత్తంలో చెప్పటం చమత్కారం.
/ ఇదీ అష్టిచ్చందొపజసితమైగ పృత్తం. వాదానికి 16 అక్షరాలు. గణాలు:
సంజంభ్ =
జరగ, యతీసాసం: 11వ అక్షరం. |, వాస నియమముంది.
(£2) he
న్రర్ధర
'ఏరస్య భుజద ండానాం వర్గనే (స్రగ్గరా భవేత్' అని కాత్యాయనుడు
పేర్కొన్నాడు. నీరుని భుజదండాల్ని వర్షించటాని కీవృత్త ముచితిమని అతని
శ జో
సూచన.
నానాదై వత్యముల్ వన్నగిములు ఖగి ముల్ నారరాజాని దేవ
(శేణి | పీఠ్యరమె కూర్చిరి వ్విజుల్ వశు। శేణులన్ రమ్యయూప
స్ట (థి *%ాా కే ఇ
(శేణిన్ మేధీయమై హొల్చిన తురగిము రాజిల్లై యాదోమహార
మె.
ణ్యాస్ సంభూతముల్ | గామ్యములును దబుచై యాగి మో క్రంబుగొంగన్ ,
(ఇష్టి, 862.)
ఇది అశ్వమేధ యజ్ఞ సంభార వరన. డిగ్విజయంతో తిరిగి వచ్చిన
ణో జ
మేధాళ్వం పరోక్షంగా వరుని భుజదండ వి|క్రమాన్ని చాటుతూంది కాత్యాయ
సోకి ప్రకారం ఠః సందర్భంలో ఈ వృత[పయోగముచితం. అక్కడి యూప
స్తంభాది సంభురాలు గలభీరమెన ఆగ మోదక్త విషయాలను సూచిస్తున్నాయి.
"పెగా అవన్నీ '“సుమమాలా” శోభితాలె (959) వున్నాయి. సుమాలు _దార్చిసి
తానిని గురించి గంభిరగమనం గల “సగ్గరిలో చెప్పటం సమంజసంగా
wr EE Od వో wa వ రడ .
పుందీ, (సక్ ? ధర = పూలు దాల్చినదనె అర్థంల్ ఇది చమత్కారం,
* ఇడి (పరృంచృందో జనితమైన ప్నత్రిం పదానికి 21 ఆశరాలు
గణాలు: మ_ర_భ_న_య._య,
యతిస్థానాలు: 8వ, 15వ అక్షరాలు,
[పాస నియమముంది.
తన్వి"
బాలకాండలో ఈ వృత్తం మూడు చోట్ల వుంది. వీటిలో రెండు పట్టమహి
మల మేధాశ్వపరిచర్య గురించి చెప్పడానికి, ఒకటి రామునికి స్త్రీలు పాడిన
నోలపాట గురించి పయు క్షమయ్యాయి.
జో! కమలా చారు వదన కమలా చూర కపోల
వికచ నఖ! జోజో! స్ట
వో! కరుణాపాంగ కలిత తరుణాజూ వినివారణ
మధునిధి! జోజో!
జో! కృతనాకేశ్వరతత పృతనాజ్యోతి రమోఘ
కరణతను! జోజో!
జో! కుటిలారాతి హరిణజటిలాచ్చోదన కార్ముక
పటుకర! జోజో! (అవతార, 297.)
ఇడి శ్రీరామునికి వనితలు పాడిన జోల. గుర్వక్షరాలుండాల్సిన స్థానంలో
దెర్దాక్షరాలుండి, ఈ పద్యం గేయంలాగా గానానుకూలత సంతరించుకుంది.
|
క
వ
ey Hs
గారంభంలో 'జో” అని అంతలో 'జోజో' అని (పతి పొదంలోనూ వుండటం
త “ఇది జోలపాపే' ననుకునేట్టుగా వుంది పద్యం. మధ్య నున్న దీర్హసమా
సూలు పరమేశ్వర [హభవాన్ని (పస్తుతించేవిగా వున్నాయి. దాలరూప్పడై న
శారాయణుని జోలపాటలో సుతించటం సమంజసమే.
లీ
ఈ పద్యపు నడక చతుర్మా|తాక మైన మధురగతి రగడకు సన్నిహితంగా
- గక ను-లాచా-రువద న -కమలా-చూర్ణక _పోలవి.కచ నఖ. జోజో
'ఎనతో ఇది మధురగతి రగడ అవుతుంది.
ఖీ
= th
ఇది సంకృ తిచ్చందో జనితమెన వృ తం. పాదానికి ఏ4 అక్షరాలు,
నో క గ కో
(1 రిరాలు: ఖం త్రంసింగుంధ థ్ సింయు.
యుతి స్థానం: 15వ ఇతరం. (పాస నియమముండి,
కర్ణాట చతుష్పద స్ట
తెలుగులో వున్న మూడు రకాల చతుష్పదలలో ఇది ఒకటి. నాలుగు
పొదాలున్నది కనుక చతుష్పద 22
లులితునిం జేసీతిమి లోభ పెట్టితిమి
కొలకొలం జేసితిమి |కోధ పెట్టితిమి.
తల(కు పొందడు మునియు దవసుమాన(డును
జిలు కై న వృజినంబు జేరదా మునిని.
ఆత(డేయది కోరు నది యూయమేని
భూతములు లోకములు | దుంగిపోయెడును
ఆతడే సురలోక మర్గించెనేని
జేతిలో( బెట్టినను సేగి లేదెందు.
నాశమగుదు మటంచు నత్తాటలేదు
కౌశికుడు లోకమును గాల్చివేసెడిని
ఈక! జగదీశ! పరమేళ! సర్వేశ!
కౌశికుండడిగినది గాని యిప్పించు. (ధను. 246, 47, 48)
కాశికుని తపోజగ్నిని తాళలేక దేవతలు [బహ్మకుచేసిన వినతి ఇదీ.
(బ్రహర్షి పదవి సాధించాలని పరమదీక్షతో తపస్సు చేసే విశ్వామిత్రుడిని
ఆదినుండి ఆటంక పరంపర కష్ట పెడుతూ వుంది. మేనకా, రంభలను పంపీ
కాముకతనీ, [కోధాన్నీ రెచ్చగొట్టి అతడి తపస్సుకు భంగం కలిగించారు,
దేవతలు. చివరకు [పాశన సమయంలో కూడా ఇం(ద్రుడతజ్జి పరీక్షకు గురి
చేశాడు. ఇలా “లులితుడె' మేనక వెంటవడినా, రంభవట్ట “(కోధంి చూపినా
* బది మాతా ఛందస్సు. పాదానికి పంచమా[కాగ ణాలు. వి! సూర్య
గ ణముంటాయి యతిస్థానం; 4వ గణాద్యక్షర ౦. (పాస సియమముంది,
184 శ్రీమ[దామాయణ కల్పవృక్షము క
ఆతని పట్టుదల వదఃలేదు. దేవతల ప్రయత్నాలు తొలుత కౌళికుని తపోభంగ
కార్యంలో విజయం సాధించినా, తుది గెలుపు అతడిదే అయింది. ఈ విష
యాన్ని పద్యనిర్మాణం సూచిస్తూంది (పథమ పద్యం ఆరోహ ణావరోహణా
త్మకగతుల్లో నడిచింది.
లులితునిం 4,944, పెట్టితిమి
కొలకొలం ౪౪౪౪౪ పెట్టితిమి
తలకు పొం +... మానడును
బీలుకైన + దామునిని
సద్య |పారంభాంఠా లిలా వున్నాయి. [పతి పాదార ంభంలోవున్న పంచ
మాాతకగణం మూడు లఘువులు - ఒక గురువుచేత ఆరోవాణాత్మకం కావటం,
పొదాంతంలో ఒక లఘువు. మూడు గురువులు వుండి, అవరోహణాత్మకం
కోవటం జరిగింది.
దేవతల పయత్న తీ వతను ఆరోహణగ తిలోనూ, అవి ఫలించక భగ్నం
కొవడ మన్న అర్థాన్ని అవరోహ జగ తిలోనూ పద్యం సూచిస్తూంది. మేమెఎత
యత్నించినా మావల్ల కొలే' దనే అర్లాన్ని పద్యమే కాక తన్నిర్మాణం కూడా
సూవించఓం శిల్పం.
రెండవ పద్యం “ఆతడే యదికోరు' అని నిర్దేశ సర్వనామంతో పారం
థించబడి పె చెప్పబడ త్రీ వతపోమూ రి అని (వసిద్దార కల్పన చేసూంది,
టు G అజాత Sr ey
కౌశికుని తపస్తీ(వతకు దక్కిన పరమ పశంస మూడోపద్యం. “అతడి
తపస్సు మమ్మల్ని దహించేమాట నిజమే అయినా మేం నాశనమై ఫోతామనే
భయంతో కోరటంలేదు. ఆటువె పున లోకాలు కాలిపోతున్నాయి. అతడడిగిన
దిప్పించు' అన్న మాటలో లోకాలపట దేవతలకున్న కారుణ్యదృష్షి సూచిత
య ఛా ఖ (ల)
మయింది, (బహ్మను “రఈక్ట” ఇత్యాదిగా నాలుగు సంబోధనలతో పిలవటంలో
దేవతల ఉద్రిక్తత (పకటితమయింది. ఆప్తుడై న వాడిని సహాయమర్థించిన పుడు
ఫదేవగే పిలిచి చెవ+టం సహజం. ఆ మన స్తత్వానికిది సూచకం. ఇక్కడ ఓక
బాలకాండ ఛందోవస్తు శిల్పము 185
చమత్కారం కూడా వుంది. (బహ్మకు చతుర్ముఖాలు. కనుక నాలుగు సంటో
ధనలు. ఈ వద్యంలోని “అత్జాట' అనే మాటలోని ద్విత్వ శరటరేఫ ఉచ్చారణలో
కంపితమై “మా [ప్రాణాలకై మేము కక్కుర్తి పడటంలేదు. మా రక్షక్షై వెంపర
లొడటం లేదు” ఇత్యాది భావాల్ని అభినయిస్తూంది. కక డి మూడు (పద్యాల)
సంఖ్య |తిదశుల కోరికలోని (తిక కరణశుద్ధిని భావింవజేస్తూంగ
కళ్యాణ ఖండంలో మరొక కర్ణాటక చతుష్పద వుంది.
మునువశిష్టులు వెన్క మొగిడి రాఘవుడు
మును కౌశికులు వెన్క మొగిడి అక్ష ణు(ఠు
మును యుధాజిత్తు చెన్ మొగిడి భరతుండు
మునికొడుకు వెనురగా మును దశ దర థుండు sey
ఈ పద్యంలో ఆఏ( పాస మాత మెకావ రెండు వాదాల కొ" అంత్య దొన దవడ
పాటించబడింది.
వుధ్యాక్కణ
మరుగున పడిపోయిన ఈ వృతాన్ని విశ్వనాథ ని|దలేపి, కదనుతొక్కి
నడిచేట్టు చేశాడు. ఈ పద్యలక్షణంలో వున్న వాక్యనిర్మాణ ధోరణిచేత, సంభాష
[రుల కనుకూలించే వృత్తమిది.
బాలకాండలో మధ్యాక్కఅ వృత్తం [కింది సందర్భాలలో (ప్రయుక్త
మయింది. మొత్తం 24 పద్యాలు.
1. దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి రాక్షసులవల్ల తాము పొందుతున్న బాధల
గురించి చెప్పుకో వడం. (ఆవతార, AT)
9 తాను దశరథనందనునిగా అవతరించి రావణ సంహారం చేస్తానని విష్ణువు
అభయ మివ్వడం. (అవతార. 102)
$. _సర్వదైత్య సంహారానికి విష్ణువు మాట ఇవ్వడం. (అవతార. 108)
4, జనకసభలో పరశురాముని రాకకు సూచనగా ధనురు[గరావం
వినిపించడం. (ధను. 888)
క్, శివధనుర్భంగక ర “ఎవడిని వరసరాముడు పరుషభాషణ చేయడం.
(ధను, 409)
6, శివకార్ముకచ్చేత్త “నే నని రాముడు పరశురామునితో చెప్పడం
(ధను. 415)
7, రానెలా విల్లువిరిచింది పరశురాముడికి రాముడు చెప్పడం (ధను. 420)
0. పరశురాముని భాంతించుమని దశరథుడు వేడుకోవడం (ధను. 426)
9. పరశురాముని వశిష్టుడు వేడుకోవడం (ధను. 428)
%
ఇది పుచవిధాక్కజలలో ఒకటి. లక్షణం : పాదానికి 2 ఇంద
గణాలు -- 1 సూర్యగ ణం - 2ఇం|దగ కఠొలు ., 1 సూర్యగణం చొప్పున
నాలుగు పాదాలుంటాయి. దతీపాదంలోనూ నాల్లవ గ ణాద్యక్షరం యతి,
(పాస నియమముంది,
జాలకొండ ఛందోవస్తు శిల్పము 187
10.
11.
12.
18.
14.
16.
lis
18.
19,
20.
21.
వివి.
28.
24,
పరశురాముని జనకుడు వేడుకోవడం (ధను. 480)
వరశురాముని లక్ష్మణుడు (పార్థించడం (ధను. 482)
పరశురాముడు వెవ్షవ ధ వను; (పాశస్యాన్ని గురించి చెప్పడం.
(ధను. 486)
హరిహరుల శ క్తిభేదం తెలియక [బహ్మ వారిద్దరికీ వై రం కల్పించడం.
(ధను. 489)
కా ర్హ్యవీర్యార్గునుని సంహరించిన పరశరాముని తల్లి కీర్తించడం,
తండి “తప్ప' నడం, (ధను, 464)
జమదగ్నిని కొ ర్యవీరురలు చంపగా రేణుక విలపించడం (ధను. +62)
పరశురాముని కర్మ “లో కాద్భ్చుత! మని కాముడు డు [పళ శంసించడం.
(ధను. 475)
పరశురాముడు వైష్ణవ ధనుస్సు సివ్వడం (ధను, 478)
పరశురాముడి పై రాముడు బాణం సందించడం (ధను. 486)
“నీ పాదాలు కొట్టనా? తపో లోకాలు కొట్టవా?' అని పరశురాముని
రాముడడగడం (రను. 487).
తపోలోకాల్ని కొట్టుమని పరపరాముడు రామునికి చెప్పడం (ధను. 491)
రాముడు బాణం వదలగానే వరశురాముడు మహేంద పర్వతానికి
కదలడం. (ధను. 498)
గండం గడివిందని రాముని దశరథుడు ముద్దాడడం (ధను, 497)
క్షతియలోక మర్యాద నిల్చ్బావని రాముని రాజలోక 0 క్రీ రించడం.
(ధను, 501)
మనసు తేలికవడిన దశరథుని చిత్రణ. (కళ్యాణ, 2)
ఈ 24 పద్యాలలో కేవలం నాలుగు మా (తం (4, 17,18,24 సంఖ్యగ లవి)
విషయాన్ని వర్ణించే. తక్. న ఇరవైష పద్యాలు లు సంభాషణాత్మ కాలు. ఈ విభజన
"చేత స్పష్టమవుతున్న విషమేమిటంచే వ మధ్యాక సరు వృత్తం సంభాషణలకు
ఉచితంగా వుంటుందని కవి నిష_ర్ష.
(పమధథులు కె లాసనాథ పాదసంబంధ మ సకులు
Coe కోప ప్రభావ పాటిత స్వర్గ్యమ స్త సరులు
(పమథులచేత నా; (పకకి ురావమ్ము 'పల్కించినట్టి
బుముడజాలని క్షత్ర బంధు వెవడురా? మెవడురా వాడు? (ధను, 409)
188 శ్రీమ[దామాయణ కల్పవృక్షము :
ఇది భార్గవరాముని (ల పారంభ గణంగా సర్వ లఘు గ ణమైన
నలము. (ద్రుతగతి సూచకంగా నిలిచింది. 'పముథ' శబ్దం మాటిమాటికీ వస్తూ
పరశురాముడి కోవ హేతువును వ్యంజిస్తూంది. వమథుల చేత నాః [పకట
రావం” వెలువరింప చేయడమే రాముడు చేసిన మహాదోషమని పరశురాముడి
తీర్చు. కైలాస నాథుడన్నా, (ప్రమథ గణమన్నా అతనికి చెప్పరానంత భ కి,
For అంతటివారినే కోభవరిచిన వాడెవడని అతనికి కోవం.
పద్యంలో ' ఆ అన్న విసర్గాక్షరం ఓజస్సును కలిగిస్తూంది. “ఎవడురా” అన్న
(పశ్న ద్విరు కం కావడంచేత పాత మనసులో పొంగే కోధం మాటలో
బయల్పడింది. (పతి పాదంలోనూ నాల్గవ, అయిద వ గ ణాద్యకు రాలను రెంటినీ
యతులుగా as గమనించదగింది. దీనిచేత [శవణంలో ఓర్ మాధుర్యం
కలుగుతూంది. వాక్య విన్యాసం అద గిస్తుంది. “ఇముడజాలని' అన్న మాటలో
ఒకొక) ఆక్షరాన్ని విడివిడిగా పలికినపుడు ఆక_డి పా(త|కోధం వ్యంజిత
మవుతూంది,
ఎవ్వడు [పమథులనేత హేరంబు (హీకారియయ్యె
నెవ్వని కతమున స్వామి దృక్షతి యింతగా విచ్చె
నెవ్వడు శివఫాల విధృతి హేతువైయెగ సెరో వాడు
(కొవ్వి శివదోహ పథము కొన్నట్టి కోడీడు నేను (ధను. 41ర్)
ఇది (శ్రీరాముని సమాధానం, [పారంభంలోనే భగణం వుండి పద్యపు
నడకలో అవరోహణాత్మక విలందిత గతి హేతువవుతూంది. [పాస స్థానంలో
వున్న ద్విత్వాష్ష రంచేత వక్త వాగ్విధానంలో నెమ్మ దితనం భావించబడుతుంది.
" పద్యంలో శ్రీరాముడి వినయం కనిపిస్తుంది, “నేను” అన్న మాటను ఒఓవరిదాకా
నొక్కిపట్టి చివరగా హఠాత్తుగా చెప్పటం సొగసు,
చేతిలో బూని జ్యాకోటి చెందింవ చెట్టంత విల్లు
చేతిలో నొదుగునా? లక్ష్యసిద్ధి కజిహ్మగ మెత్తు
చెతీరు? మంజూషనే రహించిన యీ పెద్ద విల్లు
చేత లాగితిని కాబోలు చేతిలో ఛిన్నమె విణిగె (ధను. 420)
రాముడు పరకరామునితో అన్నమాటలివి. శివధనుస్సు చేతిలో ఒదిగేంత
చిన్నదాః అన్న భావాన్ని ఒక పాదంలో ఒదగని వాక్యంచేత సాధించబడింది,
ఆః (వళ్నలో గుర్వక్షరాలధి కంగా వుండి, ధనువుయొక గురుత్యాన్ని
వ్యంజిస్తున్నాయి.
మంగళ మహా శ్రీ"
ఇది లయగాహిలాగ అయ ప్రధానమైన వృత్తం. ఈ రెంటికీ పాదాంత
గణంలో కొంత భేదముంది. రెంటిలోనూ ఖండగతి వినిపిస్తుంది, ఒక గురువు
వెంట మూడు లఘువు ఆ వృత్తితో నడిచే ఈ వృత్తం ఆరోహణాత్మక
ఆఅవరోహణగతిలో వుంది. సంస్కృత లాక్షణికులెవరూ ఈ వృత్తం గురించి
చెప్పనందున ఇది దేశీయ ఛందంగా భావింపదగి వుందని, మార్షచ్చంద మనే
గౌరవం కల్పించటం కోసం దేశీయ లాక్షణికులు దీనిని అక్ష రచ్చంద ౦గొ
మార్చివుంటార ని, పాటిబండవారు ఊహా చేళారు.శిక దేశీయ ఛందాల్లో కనిపించే
లయబద్ధత ఇందులో వుండటం ఈ ఊహకు భూమిక.
రః వృత్తనామాన్ని బట్టి, మంగళాంతంగా |పయోగెంవ నిర్దేశించబడినట్లు
తెలుస్తూంది. గతిలో వున్న మాధుర్య దృష్ట్యా దీనిని | పళాంత మధురభావాలను
చెప్పటానికి (పయోగించటముచితం.
బాలకాండలో లకే ఒక్క మంగళ మహాశ్రీవృతాన్ని (పయో
గించొడు. రామునకు స్రీలు పాడినజోల ఈ వృత్తంలో రచింపబడింది.
పొత్తులను సంద ములు బొత్తులిడినట్టు
గొలపొ త్రివలె నొ త్రిగిలు జోజో!
గుత్తులుగ (పాకి చని కొ త్రళము (వెలు
సరికొ తలగు [దాక్ష్షవగు స్వామీ!
చితునకు సత్తు నకు జిత్తులగు బోకుజకు
జ్రిత్ర అమరీరర గల సామ!
ఒ తగిలి పండుకొ ను ము త్రకలి ge
నొత్తుగను త్తకుము వ్ర! (అవతార 898.)
* బది ఉత్కృకిచ్చందో జనితం. పాదానికి 26 ఆక్షరాలు. వ-జ-స-.నంభ్.
జ-సఎనంగగ ఇవి గణాలు. 9 వ, 17వ అక్షరాలు యతిస్థానాలు.
(పాస నియమముంది.
140 శ్రీమ[దామాయణ కల్పవృక్షము :
పద్యమంతటా ద్విత్వ “త కారం మెత్తగా హత్తుకుంటూంది. పసి
పాపల ని|దబుచ్చేటపుడు జోలపాడుతూ వారిని మెత్తగా తట్టడం సామాన్య
విషయం. ఆ జోకొట్టడం పదేవది వచ్చే “తి కార (పాస చేస్తున్న సూచన,
పాదాంతాన ద్రీర్ధాక్షరాలు వుండి, రాగాలావనకు వీలు కలిగిస్తూ, పాట రూపాన్ని
పద్యానికిస్తున్నాయి. తొలి పాదాంతంలో వున్న హవ, పద్యం ముగింపులో
మరీ *జోజో” అని పునరుక్త క్షమె బాలుని ని [దప్పచ్చె జోల సొగసును తలపి
స్తూంది. పసిబాలుడుగా అవతరించిన పరమేశ్వరునికి పాడిన జోలను మంగళంగా
భావించి, మధురమైన ఈ పాటను తద్భావానుకూలగ మనం గల మంగళ
మహా ్రీలో నిబద్ధించి, అను పాసలచేత లాలించటం ఒక సొగసు.
సొమాన్యచ్చందొలు ఫి
శార్హూలం
పాదానికి 19 అక్షరాలుండి, అందులో 11 గుర్వక్షరాలే కావటం చేత
విలంబిత గతిలో నడిచే వృత్తంగా దీన్ని చెప్పవచ్చు. పాదారంభంలో మగణ
ముండి ఆరోహణగతినీ, అంతంలో తగ ణద్వ్వ్యయముండి అవరోహణ గతిసీ కల్లి
స్తున్నాయి. కనుక ఇది ఆరోహణాత్మకమైన విలంబనగతిలో వుంది.
తెలుగు భాషలో ఈ వృత్తానికి తక్కువ (ప్రయోగ ముండటానికి కారణం
శ్రీ పాటిబండవారు చెప్పినట్లు దానిలోని గుర్వక్షర బాహుళ్యమూ, ఓదో మయ
త్వమూ, లలిత లలితంగా నడిచే పద్యాల్ని ఆదరించే ఆం(ధుల మనస్సు దీర్గ
సమాసొలతో ఫెళ ఫెళలాడే కార్దూలం వంటి వృత్తాల్ని అంతగా సహించలేదు.
మెగా తెలుగులో గుర్వుక్షర బాహుళ్యం వున్న పదాలు సకృత్తు. “కావాళ
సంధించినట్లు' 24 చిట్టిపొట్టి పదాలతో నడిచే తెలుగు పద్యాలకు థా రూలంలోని
ఓజస్సు కుదరదు. అంచేత, ఇతర వృత్తాలతో పోల్చిచూస్తే కార్లూలానికి
తెలుగులో తక్కువ [ప్రయోగ ముండటానికి కారణమిది,
ఈ వృత్త (ప్రయోగం గురించి న్షేమేందుని అభిిపాయం ఇలా వుంది:
పాదాదిలోని “గుర్వక్షరాలు “ఆ కారంతో వుండి, పాదాంతంలో విసర్లి
వంటే, అది ఊర్జిత తేజోజీవితం కలిగి వుంటుంది. అలాకాక పాదాంతంలోని
విసర్గలు “ఓ'కారంతో వుంటే, కార్దూలం కుంటినడ క నడుస్తుంది. దీనివల్ల విలంబ
సమే తప్ప ఓజస్సు కనబడదు. పూర వాద ద్వయంలో వ్య స్తవదాలు, పాదాంత
శ ఇది అతిధృతిచ్చందోజనిత మైన వృత్తం. పాదానికి 19 అక్షరాలు,
గణాలు ; మంస-జంసంత-త-గ, యతిస్థానం : 1కి వ అక్షరం. (వాస
సియమముంది.
142 శ్రీమ(దామాయణ కల్పవృక్షము :
విరామం వుండ్యాని ఉత్తర పాదద్వయింరో (క్రసువర్ధ మాసి విరామ విలంబనం
వుండాలి. తృతీయ చతుర్ధ ఎొదొలు సంశ్రిష్టంగా వుండాలి. ఇలావుంటే కార్తూబం
కోభిసుంది. _కమవర్ధమాన మైన గాథబింధంలో నడిచే కార్టూల వృతం వీర
రౌ|దాదులకు ఉచితంగా వుంటుంది .శక
బాలకాండలో శార్దూల [ప్రసక్తి తేగానే మొదటగా స్ఫురించేది ధనుర్భంగ
] ళు
ఘటం.
ట
#3
కడ [పాసాక్షరమైన “షి కారం ఊష్మ మూర్త నోచ్చారణల చేత
న. © థఖ సై
ధనుస్సుయొక్క పెపసుదనాన్ని భావింవ చేస్తూం:. (మూర్గన్యాక్షరమెన “శి
రః అలి . ® కా
కారం ఊష్మాక్షరోచ్చారణ (“ష')ను భంజిస్తూంఏ | పాదాంతాల్లోని *ఉద్యోతిత _
లో చ /
స్పేషేరమ్మద' అన్నచోట “శ్రీకారం చేత *సికారం మీద నొక్కాబడి, బంహిష
® J ©
అన్నచోట 'హికారానికి ముందు బిందువుండి, ిసర్లోచ్చారణ రలుగుతూంచి,
శః పాదాలత విసర్గస్ఫురణ చేత పద్యానికి శమేందు డాళించిన ఓడోరూవం
వసూంది. నాలవపాదందాకా నిరాటలఏ౦గా సాగిన దీర సమాసం (దాఘష్షధ్వస్
ఎట ౧ ఇ అ
సూచకంగా వుండి. ఇక్కడి పద్యాలె దూ కార్దూల వృత్తాల్లో సంకిష సమాసాలోనే
శ జని రకు ౧
సాగాయి. అక్కడి ఫీకరధ్వని నీ రితిటో చెప్పినప్రుడున్న పొదిళ్యం మధుర శబ
౮ త్ 6G
సంయోజనంలో లేదు. అలాచేసే గొతమరాప్పుగారన్నట్లు మీసాలు లేని భీమహా|త్ర
లాగా అసమంజసంగా వుంటుంది.శిక్
“ఎన్నన్ నీవు జటాయువా, సఖుడ రారా యెన్నా కెన్నాళ్ళకీ
ళ
నన్నున్ లోన దఅంచినావు.' (ఇషి. సీత4ీ |
“వీ యారోగ సము చూచుకోవలెనయా! మీ అ [ఉ వషంబుతో
యు
నాయెంబో మిము బంప నన్నుబడి' (అహల్య. 265”
బా కొండ ఛందోవస్తు శిల్పము 148
ఆ శార్దూల మేనా ఇంత మార్షవ కాబ"ంలా సూరిపోయిందీ ఆనీపించే
రచన ఇది. పాదంలో మాటిమాటికీ విరామం వుండటంచేత, సమాస క్రిష్షత,
అన్వయక్టేశం లేకపోవటం చేత, ఈ వృత్త స్వభావమైన ఓజొగుణ స్థాన ౦లో
పసాద గుణం (పాపించింది. “ఎన్నాళ్ళ కెన్నాళ్ళ' కన్నది తెలుగు క పక
మహారాజు మాటలు కనుక ళార్దూల వృత్తమూ, మాటాడింద మ్మితునితో కనుక
మృదుర చనా. రెండో పద్యంలోనూ ఆంతే. మహాతీ(వ స్వ భావుడె న కెశికుడు
కార్దూల సదృశుడు. అతని మాటల ధోరణి శార్దూల భీకరమే అయినా, రాముని
వద్ద (పవ ిల్లి మనను మాతం కౌముదీ శీతలమే. ఆ విషయాన్ని ఈ శార్దూలం
లోని సరళపద్యం ధ్వనిస్తూంది.
భిస్సాధా[తివటే పితాళ్ళకును గంఖీరాంబుమూ శ్రీ! మహా
నస్పంహారిణి! త్వత్క్బృపీట నిచయాంత ర్రీన నై స్రిం?కా
ర్చిస్సుల్ మాకును రక్షగా నిలుపవే శ్రీవారి! సీ దవ పా
థస్సమ్మేధిత దేహయష్టులుగా సంధానింపవే పావనీ! (అహల్య. ఓల, )
పాదాదీలో మహావాణాక్షరమైన *ఖ' వుండి, యతిస్థానంలో “ఫీ అసి
సుఖీ మహా (పాణాక్షరమ వుండటంచేత పద్యం సాం[దమవుతూంది. ఇది గంగా
స్తుతి. చేసినవారు మహర్షి సంఘం. మహార్షుల వాక్కులు నిరంతర నిగమో
చ్చారణచేత ప్రరమ సంస్క్హృతాలు, ఈ 'పర్యవ మంతఓ సంస్కృతవద ధ్యనుగి
వుండి బుషుల వాగెంఖరిసి వ్యం జిస్తున్నాయి. [పాసాక్షరంలోని ద్వత్వ సి
కారం విసర్ల్షోచ్చారణ కలిగిస్తూ “పద్యంలో గటా కూవాన్ని తోపింపచేస్తూంది.
“శౌర్య సవంిలో కార్దూల ముచితమని చెప్పబడింది." భక్తునికి భగ వచ్చ త్తే
శె”ర్యం. దాన్ని స్తు ae శౌర్య సవం. “మ హైనస్సంహారిణి అయిన భాగ్!
రీ స్తుతి తత్శొార్య స్త్రవమె. కనుక, ఇక్కడి శార్లూల (ప్రయోగ మౌచిత్యళోభితం.
అడంజూడగ 6 జూడ నాడగను వారన్యోఒన్య నే తాంతర
| కీడాదర్నణ దృశ్వమానము అసంఖ్యేయాత్మరూవంబులన్
య గ. 9 భి
(వీడాముగ్ధి ములన్ ఎని శల దృగావిర్భ్ఫూత రోచిస్సుఒన్
గూడన్ దో 'రణబద్ధ మాలల, గనన్ గూలంకష | పైములై (కళ్యాణ. 2రిర్,
144 శ్రీసుచామాయణ కల ఎవృషము :
కం న హంట్ dA గా చి పాం జ ద్ర న్ధీ గ్ గి
సతారాము:, శృంగార ఇవసమి కళ్యాణా గంతరం శ్రరాముడిలి
వె రాగ్యో రేఖలు పొడ సూపాయి. |! | పతిద వృశ్యమూ ఇత్ర గ
సీత ఈ హఠాత్సరిణామానికి స రగిపోయింది, *నఎంగా; కక చెప్పు,
నన్నెందు కిలా బాధిసావు' (£68) అంప. ఈ వైరాగ్య సీ సీతినుచి సమస్టిని అల
వడడానికి (శ్రీరాముడికి వశిష్ట గీత తోడ్పడింవె. ఆ తర్వాతి మామూలుగా సరస
సల్దా హెలతో సీతతో జీవితం సాగింది. ఆ స్ధితి వర్ణన ఈ పద్యం. సీతారాములు
దె 'హికం ొ ఇద రెనా, మానసికంగో ఒక్కరే. ఇదరి | పేమక లాపాలను wa
(yan Q— a)
పద్యం లో చెప్పటం ఈ విషయాన్ని రమణీయంగా వ్యంజిసూంది, నిర్మాణరీత్యా
ఈ పద్యం 'నలదమయంతు లిద్దరు ఆనే పద్యాన్ని పోలివుంది 28
2 ణు
ఇషి ఖండంలో బుశ్యశృ్చంగ రి అయోధ్యకు ఆళ్వమధ సిమి అం వచ్చే
(A) Cn అయి ఇ
వేళ వరుసగా ఆరు శార్టూల వృత్తాల్లో (240 నుండి 845 దాకా! చెప్పబడింది:
మహామహిమాన్యితుడు, కొంతుడు అయిన బుషి ఆగ మనం గురించి దః వృ తంలో
శాంత గతిలో చెప్పటం చ్నితం
రామజననవేళ 'వర్షస్వాంబులు” కురవటం (2-228) రా్మాతంలొ రోమ
లక్ష్మణులు “గాథిసూతి కథానకము'లతో పొద్దు పుచ్చడం (౪-105), జనపి
సభలో విరుచుకుపడిన పరశురామ. పరుషోక్తులు (4-898, 99, 400) “దేహ
మనన్ విచితమగు దుఃఖారాసుమని రాముడ కడం (o-118B), సీతారామ క్ర భార్యా?
నంతరం (పకృతి వర్ణన (5-25, 254, 286 | నతి ముఖ్య సన్ని వేశాలు
ఈ వృ త్తంలోనే |ప్రయు క్రమయ్యాయి.
ఉడ్ తల మూ లో
ఆతి _పసిద్ధమైన వ తాల్లో ఇదొకటి. సంస్క త ఛందమే అయినా దీనికి
ఆ భాషతోంం టె స. (వయోగాలెక్కు స్ నాట్యుళాస్ర్రంల్' “ఉత్పల
ఘాలిలీ అని జర వృత్తి అ” గ్రానబడింది (పస్తుత వృత్త తంతో నామ సొమ్యం
we" A
See ఈ వృతా తానికే నన లేదు. శి9
వస్తుత వృత్తానికి వాదానికి ఇరవై ఆక్షరాలుండి, అందులో ఎనిమివి
గురువులు, పం|డెండు ఒఘువులు వున్నాయి. (ప్రతి వాదానికి మూడు భగ ణాలుండి
అవరోహణగ తి సూచకంగా Ss దీనివల్ల పృత్తగితి అటు దుతమూ, ఇటు
ఏిలలవితమూ కొని 'మధ్యగతలో నడుస్తూం న ఫి ఖ్ సమన్వయం వొందిన
| పళాంత చి తరీతిసి వరించటానికీ వృ తముచితంగా వుంటుంది.
jen శాల ఓని అలాని
రాముడు నాకు న్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్
రాము(డె యెల్ల నా [బతుకు రాము(డు నన్నును గన్నతండి యీ
గాము వినా నికే షమవురా! మనజాఎను గాదయేని నీ
రామునిపీడి యా మ ఖీలరాజ్యము గాధిసుతా,[గహింపవెే! (అహల్య. 89 ;
వశ రథుడు కెశికుడితో పల్కిన పల్కులివి. యజ్ఞర షణ నిమి త్రం
రాముని తోడు కోరాడు కౌళికుడు. “నేను పంవలేను నా కతడిష్టం' అని దళ
ర థుగిలా ఉన్నా న పద్యమంతటా రామనామం | పతి తిధ్వనిస్తూంది. శ్రీరాము
pn
తంటే దశ తని క్రి చెప్పరానంత మ టీ శొరథుడు వేదాంతి. వేదాంతికి జవ
అవొలమీదే మనను. ఆందుకే ఆతడి Po స్నానం, జపం, ధ్యానం అనే
సూలు వచ్చాయి. రాముడే తనకు జపమూ,తవమూ అన్నీ. “రాము వినా నిమేష్మ
జ జడి ద కృతిచ్చందో జనిత మె” వ తం. వాదానికి 20 అక్షరాలు. గణాలు:
టరు రంప తనా గక 10వ తరి రర ప్రాస నియమముంద.
SKB. 10
146 శ్రీమ|[దామాయణ కల్పవృక్షము :
ee అన్న పుడు యతి స్థానంలో రామశబ్దం వచ్చింది, పశ
రథుని మనసులో రామునిపట్ల త్మీవమైన వాత్సల్యం వున్నందున అ[పయత్నం
గానే అతడి sae రామశబ్దం పలుకుతూంది.
ఇంకోక వేయి యేండ్లు (పభు! యె నినుగూర్చి తపింతు గాని సీ
వింకకు సొరవారి; పిడువే! యది యెంత (పయాసమయ్యెనా
వంకకు రాగ నీ సురలవంక! తరంబులు నాల్లు మేము ని
ట్రంకులు నింకినాము [వభు! యీ నది కంచు( బితాళ్ళ కోసమై
(అహల్య. 402)
ఇది భగీరథుడి దైన్యం. గంగా (ప్రవాహాన్ని ఆహోశనం పట్టిన జహ్బు
మునీ పొదాలపై [వాలిన భగీరథుడి వేడుకోలు. (పతి పాదమూ ఇంచు మించు
సగానికి విరిగిపోతూంది. దుఃఖం ముసురుకున్న కంఠం మాటమాటకూ తడ
బడుతుంది. ఇక్కడ “పభుఃి, “విడువే', *సురలవంక* ఇలాంటి మాటలతర్వాత
కనిపించే విరామం అదే. ఇంకో వేయేష్ళ నీకై తపిస్రాననడంలో భగీరథుడి
దైన్యం కనిపిస్తూంది. “ఇట్టీంకులు' అన్న మాటలోని తొలి స పె పాదాం
తోంలో వుండి, తర్వాతి పాదారంభంలో వున్న ద్విత్వ శోకటరేఫ 'అపె నొక్క.
బగతుంది. భాగిరథిని సాధించటంలోని కష్టమంతా ఇక్కడి ద్విత్వ రేఫను
ఉచ్చరించటంలోని [శమచేత భావితాంశమవుతూంది.
తన్నుద్విధాకరించిన వృధామతి(గాంచి [కుధామతిన్ బలే
పన్నితి వోరి లౌకికు(శ! భామిని నీ కనులన్ విలాసముల్
కన్నది నేను పాపములు కన్నది నేంటికిరా ఫలించె నీ
తెన్నున ఛాందసాకృతిని దెచ్చెదవేమి సుఖంబు జాఠరా |!
(అహల్య, 526)
తన శిరస్థమాణిక్యమ్ము తా(మమైన చూడముగ నొప్పి, కోడిగా కూసి,
సూయోగితముడై వచ్చి అహల్యను మోహపరిచిన ఇందునితో గౌతముడన్న
సూటలిని. ఆతడి దివ్యచక్షువులకు ఇం|దుని దౌర్జన్యం తెలిసింది. ' ఆ్మగహోద
'గుడై న ఆహల్యాపతి సం(క్రందనుజ్ఞి శపిస్తూ అన్న మాటలివి. లక్ష అ రీత్యా
'తాంమోాలలో జిగి అం. లేము, కానీ శః పగ్యరచ నలో 'సథాక రించిన
సృధామతి', “"(కుధామతీి, “ఏలాసముల్', *వలించె 'సుఖంబు' -అన్నచోట్ల
జా లకొాండ ఛందోవస్తు శీల్చము |
జగణాలున్నాయి. దీనిద్వారా కలిగే ఉళ్స్సుతి గౌతముడి మనస్సు పోతది. (కఠ
దికృతకు సూచకంగా ఉంది. మహా(ప్రాణాక్షరమైన 'ధి కారం ఒకేపాదంలో
మూడుమార్లు జగణ మధ్యాక్ష రంగా వచ్చి ఇం|దుడి మోసానికి గొతముడెఎత
త్రీ వంగా చలించాడో భావింవచేస్తూంది. అతడు చేసిన సంబోధసలు రెండు.
ఈ సంబోధనల |కమంలోకి కూడా అతడి కోధమే వుంది. పరమసాధువైన
(516) మునిలో చెలరేగే కోధం సుకుమార వృత్త మైన ఉత్పలమాలలో జగ్ కొల
ద్యారా సూచిరపబడింది, అతడి సాధుత్వాన్ని గురించి చెప్పిన పద్యమూ (616),
అతడి (కోధత్వాన్ని గురించి తెలిసే పద్యమూ (526) ఉత్పలమాలలోనే రచింప
బడటం చి[తం.
రామున కంతలో నొక విరాగము మెథిలి మీద నంత(లో.
గాసుము కామమెంతయు నికామము సాగి విరాగమున్ హాదా
రామ విధూత కెసుమ వరాగము సీతకు. దో(వనీని ని
మష్కామము పుట్టుకో ననువు చాలని కామము వెంటవెంటరాన్.
(కళ్యాణ, 186.)
కళ్యాణానంత రం రాముడిలో వైరాగ్యభావనలు పల్లవించాయి. అతడితో సి
రాగ విరాగాల సందిగ్గ స్థితిని పద్యం తెలుపుతూంది. పరాగ కామళ బ్దాలు పద్యంలో
ఒనటి తర్వాత మరొకటి పెనవేసుకుని, అతడిలో ఆలోచనలు ఎంత అల్లిబిల్లిగా
అల్లుకున్నది తెలుపుతూన్నాయి. “విరాగి, *ీనికామి, “విరాగి, ‘'విధూతి
“వరాగ” ఇవి వద్యంలోని జగణాలు. అక్కడక్కడా చప్పున ఎగసిపడే ఈ
గణం శ్రీరాముడి మనస్సులోని ఒడుదుడుకుల్ని సూచిస్తూంది.
మేనకా విశ్వామిత్ర ఘట్టంలో తొలిసారిగా మెనకను కౌశికుడు చూసిన
పుడు దీర్భసమాసంతో నడిచిన ఉత్పలమాల (ధను, 182) వుంది. మోహ
ఎ భాంతుడైన కెళీరుడు కన్నార్పకుండా ఆమెకేసి చూస్తూండి హపోయాడన్న
విషయం ఇక్క_డ నిరాటంకంగా దిర్హంగా సాగిన సమాసం చేత భావింపబడు
తూంది.81 రాముడు వైరాగ్యభావనలల్దుకున్న మనస్సుతో వశిష్టని ఆశ్రయించి,
“నా యందున నేను మేల్కొనే దెలాగ? అని అడిగాడు. ఇక్కడ వరుసగా
నాలుగు ఉత్పలమాలలున్నాయి. ఈ నాలిగింటా (కళ్యాణ వ౮0౮0._ 208
అను[గహింవవే అన్న తుకుటం వుంఏ. ఇది శ్రీమదాం భారతంలోని ఉదంకి
స్తుతిని తలపించే రచనావిన్యాసం,
సంస్కృత కవులు ఆదరించని మత్తేభ వృత్తం ఆంధ సారస్వత
లోకంలో వీరవిహారం చేసీం3, అత్యంత (పీతి వొ(త మె త మెన పృత్తంగా ఆం(ధ
కవులు దీని నాదరించారు. ఆదిలోనే సగణముండి, ఇరవై అక్షరాల పాదంలో
పది గుర్వక్షరాలుఎడి, ఈ వృత్తగతిలో వున్న నెమ్మదితనం చేత, గజగమన
సొంచర్యం కలుగుతూఎది, ఆ దృష్ట్యా మ త్రేభనామం ఈ వృత్తానికి సొగసుగా
అన్వయిస్తూంది.
తమరై రాఘవులర్థ శాస్త్రమును వార్తాళాస్త్రమున్ నేర్చి గౌ
ట్ల
తను ముఖ్యర్షి కృతస్మృతి (వవిల సద్ధర్మంబులన్ సే రు
త్తమ దీమంతులు కాము సూ తముం తాత్సర్యార్థ ముల్ నేర్చి నా
నవమషల్ పారము సేసినా రువనిషత్తుల్ [బహ్మాసూ శిమ్యలె.
(ఆవతార. 407)
- “శిష్యాణాముపదేకార్థ వృ త్తిరిష్టా విలంబితా'అన్న |ప్రమాణాన్ననుసరించి,
స్ష్యులకు ఉపదేళించే విషయాల్నే గరించి చెప్పటాని కీవృత్తం ఉదితంగా
ఉంటుంది. జ్ జొచిత్యాన్ని పాటిస్తూ (శ్రీరామాది సోదరుల బద్వాభథా గను విషయ
బి స్త
సుతా వరుసగా ఇరవై ఓక్క మ తేభ వృత్తాల్లో ( (400. $20) వర్థితమయింది.
యుద్ధ విద్యలై న “అద్ద క్రీడ గారించుటల్”, పక్ న_ర్టించుటల్ చూపి
ge నింకొ క్కె డ్ గొట్టుట పొడుచుఓల్ శేరించుటల్ రాచుటల్” (408)
న 1గ్చిరిస చెప్పిన పద్యం ౨లో హలంత పదాలు ఎక్కువగా వుండి, పద్యమంతా
పరిగి విరిగి, తిరిగి అతుకు వడుతూ నడిచింది. దీనివల్ల ఒక్కొక్క (కియనీ
విగదీసి చెప్పె వీలు వలిగంది ఒన్ కార్య ప్రశస్తి సిని నురింది చెప్పేటప్పుడు
శ్రీయా పదాల నెక్కువగా వాడఓం లోకనహజమె, “మావాడు చదవడం,
Pre FETT TEE HORT RISH DTT 2 వల ల అరక వాదా రటడ దవా నళ నాతల ల దుకు 4
బో f
ణః మన పత చృందో 'జసితి మన క్ ట్ర ఎొటానికి 2() EEN (Fen. ౧ కాలు?
fl mt
స్ు ద్ర భా? న మ యై వః యుతి స్థానం 14వ అత్ని దీ CHE షు నాసనియనుముంది.,
బాలకాండ ఛందోవస్తు శిల్పము 149
రాయడం, పాడటం, ఆడటం అన్నీ చేస్తాడు' అన్న వాక్యధోరణి ఈ పద్యంలో
వుంది. దీనివల్ల విషయానికి |పాధాన్యత వస్తూంది. ఇక్కడ రామాదులు విద్యా
భ్యాసం చేయటం విశేష విషయం “నుక, ఈ [వాధాన్యత ఇవ్వవలసి వచ్చింది'
ఇది గో బాహ్మణ రక్షకోసమయి యా యీ దేశ సౌభాగ్య సం
పద కె మద్దురు దక్షిణార్థమయి యౌ పాపాత్మయౌ తాటకన్
జదియింతున్ జదియింతునంచును ధనుర్ద్హ్యావల్లి శబ్చించినన్
(హద సేతు[భమ వారి నిస్వనముగా నార్నెన్ ది వా సంతతుల్
( అహల్య. 185)
ని
తాటకా వధ హేతు నీ పద్యంలో చెప్పబడింనె "ట్ర హత అధర్మమని
వెనుకంజ వేయరు ఆని కౌశిగుడు బివరి సే అప్పుకు రాముడు చేసిన ప్రకిజ్ఞ న.
పద్య |పారంభమే “ఇదె' అని వుంది “ఇదిగో, ఇదే నా | పతిజ్ఞ' ఆని చె ప్పే తీరు
ఇది. రాముడు ధర్మ రక్షకుడు కాబట్టి తొలుతగా గో బాహ్మణ రజా విషయాన్ని
పేర్కొన్నాడు. “చదియింతు” ననే మాట ద్విరుక్తం రావటం చేత వ క్తవ్య
ధోరణిలోని వేగం, తిరుగులేని ఆత్మవిశ్వాసం సూచించబడుతున్నాయి. ఇంతా
పలికి ఈ పద్యంలో మద్దురు దశ్నీణార్థమయి సాగర వ వ చేస్తున్నానని గాము
డనటం చాలా గడుసుగా వుంది. పద్యమంతటా వరచుకొన్న నాదాత్మ క మైన టా
కొరం వల్ల పద్యానికొక సాం[దత వచ్చింది.
ఈ విధంగా బాలకాండలో మతేభ వృత్తాలు నైన గతుల్లో నడిచాయి.
(వభాతవరన (అహ. 425), మేనకా కొళికుల శృంగారం | ధను. 189.), మె మనకొ
ణు స J (ఓ \
వ్యామోహంలో తపోభంగమయిందని కౌశిగ పళ్వాత్రావం (ధను, 201), కళ్యా
ణంలో తలం|బ్రాలవేళ సీత సిగ్గుపడటం (కళ్యాణ 85), కళ్యాణానుతర తొలి
౧ రి
(గీష్మ వర్ణన (కళ్యాణ. 194), హెైమంత వర్ణన (కళ్యాణ. 256) ఇత్యాడిచోట్ట
మ తేభ పత! (పయుక్త క్ర మయ్యాయి. జే సందర్భాలలో (పయు క్త క్తమె వృత
(పయోగ వి స్ఫతి విళాలమవుతుండి. *అమరీ ఆ కైశిక నారిజాత కసుమోహస్వాదువీ
బాలకాండము ఆని కళ్యాణ ఖండాంతంలో "చైవ పబ ఎడ్డది మ _తేభ వృత్తంలోనే,
“అమరీ” అన్నపుడు పలికే దీర్గాక్ష రం seer కిక దై ర్ర్యకా స
ర్యాన్ని స్పురింప చేస్తుంది.
చంపకమాల"
ఆం|ధ సాహిత్యంలో ఉత్పలమాల లాగానే అతి _పసిద్ధమైన వృత్తమిది.
ఇరవై ఒక్క అక్షరాలున్న పాదంలో 14 లఘ్వక్షరాలే కావడం చేత ఈ వృత్త
గతిలో దుతత్యముంది. పాటిబండవారు భావించినట్టు ఈ వృతం | దుతోత్సుత
గతి గలది కూడా. (దుతిలో ఉత్సుతి వుందే వీరాదుల్లోనూ, అవరోహణముంటే
శృంగారాది సుకుమార ఘట్టాల్లోనూ చంపకమాల శోభిస్తుంది.
తిరిగి వసంతకాల మరుదెంచె వినూత్న శిఖి [పభా శిఖా
హరణము వోలె నొప్పె( జివురాకుల తుట్టతుదల్ జగాజిగుల్
రురువులు లే(త పచ్చికలు రోసెను సాగాను చాగ చెట్టు గం
బురలుమిసెన్ వనీ శిలలు మోసిన కస్తురి లేళ్ళ పక్క_ముల్
(అవతార. 880)
శ్రీరామ జననానంతర ౦ ఎన్నో వసంతాలు గడిచాయి. ఆ సందర్భం
లోని దీ పద్యం. ఇదే [ప్రారంభంతో ఇటువంటి పద్యం పదేపదే వస్తుంది. 'తిరిగి'
“అరుదెంచె' అనే మాటలే ఆ పద్యాల్లో తిరిగి అరుదెంచినా ఆ తర్వాతి వర్ణనలో ,
మార్పు వుంది. ఈ రెండు పదాలు (తిరిగి, అరుదెంచె) తక్కువ వ్యవధానంతో
దగ్గరగా పలుకబడటం చేత పద్యానికి రేఫ పాస ఏర్పడి, అక్ష రరమ్యత
చేకూరుతుంది “వసంతి అనే మాఓలోని ఉత్త్ఫుతి ఆ బుతువు కలిగించిన చిత్త
వికాసానీకి సూచనగా వుంది. దుతగ తిలో నడిచే ఈ వృత్తంలో కాలసూచకమైన
ఈ వసంతవర్ణన ద్వారా కాలం ఎంతో వేగంగా వసంతమధురంగా గడుస్తున్న
దన్న విన లుల వ్యంజింపబడింది. పదేపదే ఈ పద్యాలే ఆవృ తి కావడంలోని
రహస్యమిదే.
st lest Si
* ఇది పకృకిచ్చందో జనితమైనవృత్త ఎ. పాదానికి 21 అక్షరాలు గణాలు:
న._జ.భ-జ.జ.ణి_ర. రవతీస్థానం : 11వ ఆక్షరం. [పాననియమ
ముంది,
బాలకాండ ఛందోవస్తు శిల్పము 151
మొనసి భృళాశ్వద త్తములు మూల్లుచునున్న వి నాకడన్ మహో
ప్ర నిభృత విద్యల ట్రై రఘురామునకై యవియెల్ల నిచ్చెదన్
మనుజ మహేం[ద! పంపుము కుమారుని నా వెనువెంట; నూరకే
యనలము దాచుకొన్న ఫలమాః [కతుయోగ్యము కావలెంజుమీ!
(అహల్య. 81)
ఇది విశ్వామ్మితుని మాట. యజ్ఞ రక్షణకు రాముని పంపుమని కోరుతూ
దశ రథునితో అతడన్న మాటలివి. నియమం |పకారం పద్యంలో పదారు
జగణాలుండాలి. “భృళాశ్వ', “'మహేం[ద”, *కుమారుని' - ఇవి మా[తమె
జగ కాలు. పద్యంలో మొ తంమీద మూడే జగణాలు. అంటే వుండవలసిన
వాటిలో దాదాపు ఆరవభాగం వున్నాయన్న మాట. ఇవె దేనికి సూచన? విళ్వా
మి తుడు కోపస్వభావుడు. ఆతిడెంత తీవ స్వభావుడై నా, వశ రఘడివద్ద ఈ
సందర్భంలో కార్యకుశలుడి ధోరణిలో నెమ్మ డిగా మా టాడుతు న్నాడు. ఆ పరి
పరిస్థితిని ఈ పద్యం సూచిస్తూంది జగ ణాలు. ఆధిక్యత వాల్తిగ వహ లల
వాటిని భగణాలుగా మార్చి కవి (వయోగించటంలోని మర్మమిది. మహాకోపి
అయిన కౌశికుడు కూడా మార్దవ స్వరంతో అర్ధ్రంగా అడిగిన తీరు సీ వద్య
నిర్మా ణం వ్యంజిస్తూంది. ఇక్కడ “ఆనలము ' దాచుకున్న ఫలమా' అన్న
మాటకు నేపధ్యంగా యజ్ఞగత మనస్కుడైన కౌశికుడున్నాడు. ఈ విధంగా
ఛంద స్సౌందర్యమూ, ఆర్థసౌంద ర్యమూ ఆందంగా అమరిన ఈ పద్యంలో
వె దికవాసన పరిమళిస్తూంది.
నిశినిశియెల్ల నిం్యదునకు సీలసరోరుహ లోచనా వచో
నిశిత మనోహరార్థ్ విపణీకృత దీకునకున్ మనో౬ఒనుగా
విశదతనూ సమార్గి వినివేశన దర్శన ధీయురీ సహ
(స శకలితాక్షి గోళనకు సాగియు సాగదు కోడి కూయదున్
(అహల్య. ర్2ి4ీ)
చంవకమాలటో లక్షణరీతా) వుండవలసినన్ని జగ ణాలుంటే పద్య
మంతటా ఎగసిపడే ఆవేశం కనిపిస్తుంది. కవి సందర్భాననుసరించి జగణహీనం
చేసి, పద్యంలో తానాశించిన [1పయోజనాన్ని సాధిస్తాడు. ఈ పద్యంలో “సరో
రువ, “మనో హరార్థి, మన టఉకనుగాి; “సమార్ద౦' మినహా జగణాలు లేవు,
జగణహీనం కావటంచేత పద్యంలో దుతగతి విలంబీతగతిగా వరిణ
మిస్తూంది. ఈ వున్న జగణాలచేశ గమనంలో వేగం వుందనిపిస్తూ, తక్కిన
152 శ్రీమ|[దామాయణ కల్పవృక్షము :
పద్యభాగంలోని విలంబితగ'తిచేత వేగం లేదనిపిస్తూ *సాగియు సాగదు అని
ఇం|[దుడు పడ్డ అవస్థను సూచిస్తూందీ పద్యం,
పిలపిల నౌచు నంత వినిపించె శుకీ కఒవింక శారికా
కుల కలరావముల్ తరునికుంజ లకాళులం గుహు* కూహు నం
కుల నినదార్భటీ మధుర కూజిత కోకిల కాకలీ స్వరం
బులు గగనంబునం దెగిరిపోయెడు సారస హంసరావముల్
: (అహల్య, 542)
శ్రీరామ (పవేశం వలన అహల్యా [శమంలో కలిగిన పరిణామాన్ని చెప్పే
పద్యమిది. (పాస స్థానంలో వున్న “లికారం పక్షుల కలరవాన్ని స్ఫురింప
చేస్తూంది. “పిలపిలి, కలి, *కులకలి, (లతా) *శులి, (శు) క “(సం)కులి,
'కోకిలి _ ఇలా పద్యమంతా కలస్యనం [శవ్యమాన మవుతూంది. “రూజిత కోకిల
కాకలీ “అన్నచోట కూ “న్లో! ఆస్ దీర్హాక్షరాలు కోకిలాలాపాన్ని వినిపిస్తు
న్నాయి,
ఇదియును గాక గౌతమ బుషీందుని భార్య యహబ్యయెంత ప
డ్లది? యలనామె దుఃఖ పికటజ్వలితాగ్ని మదంతరంబు నం
దొదిగిన కోటిజన్మల మహోన్నతదుఃఖము( [దవ్విచూపె; నా
సదమల దుఃఖశీల క్షితిజాతను నన్నును నట్టుర మ్మనెన్. (కళ్యాణ. 122)
కళ్నాణానంత రం అయోధ్యకు తిరిగిపోతూ రామాదులు అహల్యా దర్శనం
చేశారు. అనంతరం తిరిగి అయోధ్యాముఖులె పోతూ రాముడు కౌసల్యతో అన్న
మాటలిపి. రాముడికి అహల్యపట్ట వున్న సానుభూకి ఈ వద్యంలో (ప్రకటిత
మయింది. దుఃఖ విక టజ్వలితాగ్ని ' అన్న సమాసంలోని శ్రిష్పత అతడి వచోగత
మైన దుఃఖావేశ సంసూచకంగా వుంది మూడు పాదాల్లోనూ అహల్య దెన్యమే
రాముని మాటల్లో వుంది. ఆ మూడుపాొదాల్లో జగ ణాలుండి, అతడిలో ఉబికి
ఉబికి వచ్చే దుఃఖభావాల్ని వ్యంజిస్తూం ది.
కుశనాభరనయల కథలో వాయుదేవుని మాటలు చంపకమాలలో
వున్నాయి. “మలయ ధరాధరోదర కుమార నమీరునితో” (ఆహాల్య,. వీఠీల)
ఇత్యాదిగా సాగిన ఆ పద్యంలో *దికార, రేఫపునరావృ త్తిచేత పద్యానికి అక్షర
రమ్యత చేకూరింది. శీరసాగర మధన కథలో “చిలుకుచు నుండగా నుదధి
శీరము చిందులు” అన్న [పారంభంతో మూడు చంవకమాలా వృత్తాలున్నాయి.
(ప్రారంభంలో వున్న అవి|శాంత (దుతగితి సాధి బేదాకా వుందన్న సూచన ఈ
(పారంభం సూచిస్తూంది.
కందం
ఇఏ జాతి ఛందం. సంస్కృత ఛందంలోని ఆర్యాగీతి తెలుగులో కంద
పద్యంగా అవతరించింది. దీనికున్న అనేక నియమాల దృష్టా “కందం రాసిన
వాడే కవి” అని లోకో కి పుట్టింది.
[పాకృత గాథకు, సంస్కృత ఆర్యావృత్రాని కీ ౬క్షణరీత్యా భేదం లేదు.
ఆర్యావృతాన్ని కొంతమారి స్తే అర్యాగీతి ఏర్పడినట్లు గాథను కూడా కొంత
మారిస్తే, స్కంధకమనే ఛందస్సు ఏర్పడుతుందని సుడీర్ణమైన చర్చ జరిపి,
పాటిబండవారు ఈ స్కంధకమే శెలుగ.లో కందమయిందని ఆభిి పాయ
పడ్డారు. అంటే, ఆర్య, గాథ, కందం _ ఈ మూడూ మౌలికంగా ఒకటే. కానీ,
కందానికి వీటితో ఒక చిన్నభేవముంఏ. అసి యతి నియమం, గాథకుగానీ. ఆర్య
వృత్తానికి గానీ యతి నియతి వున్నట్టు కనబడదు.88 పరిమాణరీత్యా అల్పమైన
దైనా, (పయోగరీత్యా కందం అనల్నమైనది. కల్బవృక్షకారుడు కందరచనలో
రకరకాల పోకడలు పోయాడు.
\
నీకు సుమం|తుండను ప
రే కలిగె సుమం (త దీయురీ జన్యగిరి!
ని కెణుగగ ౯ రాని (తోవలు
మాకెణు(గ గ రావు చూడుమా మం (తివారి! (ఇష్టి, వివ, )
* ఇందులో గగ-భ-జ-సం-సల- అనే గణాలు మాత్రమే పరిమితాలు.
మూడు గణాలున్న యతి లేని పాదం మొదట వుండి, తర్వాత ఆయిదు
౧ ణాలున్న పాదం వుండాలి. ఇందులో నాలుగవ గ ణాద్యక్షరం యతి
స్థానంగా వుంటుంది. ఈ తొలి రెండు పాదాలు గణిస్తే బేసి సంఖ్యలో
జగణముండరాదు. ఆరవ గణంగా నలం కానీ, జగణం కానీ వుండాలి,
ఇది ఒక సగం. మరో సగం ఇలాగే వుండాలి. 2,4 పాదాలు గుర్యుంతం
కావాలి, ఈ రెండు సమభాగొలు కలిస్తే ఓక కందం, నాలుగు పాదాంకూ
(ప్రాస నియమం వుంది.
154 శ్రీమ(దామాయణ కల్పవృక్షము వ
గడి, “హరీ” ఆన్న అంత్యాను|పాసల చేత (శ వణ సుభగ త్వ మెర్పడి,
సుమం [తునితో భాషించే మంతుల లోకానికి సూచకంగా వుంది.
పొల్ద్రావు రామచందు(డు
పాల్దాంవుచు రాఘవుండు పరువెత్తు మటీిన్
పాల్ద్రావు వచ్చి యాతడు
పాల్దాావగ ( దరి యెడ(ద పాలకడలియౌ (అవతార. 828)
ఇది రాముని బాల్యవర్ణ న. ఈ పాదాలు నాలుగూ నాలుగు విడివిడి
వాక్తాలు. కానీ చేష్ట మాతం అన్నింటా ఒక్కటే, పాలు (తాగటం. ఒకే విష
యాన్ని నాలుగుసార్లు (వసావించటం చేత సాధించబడే [ప్రయోజన మొకటుంది.
తిరుగుతూ తినటం, తాగటం పిల్లల లక్షణం. అంటే వాళ్ళొకచోట నిశ్చలంగా
నిలవరు. కాసేపు ఇక్కడ, మరికాసేపు మరొకచోట. తిరిగి మొదటికివచ్చి నిల
వటం-ఈ విధంగా అని శృలగతిలో అటూఇటూ తిరుగుతారు. ఈ పద్య (పారం
భంలోని |క్రియావపదమే మిగిలిన మూడు పాదాల్లోనూ పునరుక్తమయింది. దాని
అర్థ మీ చంచల శిశుగతిని నిరూపించటమే. ఈ పునరుక్తి వెనుక వున్న
విశేష మది.
కంద పద్య పాదాల్లో సమ పరిమాణం లేదు. [హస్వదిర్హ పాదాలతో నడు
స్తుంది. రః నడక పసిపిల్లవాడి తప్పటడుగులకు సూచకంగా వుంది. పరిమాణ
రీత్యా చిన్నదైన కందం వసివాడిని పోలి వుంది. ఈ విధంగా ఛందస్సు,
విషయమూ గెండూకూడా రాముని బాల్యవర్గనకు దోవొదం చేశాయి.
బృహదారణ్యోపనిష
ద్విహరద్వేదాంత పురుషు వివిధ (ప్రళయ
[పహరపహృత దహర విద్యా
ముహురాహరణ |ప్రవీణపుం జ్యోతిస్సున్ (ఇష్టి. 299)
జనకమహారాజును యజ్ఞానికి రావలసిందిగా వశిష్టుడు ఆశిస్తూ, సునుం[తు
నికి చేసిన ఆజ్ఞలోని భాగ మీ పద్యం. ఈ పద్యమంశా జనకునికి అన్వయించేదే.
గిష్టబంధంతో నడచిన పద్యం కావటంచేత జనకుని గురించి వశివ్ణడెంత గౌరవ
3
వాలకా౦డ ఛందోవస్తు శిల్పము 155
భావంతో భాషించాడో అవగత మవుతూంది. వ్య క్తిపట్ట గౌరవభావం హెచ్చిన
పుడు వాక్యం సాం|ద నిర్మా ణంతో వ్యక్తం కావటం సహజమే. ఇది *'హ'కార
(పాసచేత ఉచ్చార ణలో విసర్గస్ఫురణ కలిగిస్తూ, ఓజోరూపాన్ని సొందుతూంది.
జనకుడు (పతిదినమును దా
జనెద ననగ రాజు టేపు చనవచ్చుననున్
దినదినము రోమపాదు(డు(
జనెదననన్ రాజు నేండె చనవలెనెః? యనున్ (అవతార, 182)
ఇది నవల ధోరణి. ఈ పద్యంలో వ్యక్తుల. మధ్య నడచిన సంభాషణ
వ్యక్తమయింది. ఆశ్వ మేధయాగానికి వచ్చిన పత సన్నిహిత వర్షంతో దశర
థుడు భాషించిన తీరు ఇది. సంభాషణాత్మ క మైన కందం.
చిటచిట సవ్వడి వినంబడె.
గిటకిటనన్ బట్టమహిషి కిటికి దెస గనన్
చిటికలు గుటికలు మెటికలు
పటపట చిటచిటని జల్దువాన రురిసెడున్ (అవతార, 227)
శ్రీరామ జననానంతరం కురిసిన వర్షవర్ణన ఇది. ఇందులో అత్యంత
(దుతగతి సూచకాలైన నలగ ణాలు పడివున్నాయి. నల బా హుళ రీత్యా దీన్ని నల
కందంగా పెర్కొనవచ్చు. ర్ పద్యంలో వినిపించే *టికార అను (పాస వాన
కుర వటంలో వున్న చిటపట ధ్వనిని వినిపిస్తూంది. మొదటి పాదంలో *చిటచిటి
సవ్వడి మాతం వినిపించింది. గదిలో వున్న రాణి కిటికీలో నుంచి చూడగానే
“వటపట చిట చిట" వాన కురుస్తూంది. తొలుత సన్నగా [పారంభమై రానురానూ
వేగం హెచ్చేవాన ఈ ఆను[పాసల బాహుళ్యం చేత భావితాంశ మవుతూంది.
నాలుగు నెగ పగా నై
నాలుగు దెసలందు సూర్యనారాయణుడై.
కాలి శిరస్సున [గీష్మ
ర్వాలీఢ తపోఒగ్ని తప్తండై తపియిఐచెన్, (ధను. 218)
156 శ్రీమదామాయణ కల్పవృక్షము న
ఇది (గైష్మతపస్సు. (బవ్మార్తి కావాలనే పటుదలతో కౌశికుడు జ్వలించే
త్న రు
తపోఒగ్ని ఇది. ఇక్కడ కందపద్యంలో తపోనిష్టను వర్శించటం వెనుక ఒక
చమత్కారముంది. పద్యానికున్న నియమాల దృష్ట్యా కిందరచన కష్టమైనది.
అ టు హా
తపోనియమాలు కూడా తీ(వ్రమైనవి. నియమబాహుళ్యం గల కందం చేత తపస్తీ
(వత భావ్యమానమవుతుం ౫. _హనస్వడదిర్శపాదాలతో నడిచే ఈ పద్యం ఓక కాలు
పెకి మడచి ఒంటికాలిపై తపస్సుచేసే మూర్తిని తలపిఎప చేస్తూంది. తపస్సంతా
వరుసగా ఆరు కందపద్యాల్లో (ధను 218, 19, 20, 21, 22, 28) చెప్పబడింది.
ఛందోభేదం లేకుండా ఏకచ్చంద బద్ధ మైన ఈ వర్ణనచేత కౌశికుడి ఏకాాగత
సూచించ బడుతూంది.
ఈ కందాలన్ని ంటి లోకీ విలక్షణంగా కనిపించే రచన ఒకటి ఇష్ట
ఖండంలో క నిపిస్తుంది.
అంతట నవ్వెలుంగు దిళొ
(కా. తమ్మె యగ్నికంచి( గాంతమ్మె య
ఖభాంక మె సర్వ సుఖ
(పాంత మె సర్వదృగ్గురావటువయ్యెని. ( ఇష్టె. 425)
ఐత్యాంతమైన సమాస నిర్మాణ పునరావృత్తి చేత వద్యంలో మగణ
స్పూర్తి కలిగి శార్లూలవృ త్తంలాంటి పద్యాలు మోయవలసిన భారాన్ని స్పురింప
చేసూంది. సాం[దతమమైన ఈ పద్యం “నురాపటు టె అక్కడి వెలుగులోని
స ర్వద్భగ్గురాపటుత్వ' సూచకంగా వుంది.
ఇదికాక సంస్కృత మం(తాలొడిగిన కందాలు (అవతార 107, 885),
జోలపాట లొదిగిన కందాలు (అవతార. 296, 298) విలక్షణమైనవి జోల
పాటలో వుండే గేయలక్షణాన్ని రీర్దాక్షరాల ద్యారా వద్యంలోకి ఓదిగింప చేళాడు
విశ్వనాథ.
తేటగీతో
అప్పకవి దీనిని నవవిధ గీతులలో సమగీతి భేదంగా పేర్కాన్నాడు. ఉప
జాతి ఛందస్సు కనుక దీనికి [పాస నియమం లేదు. ఆటవెలదికి, తేటగీతికి గణ
సంఖ్య రీత్యా సాదృశ్యమున్నా పొదస్యరూ వభేద ముంది. రెంటిలోనూ పాదాని
కెదు గణాలే. రెండింటా మూడవ గణాద్యక్షరమే యతి. కానీ, ఆట వెలదిలో
సమ, విషమ పాదాలలో సమసిర్మాణం లేదు. తేటగీతిలో అన్ని పాదాల్లోనూ ఓకే
నిద్మాణముంది. ఈ దు ఎ్రమిలోనే ఇది *సమగీతి గా పేర్కానబడి వుంటుంది. పాటి
బండవారు తేటగీతి గురించి చర్చిస్తూ ఇందులో సాధింపదగిన 6 యతి. పాసయతుం
ఖీదొలనిలా శే రన న్నారు.
ప సర్వవాదాల్లోను సాధార ణ. మతి
2. సర్వ పాదాల్లోనుం వ
లే. విషనుపాదాల్లో (ప్రా సయిజి
శ. సమహాదాల్లో పాసయుతీ
స్, పూర్వార్హ ౦లో (పాసయతీ
(60
ర. త త్రరార్థంలో వాసిడాతీ.
pr.)
ఏ ణ్సవృ్భత్న కుదుడు చ టరు ఖం యము (అయోగెంచాడు,
వ ఖేదం;
పడు బర భష్షమైన యోగంబు వోని
యాశ మము, జూచి రాముని గరుతులం:గు
బాష్పములు గుత్తుల రామభ|దు ముఖము
హరివదలి చన్న వెకుంళమట్లు తోంచె. (అహల్య, 511)
మ C3 ఓ
గ్య ల్ల. ఉపజాతి. ఛందసు, (వతి వాదానికి | సూరన ణం -| 2 గేల్;
ణాలు + 8 సూర్యగ ణాలుచొపవ్పున నాలుగు వాదాలుంటాయి. వోవంలో
నాలుగ వ గణభాదక్ష రం యతిస్థానం (పాస స నియమం లేదు.
158 శ్రీను (దామాయణ కల్పవృక్షము :
రాజు కొడు క్రీ చేతనే రొజు గాట్ల
రాజిత జగ త్పతిష్టా విరాజమాన
తేజుండై రాజు రాజుగా; భూజనంబు
రాజనంబులు పండించి రా జగాన,
లో
జ్జ
ఆహల్య, ఉ15)
తీవ ఖేదం:
కుల పిధాతి యిచ్వా్యకుని యలము కరుణ
నఖిల వె ళొలికులును దీర్దాయువులును
పీర్యవంతులు ధార్మికుల్ సూర్య తేజు
లును నరిందములు మహాత్ము లును గుమార! (ఆహాల్య, 491)
4వ భేదం;
నోరు పెగలదచే సీకు నూరక తెగి
రాలిపోవుదు కూనరాగాల తోడ
బిటి విగిసెడు తొ చెను బెటు సాంమి
ఉని ట ట్ 6)
నేలగా6 బాడ(గా నరః జోలపాగ!. (అవతర, 291)
తనదు చివురారు బాకు జాణినడి తెలియ?
కుండ బరువె తె ల బుష్ట కుంబుండు తిను
గోకిలయు రివ్వునం దూసికొంచుల బోద
లాలితాన్యవస్ రసాణముం కొ ణకు (ధను, సిలైశ్తీ )
రవ ఖేదం:
జామిప్త్పప్పలో ని కేసరచ్చవి పహింగి
[బాచి తెలి వెల్లు గింతలు పాటుదింో
దేలి నాగరుల్ వారలడేమి వ భులు?
ప
ఏమికథ? యేమి చె టు? యేమి సొగసు? (అహల్య, 428
బొాబకిండ ఛందోవస్తు శిల్పము 159
ఈ భేదాలు కాక పిశ నాథ రచనలో సంబోధనల తేటగీతి కూడా
నిపిస్తుంది.
కక
రామ! రఘురామ! దశ రథరామ! యోయ
యోధ్యరామ! జానకిరామ! యోయి తండి!
యసుర సంహార రామ! పట్టాభిరామ!
రామ! రఘురామ! రామ! ్రీరామచం[ ద! (ధను, 51)
ఇది శతానంద వాక్కు. అహల్యా కాపవిము క్తికి హేతువైన రాముని
చూసి నిర్భరాసందంలో ఎగసిన సంటోధనలివి. ఇవి "సంబో ధనా కు తట
గీతి [ప్రయోగ వరిధిసి విసృత పరచే రీతి ఇది.
ఈ పద్యంలో ఒక విశేషముంది. శతానందుడేరీతిలో స్తుతించాడో ఆ స్తుతి
తత్ప్చూర్వం అహల్య శాప విముక్తి అయిన వేళలోనూ చేసింది. ఆ పద్యమిది :
రామ! రఘురామ! దశ రథరామ! యో య
యోధ్యరామ! జానకిరామః యోయి తండి!
యసురసంహారరామ! పట్టాభిరామ!
రామః రఘురామ! రామ! శ్రీరామయందచు (ఆహాల్య. 548)
తల్లి ఎంతటి విప్యానుభవమందిందో తనయుడు" అదేస్థితి ననుభపింబొడు,
రా
ఇది సహృదయ లక్షణం. సమాన ఛందము కొక సమాన వొక్యధో రణి (3
వుండటం విశేషం.
మరల నిదె యొక్కసారిగా మానవేశ
సతుల గళసూ|తముల్ తెగి జూజిపోవ
నేడ్వంగావలె. గాకమ్ము లెగుర వలె. ఒ
రముం పె. ఓీండుగటి పిండముల కొలణర్వు (ధను, 418)
నెలా ళు
#
ఇది పరశురామ పరిక. శివధసుర్భు ంగకర్ర '“ఎవ'డని వీషణార రతి
దాల్చి వచ్చాడతను. అతడు పలికిన సవాలిది. మూడవ పాదంలో తొలి రెండు
160 భీమ దామాయణ కల్పవృక్ష ము i
గణాలదొకా ఒకే వాక్యంగా సాగింది, మూడవ పాదంలో, “పురములపె' అనే
మాటలోని తొలి అక్షరమే చివరి అక్షరంగా వుండి, “రములప్ర అని తర్వాతి
పాదాదిలో వుంది. పాడ ప్రారంభంలో యూర్ధ న్య కంపితాక్షర మైన రేఫవుండటంచేత
పా[తభామణలోని భీషణత్వ స్పురణ పఠితకు కల్గుతూంది. పరశురామ పాత
లోని వాచికౌద్ధిత్యం ఈ పిధంగా భావ్యమాన మవుతూంది.
వరమ సుకుమార మైన జీవంబులన్ ద
దాతంకోరక భావ సుంద రములన్ స
మాన సూక్ష్మ రఖా పరిమళములన్ శి
శిరము మాఘ్యమ్ములన్ వికసింపనీదు (కళ్యాణ. 278)
లి
ఇదొక విలక్షణమైన రచన. (పతి పాదాంతంభలోనూ వున్న ఆత్షరం (502
వొదలలోసి వదాద్యుక్షరమై వుంది. ఇడి వృత్తాల్లో కనిపించే నగిరాణ ధోరణి.
(దుతాంతాొల చ్లేత్ర పద్యంలో వి విరుపు పచ్చి, వొచ 0 పూర్తి రిగా సాగటం లేదు. ఇడి
మొల్లలను వికసింపనీని శిశిరాన్ని స్ఫురింవ చేస్తూంది. ఇర్క_డ వరుసగా తేట
గీతుల్లో బిల్స్ ద్ర వర్ణన సాగింది, 'ఏకగీతి'గా సాగే ఎక్క ణమున్న వృత్తం చేత ఏ౪
రీతిగా సాగే న వ్యంజించ బడింది.
ఇవే ఖండంలో ఆఅంత్యాను [వానతో నడచిన తీటగీని (ర ళాల. 268
& లేడ కీ జల్
ర్నతను తందిసూంది.
క్ర ఈ.
ఆటవెలదిని సమగీతి భేవంగా అప్పకవి పేర్కొన్నాడు. వర్గరీత్యా ఇది
సమగీతి అయినా, గతిరీర్యా దీనికి ఆ నామ మన్యయించదు. జేసి, సరి పాదాల్లో
వున్న లక్షణ భేదం చేత పః (పు నడక ఓడుదుడుకులుగా వుండి, సబుగతిని
కోర్పోటూఎది. ఈ హెచ్చుత గ న ఎత్తి అడుగువేసినట్లుండి. గతి
కౌటిల్గం (వదర్శించే నట్టువరాలిని స్ఫురింప చేసే లక్ష్షణముంది తప్ప, సమ
గతి కనిపించదు. ఇలాగ విషమగతిలో నడచే ఛందోభేవాన్ని సమగితుల్లో ఒక
టిగా లాక్షణికులు గురించటం చితం.
Va
nee
యతి, [పాసయతుల పాటింపు భేవాల్నిబట్టి ఆట వెలు లో (కింది భేదాలు
సాధింపదగివవి, (ఇవి పాకిబండవారి వర్గీకరణ)
ల
1. సర్వ పాదాల్లోనూ సాధారణ యతి
2, సర్వ పాదాల్లోనూ [ప్రాసయతి
వ
ల, విషమ పాదాల్లో ప్రాసయతి
. సమ పాదాల్లో [ప్రాసయతి
వద,
లీ
4
ర్. పూర్వార్థంలో [పాసయతి
6, ఉ తరారంలో (పాసయతి
= ౧
* ఇది సవగీతుల్లో ఒంటి. బేసి వాదాలు త సూర్య 7ణాలు--2 ఇంద
గణాలతోనూ; సరిపాదాలు ఈ సూర్యగణాలతోనూ వుంటూ నాలుగు
సొదాలుంటొయు. పలి పాదంలోనూ నాబ్లవ గ ణాద్యష రం యశిస్థానం ,
[పాస నియమం లేదు, ఒకవేళ (పాస పాటిస్తే దానిని పవడగితిగా గుర్తించా
అని అప్పకవీయం (అప్పక, 4.లిలిర్) పెపుతూంది.
38. 11
162 శ్రీమ[దామాయణ కల్పవృక్షము
బాలకాండలో (కింది విధంగా వీటిని గుర్తించవచ్చు.
1వ ఖేదం :
నశ్వమేధ యజనమందు నీదు
మనను దవిలినపుడె మానవ నాయక!
నీకు సుతుల కలిమి నిశ్చయంబు
పూని తేజమగ్నిచే నభివ్యాపమై
శ్వేతపర్వతంబు క్షీతిజనించె
శరవణఐఎబు (బధ్నమరమును జసియించె
నెందు! గొర్తికేయు డొందురూపు
తీవ ఖేదం :
దితి తపోఒర్థ మెజీగి తతసిద్ధి కృత నియ
మంబెజింగి యవచయంబెణి౦గి
మించివచ్చు టెణి'గి వంచనయే మార్గ
నుంచు(దెలిసి వినయ మతిశయిల్ల
ఓ వ భేదం :
ఒక్కసిదిగోరి యొగి నెన్నిసార్లు నే
థ్ ద
మొదలు పెట్టినాండ నదిసవంబు
నెన్నిసార్లు వారలెతంయించిరి సవంబు.
దుదకు విసుగుపుట్టి వదలినాడ
5న భేదం:
ఎన్ని తరువులున్న నన్నియు( గొయంగ (6
బూంట( బూ(ట వేచు( దోంట మాలి
కడుపు నీది కూడ. గాచిన నా గుండె
యటఏమటించు టాగి హర్షమొందు
నో
(ఇష్ట. 278.)
(ఆహల్య, 291)
(అహం $67)
(అహల్య. లర)
బొలకొంచ ఛందో వస్తు శిల్పము 168
6వ భేదం
ఆత్మవంతునకును యశమట్లు కల్మాషి
దు నాకు థారుణీశ!
యామె నన్ను వీడ దామెను నే పీడ
మె నాకు "సను నామెకింతె (ధను. 74)
షై వ్యాజ్యికొదు
చె విధంగా సాధించిన ఖేదాలే కాక, ఛందో విషయికంగా అనుశీలించ
దగిన శిల్పం (పదర్శించిన పద్యాలూ వున్నాయి.
ముపై యెతిడుస్సిపో జేసి శృంగముల్
వంచి మెడను దుసికిలించి పలుపు
వెనుక(గాళ్ళ ( జిమ్మి మునుగొమ్ములం గుమ్మి
భృత్యకోటి శబళ యెగచి చిమ్మి. (ధను. 79)
విశ్యామి [తుడు బలవంతంగా శబళను మళ్ళి ంచుకు పోయేటపుడు,
వశిష్టుని ఆసహాయస్థితిని చూసి, తనను తాను రక్షించుకోవ టానికి శబళ చేసిన
యత్న మిది. సవ్యంలో 'డుస్పిపో', “శృంగ ముల్”, 'కొమ్ములం', అనే
. రగణాలు వున్నాయి. మధ్య ౬యువుండి ఇరువైపులా గురువున్న ఈ గణ
స్వరూపం తలవంచి కొమ్ములతో కుమ్మే శబళాస్వరూపాన్ని స్ఫురింప చెస్తూంది.
మూడవపాదంలో ఒకేసారి వెనకాముందువున్న సైన్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన
వీరమూ రిగా శబళ కనిపిస్తుంది.
వండు విజిగి నీర మొగి దేరుకొన్నట్టు
సాధుమౌని సుపసన్ను( డయ్యె
సర్వబుషులు శ్చేియు సంస్తోోతముల చేత(
బర మమైన తన తపమ్ము చెత (ధను. 107)
ధనుర్వేదం సాధించిన రోశికుడు వశిష్టుని పెకి (బృహ్మోాస్త్ర _పయోగం
చేయగా ఆయన (బహ్మదండం దాన్ని (గహించింది. ఫలితంగా ఆయన “రౌద్ర
మనోజ్జమూర్తి ' (105) అయ్యాడు. అలాటి వ్యక్తిని స్టో తాలతో బుషులు
(వసన్నం య ఈ పద్యంలో ఒక చమత్కా రముంది. రెండవసగం
ర భంది
శక
164 శ్రీమద్రామాయణ కల్పవృక్షము
సర్వ్యబు.షులుసేయు.న ఎసో|త_ములచే శ
అజ
బ రమమె.న తనత-పమ్ము-చేత
సో[లం చేళారన్న భాగమే సీనంక్షణంతో వుండటం గమనించ దగది.
అలతి ళ్ళి
పరిణామ వె భాల్యం గం సీసం పసుతికి తగిన ఛందస్సు. ఆ ఛందోస్సురణ
కలిగిస్తూ గొప్పగా వారు స్తురె:చారన్న విషయాన్ని ఈ పద్యం వ్యంజిసూంది.
0 ఆల్ pene.
ఆది ఛందశి;ల్బం,
క, సత తిరిగి రాక కలిని (కళ్యాణ, 158)
ఇది కైక వినోదం. మొదటి పాదంలో కైక “అఆడుగొ రాముిడంది.
ఆడుగొ” ఆనే మాట చప్పున పలికే ఉచ్చారణా ధోరణిని సూచి
సూంది. కవ్వించే మాటల నీరు నీ నగణం చకుగా వ్యంజిస్తూంది. ఇందులో
కైక గురించి చెప్పిన భాగ మెక్కువగానూ, సీత గురించి చెప్పినది తక్కువగానూ
వుండటం గమనార్హమైన విషయం. విభజిస్తే ఆయా పాదాలిలా వుంటాయి:
సనగణమెన “ఈ
తాడు.
రాసిరామునడుగొ రాముడంచును బల్బు. గెక
సీత పర్వుగములు పెట్టు
అడవి కోడి కూసినట్టుగా నవ్వును కైక
సీత శిరిగిరార కలగ
శః రీర్ణ పాదాల చేత వికసించిన
6 రైక సరసహృదయమూ, [హస్వపాదాల చేత
తియ్యని సిగ్గుతో ముకుళించిన సీ
జ
హా.
సూ
he
త హృదయమూ సూచితమవుతున్నాయి,
వ
స
తెలుగు ఛందః[పపంచంలో విశాలమైన పరిమాణం గల ఛందమిది.
దీనిని రచించని కవి వున్నాడనటం అతిశథ యో డ్రి. “కవికి కంసాళఠికి సీసము
తేలిక అనే నానుడి ననుసరించి పద్యరచన ఆతి సులువుగా చేయదగిన చందంగా
దీనిని గుర్తించవచ్చు. ఇక్కడ చమత్కార నిమిత్తం సీసం లోవానామంగా
స్లేషింపబడింది. కొసీ, ఇది లోహనామంతో ఏర్పడ్డ ఛందస్సు కాదు. ఇది
సంస్కృత నీర్షక భవం. నామరీత్యా సామ్యమున్న ఈ ఛందంతో సీసానికి
లక్షణ స్ శీర్షక లక్షణాలివి: ఫీర్షకాన్ని నానావృత్త నిష్పన్నాలైన
పాదాలతో కూర్చవచ్చు. ఇందులో గణాలు నాలుగు మాాతలను కలిగివుంటాయి,
పాదానికి7ోగ ణాలుంటాయి.ఇందులో 21 మొదలు 26 దాకా అక్షరాలు వుండవచ్చు.
శీర్షక ౦లో Se ౦లో నియమితంగా లఘువుల నుంచారి. ఈ లక్షణాలకూ
సిసపద్యల క్షణాలకూ సంబంధం లేదు. కనుక సీసం శీర్షకభ వమనటం కేవలం
నామరీత్యానే. దీని గురించి చర్చిస్తూ పాటిబండవారు ఈ నామకరణ సామం
జస్యాన్నిలా నిరూపించారు: “జనా శయుని యభి[పాయమునుబట్టి చూచినచో
ఏర్షకమను నామకరణమునకు గార ణము ఊహింపవఏలగును. ఒకవిధమైన లక్షణము
గల పద్యముషి వేచొాక విధమైన లక్షణముగ ల పద్యమును జేర్చినచో రెండును
గలిసి శీర్షకమను పద్యభెదమేర్పడును. రెండవ పద్యము మొదటి పద్యమునకు
ద దా
* ఇది ఉపజాతి ఛందస్సు. ఇందులో నాలుగు పాదాలుండి, ఒకొక్క.
పాదం రెండు దళాలుగా విభక్తమై వుంటుంది. [పథమదళంలో 4 ఇం[ద
గణాలు, ద్వి తీయదళంలో 2 ఇం[దగణాలు - 2 సూర్యగణాలు
వుంటాయి. ఈ లక్షణమే నాలుగుపాదాల్లోనూ వుంటుంది. [పతిదళంలోనూ
మూడవ గణాద్యక్షరం యతిస్థానం. “ప్రాసయతి కూడా పాటించవచ్చు,
ఇలా సడచిన నాలుగు హుం కనుబంధంగా ఆటవెలదిగాసీ తేటగీలి
గానీ వుండాలి. దీని నెత్తుగీతిగా వ్యవహరిస్తారు. సీసపద్యానికి (ప్రాస
నియమం లేదు.
188 |
త a 3 + >» Ww
MM a జు స్ ఓ శ ళ్ళ భు,
గల) యి అొంయళౌెయము రా షం ద్రాం ఆయె ర
ఛు
శిరోభూషణమువలె నుండును. కనుక, మొతము వద్యమును శర్షకమని వ్యవహ
రింపవచ్చును. శీర్షకమునరు వికృతి సిసకము.”
దాలకాండలో సీసపద్యాలు రకరకాల పోకడలు పోయాయి, సూలద్యవ్నితో
థి దు
వాటి వర్గీకరణ గప్ |
1. నిరంచన (definition? సీసం :
ఇందులో ఒర విమర్శతో కూడిన నిశిత నిర్వచనం కనిపిస్తుంది.
౨. ఉపమానాంత పాదాలతో నడిచిన సీసం :
8. విధ క్యంత సీసం :
4. ఉపమావాచక సీసం :
“కలె, వోలె వంటి పదాలతో పాదాంకాలు.
ణ్ అన
పి
రి
ల
Be
8, ఆఫ్బర్యార్హక గుసం :
శ త
9 అను (ప్రాసల సీసం :
10. ఆజ్ఞాసూచక సీసం ;
11. విడివిడి దళాల సీసం :
ఇది ఒకటవ నేదంగా తోచినా, అక్కడ సవిమర్శక నిర్వచన
ముంటుంది. ఇక్కడ విషయ వివరణ మ్మాతమె వుంటుంది,
12. పాదాంతాల్లో [కియా పదాలు:
18. పాదారంభాంతాల్లో ఏకత వుడటం :
(పథమడళం ఏ వదంతో ఆరంభ మైతే తక్కిన [ప్రథమ దళా
రంభాలు అదే పదంతోనూ, ద్వితీయ దళాంత పదమేది వుంటుందో
తక్కిన ద్వితీయదళాంఠతాలదే పదంతోనూ వున్న సీసం.
14, ఆశీరర్థక సీసం:
(పతి పాదంలోనూ ఒక ఆశీస్సు వుంటూ, ఆకిరర్గక' పదంతో
పాదొంతం కావటం,
ఖోలకోంద భింపోవసు శీల్చము 167
C=]
15. అభ్యర్థన సీసం :
(పతి పాదంలోనూ ఒక అభ్యర్థన వంత పల
16, పొదారంభాల్లో అను(పాస ;
LT, నిందార్థక సీసం :
18. [పథమ పాదాంతపదమే తక్కిన పాదాల్లో వుండటం :
19. పశ్న, సమాధానం పున్న సీసం :
ఓక (ప్రశ్న (ప్రథమ దళంలో వుండటం, దానికి సమాధానం
ద్వితీయ దళంలో వుండటం.
20, సంస్కృత సమాస సీసం :
పాదం మొత్తం ఒకే సంస్కృత సమాసం వున్న సీసం. తక్కిన
పొదొలు ఇలాగే వుంటాయి.
21. అనిబద్ధ పాద సీసం ;
పాదాలు నియమబద్ధంగా వుండక, ఆనియతగతిలో సాగిపోవటం.
ఇపి స్తూల విభజనకు ఓడిగిన పోకడలు : వీటికి వరుసగా ఉదాహరణ లివి ;
కేవ శేదం |
బుషివంటి నన్నయ రెండవ వాల్మీకి
తిక్కన శిల్పపు( దెనుగుం దోట (అవతారిక, 80)
శివ చేదం:
స్యర్గమన్లోవు వెన్ జను త్యత్పురీ వృష
గళమున (వేలాడు గంగడోలు (ఇష. రర)
తీవ భేదం ;
రాగానుసారి భావాగణ్య గీతిచే
నర్థానుగుణ హస్తాప్తి చేత (ఇష్ట, 177)
కేవ భేదం ;
ఒనర బోర్కాడించి యుయ్యెల తొక్రైలో.
బండ+ బెట్టిన పసి ఫాపవోలె (ఇష్ట. £04)
ద్ వ శేదం ; ue
అశ్వమేధంబు సీవా పుతకామేష్టి
గి వధ్వరంబులు సీవ తండి (అవకార, 97)
168 శ్రీమ చామాయణ కల్పవృష యు :
6 వ భేదం :
చీకటిలో నంత చెట్టగా( దొలగి మై
యననేమి పువైనే యె యెమ్మైలాష్ర
దం:
నా తండి రామచం౦ దా! నన్ను గన్నట్టి
బంగారు తండి! నా [పాణ[ప్రదమ।
ఈశ
a3
th
8 వ భేదం |
ఈ పసికందుల యీ వసిచేతులు
(వ్మగ హంబుల నెట్టు పట్ట( గలిగె?
9 వ వేదం :
ఎవరయా యాస్వాము లెవరికో యీ వంగ
డప్పు( దొలి వెల్లు క|పపు నివాళి
యెవరయా యా దొర లెవరికో యాదిరా
జ పవి[త్ర క్రీ ర్రి చొక్క_పు వయాళి
కశూంంతరముల( జక్క_(గ దోవ వదలు(డా
ద్వారపాలకుల మొత్తముల వారు
11 వ ఛేదం:
సుంకులౌ జులపాల జుతుల వారలు
మూ(పున నమ్ముల పొదులు వారు
12 వ వేదం :
చలికాలమున హిమాచల గంధకావ ర
ముల నీళ్ళులను వెచ్చగిలంగం దెచ్చి
౧
మీ
13 వ ఫేదం:
మహియందునను శింభమార మీనంబులు
నలి శింపమార మీనములు మింట
మహియందున మరాళ మహిత గ రుచ్చట
br చాయ మింట,
14 వ ఫేదం
bee న తీరధి చందమామ
వింటి కోనలయందు విజయమగుల।
(అవతార. తంల)
(అవతార, 864)
(అవతార. 876)
(అహల్య, లి)
(అహల్య. 74)
(అహల్య. 260)
(ఆహల్య, 891.)
(ధను. 2.)
15 న పదం:
ఓయమ్మ భూదేవి! యీ యయ్య రఘుశిళో
బడ బెట్టకు
16 వ దం:
రరులచే దేవకిన న్నర సిద్ద బారం
దానవయతవ స సరకత భుజంగ
దరులచే ,..
17వ పదం:
ఛీ! క్ష్మ[తియబలంబు ఛే! తతియబలంబు
నస్ర్రజలబు ఘు!
18 స భేదం:
కోకింకొమ్మలో( గూసిన నీవచే
నన్ను. బిల్చితివంచు ww
తుమ్మెద హొదలోన-: ల న్వ యేమి
సుణితమే యని మేలమాడు మౌని
19 వ భేదం:
ఏమీ మహోరాశి! యేను |బహ్మర్షినాః
యని-ంత నౌను (బహ్మర్షివంచు
ని౦ వ ఛధంః
పునరుదృవగ్గంత ముగ్గ మోహన రుచి
(ప్రకట రేళావాస భావ పరిధి,
21 వ ఫదం:
ఈ నెలబాలుడు నింతలో నింత మొ
న్నటి దా(క( బాలు నన్న మును బెడి
వెండి గిన్నె అలో బెట్టి తా వచ్చెడు(
దిసిపి ప్ర శశి
ఆట ఆ య సా
త మె ఈం జ అరు
య స్ర్రబలము
చె జేదావే కాక కాస కొత పోకడపోయిగ సీసా లివి;
కొసం? యొడిలోగ గాని కూర్చుండదు.
లి
(| ణు ఆ జ్ "4. ణ్
ఆగనుమి యొ గాం ముడువరాడు.
నిషిద్దసూచక పదాలను (ప్రయోగిస్తూ నగించిన విధా
నమిది
(ధను 198.)
(ధను. 257.)
(ధను, 800)
(కళ్యాణ. 149.)
(ఇష్ట, 227.)
170 బ్రమ్మదామాయబ కల్చవృషము ః
శ్లీరాబి త్రరగలో శ్రీ పయోడరములో
తొలిపాము సొలసులో( దూ(గుశయ్య (అవతార. 112)
ఇది రెండవ ఖేదం !కింగోకి ఒదిగినా, ఇందులో వున్న భేదమేమంటే,
ఇసి ఉపమేయాంన సీసం. అది ఉపమానాంత సీసం. ఇక్కడ వరుసగా
మూడు ఊహలున్నాయి. అక్కడ ఒక్క టే ఊహ వుంది,
ద
వచ్చి లానంతలో వచ్చును మజల భూ
నాధుడు కౌసల్య సౌధ్రములకు
నిచ్చి యల్లంరలో నిచ్చు(గాన్మలు సుమి
(తకు ధరి|తీనాథుడొక డొకండు
మెచ్చి యా మెచ్చులే మెచ్చి యింకొక రీతి
మెచ్చు గై కేయి భూమీధవుండు
వచ్చిన వా(డ ట్రై వచ్చినట్లుండు భూ
మీనాయకుండు సుమి|త కడకు
గంతనంతట రాజ కార్యములు చూచు
చుండి యుండియు యట్టులి యబకలేది
ముగురు భార్యల నవసౌధముల గడపల
దాక పోయి లోనికి(బోక తాశి తిరుగు, (అవతార. 155)
గర్భిణులైన తన భార్యలను చూసి మురిసిపోయిన దశరథుని మనస్సు
పొందిన ఆనందమిది. పాద [పారంభంలోని (పాసచేత దశరథుడి ఏకస్థిత
భావన సూచితమవుతూంది. [పథమ దళంలో-ఆతడు తం|డిగా ఆనందిస్తూ తన
ఉనికినే మరచిపోయేటంఠ ఆనంద వ్యవస్థితుడై పోయేవేళ తాను రాజుననీ,
రాజ్యభారం కూడా తాను వహించాలనీ గుర్తుకువచ్చినట్టు భూనాథ శబ్దంలో తొలి
అక్షరం వరకూ సాగి, తక్కిన పదం [కింది దళంలోకి వుంది. (పతి పాదంలో *
రం డిగా | పథమ దళంలో, రాజుగా రెండవ కంలో కనిపిస్తాడు దశరథుడు.
ఎత్తు గీతిలో చెప్పబడ్డ వషయమదెే. రాజ కార్యాలు చూస్తూ చూసూ ఆలాగే లేచి
వస్తాడట, రొజు ఎంతగా పుర (పేమ బద్దుడెనాడో ఈ పద్యం చెపుతూంది,
జాల పండ భందీవస్తు శిల్పము rg
ళోంపా సహ |సాభ చండ కాంతిచ్చటా
మెయ వారావర్త మెజసి మెజసి
(పళయ కొలాంభోద పటలి వినిస్వనా
మోఘగర్జాధంగ మొరసీ మొరసీ
స సాగర మహాశారపాధ శ్చటా
విధృతధంగా భంగ విరిసి విరిసీ
కోటి (పపాత వార్థాటీ నిరాఘాప్
తుంగో[గ తరవారి దూకి దూకి
స్వర్గమున నుండి శివుని మస్తకము దాక
ఘూర్జితైరా వణాస్యమై కురిసి కురెసి
గవజటా జూటికా మహా సీమలో గు
భిలు మని వచ్చివడె తిరుగుళ్ళు గంగ (ఆహల్య, 878)
(ధా బి
ఇది గంగావతరణం, పద్యమంతటా పరచుకున్న తగణం ఉవ్వెత్తున
వన సిదూతే ఉత్తుంగ తరంగంలా మీదిమీదికి ముంచుకొస్తూంది. నర్వాణ
లోకం నుండి నేలకు దిగుతూన్న నాకధునిని సమాసాధిక్యతతో వర్ణించటం
శోభాదాయకంగా వుంది. పద్యంలో “మెజసి మెఐసి వంటి ద్విరుక్త కపదాలు
గంగ తరంగాల్లోని చకచ్చకితమైన వెలుగుల్ని స్ఫురింపచేస్తున్నాయి. ఇవి
నగణాలు అ చేత ఆ మెజుపుల వేగం, తళతళలాడే తరంగ | దుతి
[దుతగతి చేత సూచింపబడుతున్నాయి. *గుభిల్లు' అనే మాటలోని ఉత్తుతి
ఎత్తి కుదేసిన ధ్వని వినిపిస్తూ, నేలకు దూకిన గంగ జొద్ధత్యాన్ని స్ఫురింప
చేస్తున్న ది. శివుని మస్తకం గంగకు తొలిరంగం. ఆ మహాదేవుని జటా
రణ్యంలోకి “ఘూర్షింై రావణాస్యయె' దూకిన దూకుడు ఇక్కడి ప ద్యంలోని
శ్లిష్టబంధంలోని ధారాశ్ధి ద్యోతకం చేస్తూంది. “అద్భుత రౌద్ర పీరానంద
కృద్యారిధార' మైన (879) “ఘనరసాకారి గంగానామాన్ని పద్యం చివరిదాకా
దాచివుంచి చిట్ట చివర బయటపెట్టటం చేత హఠాత్తుగా గంగావి ధవాన్ని బయ
ల్పరచినట్ట ప క (ఇది తిక్క న మార్గం, 'నశడివియణు చేసె నగరికి (విరాట
పర్వం) ఆనే పద్యంలోని స ఇక్కడ కం, .)
శ్ర థో అలో అగో rad ళో mf మ,
ఫూ రాపటది మ క షయ కనుక పరిమాణ
చి
రీత్యా విసృతమైనవైన సీసాన్ని ఈ విషయ వర్ణనకు స్వీకరించి, ఆందులోని
మహత్యాన్ని ఛందోరూవంలో సూడించాడు కవి. ఈ పద్యానికి
రా
లి పు ౮ ? వ్ +
చేసిన సుతి పుంది. అక్కద ఏడు సిసపద్యా
కార (పతిపావరు,
థి
చఅచుణు నెజనె చూచెడు చివురాకు
ర
వురాకు వెనుక( బొంచిన లతాంత
సరగా బట్టిన పిడిబా(కు
పిడిదా (య రివ్వున విసరదూసి
చన్న సవ్వడివోని సన్నని క్ కతాకు
ల్ణి
ట్ర
౧
ల pe
©
అప లో ఖో
వికి వారుుత్ ముక నించి సన్న
గొంతు రాగముతోడ'. గులుకు నచ్చరసోకు
(మ జో చి టో rE
విరుపీకుగా eye లన్ చి
రు
తో(చుటాలస్యముగ 6 కింకిలీ చిణడిణ
నిసద కనదబ్దపద సమానీత మధుర
గీతికార సవారి పొంగిన తరంగ
మచ్చర యు! గన్నులను హృదయమున వొడువ (ధను, ఓల!
ఇవె రంభాగమనం. అనేకాచౌహిణీ సేనతో దాడివెడలే చక్రవ ర్తిలాగా,
వి స్పృక కామోద్దీపక సామ్మగితో గౌశికుడి పెకివచ్చింది రంభ. పాద [ప్రారం భంలో
శకటరేఫతో కూడిన దిరుక పదం వుంది. [దుతగతి సూచకమైన నలంతో
ఆరంభం కావటం చేత పద్యంలో ఆ త్వర పాటు [పథమంలోనే సూచించబడింది.
పద్యంలోని (పతిదళమూ మరొ; దళంలోకి నొచ్చుకుని వుండి, “పదపది'మని
జా శ శో 3 won Gs బి ఖల మె య్యే ష్ష్ ¢ షల లో
(229) పరుగే మన్మథ స ధావింపచెస్తున్నాయి. ముక్తపప్ (గస్తా
స్త
లంకారం చేత విశ్వమితుని కూపిరాడనంత వని చేయటమే కాదు, ఒ కేధ్వని
నో
బాలకాండ ఛందో వస్ను శిల్పము 178
కలిగించే వదాల చేత మరో (వయోజనం సాధించాడు కవి. చివురాకు, పీడిబాకు,
పికివాకు, పిరువీయ _ ఇవి పద్యంలో వచ్చిన మన్మధ సామ(గి. ఒకే వదంలాగా
(భమింప చేసే అక్షర నిర్మాణం వుంది వీదిలో. అన్నీ సం గణాలే. రంభావ
తరణకు రంగం చి కీస్తున్న పుడు కౌనికుడికి అనుమానం రాకూడదు. ఆఅందకని
ముందు ఎలా వున్న (పక్కతి ఆలానే వుందన్న [భమ కలిగిస్తూ మార్చాలి, ఇది
ఆ పదాల ద్వారా కవి సూవించింది. పదాలు ఒకలాగే వున్నాయనిపిస్తూ చివురాప
సిరువీకుగా పరిణమింవ చేయటం అక్కడ ఇం(దుడు, ఇక్కడ కపి. చెసిన "పని;
ఈ సల గణాల నాధారంగా కవి “అచ్చరసోకు' అనే మరో మాట పెంచాడు,
ఒక్క అక్షరం పెరిగిన సలమిది ((ఆ]చ్చర సోకు =| | 0. ఈ హెచ్చిన
ఆక్షరం చేత ఆ సంభారాలు సమకూర్చుకున్న రంభ ధెర్యంగా బయల్చడి,
రెళికుని కలవరపరదే యత్నం చేయటం స్పురిస్తూఎది. ఎత్తుగీకిలో ఎంత కా
దనుకున్నా “చిణదిణి స్వనం వినిపిస్తూనే వుంది. నలగణ౨లో నిబద్ధమైన ఈ
ధ్వని [దుతగతిని సూదిస్తూ రంభ వయత్నంలోని తొంద రపాటుకు సూచకంగా
సుతగ్; పద్యంలో వినిపించే శోబ్దాంలంకా రం చేత, రంభ రాకలోసి ఆంతర్యం
చప్పున [గహింవ చేసేటట్టున్న అలంకరణ భావ్యమాన మవుతూంది,
ఒక పెద్ద కరటము-రెక పద తరటయు
గలసి యన్యోన్యంబు గొగిలించు
నొక చినా 8 అ
సీశ్వురుల( బెంద్ది వారి నృప్పని కనక
మయ మహాసొధముల సంగ మమ్ము గల (కళ్యాణ, 63)
itd శ్రీమ[దొమాయణు కల్పవృక్షము :
(పకి పాదంలోనూ రెండు సమాసాలున్నాయి. ఆ రెండూ ద్విరుక్తమైన
ఒకే సమాసరూపాలు. ఒక పెద్ద కెరటం అనేమాట ద్విరుక్త మైతే మొదటి
పాదంలో [పథమదళం. తక్కిన పొదాల్లోనూ ఇవే విధానమే. పద్య (పథమ దళా
ల్లోని నిర్మాణం ఒక టే తీరులో వుంది. సలము, నలము, సలము, గలము _ ఈ
ధోరణిలో నడచింది. వియ్యంకులై న దశరథ, జనకుం సమత్వాన్ని ఈ విధంగా
Ln
వ్యంజించాడు క్రిం?
అడుగొ రాము,డు వచ్చునన్నంతలో దూసి
కోలు వెట్టును చువ్వవోలె సీత
యా రామచం[దు(డే యరుగుదెంచిన లేచి
నిలుచుండు. బు|తిక వలెను సీత
యెదురై న నతడు రా నెచటే( (చపాహత
యగు వార్డుక సర స్పునట్లు సీత్ర
ఉల్లపోయెడు రాము మొల్లంపు( జూపుం
గాంచు జాబిలివెల్లు కరణి సీత
కడు సమీవంబుగా సాగి కడచు రాము
నింత దగ్గరతనము సహించు సీక
యిట్టులే పోనుపోను దా సదురు చూచు
వంచి తల సీత పతి పల్కరించు నంచు (కళ్యాణ, 181.)
సీతారాముల దాంపత్యపరిణామ వ పద్యం. ఇందులో ఆరు జతల పాదా
లున్నాయి. దీర్శపాదంలో రామ్మపసక్తి, [హస్వపాదంలో సీత్మపస క్షి తేబడింది.
వివాహానంతరం సీతారాముల మధ్య సమాగమం జరగడానికి ఆరేళ్ళ వ్యవధి
ఆవసరమయింది. మొదటి సంవత్సరంలో “అదిగో రాముడంటూనే గబుక్కున
పరిగె ల్తేవె. “అడుగ” అన్న నగణులోని (దుతగతి ఉచ్చారణలోని వేగాన్నీ
క్రవ్వింతనూ సూచిస్తున్నాయి. ఇలాగే రెండవయేడు రాముని రాకతో లేచి నిల్చో,
వటం, మూడవయేడు సిగ్గుపడటం, నాల్గ్లవయెడు చూడగ ల్లటం, అయిదవ యేడు
దగ్గరితనాన్ని సహించటం, ఆరవ యేడు పల్కరింపుకై ఎదురు చూడటం
అ ఇ ఎర్ల్ లో క ఖు! భు
జరిగాయి. ఈ విషయం ఆంళ్ళ వి సృతికలది, ఇద్దరు ద్యకులరు సంబంధించింది,
దాంకొండ ఛందోవస్తు శిల్పము 1"5
ఈ విషయ వ్యంజన ఛందోరీత్యా సీసపద్యంద్వారా చేయదగినది. ఎందుకంటే,
ఎత్తుగీతితో కలిపి 18 పాదాలున్న సీసంలో ఈ అవరిక సులువు. కవి ఒక
దళంలో రామునీ, ఒక దళంలో సీరనూ గురించి sa ఆటుపంటివి ఆరు
పాదాలు (వాళొడు. దీనిచేత కవి చెప్పదలచుకున్న ఆరేళ్ళష్య ఏ వధి భందోనిర్మాణం
ద్యారా సూచితమయింది.
ఈ కవి సీసరచనలో నలి, *సలి, తగణాలు విస్త్రృతంగా వపయోగి
సాడు. దీనివలన పద్యానికి ఒక ధారాశుది ఏర్పడుతుంది. ఇది (పసిదక విమార్గ మే
ఇని © ఇ N
కఠిన స్తనోవరి గై వేయ మణికాంతి
కర్ణతాటంకంబు గాడిపటుప (అవతారిక, 27.)
“పతిరసాల కుంజంబు( బచ్చిపిందెల తోడ
నెలమసలిన కాంత వలెనెదో(చె (ఇష్టి. 255)
సచ్చిదాసందముల్ స్కంధ త్రయము గురు
గానున్న యొక చెట్టుగాని చెట్టు (అహార, 5్5్ [)
కంద తరుళాఖికా కోకిలాలాప
కౌొతూహలాకార కలన(జేసి (ఛను, 181)
ఏలముంచి కికురించి వంపుల (పాకించి
దొంగయౌ కన్నెసంపంగె చేత (కళ్యాణ, 218)
ఇవి కొన్ని ఉదాహరణలు. బాలకాండలో విస్తృతమైన ఈ సీసపదః
నిర్మాణ విషయం విశేషించి పరికోధించదగ్గది,
176
ఈ
ప్రమ, దొమవాయిణ త ల్చవృషేము న
ఖా
ఛందశ్శిల్పం = పొదనూచికిలు :
తా CD
Ot
10,
Ll,
18.
14,
15.
శేమేం[దుడు; సువ త్త తింకం _ 8-20.
fw)
క్ల
ల్
శ్
ప
(౬
ఆర 5 Wa Me wy
be ప-క్తాన్ని MOH Wali, watt (4
క
లో జో al జల్
రం a) JU 3090
అ ర్వ LU
భ్యాసాంతమున హరిహరనాథదేవుని సంబోధిందుటరు ఒక్క పర్యాయమే
ఉప యోగించెను.”
డా పాటిబండ మాధవశర్మ; ఆం[థ మహాభారతము : భఛందశిల్పము
పు, 28l,
మేమేం[దుడు; వృత్త రత్నాకరము amp
ఆం|ధ మహాభారతము; త్రీ పర్వము 1.187 వ
ఏడు సూర్యగణాల పె ఒక గురువుండటం ఉత్సాహ ఫడు అలి? అక్కడి
సూర్య గణం సగణమైనా కావచ్చు. గలమైనా కావచ్చు. అంటే అక్కడి
వృత్తగతి గురు ంఘువుల మార్పుల ననుసరించి వుంటుంది. విచికిలితం
అట్లా కాదు. ఒక పాదంలో ఏ గణ[కమం నిబదితమైెండో తక్కిన
Se) ఫి *ా
పాదాలన్నిటా అదే డమముంబటుంది.
పొటిబండ వారి ఛందశళ్శిల్చం; పు, ఏర్ర్,
డా॥ సి.ఎస్.ఆర్. అప్పారావు; నాట్యశా స్ర్రము; అనుబంధం._5 పు. 909.
చూ. డా॥ పాబిబండ మాథవళ ర్మ: తరల వృ త్తవివరణ; ఆంధ మహా
భారతము; ఛంవశ్శిల్బము : పు. లీ4ి,
* రి 1
శ్రీ కృష్ణ ్రీ సంకలనం; ధ్రైలపాటలు; పు. 80. (శ్రీరాములవారి అలుక.
డా॥ పి. ఎస్. ఆర్. అప్పారావు; నాట్యశాస్త్రం. పు. 909.
ఈ 'మాలిని'కి రగణం, మగణం కలిసి రెండే గణాలు. వ్యాసంలో
పేర్కొన్న వృతానికీ దీనికీ సామ్యం లేదు,
డా. పి. ఎస్, ఆర్. అప్పారావు, re
వే పు. 905.
Es
పెదే పు. 424,
ఆప్పక ఏ యం. పు. 249,
రూ
16,
17.
lo:
లకొండి ఇంది
వోపసు శిల్పము 117
డా॥ పాటిబండ మాధవళర్మ; భంద శ్నిల్నం, పు. త4[.
డా॥ పి. ఎస్. ఆర్. అప్పారావు; నాట్యశాస్త్రం. పు. 401, 400.
పెదే. పు. 910.
పెదే. పు. 487.
పెదే. పు. 421.
ఆప్పక వీయం 4 వ అక్వా. వృ త్రలక్ష ణాలు,
నుడీ కన్నడ కాలానికి చెందిన ఛందమిసి, (పొచీన ఛందో గ్రంథాలు ఈక
ఫందొన్ని గురించి చెప్పకపోవటం వేత, ప. డ్ స
' భందోంబుధి'లో మొదటగా నాగ వర్మ [పక్షి ప్ర ప పాఠంగా పేరో గ్రానటం
చేత, దీనికి పుట్టుక se ౦లో జరిగి వుండ వచ్చునని భావించవలసి
వస్తూంది. ఆ 'దృష్షితో ఇది “కర్ణాటక చతుష్పది గా తొలుత ws
మెల్పగా “కర్ణాట చతుష్పది అయివుండవచ్చు. దీనిని కన్నడ ఛంద
ను a «
NC చౌవది గా పేర ర్కన్నారు.
చూ. డా॥టి వి, వెంర టాచ లొ న్ర్రీ ,
కన్నడ ఛందఃస్వరూప: పు పు. 365.
ఛంద శ్మిల్చం. పు, లిరిక్.
తిక్కన, నిర్వచనోత్తర రామాయణము; అవతారిక.
ఛందశ్మ్శీల్పం. పు. 888, 89.
శ్రీ జువ్వాడి గౌతమరావు; విశ్వనాథ కవితావె భవం.
శౌర్య స్త సవే నృపాదీనాం శార్దూల |కీడితం మతం,’ ---- మేమేం[దుడు:
“నలదమయంతు లిద్దణు' అనే పద్యంలో ఇద్దరి వ. డే పద్యంలో
బద్ధం చేశాడు కవి." ఇకుడ కల్పవృక్ష పద్యంలో సీతారాములు వ్య ర్త
లివర నా మనస్సు ఒక టేవనే సూచనతో ఇద్గరి_పేమా ఓ తే సద
యు ఈం ది
బద్ధమెైంది.
“ఉత్పలమాలికికు మ-న-యం-గ అనే గణాలుంటాయి. “ఉతృలమాలికు
భరనభభథ రవ అనే గణాలుంటాయి. నామసామ్యమేె కానీ, ఈ రెంటికీ
గ ణసామ్యం లెదు.
చూ. శా॥ పి.ఎన్,ఆర్. అప్బారావు;
నాట్యశాస్త్రము; 15 వ అధ్యా. పు, 411
ఏస్ ఏం 13
ల.
178
80.
క్ర,
82,
శ్రీమదామాయణ కల్పవృక్షము ఫ్
'లొకికుడ*, *జూఠరా” అని రెండు నంటోధనలు. ఒకటి లోకసంబంధలి.
రెండవది ఆగ్ని సూచకం కనుక అధిలోక సంబంధం. వరుస [ప్రకారం
అధిలోక వ్యవహారం ముందుగా (పస్తావించబడాలి,. సృష్టి మూలాలు
అక్కడ వున్నాయి కనుక, ఇం|దుడిలో పెకివొంగిన పరసతీవ్యామోహం
లోకసంబంధం. అందుకే ముందుగా దాన్ని నిందిసూ “ లౌొకికుడ”
అన్నాడు బుషి,
ఆ యెడ మందహాస కలితానన దీధితి గాంచుచున్న గా
ధేయుని నేత్రమార్గ పరిధీక్సృత మోహన మోహనాంగరే
ఖాయత మాన గోపన వికంపిత ముగ్ధతరాంగుశీ గ్యహీ
తొయత సి క్రచేల కలితాంచిత కాంచి పదాభీరామయె.
(శ్రీ మదామాయణ కల్పవృక్షము;
బాలకాండ _ధనుష్టండ ము ప, 182,
పాటిబండవారి “ఫందశ్మిల్పం' పు. 4లిర్_ల6.
వాల్చికి = విశ్వనాథ
వాల్మికి వా విశ్వనాథ
కల్పవృక్ష బాలకొండలో మూల రామాయణాన్ని కించిత్తు మార్చినచోట్ట
గురించి ఇక్కడ స్థూలంగా సూచింపబడుతులది.
1. వాల్మీకంలో కైక రాముడికి భిక్షవేయటమన్న [పసావనేలేదు. కల్ప
వృక్షంలో 'పిడిని మరకతమ్ము తొడిగిన చురకత్తి, వజ పుంభితమ్ము దాలు
టమ్ము]” నిచ్చింది.
౨. బుశ్యశృంగుని కథలో రోమపాదుడు అతడిని ఎలా పిలిపించాలో
ఆలోచిస్తున్న ప్పుడు పురోహితులు “వేశ్యల నతని దగ్గరికి పంవటదునే ఉపా
యంతో అతని నిక్కడకు రప్పించగలిమన్నారు (బాల. 9వ సర్గ. 16 క్లో).
ఇది మూర విషయం. కల్పవృక్షంలో వేశ్యలు “మేము వెళ్ళి తెస్తామని తామే
| పకటించారు.
లి. వార యువతులు బుశ్యశ్ళంగుని వశపరచుకోవటానికి పాడారు,
“గాయంతో మధుర స్వరాణి అని వాల్మీకి సూలంగా చెప్పాడు. దినిని విశ్వనాథ
©
“ఉగగొంతులోని అనే పద్యంతో వ్యాఖ్యా నించాడు.
4. రాముని బాల్యాన్ని విపులంగా వర్షించటం అమూలకం. “తానో
లాములు...' ఇత్యాది పద్యాలు కవి (ప్రతిభకెత్తిన సీరాజనాలు.
5. గంగావతరణ కథలో మూలంలో గంగ భీగీరథు ననుసరించింది
అన్న మాటకు (ఉలివ సర్గ -లిలివ శ్లోకం) కల్పవృక్షంలో “ఒకవేళ తమ కులో
దృవుడెవ్వడై న గంగనావిర్భవింవి జేసిన నామె దే వలసిన (తోవగా తమ
పూర్వు లేర్పరచిన గుర్తుల వెంబడి నిమ్నధా(తిగా భగీరథుండు రథము పోనిచ్చె'
(అహల్య. 887 ప) అనే వర్ణన వెలిసింది,
6. అహల్య శిలాకృతి పొందడమన్న అవాల్మీ కాంశం ఇతర రామాయ
ణాలలాగా దీనిలోనూ వుంది. అయితే, ఆమెను నిర్దోషిగా నిలిపే ప్రయత్నం
కల్పవృక్షంలో అదనంగా వున్న మిష లుల:
182 శ్రీమ| దామాయణజ కల్పవృక్షము క
(1 విళ్వామితుని కథలో శునశ్ళేవునికి రక్ష కలిగించే ఘట్టంలో మూలా
నికి కల్పవృక్షం భిన్నంగా వుంది. మూలంలో మీరంతా యజ్ఞ పశువులై అగ్నికి
తృప్తి కలిగించండి. ఇతని జీవితాన్ని నిలపండి' (62వ స. 11వ శ్లో.) అని
కొకికుడు తన కొడుకులతో అన్నాడు, కల్పవృక్షంలో కర్చ్సీల్రో ఒక్కరు ఇతని
బదులు యజ్ఞపకవు కండి" (ఆహల్య. 167వ) అన్నాడు. మూలంలో “అందరూ
అని వుండగా, కల్పవృక్షంలో “ఒక్క.'రని చెప్పబడింది,
8. పదేళ్ళ మేనకతో చరించాక, విళ్వామి[తుడికి తన తప్పు తెలిసింది.
వణకిపోతూ నిలబడ్డ మేనకను తియ్యని వాక్కులు పలికి పంపించాడు. ఇక్కడ
“మధురై ర్వాకె$ విసృజ్య” అని మాతం వుంది, కల్పవృక్షంలో ఆ మధుర
వాక్యాలం టే ఏమిటో వివరించబడ్డాయి.
9. విశ్వామి[తుడు మేనకతో అన్నాడు “*నీ గర్భాన్ని కణ్వా (శ్రమ సీమలో
వదలి వెళ్ళు అని, ఇది కల్పవృక్షంలో మా(త్రమే వుంది. అవాల్మీ కాంశ మిది.
10. కౌశికుడి తపోభంగం చేయటానికి రంభను పంపినపుడు ఆమె
“ఇది మేనకకు ఈర్ష్యాపదమవుతుందే మో” ఆంది. అలాగే, కౌశికుడు బ్రహ్మర్షి
ఆయినపుడు మేనక ఆనందంతో నృత్యం చేసింది. ఇవి అమూలక విషయాలు.
11. కౌశికుడు రాముడికి చెప్పిన చిన్న కథల్లో కొద్ది మార్చులున్నాయి.
తాటక వధ ఘట్టంలో రాముడు “స్త్రీని వధించటం నా చేతకాదంటాడు. ఇది
ఆమూలకం.
12, తాటక వధానంతరం రాముని (పశంసించిన దేవతలు కౌళికునితో,
“భృళాశ్వవిద్యలను రాముడి కివ్వు* మంటారు: ఇది మూలం. కల్పవృక్షంలో
ఇవ కించిత్తు కల్పనతో కూడి వుంది. రాతి రామలక్ష్మణులు ని|దిస్తూంచే
దేవేం[దుడు కౌశికునికి మాతం చెబుతాడు. “ని[దామధుమూర్తు*లె న రామలక్ష్మ
ణులక్కు దేవతలు నమస్కరిస్తారు. ఇది అమూలకం.
18. మారీచ సుబాహులను తరిమికొ ప్రే సందర్భంలో కూడా మూలంతో
కల్పవృక్షం భేదిస్తుంది. మూలంలో ముందుగా మారీచ సుబాహుల్సి తరిమి,
తర్వాత రాక్షసులను తరిమాడు. (కీ0 స 2కి ల్లో.) కల్పవృక్షంలో ముందుగా
రాక్షసుల తరిమి, తర్వాత మారీచ సుబాహుల సంగతి చూచాడు, రాముడు,
బాలకాండ ఛందోవస్తు శిల్పము 188
14. దితి గర్భాన్ని ఇం|దుడు చీల్చిన కథలో ఇం|దుడు ఆమె యోని
వివరం నుంచి (పవేశించి గర్భచ్చేదన చేశాడని మూలం (47 స, 18 వ కో)
ఆమె ళ్యాసద్వారా (పవేశించాడని కల్పవృక్షంలో మార్చబడింది,
15. ఇక (ప్రధాన కథా విషయంలో, పరజరాముడి (ప్రవేశం విషయంలో
ఒక చిన్న మార్పు వుంది. వివాహితుడె అయోధ్య మార్గ గామి ఆయిన రాముడికి
దారిలో పరశురాముడు ఎదురుపడ్డాడు. ఇది మూలం. కల్పవృక్షంలో రాముడి
వివాహానికి పూర్వమే పరశురామ (పవేశముంది. పెగా జనక సభలోనే వీరిద్దరి
సమాగమం జరిగింది.
16. వివాహితులె న సీతారాములు అహల్యా[శమం మీదుగా అయోధ్యకు
వెళ్ళటం అమూలకం.
17. వివాహానంతరం రాముడిలో వెరాగ్య భావనలు చెలరేగి, వశిష్ట
జోధతో మనసు సమత్వ స్ధితి నందుకుంది. ఇది అమూలఅకం.
ఇవి స్థూలమైన భేదాలు.
ఉపసంహారం
ఆధునికాం[ధ సం[పదాయకవితలో (వభుస్తాన మలంకరించిన కృతిగా
కల్పవృక్షం గౌరవించబడింది.1 లక్షణ (గంథాల్లో తప్ప మరెక్కడా కనబడని
ఎన్నో అపురూపఛంద స్ఫులు ఇందులోవుండ టంతో ఈ కవిని “మూలనున్న ముసలి
దాన్ని కట్టుకున్నా 'డని సమకాలికులు పరిహసించినా,8 ఆ పరిహాసం రూపానికి
form] సంబంధించినంత వరకే పరిమితం. విషయంలో విశ్వనాథ నవీనుడే.
అతడు చెప్పేది పాతకథే అయినా, నవీన మానవుడి ఆ ర్హినీ, ఆనుభూతినీ దానిలో
దాచి “కొ త్తసొమ్మొనరించి' నట్టుకి రచిస్తాడు. అందుకే కల్పవృక్షం చదువుతూంటే
ఆ పాత్రలు మన కాలంలోనివే అనిపిస్తుంది. బాలకాండలోని రాముడు మన
ఇంటిలోని పసివాడనిపిస్తుంది. ఇదొక నేర్చు, కథన శిల్పం. ఈ కారణం
చేతనే అందులో 'సమసాయికత'ఉఓ గు రించబడింది. ‘ఆధునికేతహాసంిగా
(పళంస నందింది.5 ఆ మహాకావ్యంలోని బాలకాండగత రచనా శిల్పాన్ని
వ్యాసకర్త శ కిమేరకు ఇక్కడ వివేచించటం జరిగింది. సహృదయ లోకానికి
నమస్కరిస్తూ ఈ [గ ౦థమిక్కడ సమాపన చేయబడుతున్నది.
పొదసూచికలు
1. ‘సం(పదాయ కవితలో ఇది (ప్రభువు,
డా॥ కేతవరపు రామకోటిళాన్త్ర;
“సం పదాయకవిత_కల్పవృక్షం' (వ్యాసం)
“మహతి'; “(ప్రయోగం పు. 89.
శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్; “అమృతం కురిసిన రా|క్రి'
(కవితా సంపుటి) “|[తిమూర్తులు' (ఖండిక).
లి, “*-కడు[కొత్తగు సొమ్మొనరించి, విష్ణుసే
వం దులకించు నప్పరమవై ప్లవకోటి నలంక రింపుమాో
తెనాలి రామకృష్ణకవి;
పాండురంగ మాహాత్మ్యం; సట
శీ చూ. డా॥ కేతవరపు రామకోటిళాన్ర్రి; “కల్పవృక్షము. సమసామయికతి
(వ్యాసం); “జనధర్మ ' -నిశ్వునాథ అభినందన సంచిక; నవంబర్,
1971. పు. 45-5ళతి.
ర్ చూ, 2) డా॥ కోవెల సు పసన్నాచార్య; “కల్పవృక్షము _ ఆధుని'కేతి
హాసముి; శెదే; పు. 71.84
0) రామాయణము .ఇతిహాస లక్షణము (వ్యాసం) డా॥ తుమ్మపూడి
కో చేశ్వరావు.
రామాయణ రసవాహిని (ఉపన్యాస సంకలనం) ప్ర, 24.28,
[౨
“తగాదా
అనుబంధం -1
తెలుగులో విళశ్యనాథ ద్వారా సహా సాధికంగా విజృంభించిన వృత్తం
మధ్యాక్క_ట. ఈ వ్యాసంలో ఆ వృత్త పూర్వాపరాల గురించిన చర్చ చేయ
బడుతుంది.
“విశ్వనాథ మధ్యాక్క అలు” అనే పేరిట వ పది మధ్యాక్కటి
శతకాలను (వాసి వుండటం (పసిద్ధ విషయం. ఈ వృత్తం మొదటగా కావ్య
స్గమై నన్నయ భారతంలో కనిపిస్తుంది. స రత్వ్పూర్యం అది రాతి పలకల పై
కనిపించినా, శాసన ([వకటనకు ఉద్దేశ్యించబడినట్టు మా[తమే తెలుస్తూంది. ఈ
విధంగా కావ్య (పపంచానికి దూరంగా (బతుకుతున్న వృత్తాన్ని కావ్యబద్ధంచే సే
(పయత్నం చేశాడు నన్నయ్య. ఆయన యతి విషయంలో కానీ, గణాల
విషయంలో కానీ మార్చు చేయక, కాసన పద్య లక్షణాన్ని యథాతథ మనుస
రించాడు,
“స్య సి నృపాంకు iiss వత్సల సత తినే త
విస్తర శ్రీ యుద్ధమల్లుండన వద్య విఖ్యాత క్రీర్తి
(పస్తు సుత రాజా క్ర యుండు (తిభువనాథ రణుండు సకల
వస్తు సమెతుండు రాజసల్కి భూవల్లభుండర్ధి' 1.
ఇది కొసన పద్యం. ఇందులో అయిదవ గ ణాద్యక్షరం యతి స్థానంగా
(పకి పాదంలోనూ కనిపిస్తుంది. నన్నయ పద్యమూ అలాగే నడిచింది,
“తను మధ్య దానొక్క కన్యక సురనదీ తటమున నన్ను
గనిన_' (ఆదిపర్వము : 4-142)
ఈ యతి విధానంచేత పద్యపునడక మందగించింది. పద్య నిర్మాణంలో
(యతి విషయికంగా) సమత్వం లోపించింది. ఈ కారణంగా తరువాత వచ్చిన
188 శ్రీమ[దామాయణ కల్పవృక్షము :
కవులు దీని నాదరించలేదు. నన్నయ తన రచనలో 89 మధ్యాక్క_జలు (వాస్తే,
తరువాత వచ్చిన తిక్కన వాటిజోలికి పోకపోవడం గమనార్హం. ఆయన
సన్నయను గురించి 'ఆం(ధ కవిత్వ విళారదుండూుతి అని గౌరవ వచనాలు పలి
కనా, ఆతడి మధ్యాక్కఅలకు ఆ తాను చోటివ్వలేదు. అత్యధికంగా వ శేషవృతాలను
(పయోగించిన తిక కన ఈవృత్తాన్ని ఎందుకు వరిహరించినట్లు? అతనిది “కావ్య
రసముం గొనియాడుచునుండు' దృష్టి. అ దృష్టితో పద్యత్వం కంటె వచనత్వం
ఎక్కువ నిల్చుకొన్న ఈ వృత్తం కావ్య మార్గానికి కుదరదన్న ఆలోచన
వుండి వుండాలి. నన్నయ చేసిన ప్రయోగం తిక్కన కాలానికి ఫలించలేదు.
తర్వాత వచ్చిన ఎజ్జన భారతంలో ఒకే ఒక్క మధ్యాక్కటను రచించాడు.
ఇచి కూడా 'త(దచన యకా' అనిపింవచేసే యత క ౦లో ఒక భాగం. అయితే,
ఈ ఒక్క వృత్త [వయోగంలోనూ అతడెక మార్పును (వవేశ పెట్టాడు.
నన్నయ ఆయిదవ గణాద్యక్షరాన్ని యతి స్థానంగా నిరిపితే, ఇతడు నాల్గవ
గణాద్యక్షరాన్నే యతిగా నిలిపాడు. దీనిచేత పద్యానికి ఒక సమత్వం వచ్చింది.
ఈ [వయత్నంతో మధ్యాక్క లకు మళ్ళీ వ్యాపి “'లిగించే ఉద్దేశం కనిపిస్తూంది.
అసద్భశ తేజుడు (బాహ్మణొ నీక సహితుడై కడగి
(ఆరణ్య. 4.810)
దీనిచే ఒక సుభగత్వం, ఒక సమత్వం [శుతిలోనూ, గతిలోనూ కనిపిస్తూంది.
ఈ లక్షణంచేత ఇది వ పద్యంగా కంచె, గేయంగా ఎక్కు వ కోభించింది. ఫలి
తంగా పాటిలలోకి ఈ వృత్తం (పచ్చన్నంగా (పవేశించింది.
“ఆంతట రాములవారూ _ అంగన సీతనుగూడీ
సంతసమందుచు వేగా - స్వపురమునకు చనుదెంచీ
తమ్ములతోడను గలసీ _ నెమ్మది రాజ్యములేలే
ధర్మముతో (పజలెల్హా _ తామరతంపరలైరీఎ5
అనే పాటలో ఈ విషయం స్పష్టికరించబడింది.
ఎట్టన పయోగం ఆశు సాహిత్యంలో పాటలుగా ఫలించింది తప్ప;
పద్యంగా (పకాశించలేదు. పద నిర్మాణంలో పాదాంతాలు (వాస్వాక్షరబద్ధం
బాబకొండి ఛందో వస్తు శిల్పము , 189
కొవటంచేత వేగలక్షణం లోపించింది. ఫలితంగా ఆనాదరణకో గురైంది, దీర్గా
కరం పాదాంతంలో వుంటే కలిగే సౌకర్యం, (హస్వాక్ష్షరమున్న ప్పుడు పఠితకు
కలగదు. ఈ నెమ్మదితనంచేత ఈ వృత్తం ఆలోచనకు అవకాశ మిస్తుంది.$
తర్వాత సాహితీరంగంపె జగన్మోహినీ అవతార'? మెత్తిన శ్రీనాధుడి రాకతో
పద్యానికి ధారీ [వధాన లక్షణమైపోయి, ఆలోచన కంచె ముందు ఆవేశం
వరుగులె త్తిండి, ఆంటే కథకంటె వర్ణనకు పాధాన్యం హెచ్చింది. (క థాదృష్టి
సీీతనలో కనిపించినా అది అతని కవిత్వ (శావ్యతలో కప్పబడిపోయింది. ) తొలి
దశలో జగన్నోహనంగా వున్న ఈ వర్షనావైదుష్యం రానురానూ వికారరూవం
ధాల్చింది, ముప్పేట గొలుసుతో ముచ్చటగా కనిపించే కావ్యసుందరి దిగ వేసు
కున్న నగల బరువుతో దిగులుగా కనిపించింది. ఎవరు ఎక్కువగా వర్ణిస్తే వారే
గొప్ప అనే పోటీ క వులమధ్య ఏర్పడింది. ఈ దుమారంలో క థాదృష్టి మరుగున
పడిపోయింది. క్రిష్ణ సమాసాలతో, దుష్కర (ప్రాసలతో నడిచే పద్యమే గొప్ప
ద్న్న [వమాదకరమైన స్పృహ ఒకటి ఏర్పడింది. అపుడు వీరేశలింగం
“సరస్వతీ నారద సంవాదం [వ్రాయవలసి వచ్చింది.
దయమాలి తుదముట్ట తలకట్టు నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదంబులోపల పొదంబు లిమిడించి
వీరుడె నన్ను నొప్పించు నొకడు
(పాసంబుపై పెక్కు [పాసంబు అడరించి
ఫోటుబంటయి నన్ను పొడుచునొకణు
బెండుపల్కులు గూర్చి నిండైన నగలంచు
దిట్టయె చెవులు వేధించునొకడు
బడ చ[కాది రూపముల్ గాసిపించి
౧
కఠముఠ్ మార్చి నను చిక్కుప రచునొకడు
మ!
కునుతు లొడలెల్ల సర్ సాణములు తీయ
ఒడలి పసలేక శుష్కించి యున్నదాన.!
190 శ్రమ దామాయణ కల్పవృక్షము :
ఈ వేదగ అంతా సాహిత్య పరిణతిని కాంక్షించిన కవి మనసులోనిది. ఈ విధంగా
నవ్యకవిత్వంలో ఆతివర్షనకు స్థానమివ్వక కథా దృష్టిని తెచ్చారు. గురజాడ
దానిని “పూర్ణమ్మ కథి, “కన్యక” వంటి గేయాల్లో స్పష్టం చేశాడు. వీటిలో కథ
(పధాన పాత వహించడం గమనా ర్ల మైన విషయం. కవిత్వ దృష్షికంచె కథా
దృష్టి అధికంగా వున్న ఈ [పయోగం రానురానూ సాహిత్యంలో ఆలోచ నకు
మళ్ళీ తావు కల్పించింది. వ్యావహారిక | భాషోద్యమ (పభావం చేత వ్యవహార
భాషకూ స్థానం కలిగించారు. ఈ భాష పద్యంలో సరళత్వాన్ని తెచ్చింది.
తిరుపతి వేంకట కవుల సాహిత్య స్వైర విహార విజయాల్లో ఈ వ్యావహారిక రూపాలు
తళతళలాడాయి. బావా యెప్పుడు వచ్చితీవు, “అదిగో ద్వారక” _ ఇటువంటి
పద్యాల్లో జన వ్యవహారం చోటు చేసుకుంది. నాటక నిమిత్తం (వాయబడినా
పద్యంలో కి వ్యావహారిక రూపాలు వచ్చాయనడాని కిని సాక్ష్యం. పీర్రి శిష్యపరం.
పరలో ఆ|గగామి అయిన విశ్వనాథ ఈ వ్యావహారిక రూపాల్ని కావ్యస్థం చేయడ
మనే సంవదాయానుసరణం చేశాడు. ఈ భాషకు అత్యంత అనుకూలమైన
వృత్తంగా షధ్యాక్కణను గుంర్పించాడు. “మా జాతి కీవొకండవు తెలుగు దై వమవు
కసితీర నుతియింతు నిన్ను తెలుగు వక్కణముల తోడి10 అనడంలో ఈ దృష్టి
విశ్వనాథకున్నట్లు స్పష్టమవుతూంది, పెగా, *నాది వ్యవహార భాష అని చెప్పు
కున్నాడు. కనుక, ఆ తెలుగు వ్యవహారానికి ఒదిగి ఇది వచనం లాగ, ఛందో
బద్ధం 'కావటం చేత పద్యంలాగ కనిపిస్తుంది.'!! *మధ్యాక్కఅ శతకం” (వాయడా
నికి గల హేతువును చెప్పిన వశ్వనాథ మాటల్లో కూడా ఈ విషయముంది,
అయన మున్నంగి వేణుగోపాల స్వామిని దర్శించినపుడు, అక్కడి పెద్దలు
కొందరు వచ్చి స్వామిపై శతకం (వాయుమని అడిగారట. _*మున్నంగి వేణు
సోహైలి అనే మాట ఏ పద్యానికీ మకుటంగా రావటానికి వీలులెక, మధ్యాక్క.ణ
ఒక్కటె దీనికి సరిపోతుందని ఆయన ఆ శతకం [వాళారట.8 మరి మిగిలిన
తొమ్మిది శతకాల విషయంలో మధ్యాక్క-అలే ఎందుకు (వ్రాయాలి? కొన్నిచోట్ల
గణాల కూర్పు మకుటానికి ఒదగక పోగా, మిగిలిన చోట్ల వ్యవహార భాషకు
సన్నిహిత మైన గ ణవ్యవస్థ వుండటమన్నవి కారణాలుగా గుర్తించాలి.
ఎశ్వనాథ మధ్యార జి నౌదొరించి టంలోని రహస్యమిదీ.
బొలకిండ ఛందోవస్తు శిల్పము 191
పొదనూచికలు ; అనుబంధం _
1
8,
10.
ర.
న.
శ్రీ వేటూరి (పభాకరకాన్త్రి; తెలుంగు మెటు(గులు; లే (తెలుగు
తేటదనము
చూ, ఆం[ధమహాభారతము; ఛందశ్శిల్పము: పు 879-80.
తన; ఆం ధమహాభార తము న విరాటపర్యము: (పథమాకశ్వాసము;
సః
హరివారనాథుడే ఈ మాట అన్నాడు, తిక్కనను గురించి, చూ. పెదే,
ప. 15.
శ్రీ వేటూరి (పభాకరకశాస్ర్రి; తెలుగు మెటుగులు: పు. 42.
“సాహిత్యంలో కవిలో ఆవేగం పొందే హృదయస్థానాన్ని ఆలోచ నౌ
సుయమైన మేధస్సు ఆ[క మించింది. కవిత్వంలో కూడా ఈ భావచ్చాయా
భేదం వల్ల వచనత్వం ఎక్కువయింది. విశ్వనాథ సత్యనారాయణ
ఏనాడో విడువబడ్డ మధ్యాక్కఅను పునరుజ్జీవింప చేయడానికి ఇదే
కార ణం.” డా॥ కోవెల సుప్రసన్నాచార్య; సాహిత్య వివేచన;
పు. రెండు.
సె అభి[ప్రాయం సరిగ్గా దీన్నే _పకటిస్తూంది.
కంల ౧ pr)
“శ్రీనాథుడు ఆంధ సాహిత్యలోకమున జగన్మోహిని అవతారము.*.
శ్రీ గుంటూరు శషం(దశర్మ; సాహిత్య కౌముది:
శ్రీనాథావతార తత్త్వము.
“శ్రీనాథుడు రస పసిద్ధ ధారాధుని” విశ్వనాథ సత్యనారాయణ; కల్చ
పృత బాలకాండ అవతారిక . 80 ప,
ఇధి వీరేశలింగం గారి పద్యంగా డా॥ సీ. నారాయణరెడ్డిగా రుదవహా
రించారు. చూ. ఆధునికాం[ధ కవిత్వము_సం|పదాయములు_| వయఃగ
ములు పు. 140.
విశ్వనాథ సత్యనారాయణ; విశ్వనాథ మధ్యాక్క ఆలు: భ[దగిరి సత్ర
కము; ప. 10.
డా కోవెల సు పసన్న గారీ విషయాన్ని గుర్తించారు. చూ. సాహిత్య
వివేచన, పు. 2.
విశ్వనాథ సత్యనారాయణ; నేనుః-నా సాహిత్య రచనలూ. *మపాతి;
విభాగం : |(పతీథ. ఇ |
192 శ్రీను _దామాయణ | ఏ వశము కము
- అనుబంధం . ని
మూల రామాయణంలో చాలకాండలో చెవ ప్పబడ్డ కథల శ్లోక సంఖ్యావివ
రమూ, ర పద్య సంఖ్యావివర మూ ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. అను
సృజన క 5 ర కథను పెంచినచోట్లు ఈ సంఖ్య స్రలనుబట్టి ఊహించ వీలుంది.
1. _బుశ్యశృంగ కథ :
మూలం : లవ సర్గ, లివ శోకం -*10వ స. 91 శ డ్డ (ఎనక శ్లోకాలు
ప
కల్పవృక్షం : ఇష్ట. 148 వద సంా20l ప = లలి పద్యాలు
ఏ, ఖ్. చరిత :
: 25. స; 4 5314 ర్ = 1! శోకాలు
న * అహల్య, 120-129 వ = 10 పద్యాలు
లి, సిద్ధా శ్రమ కథః
మా; దింస; 1 సస ల్లో == బిలి శ్లోకాలు
క : అహల్య, 177 ఏ_191 ప, = 14 పద్యాలు
4. కుశవంశ కథ :
మూ : శిలిన,! P84 న, 12 క్, = 64 శ్లోకాలు
క : అహల్య, 287 పడిర్కీ వ, 7 పద్యాలు
5. గంగకథ ;
మూ : లిరీ స. రి ్లో344 స, 19 క = 288 శ్లోకాలు
క : అహల్య, SO న is = 108 పద్యాలు
6. దితిగర్భము నిం|దుడు చీల్చిన pe :
మూ : 45 న. 15 శ్లోక? స. 11 AE = 51 శ్లోకాలు
క : అహల్య. 480 ప-కీ5లి వ; == 52 పద్యాలు
7. అహల్య కథ :
మూ : 48 స. 15 ఖీ 49 స, 22 ER =i శ్లోకాలు
క : అహల్య 516.3556 ప = 40 పద్యాలు
స్ విశ్వామి తుని కథ :
మకార సలు. న్లో--ఆరిర్ స, 28 కో, = లి59 శోకాలు
త్ర: ధనుస్సు. 56_.,260 ప
౪. పరశురాముని కథ :
మూ ;'4 స, ౪ A ౨౨/6 ని. ఐవి శో శ, దొకొ = 65 శోకాలు
క : ధనుస్సు. 92 వ--498ి పొ దాకా
3
= 204 పద్యాలు
క 104 పద్యాలు
బౌలకొండ ఛందో వసు శిల్పము 198
ఉపయు క్ర ముఖ్య(గంథ సూచి
l=
వీ
అప్పకవి, కా కాకునూరి : అప్ప పీయం; వావిళ్ళ రామస్వామి a డి
సన్స్, చెన్నవురి; 1984.
నాం 4 ఇళ జ నూ
అప్పారావు, పి న భ్ ట్యశా స్ర్రం స) నాట్యమాల
(వచురణ; 1 902.
కోటీశ్వరరావు, తుమ్మపూడి; “ఆంధ్రమహాభారతం - అనుశాసనిక పర్వ
పీఠిక” ఆంధ్యపదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు, 1974.
నారాయణరెడ్డి , సి; ఆధునికాం[ధ కవిత్యము_సం పవాయములు.|ప యో
గములు; స్వీయ వచు రణ, eye
(పభాకరళాన్త్ర, వేటూరి; తెలుగు మెబజుగులు; ఆం(ధ [గంథమాల,
మ దాసు, 1946.
మను స్మృతి: వావిళ్ళ రామస్వామిళాస్తు9లు అండ్ సన్స్; చెన్నపురి, 19268,
మాధవశర్మ, పాటిబండ; ఆం[ధమహాభారతము: ఛభంద శిల్పము; అభినవ
భారతి (పచురణ, హైదరాబాదు, 1966.
'మెఖలి సంచికలు, సంపాదకుడు : శ్రి జువ్వాడి గౌతమకావు,
విమర్శిని: విశ్వనాథ వాజ్మయ జీవిత సంచిక; సంపాదకుడు : డా॥ కేత
వరపు రామకోటిళాన్త్రి ; కాక తీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు, 1977.
విశ్వనాథ శారద: శ్రీ విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి,
హైదరాబాదు, 1982.
విశ్వఢశ్రీ వ విశ్వనాథ సాహిత్య సంచిక; సంపాదకుడు : పురాణపండ
రామమూర్తి, 1954,
వెంకటాదల కార్త, టి.వి., “కన్నడ ఫందఃస్యరూపి (కన్నడ భాషా
(గంథం) డి.వి.క, మూర్తి [పచురణ, మైసూరు, 1978.
వెంకటరామయ్య, తుమ్మల: రచయికా-శిల్పమూ; విశాలాం్యధ పభ్రి
షింగ్ హౌస్, హైదరాబాదు, 1986.
SKB.18
194
14.
15,
16.
18.
19.
20.
21,
శ్రీమ[ద్రామాయణ కల్పవృక్షము :
“శ్రీమ[దామాయణము - బాలకాండము”; తాత్సర్యక ర్త “శ్రీ చలమచెర్ల
వేంకట శేషాచార్యులు, జయశ్రీ) పబ్లికేషన్స్, హైదరాబాదు, 1979.
సత్యనారాయణ, విశ్వనాథ: నన్నయగారి (ప్రసన్న కథా కలితార్థయు క్తి,
1968.
_ నా రాముడు; |పకాశకులు : డా॥ ము క్రినూతలపాటి గురునాథరావు;
భీ పమిడిఘంటం కోదండరామయ్య, 1978.
_ What is Ramayana to me? (వ్యాససంపుటి) వల్లీ పబ్లికే
షన్స్, విజయవాడ, 19768.
_ శ్రీమదామాయణ కల్పవృక్షము (ఆరు కొండలు); వల్లీ పబ్లికేషన్స్,
విజయవాడ, 1978.
సీతాయాశ్చరితం మహత్”; శ్రీ విశ్వనాథ సన్మాన సంఘ కార్య
వర్షము, హైదరాబాదు, 1976.
Aesthetics - a text book; By Yuri Borev; Progress
Publishers, Moscow, 1985.
Ascetism and erotism in the mythology of Siva
By Wendy Doniger O flaherty; Oxford Univer.
sity Press, Bombay, 1976.